మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. రాజకీయ పార్టీ ఏర్పాటుపై గత కొద్ది నెలలుగా అత్యంత సన్నిహితులతో చర్చలు జరుపుతూ వస్తున్న మెగాస్టార్, తన పార్టీ ఏర్పాటు కార్యకలాపాలను మరింత వేగవంతం చేశారు. Source: ఏపీ న్యూస్ | 28 May 2008 | 12:30 pm
పార్వతీ అమ్మవారి శక్తి పీఠాల్లో ఒకటి ప్రాగ్జోతిషపురం కామాఖ్యా దేవాలయం. ప్రాగ్జోతిషపురమునే ప్రస్తుతం గౌహతిగా పిలుస్తున్నారు. బ్రహ్మపుత్రా నది ఒడ్డున కామాఖ్యా దేవాలయం ఉంది. గౌహతి నగరానికి పశ్చిమ ప్రాంతంలోని నీలాచల పర్వతాలపై కామాఖ్యా అమ్మవారు స్వయంభువుగా... Source: వినోదం | 28 May 2008 | 12:15 pm
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉప ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో తెదేపా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. Source: ఏపీ న్యూస్ | 28 May 2008 | 12:15 pm
ఆంధ్రుల ఆరాధ్య దైవం దివంగత నందమూరి తారక రామారావు 86వ జయంతి వేడుకలు రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్కు ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. Source: ఏపీ న్యూస్ | 28 May 2008 | 12:14 pm
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. Source: ఏపీ న్యూస్ | 28 May 2008 | 11:59 am
ఐఏఎస్ అధికారి నితీష్ కటారా హత్య కేసులో ఇద్దరు నిందితులను ఢిల్లీ అడిషినల్ సెషన్స్ కోర్టు దోషులుగా తేల్చింది. అయితే వీరికి శిక్షల ఖరారును మాత్రం ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది. Source: జాతీయ | 28 May 2008 | 11:21 am
మామా, అల్లుడికి సంబంధించిన కథతో మా అల్లుడు లవంగం చిత్రం రూపొందుతోంది. కృష్ణభగవాన్ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీరంగం సతీష్కుమార్ దర్శకత్వంలో పాలాటి శ్రీనివాసరావు (వాసు) నిర్మిస్తున్నారు. ఈ నెల 15 నుంచి ఇప్పటివరకు జరిగిన Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2008 | 10:37 am
పత్రికలు స్వీయ నియంత్రణతో పని చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ హితవు పలికారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు హైదరాబాద్లోని ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి జరిపిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. Source: Yahoo! Telugu: News | 28 May 2008 | 10:20 am
పత్రికలు స్వీయ నియంత్రణతో పని చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ హితవు పలికారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు హైదరాబాద్లోని ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి జరిపిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2008 | 10:20 am
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్లో టీం ఇండియా కెప్టెన్ అనిల్ కుంబ్లే బౌలర్ల ర్యాంకింగ్స్లో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో మాస్టర్ బ్యాట్స్మెన్ ర్యాంకు Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2008 | 10:18 am
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్లో టీం ఇండియా కెప్టెన్ అనిల్ కుంబ్లే బౌలర్ల ర్యాంకింగ్స్లో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో మాస్టర్ బ్యాట్స్మెన్ ర్యాంకు Source: Yahoo! Telugu: News | 28 May 2008 | 10:18 am
రాజకీయ రంగప్రవేశంపై త్వరలోనే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని సినీ నటుడు బాలకృష్ణ పేర్కొన్నారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. Source: Yahoo! Telugu: News | 28 May 2008 | 10:13 am
గుజ్జర్ల కోటా వివాదాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే కేంద్ర ప్రభుత్వంపైకి నెట్టారు. రాజస్థాన్లో ఎస్టీ హోదా కోరుతూ గుజ్జర్ వర్గీయులు చేపట్టిన ఆందోళన బుధవారం ఆరో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి Source: Yahoo! Telugu: News | 28 May 2008 | 10:01 am
దివంగత నేత ఎన్టీఆర్ 86వ జయంతి ఉత్సవాల సందర్భంగా జగ్గయ్యపేటలో ఆయన విగ్రహాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆవిష్కరించారు. మీకోసం యాత్రలో భాగంగా ఆయన ప్రస్తుతం జగ్గయపేటలో పర్యటిస్తున్నారు. Source: Yahoo! Telugu: News | 28 May 2008 | 9:50 am
దివంగత నేత ఎన్టీఆర్ 86వ జయంతి ఉత్సవాల సందర్భంగా జగ్గయ్యపేటలో ఆయన విగ్రహాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆవిష్కరించారు. మీకోసం యాత్రలో భాగంగా ఆయన ప్రస్తుతం జగ్గయపేటలో పర్యటిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2008 | 9:50 am
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బీజేపీ నేత యడ్యూరప్ప శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ మంగళవారం యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో తొలి భాజపా Source: Yahoo! Telugu: News | 28 May 2008 | 9:49 am
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, ప్రియురాలు మాన్యతల వివాహం చెల్లదని కోర్టులో దాఖలైన పిటీషన్ను ముంబై సెషన్స్ కోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ తీర్పుతో ఇప్పటి వరకు వీరిద్దరి వివాహానికి ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి. Source: జాతీయ | 28 May 2008 | 9:41 am
గుజ్జర్ల రిజర్వేషన్లకు సంబంధించి రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే రాసిన లేఖను ప్రధానమంత్రి కార్యాలయం న్యాయ మంత్రిత్వ శాఖకు పంపింది. Source: Yahoo! Telugu: News | 28 May 2008 | 9:21 am
జెట్ ఎయిర్వేస్ సంస్థ బెస్ట్ కార్గో ఎయిర్లైన్ ఆఫ్ సెంట్రల్ ఏషియా అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డును సోమవారం లండన్లో సోమవారం ఆ సంస్థ అందుకుంది. Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2008 | 9:14 am
హ్యాండ్సమ్మేన్ శ్రీకాంత్ హీరోగా సురేష్ప్రొడక్షన్స్ సంస్థ సమర్పణలో రూపొందుతోన్న చిత్రం బాస్గారి అమ్మాయి. ఛార్మి హీరోయిన్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డా. డి. రామానాయుడు నిర్మిస్తున్నారు. సూర్యతేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న... Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2008 | 8:08 am
అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందంపై లెఫ్ట్ పార్టీల అభ్యంతరాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూపీఏ- లెఫ్ట్ సమన్వయ కమిటీ తరువాతి సమావేశం వచ్చే నెల 11వ తేదీన జరగనుంది. Source: Yahoo! Telugu: News | 28 May 2008 | 8:06 am
రెబెల్స్టార్ కృష్ణంరాజు ప్రధాన పాత్రలో శ్రీహరి హీరోగా, నాగబాబు మరో ప్రధాన పాత్రలో కేఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం శ్రీశైలం. ఇమేజ్ ఫిలింస్ పతాకంపై తాడివాక రమేష్నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం మూడవ... Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2008 | 8:05 am
ఢిల్లీ కోర్టు బుధవారం వికాస్, అతని మేనల్లుడు విశాల్ యాదవ్లను ఆరేళ్ల క్రితం సంచలనం సృష్టించిన నితీశ్ కటారా హత్య కేసులో దోషులుగా పరిగణించింది. అడిషనల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రవీందర్ కౌర్ ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకుడు Source: Yahoo! Telugu: News | 28 May 2008 | 7:39 am
ఢిల్లీ కోర్టు బుధవారం వికాస్, అతని మేనల్లుడు విశాల్ యాదవ్లను ఆరేళ్ల క్రితం సంచలనం సృష్టించిన నితీశ్ కటారా హత్య కేసులో దోషులుగా పరిగణించింది. అడిషనల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రవీందర్ కౌర్ ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకుడు Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2008 | 7:39 am
షెడ్యూల్ తెగల (ఎస్టీ) హోదా కోసం పోరాడుతున్న గుజ్జర్ల సమస్యను ప్రధానమంత్రి కార్యాలయం న్యాయశాఖ పరిశీనలకు పపింది. రాజస్థాన్లోని గుజ్జర్ల తెగకు చెందిన వేలాది మంది తమను ఎస్టీ హోదాలో చేర్చాలని కోరుతూ, గత కొద్ది రోజులుగా ఆందోళన సాగిస్తున్న విషయం తెల్సిందే. Source: జాతీయ | 28 May 2008 | 7:36 am
610 జీవో అమలులో తొలుత నుంచీ ముందున్న పాఠశాల విద్యాశాఖ అధికారుల బదిలీకి ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 1975-93 మధ్య నియమితులైన 1156 మంది స్థానికేతర ఉపాధ్యాయుల బదిలీకి త్వరలోనే... Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2008 | 7:05 am
కొన్ని చిత్రాల విషయంలో తలెత్తే వివాదాలే ఆ చిత్రానికి పబ్లిసిటీగా మారి ఆ చిత్రం ఘనవిజయం సాధించడానికి తోడ్పడుతాయి. అసలు చాలా చిత్రాలు వివాదాల వల్లే... Source: వినోదం | 28 May 2008 | 6:47 am
మయన్మార్ సైనిక పాలకులు మంగళవారం ప్రతిపక్ష నేత ఆంగ్ శాన్ సూకీ నిర్బంధాన్ని పొడిగించారు. నోబెల్ బహుమతి గ్రహీత సూకీని విడుదల చేయాలని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తులును మయన్మార్ సైనికుల Source: Yahoo! Telugu: Entertainment | 28 May 2008 | 6:24 am
కర్ణాటక రాష్ట్రంలో అమలులో ఉన్న రాష్ట్రపతి పాలనను కేంద్ర మంత్రివర్గం ఎత్తివేసింది. ఇటీవల జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెల్సిందే. Source: జాతీయ | 28 May 2008 | 6:14 am
భారత్ - అమెరికా అణు ఒప్పందంపై ఏర్పాటైన యూపీఏ-లెఫ్ట్ పార్టీల సమన్వయ కమిటీ తదుపరి సమావేశం వచ్చే నెల 11వ తేదీన జరుగనుంది. ఇందులో భారత రక్షణ అవసరాల నిమిత్తం అంతర్జాతీయ అణు శక్తి ఇంధన సంస్థ (ఐఏఈఏ)తో రక్షణ ఒప్పందం కుదుర్చుకునే విషయంపై ప్రధానంగా చర్చించనుంది. Source: జాతీయ | 28 May 2008 | 5:10 am
రాజా, కామ్న జెఠ్మలానీ జంటగా నటిస్తోన్న చిత్రం అందమైన అబద్ధం. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో పి.పి.రెడ్డి, కేశవరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం మియాపూర్లోని ఓ ప్రైవేటు భవంతిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూటింగ్లో చిత్రంలోని ప్రముఖ తారాగణమంతా నటిస్తున్నారు. Source: వినోదం | 28 May 2008 | 4:44 am
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ అందానికి దాసోహం కాని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. తన తేనె కళ్లతో ప్రేక్షకులను కట్టిపడేసే ఐశ్వర్య బాలీవుడ్... Source: వినోదం | 28 May 2008 | 4:12 am
ఏసిబి వలకు మరో అవినీతి చేప చిక్కింది. శ్రీకాకుళం జిల్లా అటవీశాఖ టాస్క్ఫోర్స్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న గంగాధరరావు అక్రమంగా సొమ్ము తీసుకుంటూ దొరికిపోయాడు. వివరాలలోకి వెళితే... లక్ష్మణరావు అనే వ్యక్తి అక్రమంగా కలప నిల్వ ఉంచాడంటూ... గంగాధరరావు... Source: ఏపీ న్యూస్ | 27 May 2008 | 2:51 pm