ప్రపంచ నెంబర్వన్ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ ఫ్రెంచ్ ఓపెన్ రెండో రౌండులోకి అడుగుపెట్టాడు. తొలి రౌండులో ఫెదరర్ (స్విజ్జర్లాండ్) అమెరికా క్రీడాకారుడు శ్యాం ఖ్యుర్రెతో తలపడ్డాడు. ఈ మ్యాచ్లో ఫెదరర్ 6-4, 6-4, 6-3తో ప్రత్యర్థిపై విజయం Source: Yahoo! Telugu: News | 27 May 2008 | 11:13 am
రాజకీయాల్లోని అవినీతిని అంతం చేసే దిశగా ఉపఎన్నికల్లో ప్రజలు తమ ఓటును వినియోగించాలని లోక్సత్తా జాతీయ కన్వీనర్ జయప్రకాశ్నారాయణ పిలుపునిచ్చారు. ఉపఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో లోక్సత్తా అభ్యర్ధుల తరపున ఆయన... Source: Yahoo! Telugu: News | 27 May 2008 | 10:55 am
తిరుపతి నుంచి చిత్తూరుకు వెళ్లే బైపాస్ రోడ్డులో మంగళవారం జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. Source: Yahoo! Telugu: News | 27 May 2008 | 10:42 am
టీం ఇండియా వన్డే, ట్వంటీ- 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్లో మునుపటి పస తగ్గిందని కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్కు ధోనీ నేతృత్వం Source: Yahoo! Telugu: News | 27 May 2008 | 10:38 am
ముంబయి ఇండియన్స్పై సోమవారం రాత్రి సాధించిన విజయాన్ని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, కోచ్ షేన్వార్న్ తన 20 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో ఒక అత్యుత్తమ విజయంగా వర్ణించాడు. ముంబయి ఇండియన్స్తో హోరాహోరీగా జరిగిన Source: Yahoo! Telugu: News | 27 May 2008 | 10:31 am
ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే ప్రత్యేక తెలంగాణ తథ్యం అని టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ఉపఎన్నికలు జరగనున్న అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ గెలిస్తే ప్రత్యేక తెలంగాణ ఇవ్వడానికి కేంద్రంలో యూపీఎస్ సర్కార్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. Source: Yahoo! Telugu: News | 27 May 2008 | 10:23 am
బిలియన్ డాలర్ల విలువైన రక్షణ పరిశ్రమలో కీలక పాత్ర పోషించాలని ప్రైవేట్ రంగానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ పిలుపునిచ్చారు. దేశీయ, అంతర్జాతీయ ప్రైవేట్ కంపెనీలతో కలసి ఉమ్మడి అభివృద్ధి, తయారీ కార్యక్రమాల Source: Yahoo! Telugu: News | 27 May 2008 | 10:22 am
రాష్ట్రంలో విద్యుదుత్పత్తికి తొలి ప్రాధాన్యమివ్వనున్నామని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప ప్రకటించారు. విద్యుత్ కొరతను నివారించేందుకై ప్రస్తుతమున్న 5వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని పది వేల మెగావాట్లకు పెంచనున్నామని తెలిపారు. Source: జాతీయ | 27 May 2008 | 10:14 am
ఆంధ్రజ్యోతి పత్రికపై జరిగిన దాడిని నిరసిస్తూ పలువురు పాత్రికేయులు మంగళవారం అసెంబ్లీ ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఎర్పడడంతో పోలీసులు పాత్రికేయులను అరెస్టు చేశారు. Source: Yahoo! Telugu: News | 27 May 2008 | 9:59 am
తిరుమలలో సులభ్ సంస్థలో పనిచేసే ఓ మహిళపై ఆ సంస్థలోని ఓ సూపర్వైజర్ లైంగిక వేంధింపులకు పాల్పడడాన్ని నిరసిస్తూ సీఐటీయూ మంగళవారం ధర్నా నిర్వహించింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన పరిపాలన భవనం ముందు సీఐటీయూ కార్యకర్తలు... Source: Yahoo! Telugu: News | 27 May 2008 | 9:43 am
ముంబయి ప్రభాదేవి ప్రాంతంలోని సిద్ధి వినాయక్ దేవాలయానికి మంగళవారం తెల్లవారుజాము వేళ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబం వచ్చి దర్శనం చేసుకున్నారు. బచ్చన్తో పాటుగా కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్యలు వెంట ఉన్నారు. Source: జాతీయ | 27 May 2008 | 8:15 am
మాజీ ప్రధాని స్వర్గీయ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 44వ వర్ధంతి సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ న్యూఢిల్లీలోని శాంతివనంలో నివాళులు అర్పించారు. Source: జాతీయ | 27 May 2008 | 7:42 am
ఈ ఏడాదిలోనే మరో విడత గ్రూప్-1, 2 పరీక్షలు నిర్వహించనున్నామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తమతో ఇప్పటికే చర్చలు జరిపిందన్నారు.
గ్రూప్-1 పరీక్షా ఫలితాల వెల్లడి సందర్భంగా హైదరాబాద్లో... Source: ఏపీ న్యూస్ | 27 May 2008 | 6:40 am
ప్రత్యేక కథనం ద్వారా తమను బాడుగ నేతలుగా చిత్రీకరించినందుకై మంగళవారం సాయంత్రంలోపు క్షమాపణలు చెప్పకుంటే ఆంధ్రజ్యోతిపై తమ దాడులు కొనసాగుతాయని మాల, మాదిగ, బీసీ సంఘాల నేతలు హెచ్చరిక చేశారు. Source: ఏపీ న్యూస్ | 27 May 2008 | 6:29 am
గుజ్జర్ల నేత కిరోరి సింగ్ భైంస్లాకు రాజస్థాన్ హైకోర్టు మంగళవారం కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా తన వర్గీయులను ఆపాలని తాము ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకై కోర్టు ఈ నోటీసు జారీ చేసింది. Source: జాతీయ | 27 May 2008 | 5:33 am
హైదరాబాద్లోని ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై దుండగులు తీవ్ర దాడులకు పాల్పడ్డారు. తమ నేతను కించ పరిచేలా కథనాలు రాసినందుకై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసి, విధ్వంసానికి పాల్పడ్డారు. Source: ఏపీ న్యూస్ | 27 May 2008 | 4:47 am
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలి షాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా Source: Yahoo! Telugu: Entertainment | 27 May 2008 | 4:16 am
రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలంగాణా ప్రాంత ఉపఎన్నికలకు సంబంధించి ప్రచారానికి నేటితో తెరపడనున్న నేపథ్యంలో నేతలు చాలా బిజీబిజీగా ముందుకు కదులుతున్నారు.
కాంగ్రెస్తో పాటు తెలంగాణా రాష్ట్ర సమితి, టీడీపీలకు... Source: ఏపీ న్యూస్ | 27 May 2008 | 3:28 am
అమెరికాతో చేసుకున్న పౌర అణు ఒప్పందం అమలుపై ఏర్పాటుచేసిన యూపీఏ-వామపక్షాల బుధవారం సమావేశంను వాయిదావేశారు. ఈ సమావేశం జూన్ 15వ తేదీలోపు జరగగలదని విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. కమిటీలోని కొందరు సభ్యులు ఈ సమావేశానికి వచ్చే Source: జాతీయ | 26 May 2008 | 4:08 pm
వంట గ్యాస్ కొత్తగా కనెక్షన్ పొందేవారు డిపాజిట్గా రూ.1250లు చెల్లించాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయించాయి. సెక్యూరిటీ డిపాజిట్ను పెంపు చేస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియంలు ప్రకటించాయి. Source: జాతీయ | 26 May 2008 | 4:06 pm
గుజ్జర్ల సమస్యను ఎదుర్కొంటున్న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిర్వహించాలని రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే పిలుపునిచ్చారు. గుజ్జర్ల సమస్యపై ప్రధాని సింగ్కు సీఎం రాజే ఒక లేఖను రాశారు. Source: జాతీయ | 26 May 2008 | 4:04 pm
దక్షిణభారత దేశంలో భారతీయ జనతా పార్టీ తొలి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన వ్యక్తి యడ్యూరప్ప. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో కీలక మలుపులు ఉన్నాయి. Source: జాతీయ | 26 May 2008 | 12:33 pm