మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 73 పాయింట్ల పతనం

బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) మంగళవారం నష్టాల బాటలో నడిచింది. ఆసియా మార్కెట్‌ల అనుకూల ప్రభావంతో 107 పాయింట్ల వృద్ధితో 16,455 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం ఎఫ్ఎంసీజీ వాటాల కొనుగోళ్లతో 16,506 పాయింట్ల
Source: Yahoo! Telugu: News | 27 May 2008 | 12:11 pm

ఫ్రెంచ్ ఓపెన్: రెండో రౌండులో ప్రపంచ నెంబర్‌వన్

ప్రపంచ నెంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ ఫ్రెంచ్ ఓపెన్ రెండో రౌండులోకి అడుగుపెట్టాడు. తొలి రౌండులో ఫెదరర్ (స్విజ్జర్లాండ్) అమెరికా క్రీడాకారుడు శ్యాం ఖ్యుర్రెతో తలపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఫెదరర్ 6-4, 6-4, 6-3తో ప్రత్యర్థిపై విజయం
Source: Yahoo! Telugu: News | 27 May 2008 | 11:13 am

రాజకీయ అవినీతిని అంతం చేస్తాం: లోక్‌సత్తా

రాజకీయాల్లోని అవినీతిని అంతం చేసే దిశగా ఉపఎన్నికల్లో ప్రజలు తమ ఓటును వినియోగించాలని లోక్‌సత్తా జాతీయ కన్వీనర్ జయప్రకాశ్‌నారాయణ పిలుపునిచ్చారు. ఉపఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో లోక్‌సత్తా అభ్యర్ధుల తరపున ఆయన...
Source: Yahoo! Telugu: News | 27 May 2008 | 10:55 am

తిరుపతి వద్ద రోడ్డు ప్రమాదం: ఇద్దరు మహిళల మృతి

తిరుపతి నుంచి చిత్తూరుకు వెళ్లే బైపాస్ రోడ్డులో మంగళవారం జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 27 May 2008 | 10:42 am

ధోనీ బ్యాటింగ్‌లో మునపటి పసలేదు: లాలూ ప్రసాద్

టీం ఇండియా వన్డే, ట్వంటీ- 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్‌లో మునుపటి పస తగ్గిందని కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌‍కు ధోనీ నేతృత్వం
Source: Yahoo! Telugu: News | 27 May 2008 | 10:38 am

నా 20 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఇదో అత్యుత్తమ విజయం: వార్న్

ముంబయి ఇండియన్స్‌పై సోమవారం రాత్రి సాధించిన విజయాన్ని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, కోచ్ షేన్‌వార్న్ తన 20 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఒక అత్యుత్తమ విజయంగా వర్ణించాడు. ముంబయి ఇండియన్స్‌తో హోరాహోరీగా జరిగిన
Source: Yahoo! Telugu: News | 27 May 2008 | 10:31 am

ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ తథ్యం: కేసీఆర్

ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే ప్రత్యేక తెలంగాణ తథ్యం అని టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ఉపఎన్నికలు జరగనున్న అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ గెలిస్తే ప్రత్యేక తెలంగాణ ఇవ్వడానికి కేంద్రంలో యూపీఎస్ సర్కార్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
Source: Yahoo! Telugu: News | 27 May 2008 | 10:23 am

ప్రైవేట్ భాగస్వామ్యం కోసం పారదర్శక రక్షణ విధానాలు

బిలియన్ డాలర్ల విలువైన రక్షణ పరిశ్రమలో కీలక పాత్ర పోషించాలని ప్రైవేట్ రంగానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ పిలుపునిచ్చారు. దేశీయ, అంతర్జాతీయ ప్రైవేట్ కంపెనీలతో కలసి ఉమ్మడి అభివృద్ధి, తయారీ కార్యక్రమాల
Source: Yahoo! Telugu: News | 27 May 2008 | 10:22 am

విద్యుదుత్పత్తికే తొలి ప్రాధాన్యం: యడ్యూరప్ప

రాష్ట్రంలో విద్యుదుత్పత్తికి తొలి ప్రాధాన్యమివ్వనున్నామని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప ప్రకటించారు. విద్యుత్ కొరతను నివారించేందుకై ప్రస్తుతమున్న 5వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని పది వేల మెగావాట్లకు పెంచనున్నామని తెలిపారు.
Source: జాతీయ | 27 May 2008 | 10:14 am

పత్రికా కార్యాలయంపై దాడి: అసెంబ్లీ వద్ద పాత్రికేయుల ధర్నా

ఆంధ్రజ్యోతి పత్రికపై జరిగిన దాడిని నిరసిస్తూ పలువురు పాత్రికేయులు మంగళవారం అసెంబ్లీ ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఎర్పడడంతో పోలీసులు పాత్రికేయులను అరెస్టు చేశారు.
Source: Yahoo! Telugu: News | 27 May 2008 | 9:59 am

మహిళపై లైంగిక వేధింపులు: తిరుమలలో సీఐటీయూ ధర్నా

తిరుమలలో సులభ్ సంస్థలో పనిచేసే ఓ మహిళపై ఆ సంస్థలోని ఓ సూపర్‌వైజర్ లైంగిక వేంధింపులకు పాల్పడడాన్ని నిరసిస్తూ సీఐటీయూ మంగళవారం ధర్నా నిర్వహించింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన పరిపాలన భవనం ముందు సీఐటీయూ కార్యకర్తలు...
Source: Yahoo! Telugu: News | 27 May 2008 | 9:43 am

సిద్ధి వినాయక్ ఆలయంలో బచ్చన్ కుటుంబం

ముంబయి ప్రభాదేవి ప్రాంతంలోని సిద్ధి వినాయక్ దేవాలయానికి మంగళవారం తెల్లవారుజాము వేళ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబం వచ్చి దర్శనం చేసుకున్నారు. బచ్చన్‌తో పాటుగా కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్యలు వెంట ఉన్నారు.
Source: జాతీయ | 27 May 2008 | 8:15 am

శాంతివనంలో నెహ్రూకు సోనియా నివాళులు

మాజీ ప్రధాని స్వర్గీయ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 44వ వర్ధంతి సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ న్యూఢిల్లీలోని శాంతి‌వనంలో నివాళులు అర్పించారు.
Source: జాతీయ | 27 May 2008 | 7:42 am

ఈ ఏడాదే మరో విడత గ్రూప్-1,2 పరీక్షలు

ఈ ఏడాదిలోనే మరో విడత గ్రూప్-1, 2 పరీక్షలు నిర్వహించనున్నామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తమతో ఇప్పటికే చర్చలు జరిపిందన్నారు. గ్రూప్-1 పరీక్షా ఫలితాల వెల్లడి సందర్భంగా హైదరాబాద్‌లో...
Source: ఏపీ న్యూస్ | 27 May 2008 | 6:40 am

క్షమాపణలు చెప్పకుంటే దాడులు కొనసాగుతాయి

ప్రత్యేక కథనం ద్వారా తమను బాడుగ నేతలుగా చిత్రీకరించినందుకై మంగళవారం సాయంత్రంలోపు క్షమాపణలు చెప్పకుంటే ఆంధ్రజ్యోతిపై తమ దాడులు కొనసాగుతాయని మాల, మాదిగ, బీసీ సంఘాల నేతలు హెచ్చరిక చేశారు.
Source: ఏపీ న్యూస్ | 27 May 2008 | 6:29 am

గుజ్జర్ల నేత భైంస్లాకు కోర్టు ధిక్కార నోటీసు

గుజ్జర్ల నేత కిరోరి సింగ్ భైంస్లాకు రాజస్థాన్ హైకోర్టు మంగళవారం కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా తన వర్గీయులను ఆపాలని తాము ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకై కోర్టు ఈ నోటీసు జారీ చేసింది.
Source: జాతీయ | 27 May 2008 | 5:33 am

ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై దుండగుల దాడి

హైదరాబాద్‌లోని ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై దుండగులు తీవ్ర దాడులకు పాల్పడ్డారు. తమ నేతను కించ పరిచేలా కథనాలు రాసినందుకై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసి, విధ్వంసానికి పాల్పడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 27 May 2008 | 4:47 am

మే 27, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలి షాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా
Source: Yahoo! Telugu: Entertainment | 27 May 2008 | 4:16 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 27 May 2008 | 4:15 am

ముగింపు దశకు చేరిన ఎన్నికల ప్రచారం

రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలంగాణా ప్రాంత ఉపఎన్నికలకు సంబంధించి ప్రచారానికి నేటితో తెరపడనున్న నేపథ్యంలో నేతలు చాలా బిజీబిజీగా ముందుకు కదులుతున్నారు. కాంగ్రెస్‌తో పాటు తెలంగాణా రాష్ట్ర సమితి, టీడీపీలకు...
Source: ఏపీ న్యూస్ | 27 May 2008 | 3:28 am

యూపీఏ-వామపక్ష కమిటీ సమావేశం వాయిదా

అమెరికాతో చేసుకున్న పౌర అణు ఒప్పందం అమలుపై ఏర్పాటుచేసిన యూపీఏ-వామపక్షాల బుధవారం సమావేశంను వాయిదావేశారు. ఈ సమావేశం జూన్ 15వ తేదీలోపు జరగగలదని విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. కమిటీలోని కొందరు సభ్యులు ఈ సమావేశానికి వచ్చే
Source: జాతీయ | 26 May 2008 | 4:08 pm

వంట గ్యాస్ కొత్త కనెక్షన్ డిపాజిట్ పెంపు

వంట గ్యాస్ కొత్తగా కనెక్షన్ పొందేవారు డిపాజిట్‌గా రూ.1250లు చెల్లించాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయించాయి. సెక్యూరిటీ డిపాజిట్‌ను పెంపు చేస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియంలు ప్రకటించాయి.
Source: జాతీయ | 26 May 2008 | 4:06 pm

గుజ్జర్ల సమస్యపై సీఎంల సమావేశం : రాజే పిలుపు

గుజ్జర్ల సమస్యను ఎదుర్కొంటున్న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిర్వహించాలని రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే పిలుపునిచ్చారు. గుజ్జర్ల సమస్యపై ప్రధాని సింగ్‌కు సీఎం రాజే ఒక లేఖను రాశారు.
Source: జాతీయ | 26 May 2008 | 4:04 pm

రైతు నుంచి సీఎంగా.. యడ్యూరప్ప రాజకీయ ప్రస్థానం

దక్షిణభారత దేశంలో భారతీయ జనతా పార్టీ తొలి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన వ్యక్తి యడ్యూరప్ప. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో కీలక మలుపులు ఉన్నాయి.
Source: జాతీయ | 26 May 2008 | 12:33 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |