రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డిపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఐవి.సుబ్బారావు ఆదేశం మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. Source: ఏపీ న్యూస్ | 29 May 2008 | 8:00 am
రాష్ట్రంలో 18 అసెంబ్లీ, నాలుగు నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్కు పలు చోట్ల ఓటింగ్ యంత్రాలు మొరాయించాయి. దీంతో అనేక కేంద్రాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. Source: ఏపీ న్యూస్ | 29 May 2008 | 6:39 am
గుజ్జర్ల ఆందోళనతో అట్టుడికిపోతున్న రాజస్థాన్లో పరిస్థతిని అంచనా వేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఒక ఉన్నత స్థాయి పరిశీలక బృందాన్ని అక్కడకు పంపింది. ఈ బృందం ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించి, ఒక నివేదికను తయారు చేసి అధిష్టానానికి అందజేస్తుంది. Source: జాతీయ | 29 May 2008 | 6:12 am
జైపూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో మదర్సా టీచర్తో సహా టెలిఫోన్ బూత్ యజమానిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్టు చేసింది. Source: జాతీయ | 29 May 2008 | 5:41 am
హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులను మూసి వేయాల్సిందిగా రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గుజ్జర్ల ఆందోళన తొలి వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వసుంధరా రాజే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. Source: జాతీయ | 29 May 2008 | 5:14 am
ముషీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్, సీపీఎం నేతల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించి ఇరు పార్టీల నేతలపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. Source: ఏపీ న్యూస్ | 29 May 2008 | 4:49 am
రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయని భావిస్తున్న 18 నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. వీటితో పాటు నాలుగు లోక్సభ స్థానాలకు కూడా పోలింగ్ ఆరంభమైంది. Source: ఏపీ న్యూస్ | 29 May 2008 | 4:10 am
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 29 May 2008 | 2:56 am
మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. రాజకీయ పార్టీ ఏర్పాటుపై గత కొద్ది నెలలుగా అత్యంత సన్నిహితులతో చర్చలు జరుపుతూ వస్తున్న మెగాస్టార్, తన పార్టీ ఏర్పాటు కార్యకలాపాలను మరింత వేగవంతం చేశారు. Source: ఏపీ న్యూస్ | 28 May 2008 | 12:30 pm
పార్వతీ అమ్మవారి శక్తి పీఠాల్లో ఒకటి ప్రాగ్జోతిషపురం కామాఖ్యా దేవాలయం. ప్రాగ్జోతిషపురమునే ప్రస్తుతం గౌహతిగా పిలుస్తున్నారు. బ్రహ్మపుత్రా నది ఒడ్డున కామాఖ్యా దేవాలయం ఉంది. గౌహతి నగరానికి పశ్చిమ ప్రాంతంలోని నీలాచల పర్వతాలపై కామాఖ్యా అమ్మవారు స్వయంభువుగా... Source: వినోదం | 28 May 2008 | 12:15 pm
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉప ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో తెదేపా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. Source: ఏపీ న్యూస్ | 28 May 2008 | 12:15 pm
ఆంధ్రుల ఆరాధ్య దైవం దివంగత నందమూరి తారక రామారావు 86వ జయంతి వేడుకలు రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్కు ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. Source: ఏపీ న్యూస్ | 28 May 2008 | 12:14 pm
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. Source: ఏపీ న్యూస్ | 28 May 2008 | 11:59 am
ఐఏఎస్ అధికారి నితీష్ కటారా హత్య కేసులో ఇద్దరు నిందితులను ఢిల్లీ అడిషినల్ సెషన్స్ కోర్టు దోషులుగా తేల్చింది. అయితే వీరికి శిక్షల ఖరారును మాత్రం ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది. Source: జాతీయ | 28 May 2008 | 11:21 am
మామా, అల్లుడికి సంబంధించిన కథతో మా అల్లుడు లవంగం చిత్రం రూపొందుతోంది. కృష్ణభగవాన్ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీరంగం సతీష్కుమార్ దర్శకత్వంలో పాలాటి శ్రీనివాసరావు (వాసు) నిర్మిస్తున్నారు. ఈ నెల 15 నుంచి ఇప్పటివరకు జరిగిన Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2008 | 10:37 am
పత్రికలు స్వీయ నియంత్రణతో పని చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ హితవు పలికారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు హైదరాబాద్లోని ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి జరిపిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2008 | 10:20 am
పత్రికలు స్వీయ నియంత్రణతో పని చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ హితవు పలికారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు హైదరాబాద్లోని ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి జరిపిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. Source: Yahoo! Telugu: News | 28 May 2008 | 10:20 am
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్లో టీం ఇండియా కెప్టెన్ అనిల్ కుంబ్లే బౌలర్ల ర్యాంకింగ్స్లో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో మాస్టర్ బ్యాట్స్మెన్ ర్యాంకు Source: Yahoo! Telugu: News | 28 May 2008 | 10:18 am
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్లో టీం ఇండియా కెప్టెన్ అనిల్ కుంబ్లే బౌలర్ల ర్యాంకింగ్స్లో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో మాస్టర్ బ్యాట్స్మెన్ ర్యాంకు Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2008 | 10:18 am
రాజకీయ రంగప్రవేశంపై త్వరలోనే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని సినీ నటుడు బాలకృష్ణ పేర్కొన్నారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. Source: Yahoo! Telugu: News | 28 May 2008 | 10:13 am
గుజ్జర్ల కోటా వివాదాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే కేంద్ర ప్రభుత్వంపైకి నెట్టారు. రాజస్థాన్లో ఎస్టీ హోదా కోరుతూ గుజ్జర్ వర్గీయులు చేపట్టిన ఆందోళన బుధవారం ఆరో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి Source: Yahoo! Telugu: News | 28 May 2008 | 10:01 am
దివంగత నేత ఎన్టీఆర్ 86వ జయంతి ఉత్సవాల సందర్భంగా జగ్గయ్యపేటలో ఆయన విగ్రహాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆవిష్కరించారు. మీకోసం యాత్రలో భాగంగా ఆయన ప్రస్తుతం జగ్గయపేటలో పర్యటిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2008 | 9:50 am
దివంగత నేత ఎన్టీఆర్ 86వ జయంతి ఉత్సవాల సందర్భంగా జగ్గయ్యపేటలో ఆయన విగ్రహాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆవిష్కరించారు. మీకోసం యాత్రలో భాగంగా ఆయన ప్రస్తుతం జగ్గయపేటలో పర్యటిస్తున్నారు. Source: Yahoo! Telugu: News | 28 May 2008 | 9:50 am
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బీజేపీ నేత యడ్యూరప్ప శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ మంగళవారం యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో తొలి భాజపా Source: Yahoo! Telugu: News | 28 May 2008 | 9:49 am
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, ప్రియురాలు మాన్యతల వివాహం చెల్లదని కోర్టులో దాఖలైన పిటీషన్ను ముంబై సెషన్స్ కోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ తీర్పుతో ఇప్పటి వరకు వీరిద్దరి వివాహానికి ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి. Source: జాతీయ | 28 May 2008 | 9:41 am
గుజ్జర్ల రిజర్వేషన్లకు సంబంధించి రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే రాసిన లేఖను ప్రధానమంత్రి కార్యాలయం న్యాయ మంత్రిత్వ శాఖకు పంపింది. Source: Yahoo! Telugu: News | 28 May 2008 | 9:21 am
జెట్ ఎయిర్వేస్ సంస్థ బెస్ట్ కార్గో ఎయిర్లైన్ ఆఫ్ సెంట్రల్ ఏషియా అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డును సోమవారం లండన్లో సోమవారం ఆ సంస్థ అందుకుంది. Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2008 | 9:14 am
హ్యాండ్సమ్మేన్ శ్రీకాంత్ హీరోగా సురేష్ప్రొడక్షన్స్ సంస్థ సమర్పణలో రూపొందుతోన్న చిత్రం బాస్గారి అమ్మాయి. ఛార్మి హీరోయిన్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డా. డి. రామానాయుడు నిర్మిస్తున్నారు. సూర్యతేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న... Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2008 | 8:08 am