గుజ్జర్ల ఆందోళన ఆ రాష్ట్ర డిజిపి ఏఎస్.గిల్ వైఫల్యానికి నిదర్శనంగా మారింది. దీంతో ఆయనపై రాజస్థాన్ ప్రభుత్వం వేటు వేసింది. దీంతో ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో అవినీతి నిరోధక విభాగంలో స్పెషల్ డిజిగా పని చేస్తున్న కేఎస్.బైన్స్ను నియమించింది. Source: జాతీయ | 31 May 2008 | 8:13 am
ఒక వైపు తెలంగాణా వాదం, మరోవైపు సమైఖ్య వాదం అంటూ జరిగిన ఉప ఎన్నికల సమరం ముగిసింది. ఓటరు తీర్పు మాత్రం బ్యాలెట్ బాక్సులో భద్రంగా నిక్షిప్తమైంది. ఓటరు దేవుడు ఏ వాదానికి పట్టం కట్టారన్న విషయం మాత్రం ఆదివారం తేలిపోనుంది. Source: ఏపీ న్యూస్ | 31 May 2008 | 7:49 am
ఎస్టీ హోదా కోసం గత కొద్ది రోజులుగా ఆందోళన సాగిస్తున్న గుజ్జర్లు ఏమాత్రం మెట్టుదిగటం లేదు. ఆందోళనకారుల ఆగడాలను అదుపు చేసేందుకు పోలీసులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల మితిమీరి పోవడంతో వారిని దారికి తెచ్చేందుకు కాల్పులు జరిపారు. Source: జాతీయ | 31 May 2008 | 5:35 am
కర్ణాటక రాష్ట్రంలో ఎదురైన అసెంబ్లీ ఎన్నికల పరాజయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కర్ణాటకలో విజయం సాధిస్తామని ఢంకా మోగించిన కాంగ్రెస్ శ్రేణులు.. అక్కడ ఎదురైన అనూహ్య పరాజయం నుంచి ఇంకా తేరుకోలేక పోతున్నారు. Source: జాతీయ | 31 May 2008 | 4:03 am
భారత కాలమానం ప్రకారం ఉదయం 5.00 గంటలకు సుప్రభాతం, 6.00 గంటలకు అన్నమయ్య కీర్తనలు, 6.30 గంటలకు ఉపనిషత్తులు, 7.00 గంటలకు అన్నమయ్య అక్షరార్చన, 7.30 గంటలకు మా పుణ్య క్షేత్రాలు, 9.00 గంటలకు... Source: Yahoo! Telugu: Entertainment | 31 May 2008 | 3:14 am
కోర్టు అనుమతిస్తేనే ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఆయన వివరించారు. Source: ఏపీ న్యూస్ | 30 May 2008 | 2:21 pm
చిరంజీవి రాజకీయ ప్రవేశానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోవాలని కోరుకుంటూ ఆయన అభిమానులు హనుమంతుని యాగం నిర్వహించారు. శ్రీకాకుళంలోని చిరంజీవి అభిమానులు శుక్రవారం ఈ యాగం జరిపించారు. Source: ఏపీ న్యూస్ | 30 May 2008 | 2:12 pm
ముషీరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డబ్బు పంపిణీ చేసి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్కూ బీజేపీ శుక్రవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2008 | 12:47 pm
విశాఖపట్నం అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు నక్సలైట్లు హతమయ్యారు. వీరిలో ఒకరు మహిళా నక్సలైట్ ఉన్నారు. మరో ముగ్గురు నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు. Source: ఏపీ న్యూస్ | 30 May 2008 | 12:42 pm
బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నితీష్ కటారా హత్య కేసులో దోషులుగా తేలిన సోదరులైన వికాస్ యాదవ్, విశాల్ యాదవ్లకు ఢిల్లీ అడిషనల్ సెషన్స్ కోర్టు జీవిత కారాగార శిక్షలు విధించింది. అలాగే లక్ష రూపాయల చొప్పున అపరాధం విధించింది. కోర్టు తీర్పు పట్ల హతుని తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. Source: జాతీయ | 30 May 2008 | 12:25 pm
ఐఐటీ ప్రవేశ పరీక్షలకు రాష్ట్రం నుంచి హాజరైన విద్యార్థుల్లో 500 మంది విద్యార్థులు అర్హత సాధించగా, తొలి పది ర్యాంకుల్లోనూ వారే నిలవడం గమనార్హం. Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2008 | 11:51 am
ముఖ్యమంత్రి పదవి ప్రతిష్టను వైఎస్.రాజశేఖర రెడ్డి దిగజార్చుతున్నారని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. "మీ కోసం" యాత్రను ఆయన శుక్రవారం కృష్ణా జిల్లాలో నిర్వహించారు. Source: ఏపీ న్యూస్ | 30 May 2008 | 11:50 am
ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలంటే రాష్ట్ర గవర్నర్ అనుమతి తప్పనిసరి అని సీనియర్ న్యాయవాది ఎన్.రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తొందరపడిందని ఆయన అభిప్రాయపడ్డారు. Source: ఏపీ న్యూస్ | 30 May 2008 | 11:32 am
అద్వితీయమైన నటనతో పాత్రలోకి పరకాయప్రవేశం చేసే ప్రకాష్రాజ్ విలక్షణ నటుడుగా పేరుతెచ్చుకున్నాడు. ఏ పాత్ర చేసినా అందులో తనదంటూ ఓ ప్రత్యేకత చూపడం ప్రకాష్రాజ్కే చెల్లింది. చిన్న, చిన్న పాత్రలతో తమిళంలో వెండితెర నటుడిగా ప్రవేశం చేసిన ప్రకాష్రాజ్ అటుపై దక్షిణాది... Source: వినోదం | 30 May 2008 | 11:18 am
కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప శుక్రవారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేశారు. విధానసౌధ (కర్ణాటక సచివాలయం) ముందు జరిగిన వేడుక కార్యక్రమంలో మొత్తం 29 మంది సభ్యులు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ సీనియర్ Source: Yahoo! Telugu: News | 30 May 2008 | 11:17 am
మార్చ్తో ముగిసిన త్రైమాసికంలో తమ సంస్థ నికర రాబడి 38శాతం మేర వృద్ధి చెంది రూ. 966.76 కోట్లకు చేరుకుందని ప్రముఖ ఇంజినీరింగ్ అండ్ కన్స్స్ట్రక్షన్ సంస్థ ఎల్అండ్టీ వెల్లడించింది. Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2008 | 11:13 am
షేన్వార్న్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్తో సెమీస్ పోరుకు సిద్ధమవుతున్న ఢిల్లీ డేర్డెవిల్స్ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ ఈ మ్యాచ్ కోసం జట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకుందని, వాటిని అమలు పరచడమే మిగిలిందని చెప్పాడు. Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2008 | 11:08 am
షేన్వార్న్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్తో సెమీస్ పోరుకు సిద్ధమవుతున్న ఢిల్లీ డేర్డెవిల్స్ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ ఈ మ్యాచ్ కోసం జట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకుందని, వాటిని అమలు పరచడమే మిగిలిందని చెప్పాడు. Source: Yahoo! Telugu: News | 30 May 2008 | 11:08 am
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగం నుంచి గురువారం భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతి నిష్క్రమించాడు. ఈ టోర్నీలో మార్క్ నౌల్స్ (బహమాస్)తో జోడి కట్టిన మహేష్ భూపతి తొలి రౌండు మ్యాచ్లో 4-6 4-6తో Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2008 | 11:05 am
రాష్ట్రంలో తమ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలలో కుట్ర ప్రకారమే ఓటర్ల పేర్లను జాబితాలలోంచి గల్లంతు చేశారని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. Source: Yahoo! Telugu: News | 30 May 2008 | 10:33 am
స్నేహ అంటేనే తెలుగులో పక్కింటి అమ్మాయిగా ముద్ర పడింది. ఆమె ధరించే పాత్రలు, వేసే కాస్ట్యూమ్స్ అలా ఉంటాయి. చీర కట్టుకుని తెలుగుదనం వుట్టిపడేలా తెలుగులో... Source: వినోదం | 30 May 2008 | 10:24 am
దక్షిణభారత రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీఎస్.యడ్యూరప్ప శుక్రవారం వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రమాణస్వీకారం చేశారు. Source: జాతీయ | 30 May 2008 | 10:21 am
సుమారు రూ. 209 కోట్ల వ్యయంతో విశాఖలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక్ సైన్సెస్ పేరుతో ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. Source: Yahoo! Telugu: News | 30 May 2008 | 10:11 am
శ్రీలంక ప్రభుత్వ దళాలు ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థకు చెందిన ఒక స్థావరాన్ని స్వాధీనం చేసుకున్నాయని శుక్రవారం ఆ దేశ మిలటరీ అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే ఆ దేశంలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో ప్రభుత్వ దళాలకు, ఎల్టీటీఈ తీవ్రవాదుల Source: Yahoo! Telugu: News | 30 May 2008 | 10:05 am
భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ చైనా పర్యటన ఇరుదేశాల మధ్య పరస్పర రాజకీయ విశ్వాసాన్ని పెంపొందిస్తుందని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. అంతేకాకుండా ఈ పర్యటన ఇరుదేశాల మధ్య సహకారాన్ని కూడా మెరుగుపరుస్తుం Source: Yahoo! Telugu: News | 30 May 2008 | 9:58 am
ముషీరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డబ్బు పంపిణీ చేసి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్కూ బీజేపీ శుక్రవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. Source: Yahoo! Telugu: News | 30 May 2008 | 9:27 am
పాకిస్థాన్ అణు శాస్త్రవేత్త ఏక్యూ ఖాన్ ఆ దేశ అధ్యక్షుడు ముషారఫ్ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్ ముందున్న పలు సమస్యలకు ముషారఫ్ కారణమని ఖాన్ ఆరోపించారు. దేశ అణు రహస్యాలు బయటకు వెళ్లేందుకు Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2008 | 8:45 am