కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని సోనియా గాంధీ నాయకత్వంపై ప్రజలు ఇచ్చిన తీర్పుగా ఆ పార్టీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ వర్ణించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఇది 11వ పరాజయామని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ Source: Yahoo! Telugu: News | 25 May 2008 | 12:17 pm
దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ తొలిసారి పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆదివారం వెల్లడైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కమలనాథులు చారిత్రాత్మక విజయం సాధించారు. మొత్తం 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ Source: Yahoo! Telugu: News | 25 May 2008 | 11:34 am
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం సోమవారం సమావేశం కానుంది. ఈ సమావేశం సాయంత్రం నాలుగు గంటలకు జరగుతుందని పార్టీవర్గాలు తెలిపాయి. Source: Yahoo! Telugu: News | 25 May 2008 | 10:28 am
రాజస్థాన్ రాష్ట్రంలో గుజ్జర్లు తమ వర్గానికి ఎస్టీ హోదా కోరుతూ చేపట్టిన ఆందోళనకు ఆదివారం కూడా ఎటువంటి పరిష్కారం లభించలేదు. ఎస్టీ హోదా వివాదం పరిష్కారానికి గుజ్జర్ల నేతలను రాజస్థాన్ ప్రభుత్వం చర్చల కోసం జైపూర్ రావాలని Source: Yahoo! Telugu: News | 25 May 2008 | 10:17 am
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పార్టీ ప్రదర్శనపై అనేక అంశాలు ప్రభావం చూపాయని కాంగ్రెస్ తెలిపింది. తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే మోజారిటీ వచ్చే అవకాశం లేదని కేంద్ర మంత్రి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పృధ్వీరాజ్ చౌహాన్ ఓటమి Source: Yahoo! Telugu: News | 25 May 2008 | 10:04 am
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 100కు తక్కువ సీట్లతో సరిపెట్టుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం తమకు, జేడీఎస్ పార్టీకి వస్తుందని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సంఘ్వి పేర్కొన్నారు. బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం రాకుండా Source: Yahoo! Telugu: News | 25 May 2008 | 9:48 am
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన పూర్తి మెజారిటీ రానిపక్షంలో తాము ప్రతిపక్షం స్థానంలోనే కూర్చుంటామని బీజేపీ తెలిపింది. మెజారిటీ రాకపోతే తాము ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఇతర పార్టీల Source: Yahoo! Telugu: News | 25 May 2008 | 9:27 am
రాజస్థాన్లో గుజ్జర్ల ఎస్టీ హోదా వివాదం హింసాత్మక పరిణామాలను సృష్టిస్తోంది. గుజ్జర్ల తమ వర్గానికి ఎస్టీ హోదా కల్పించాలని తాజాగా మొదలు పెట్టిన ఆందోళన మూడో రోజుకు చేరుకుంది. పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించే దిశగా రాజస్థాన్ Source: Yahoo! Telugu: News | 25 May 2008 | 9:21 am
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ మంత్రి ఇవ్వలేదనే పార్టీ పెట్టారని తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టేందుకే తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ వాడుకుంటున్నారని బాబు ధ్వజమెత్తారు. Source: Yahoo! Telugu: News | 25 May 2008 | 7:46 am
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తెరాస అధినేత కేసీఆర్ కారణంగా నష్టపోయిందని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ చెప్పారు. ప్రత్యేక తెలంగాణపై సోనియా గాంధీ అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని తమ నమ్మకం ఉందన్నారు. Source: Yahoo! Telugu: News | 25 May 2008 | 7:40 am
కర్ణాటక రాష్ట్ర ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. విధాన సభ ఎన్నికల్లో భాజపాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందున ఆ రాష్ట్ర ప్రజలకు భాజపా కృతజ్ఞతలు తెలిపింది. Source: జాతీయ | 25 May 2008 | 7:07 am
ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కేంద్రంలోని యూపీఏ పాలనకు దేశ వ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. Source: ఏపీ న్యూస్ | 25 May 2008 | 6:54 am
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయఢంకా మోగిస్తోంది. మొత్తం 224 సీట్లకుగాను ఆపార్టీ 109 స్థానాల్లో అధిక్యంలో ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ 70, జేడీఎస్ 35, ఇతరులు పది సీట్లలో ముందంజలో ఉన్నారు. Source: జాతీయ | 25 May 2008 | 6:13 am
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆదివారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ఆ పార్టీ 108 సీట్లలో ముందజంలో ఉంది. ద్వితీయ స్థానంలో కాంగ్రెస్ పార్టీ 71 సీట్లలోను, జేడీఎస్ 36 సీట్లలో ఆధిక్యంలో ఉంది. Source: జాతీయ | 25 May 2008 | 5:41 am
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం, 10.30 Source: Yahoo! Telugu: Entertainment | 25 May 2008 | 5:08 am
కర్ణాటక విధాన సభకు జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (ఎస్) పార్టీ తీవ్రంగా నష్టం వాటిల్లింది. మూడు దశల్లో జరిగిన ఎన్నికల పోలింగ్లో ఆ పార్టీ ముస్లిం ఓట్లను పూర్తిగా కోల్పోయింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఓట్ల లెక్కింపుకు ఆ పార్టీ బాగా వెనుకబడి వుంది. Source: జాతీయ | 25 May 2008 | 4:45 am
కర్ణాటక విధానసభ మరో సారి హంగ్ దిశగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం చేపట్టిన ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి భాజపా ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య 15 సీట్లు మాత్రమే వ్యత్యాసం కొనసాగుతోంది. Source: జాతీయ | 25 May 2008 | 4:20 am
కర్ణాటక విధాన సభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. ఊహించని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, తొలుత భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా భాజపా వెన్నంటే పోతోంది. Source: జాతీయ | 25 May 2008 | 3:40 am
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి దూరంగా ఉంటామని ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, భాజపా ప్రకటించాయి. కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదల అవుతున్నాయి. Source: జాతీయ | 24 May 2008 | 3:08 pm
రాజస్థాన్ దౌసాలో ఆందోళనకు దిగిన గుజ్జర్లపై పోలీసులు కాల్పులు జరిపిన సంఘటనలో 10మంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని సికింద్రా పోలీస్ స్టేషన్ను ముట్టడించి గుజ్జర్లు నిప్పుంటించారు. Source: జాతీయ | 24 May 2008 | 2:40 pm
గుజరాత్ విశాల సముద్రతీరంలో ప్రకృతి అందాల నడుమ ఉంది అహ్మద్పూర్ మాండ్వి బీచ్. తెల్లని సముద్ర కెరటాలు తీరాన్ని తాకుతుంటే కొత్త అందాలను సంతరించుకుంటుంది అహ్మద్పూర్ మాండ్వి. గుజరాత్లో మరెక్కడా లేనివిధంగా వివిధ జల క్రీడలను ఔత్సాహికులు ఇక్కడ... Source: వినోదం | 24 May 2008 | 1:23 pm
తెలంగాణా రాష్ట్ర సమితి వల్లే తెలంగాణా ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతోందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ గత 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసతో పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం రాలేదన్నారు. Source: ఏపీ న్యూస్ | 24 May 2008 | 12:19 pm
ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస అధ్యక్షుడు చంద్రశేఖరరావు మాట్లాడుతూ... నక్సలైట్ల సమస్యను పరిష్కరించటం ప్రస్తుత పాలకులకు ఇష్టం లేదని ఆరోపించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో నక్సలైట్లను భాగస్వామ్యులుగా చేస్తామన్నారు. Source: ఏపీ న్యూస్ | 24 May 2008 | 12:03 pm
బ్రిటన్లోని బర్మింగ్హ్యామ్లో హత్యకు గురైన విజయవాడ విద్యార్థిని జ్యోతిర్మయి మృతదేహం ఎట్టకేలకు శనివారం ఉదయం విజయవాడకు చేరుకుంది. శవపేటికను చూడగానే విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. వీరి రోదనలతో ఆ ప్రాంతమంతా శోకసముద్రాన్ని తలపించింది. Source: ఏపీ న్యూస్ | 24 May 2008 | 11:27 am