ప్రకృతి అందాల అహ్మద్‌పూర్ మాండ్వి బీచ్

గుజరాత్ విశాల సముద్రతీరంలో ప్రకృతి అందాల నడుమ ఉంది అహ్మద్‌పూర్ మాండ్వి బీచ్. తెల్లని సముద్ర కెరటాలు తీరాన్ని తాకుతుంటే కొత్త అందాలను సంతరించుకుంటుంది అహ్మద్‌పూర్ మాండ్వి. గుజరాత్‌లో మరెక్కడా లేనివిధంగా వివిధ జల క్రీడలను ఔత్సాహికులు ఇక్కడ...
Source: వినోదం | 24 May 2008 | 1:23 pm

తెరాస వల్లే తెలంగాణా ప్రాంతానికి నష్టం: డీఎస్

తెలంగాణా రాష్ట్ర సమితి వల్లే తెలంగాణా ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతోందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ గత 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసతో పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం రాలేదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 24 May 2008 | 12:19 pm

నక్సలైట్లతో నేరుగా చర్చిస్తా: కేసీఆర్

ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస అధ్యక్షుడు చంద్రశేఖరరావు మాట్లాడుతూ... నక్సలైట్ల సమస్యను పరిష్కరించటం ప్రస్తుత పాలకులకు ఇష్టం లేదని ఆరోపించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో నక్సలైట్లను భాగస్వామ్యులుగా చేస్తామన్నారు.
Source: ఏపీ న్యూస్ | 24 May 2008 | 12:03 pm

సొంత ఊరికి చేరుకున్న జ్యోతిర్మయి మృతదేహం

బ్రిటన్‌లోని బర్మింగ్‌హ్యామ్‌లో హత్యకు గురైన విజయవాడ విద్యార్థిని జ్యోతిర్మయి మృతదేహం ఎట్టకేలకు శనివారం ఉదయం విజయవాడకు చేరుకుంది. శవపేటికను చూడగానే విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. వీరి రోదనలతో ఆ ప్రాంతమంతా శోకసముద్రాన్ని తలపించింది.
Source: ఏపీ న్యూస్ | 24 May 2008 | 11:27 am

చైనా భూకంపం: 55,740కి చేరిన మృతుల సంఖ్య

చైనాలో ఇటీవల సంభవించిన తీవ్ర భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య శుక్రవారం మధ్యాహ్నానికి 55,740కి చేరిందని ఆ దేశ సమాచార కేంద్రం వెల్లడించింది. ఈ ప్రకృతి వైపరీత్యంలో 292,481 మంది గాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 24 May 2008 | 11:22 am

పాకిస్థాన్ అధ్యక్షుడి అధికారాల కోతకు రంగం సిద్ధం

పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అధికారులకు కోతపెట్టేందుకు అధికార కూటమికి నేతృత్వం వహిస్తున్న పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) రంగం సిద్ధం చేసింది. ముషారఫ్ అధికారాలను పరిమితం చేసేందుకు అవసరమైన రాజ్యంగ సవరణల
Source: Yahoo! Telugu: News | 24 May 2008 | 11:21 am

తెలంగాణపై త్వరలోనే సోనియా నిర్ణయం: పీసీసీ

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అంశానికి సంబంధించి యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 24 May 2008 | 11:11 am

రేపు కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెల్లడి కానున్నాయి. కర్ణాటక అసెంబ్లీలోని మొత్తం 224 స్థానాలకు ఇటీవల మూడు దశల్లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాల లెక్కింపు ఆదివారం జరగనుంది.
Source: Yahoo! Telugu: News | 24 May 2008 | 11:06 am

పదవి కోసమే చంద్రబాబు ఆరాటం: సీఎల్పీ

పదవి కోసమే టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరాటమంతా అని కాంగ్రెస్ శాసనసభాపక్షం ఆరోపించింది. పదవీ వ్యామోహంతోనే మీకోసం యాత్రను ఆయన ప్రారంభించారని ప్రభుత్వ చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
Source: Yahoo! Telugu: News | 24 May 2008 | 11:04 am

ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించలేదు: బాబు

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తాను ఉల్లంఘించలేదని టీడీపీ చీఫ్ చంద్రబాబు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం నోటీసులు పంపడం బాధాకరమైన విషయమని ఆయన...
Source: Yahoo! Telugu: News | 24 May 2008 | 10:54 am

ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించలేదు: బాబు

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తాను ఉల్లంఘించలేదని టీడీపీ చీఫ్ చంద్రబాబు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం నోటీసులు పంపడం బాధాకరమైన విషయమని ఆయన...
Source: Yahoo! Telugu: Entertainment | 24 May 2008 | 10:54 am

దేశంలో పుష్కలంగా ఆహార ధాన్యాల నిల్వలు: చిదంబరం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దేశంలో ప్రజావసరాలకు సరిపడా ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఆహార కొరత, దేశీయంగా పెరుగుతున్న ధరలపై భయాందోళనలు నెలకొన్ని ఉన్న నేపథ్యంలో చిదంబరం
Source: Yahoo! Telugu: Entertainment | 24 May 2008 | 10:46 am

ముంద్రా వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్

తన జీవితంపై చిత్రాన్ని తీసేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అంగీకరించారంటూ చిత్ర నిర్మాత జగ్‌మోహన్ ముంద్రా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తిరస్కరించింది. సంచలనాల కోసం, స్వార్ధపూరిత ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ప్రతినిధి...
Source: Yahoo! Telugu: Entertainment | 24 May 2008 | 10:14 am

జడ్చర్లలో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం

ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలో ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవిని గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను...
Source: Yahoo! Telugu: News | 24 May 2008 | 10:14 am

జడ్చర్లలో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం

ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలో ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవిని గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను...
Source: Yahoo! Telugu: Entertainment | 24 May 2008 | 10:14 am

పంటరుణాల మాఫీ పథకాన్ని విస్తరించిన కేంద్రం

పంటరుణాల మాఫీ పథకాన్ని విస్తరించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయం కోసం రూ.50 వేలన అప్పు తీసుకున్న ఐదెకరాలకు పైగా భూమి కలిగి ఉన్న రైతులకూ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు...
Source: Yahoo! Telugu: Entertainment | 24 May 2008 | 10:01 am

బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం

బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభమైంది. ఈ విమానాశ్రయం నుంచి తొలి విమానం సింగపూర్ వెళ్లింది. ముంబయి నుంచి ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ609 110 మంది ప్రయాణికులు
Source: Yahoo! Telugu: Entertainment | 24 May 2008 | 9:54 am

బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం

బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభమైంది. ఈ విమానాశ్రయం నుంచి తొలి విమానం సింగపూర్ వెళ్లింది. ముంబయి నుంచి ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ609 110 మంది ప్రయాణికులు
Source: Yahoo! Telugu: News | 24 May 2008 | 9:54 am

ఎంసెట్ ఫలితాల విడుదల: కార్పొరేట్ కాలేజీల హవా

రాష్ట్రవ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం ఎంసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కేసీ రెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో కార్పొరేట్ కళాశాలల విద్యార్థులే ముందంజలో ఉన్నారని ఆయన అన్నారు.
Source: Yahoo! Telugu: News | 24 May 2008 | 8:56 am

రహదారుల రక్తసిక్తం: 14 మంది మృత్యువాత

రాష్ట్ర రహదారులు శనివారం రక్తసిక్తమయ్యాయి. వివిధ చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 14 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో పెళ్లిబృదం సుమోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది.
Source: ఏపీ న్యూస్ | 24 May 2008 | 8:43 am

'దస్‌ కా ధమ్‌' నిర్వాహకులపై సల్మాన్ అలక

బాలీవుడ్ కండల హీరో సల్మాన్ వ్యాఖ్యాతగా ఓ హిందీ ఛానెల్‌లో ప్రసారంకానున్న దస్ కా ధమ్ ప్రోగ్రాం సూపర్‌హిట్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. దాంతో ఆ ప్రోగ్రాం...
Source: వినోదం | 24 May 2008 | 8:43 am

గుజ్జర్ల హింసాకాండ: బయానా పట్టణంలో ఆర్మీ మోహరింపు

రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో ఉన్న బయానా పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేసేందుకు ప్రభుత్వం ఆర్మీని మోహరించింది. ఎస్టీ హోదాపై గుజ్జర్లు శుక్రవారం చేసిన ఆందోళన బయానా పట్టణంలో, సమీప గ్రామాల్లో హింసాత్మకంగా
Source: Yahoo! Telugu: News | 24 May 2008 | 8:14 am

గుజ్జర్ల హింసాకాండ: బయానా పట్టణంలో ఆర్మీ మోహరింపు

రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో ఉన్న బయానా పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేసేందుకు ప్రభుత్వం ఆర్మీని మోహరించింది. ఎస్టీ హోదాపై గుజ్జర్లు శుక్రవారం చేసిన ఆందోళన బయానా పట్టణంలో, సమీప గ్రామాల్లో హింసాత్మకంగా
Source: Yahoo! Telugu: Entertainment | 24 May 2008 | 8:14 am

వర్గీకరణపై వైఎస్ నిర్ణయం తేలాలి: మందకృష్ణ మాదిగ

వర్గీకరణపై ముఖ్యమంత్రి తమ నిర్ణయాన్ని తేల్చాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 May 2008 | 7:28 am

గుణశేఖర్ దర్శకత్వంలో 'సాధు'గా బాలకృష్ణ... ?

భక్తిరస ప్రధానమైన పాండురంగడు చిత్రంతో మే 30న ప్రేక్షకుల ముందుకు రానున్న బాలకృష్ణ ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో నటిస్తున్నారని సమాచారం. సుమంత్...
Source: వినోదం | 24 May 2008 | 6:47 am

అక్టోబర్‌లో హిందీ గజిని

దక్షిణాదిన మంచి హిట్ కొట్టిన గజిని చిత్రం హిందీలోను రూపొందుతున్న విషయం విదితమే. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అమీర్‌ఖాన్ హీరోగా చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ సమయంలో అమీర్ గాయపడటంతో విడుదల కూడా ఆలస్యం కానుంది. చిత్ర...
Source: Yahoo! Telugu: Entertainment | 24 May 2008 | 6:40 am

పెట్రో వడ్డనను తీవ్రంగా వ్యతిరేకించిన సీఎం

అంతర్జాతీయ మార్కెట్ విఫణిలో చోటు చేసుకున్న పరిణామాలను కారణంగా చూపి దేశంలో పెట్రో ధరలు పెంచే ప్రతిపాదనను ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి మురళీదేవ్‌రాకు ఫోన్ చేసి, ధరల పెంపుపై చర్చించారు.
Source: ఏపీ న్యూస్ | 24 May 2008 | 5:20 am

'మహేష్‌బాబు', 'పూరీ' కాంబినేషన్‌లో వార్నర్ బ్రదర్స్ చిత్రం

మహేష్‌బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో పోకిరీ చిత్రం సాధించిన ఘనవిజయం అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తర్వాత మళ్లీ వాళ్లిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ హలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ నిర్మించనుండడం విశేషం. అంతేకాకుండా రజినీకాంత్ కుమార్తె...
Source: వినోదం | 24 May 2008 | 5:08 am

మే 24,2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు శాంతి సందేశం, 9.00 గంటలకు టెలీషాపింగ్, 9.15 గంటలకు టాలీవుడ్ టైమ్, 10.00 గంటలకు షో రీల్...
Source: Yahoo! Telugu: Entertainment | 24 May 2008 | 3:08 am

పోలీసు కాల్పుల్లో నలుగురు గుజ్జర్లు బలి

రాజస్థాన్‌లో నిరసన చేపట్టిన గుజ్జర్లపై పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన భరత్ పూర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. గుజ్జర్లు జరిపిన దాడిలో పోలీసు ఒకరు బలయ్యారు.
Source: జాతీయ | 23 May 2008 | 3:00 pm

ఇంధన ధరలు పెంచితే ఊరుకోం : వామపక్షాలు

సామాన్య ప్రజలపై భారం పడే విధంగా ఇంధన ధరల పెంపుకు కేంద్రం సిద్ధపడితే తాము చూస్తూ ఊరుకోమని వామపక్షాలు హెచ్చిరించాయి. ధరల పెంపు ద్వారా ద్రవ్యల్బోణం వృద్ధి చెందుతుందని వామపక్ష నేతలు ప్రకాష్ కారత్, ఏబీ బర్దన్‌లు అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 23 May 2008 | 2:46 pm

ఇంధన సరఫరాపై రేషన్ విధించం : కేంద్రం

పెట్రోలు బంకులకు సరఫరా చేసే ఇంధనంపై రేషన్ విధించం అని పెట్రోలియం, సహజవాయువు శాఖల సహాయ మంత్రి దిన్షా పటేల్ స్పష్టం చేశారు. సమస్యను అధిగమించటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.
Source: జాతీయ | 23 May 2008 | 2:44 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |