రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా రౌడీ రాజ్యం సాగుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. 'మీ కోసం' యాత్రంలో భాగంగా ఆయన శుక్రవారం అదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. Source: ఏపీ న్యూస్ | 23 May 2008 | 12:22 pm
ఆడం గిల్క్రిస్ట్ స్థానంలో కొత్తగా జట్టు వికెట్ కీపర్ బాధ్యతలు స్వీకరించిన బ్రాడ్ హాడిన్ అతని కన్నా మెరుగ్గా రాణించగలడని మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్ ఇయాన్ చాపెల్ విశ్వాసం వ్యక్తం చేశారు.
కొరియర్ మెయిల్ పత్రికతో ఆయన మాట్లాడుతూ... Source: Yahoo! Telugu: News | 23 May 2008 | 11:48 am
ఆడం గిల్క్రిస్ట్ స్థానంలో కొత్తగా జట్టు వికెట్ కీపర్ బాధ్యతలు స్వీకరించిన బ్రాడ్ హాడిన్ అతని కన్నా మెరుగ్గా రాణించగలడని మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్ ఇయాన్ చాపెల్ విశ్వాసం వ్యక్తం చేశారు.
కొరియర్ మెయిల్ పత్రికతో ఆయన మాట్లాడుతూ... Source: Yahoo! Telugu: Entertainment | 23 May 2008 | 11:48 am
మార్కెట్ అధికంగా లాభాలు ఆర్జించకపోగా, తక్కువ సమయంలోనే నష్టాలబాట పడింది. మధ్యాహ్న సమయానికి 428 పాయింట్ల నష్టంతో 16,626కు పడిపోయింది. శుక్రవారం ట్రెడింగ్ ముగిసే సమయానికి 257 పాయింట్లు కోల్పోయి 16,650 వద్ద ముగిసింది. Source: Yahoo! Telugu: News | 23 May 2008 | 11:41 am
విశాఖపట్నంలో ఐఐఎంను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కేసీ రెడ్డి తెలిపారు. నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం బలహీనపడకుండా చూసేందుకే ఈ ఏర్పాటు అని ఆయన అన్నారు. Source: Yahoo! Telugu: News | 23 May 2008 | 11:19 am
వచ్చే ఆగస్టు 31వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా లోక్సభ ఎన్నికలు జరుగవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎన్.గోపాలస్వామి ప్రకటించారు. Source: జాతీయ | 23 May 2008 | 10:47 am
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో ప్రత్యర్థులు మాకన్నా మెరుగ్గా ఆడారని వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్, డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్ గిల్ క్రిస్ట్ పేర్కొన్నాడు. ఈ టోర్నీలోని మిగిలిన మ్యాచ్లలో తాము రాణించగలమని విశ్వాసం వ్యక్తం చేశాడు. Source: Yahoo! Telugu: News | 23 May 2008 | 10:38 am
బంగ్లాదేశ్లో వచ్చే నెల జరిగే ఆసియా కప్ టోర్నీకి భారత జట్టు ఎంపిక మే 30న జరుగనుంది. భారత్, పాక్. బంగ్లాదేశ్లు పాల్గొనే ఈ ముక్కోణ టోర్నీలో పాల్గొనే జట్టు ఎంపిక కోసం సెలక్షన్ కమిటీ ముంబయిలో ఆ రోజు సమావేశం కానుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. Source: Yahoo! Telugu: News | 23 May 2008 | 10:37 am
తనను నియంత్రించడం ఎవరికీ సాధ్యం కాదని తెరాస సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి పేర్కొన్నారు. తన అనుచరులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం ద్వారా తనను అణచి వేయాలనుకుంటే కుదరదన్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 23 May 2008 | 10:36 am
తనను నియంత్రించడం ఎవరికీ సాధ్యం కాదని తెరాస సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి పేర్కొన్నారు. తన అనుచరులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం ద్వారా తనను అణచి వేయాలనుకుంటే కుదరదన్నారు. Source: Yahoo! Telugu: News | 23 May 2008 | 10:36 am
కొత్త తరహా రాజకీయాలను తమ పార్టీ ప్రారంభిస్తుంది లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తెలిపారు. ప్రస్తుత రాజకీయాలలో మార్పు రాకుంటే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడదన్నారు. Source: Yahoo! Telugu: News | 23 May 2008 | 10:33 am
కొత్త తరహా రాజకీయాలను తమ పార్టీ ప్రారంభిస్తుంది లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తెలిపారు. ప్రస్తుత రాజకీయాలలో మార్పు రాకుంటే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడదన్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 23 May 2008 | 10:33 am
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీతో అధ్యక్షుడు ముషారఫ్ చర్చలను తెంచుకున్నట్టు పాక్ మీడియా వెల్లడించింది. ముషారఫ్పై పీపీపీ ఛైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయడంతో అనధికార చర్చలను ఆయన తెంచుకున్నట్టు పాక్ మీడియా పేర్కొంది. Source: Yahoo! Telugu: Entertainment | 23 May 2008 | 10:26 am
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని ఆ పార్టీ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మాట్లాడుతూ ప్రసుత్తం తెలంగాణా సెంటిమెంట్ అధికంగా ఉందన్నారు. Source: ఏపీ న్యూస్ | 23 May 2008 | 10:11 am
మరో నాలుగు నెలల్లో ద్రవ్యోల్బణం అదుపులోకి రాగలదని ప్రధాని ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ రంగరాజన్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికల్లా ఇది 5.5శాతానికి పడిపోగలదన్నారు.
మండలి ఛైర్మన్ రంగరాజన్ ఢిల్లీలో 13వ ఆర్థిక సంఘం సమావేశం... Source: Yahoo! Telugu: Entertainment | 23 May 2008 | 10:11 am
దేశ రాజకీయ పార్టీల్లో అంతులేని అవినీతి పెరిగిపోయిందని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్ అభిప్రాపడ్డారు. హైదరాబాద్లో శనివారం ఏర్పాటు చేసిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వారసత్వ రాజకీయాలకు తమ పార్టీ పూర్తి వ్యతిరేకమన్నారు. Source: ఏపీ న్యూస్ | 23 May 2008 | 10:02 am
ఉపరితల లక్ష్యాలను ఉపరితలం నుంచి ఛేదించే పృథ్వీ క్షిపణిని ఛాందిపూర్లోని ఇంటగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి భారత సైన్యం శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. 150-250 కి.మీ మేర ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఈ క్షిపణి కలిగి ఉన్నట్టు... Source: Yahoo! Telugu: Entertainment | 23 May 2008 | 9:38 am
ఉపరితల లక్ష్యాలను ఉపరితలం నుంచి ఛేదించే పృథ్వీ క్షిపణిని ఛాందిపూర్లోని ఇంటగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి భారత సైన్యం శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. 150-250 కి.మీ మేర ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఈ క్షిపణి కలిగి ఉన్నట్టు... Source: Yahoo! Telugu: News | 23 May 2008 | 9:38 am
వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లోనూ ప్రజాతీర్పు యూపీఏకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వ పనితీరు ప్రశంసనీయంగా ఉందని కొనియాడారు.
యూపీఏ సర్కారు ఐదో సంవత్సరంలో అడుగు పెట్టిన... Source: Yahoo! Telugu: News | 23 May 2008 | 9:35 am
అల్లు అర్జున్, అందాలతార షీలా జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో దిల్రాజు నిర్మాతగా తెరకెక్కిన చిత్రం 'పరుగు'. 'దేశముదురు' చిత్రం తర్వాత భారీ... Source: వినోదం | 23 May 2008 | 9:26 am
భక్తిరస ప్రధాన చిత్రాలకు తనదంటూ ప్రత్యేకమైన ముద్ర వేసిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పాండురంగడు. నాడు... Source: వినోదం | 23 May 2008 | 9:22 am
కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలతో అధిక ధరలు తగ్గుతాయని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలతో పాటు ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారిన ద్రవ్యోల్బణం మరో 8, 10 వారాలలో తగ్గే అవకాశాలు ఉంటాయని ఆయన... Source: Yahoo! Telugu: News | 23 May 2008 | 8:57 am
రైతులకు ప్రకటించిన రుణ మాఫీ పథకాన్ని మరో ఇరవై శాతం మేర పెంచుతున్నామని కేంద్రం ప్రకటించింది. సవరించిన ప్రకటన ద్వారా రైతు రుణాల మాఫీ రూ.71600కోట్లకు చేరగలదని ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు.
దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేసేందుకై జరిగిన... Source: Yahoo! Telugu: Entertainment | 23 May 2008 | 8:56 am
భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ శుక్రవారం చారిత్రక పర్యటనకు శ్రీకారం చుట్టారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆమె జమ్మూ కాశ్మీర్కు శుక్రవారం ఉదయం చేరుకున్నారు. Source: జాతీయ | 23 May 2008 | 7:41 am
భారత్ మరో మధ్యంతర క్షిపణి ప్రయోగాన్ని శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. ఒరిస్సా రాష్ట్రం, బాలాసూర్కు 15 కిలోమీటర్ల దూరంలోని చాందినీపూర్ సముద్రతీర ప్రాంతం వద్ద గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) కేంద్రం నుంచి ఈ ప్రయోగం నిర్వహించింది. Source: జాతీయ | 23 May 2008 | 6:54 am
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్టు ఈఎస్ఐ కార్పొరేషన్ డైరక్టర్ జనరల్ ప్రభాత్ సి.ఛతుర్వేది వెల్లడించారు. ఆయన గురువారం పుదుచ్చేరిలో మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటు చేసే వైద్య కళాశాలలు Source: జాతీయ | 23 May 2008 | 6:43 am
మీ శ్రేయోభిలాషి చిత్రం తర్వాత వి.ఈశ్వరరెడ్డి దర్శకత్వంలో వస్తున్న తదుపరి చిత్రానికి మనోరమ అన్న టైటిల్ను ఖరారు చేశారు. శ్రీపవిత్ర క్రియేషన్స్ పతాకంపై ఎం. శ్రీనివాసరావు నిర్మించనున్న ఈ చిత్రంలో ఛార్మి టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల Source: Yahoo! Telugu: Entertainment | 23 May 2008 | 6:43 am
దక్షిణాదిన మంచి హిట్ కొట్టిన గజిని చిత్రం హిందీలోను రూపొందుతున్న విషయం విదితమే. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అమీర్ఖాన్ హీరోగా చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ సమయంలో అమీర్ గాయపడటంతో విడుదల కూడా ఆలస్యం కానుంది.
చిత్ర... Source: Yahoo! Telugu: Entertainment | 23 May 2008 | 6:42 am
రాజీవ్కనకాల, సింధుతులాని జంటగా జాకీష్రాఫ్ ప్రధాన పాత్రలో శ్రీకాంత్ వేముల పల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం బ్లాక్ అండ్ వైట్. యూకే ఎవెన్యూస్ పతాకంపై మైత్రి ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో పి. ఉదయ్కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు... Source: Yahoo! Telugu: Entertainment | 23 May 2008 | 6:40 am
ఓ వైపు అంతర్జాతీయ మార్కెట్లో భగ్గుమంటున్న చమురు ధరలు. మరోవైపు ఆహార సంక్షోభం. ఈ రెండు కారణాల రీత్యా దేశ ద్రవ్యోల్పణం రేటు ఎన్నడూ చూడనంతగా పెరిగిపోతోంది. దీంతో దేశ వ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు వచ్చాయి. Source: జాతీయ | 23 May 2008 | 5:42 am
రాజశేఖర్ హీరోగా ఆయన భార్య జీవిత దర్శకత్వంలో రూపొందనున్న సత్యమేవజయతే చిత్రం జూన్ 14న ప్రారంభం కానుంది. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రానున్నట్టు సమాచారం. కొద్దిరోజుల క్రితమే ప్రారంభం కావల్సిన ఈ చిత్రం ముఖ్యమంత్రి రాకకోసమే... Source: వినోదం | 23 May 2008 | 5:32 am
వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ మిత్రపక్షాలు సమైక్యంగా ప్రజా తీర్పును కోరుతాయని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే ప్రధాని మన్మోహన్ సింగ్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. Source: జాతీయ | 23 May 2008 | 4:03 am
ప్రజల అవసరాలను గుర్తించని వామపక్ష ప్రభుత్వానికి కాలం చెల్లిందని ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. రెండేళ్ల కాలంలో వామపక్ష ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయన్నారు. Source: జాతీయ | 22 May 2008 | 3:40 pm
ప్రపంచ ముడిచమురు మార్కెట్లో క్రూడాయిల్ బ్యారెల్ ధర రోజుకో రికార్డు సృష్టించటంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలను ఆదుకోవటానికి ఇంధన ధరలను పెంచాలనే ఆలోచన కేంద్రం చేస్తుంది. ముడిచమురు బ్యారెల్ ధర 130 డాలర్లకు బుధవారం చేరుకుంది. Source: జాతీయ | 22 May 2008 | 3:38 pm
2009లో జరిగే లోక్సభ ఎన్నికల్లో అధికార ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) కూటమికి పరాజయం తథ్యమని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (భాజపా) జోస్యం చెప్పింది. Source: జాతీయ | 22 May 2008 | 3:37 pm
హిమాలయ పర్వతాల్లో పుట్టిన తీస్టా నది అందాల నడుమ ఉంది కాలింపాంగ్ వేసవి విడిది కేంద్రం. ఉత్తర బెంగాల్లో పర్వత ప్రాంత పట్టణం కాలింపాంగ్. భూటాన్ భాషలో కాలింపాంగ్ అంటే రాజు యొక్క మంత్రులకు పట్టున్న ప్రాంతం. స్థానిక గిరిజనులు వ్యవసాయ పనులు లేని... Source: వినోదం | 22 May 2008 | 1:03 pm
ప్రజల ఆగ్రహానికి గురైతే ఎలాంటి ప్రభుత్వమైనా, ఎంతటి వారైనా తలవంచాల్సిందే. అలాంటిదే తాజాగా చోటు చేసుకుంది. రైతులకు రుణాలు ఇవ్వమని భీష్మించిన భారతీ స్టేట్ బ్యాంకు, కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇవ్వబోమని మొండి వైఖరిని అవలంభించిన ఆయిల్ కంపెనీలు ప్రజల నిరసనలకు దిగొచ్చాయి. Source: ఏపీ న్యూస్ | 22 May 2008 | 12:40 pm
నిధుల సమీకరణ కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వం భూములను తెగనమ్ముతోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. అయితే ఈ ప్రాజెక్టుల పూర్తి కోసం కోట్లాది రూపాయల మేరకు నిధులు అవసరమవుతున్నాయి. Source: ఏపీ న్యూస్ | 22 May 2008 | 12:38 pm
సాధారణంగా పక్షులు గాలిలో ఎగురుతుంటాయి. ఇది వాటి నైజం. కానీ.. నీటిలో ఉండే చేపలు గాలిలో ఎగరడం ఎపుడైనా చూశారా? నిజమే అక్కడక్కడా చూసి ఉంటాం. నీటిలో ఉండే చేపలు పైకి ఎగిరి మళ్లీ నీటిలో పడిపోతాయి. కానీ.. జపాన్లోని గగోషిమా Source: వినోదం | 22 May 2008 | 12:37 pm