ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన త్రిపుర ప్రకృతి రమణీయతతో అలరారుతుంది. ఈశాన్య కొండలపై త్రిపుర రాష్ట్రం ఉంది. పచ్చని కొండలతో పాటుగా అనేక వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలకు నిలయం త్రిపుర. త్రిపుర రాజధాని అగర్తలా. త్రిపుర 1949కి ముందు ప్రత్యేక రాజ్యంగా ఉండేది. స్వాంత్రంత్యం వచ్చిన... Source: వినోదం | 21 May 2008 | 12:19 pm
రాష్ట్రంలోని వైఎస్ సర్కారు అబద్దాల ఫ్యాక్టరీగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. Source: ఏపీ న్యూస్ | 21 May 2008 | 11:49 am
రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాలు రావణకాష్టాన్ని తలపిస్తున్నాయి. వర్గపోరు, కులాలు, కుటుంబాల ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. Source: ఏపీ న్యూస్ | 21 May 2008 | 11:46 am
రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ తథ్యమని సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ తెలిపారు. ఈ ప్రక్రియలో వామపక్షాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన జోస్యం చెప్పారు. Source: Yahoo! Telugu: News | 21 May 2008 | 11:39 am
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పేద ప్రజలకు మంచి జరిగిందేమీ లేదని టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ధనాన్ని స్వాహా చేస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు. Source: Yahoo! Telugu: News | 21 May 2008 | 11:30 am
అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజలు గుర్తించారని తెలుగుదేశం శాసనసభాపక్ష ఉప నేత దేవేందర్ గౌడ్ అన్నారు. అభివృద్ధి పరుస్తున్నామన్న పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసగిస్తున్న వైనాన్ని ఆయన విమర్శించారు. Source: Yahoo! Telugu: News | 21 May 2008 | 11:25 am
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషితో రాష్ట్రంలో తీవ్రవాదం తగ్గిందని ముఖ్యమంత్రి వైఎస్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. Source: Yahoo! Telugu: News | 21 May 2008 | 11:16 am
మాజీ ప్రపంచ నెంబర్వన్ టెన్నిస్ క్రీడాకారిణి లిండ్సే డావెన్పోర్ట్ ఆదివారం ప్రారంభం కాబోతున్న ఫ్రెంచ్ ఓపెన్కు దూరమైంది. ఈ ఏడాది రెండో గ్రాండ్స్లామ్లో వ్యక్తిగత కారణాలతో డావెన్పోర్ట్ పాల్గొనబోవడం లేదని నిర్వాహకులు తెలిపారు. Source: Yahoo! Telugu: News | 21 May 2008 | 11:13 am
నిర్మాత డీవీవీ దానయ్య ఒక కాలిక్లేటెడ్గా చిత్రాలు నిర్మిస్తూ ఉంటాడు. రవితేజతో దుబాయ్ శ్రీను, కృష్ణ చిత్రాలు నిర్మించిన తర్వాత మళ్లీ రవితేజతో చేయాలని ఆలోచనలో ఉన్నారు. అందుకు అన్నీ సన్నాహాలు సిద్ధం చేసుకున్నారు. ముందుగా నేనైతే అనే... Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2008 | 11:02 am
లవ్, కాలేజీ-చిత్రాల ఫేమ్ మాన్య ప్రస్తుతం పెళ్లి పనిలో ఉంది. చికాగోకు చెందిన ఎన్ఆర్ఐ సత్య పాటిల్ను ఆమె పెళ్లి చేసుకోనుంది. పెళ్లి ఎప్పుడంటారా... ఈ నెల 31న. మ్యారేజ్ అయినా నటిగా కంటిన్యూ చేస్తానంటోంది ఈ వయ్యారి.
తెలుగులో కొన్ని ఆఫర్లు.. Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2008 | 10:54 am
పొడుగుకాళ్ళ సెక్సీ నటి ఇలియానా ప్రస్తుతం నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. ఆమె నటించిన జల్సా, భలే దొంగలు చిత్రాలు ఇంకా ఆడుతూనే ఉన్నాయి. భలేదొంగలు రొటీన్ కథే అయినా ఇలియానా గురించి ఆడుతోందని విశ్వసనీయవర్గాల సమాచారం... Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2008 | 10:48 am
కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం గురువారం ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టబోతుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిలిచి ఉన్న పౌర అణు ఒప్పందం ప్రస్తుతానికి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వానికి Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2008 | 10:13 am
కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం గురువారం ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టబోతుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిలిచి ఉన్న పౌర అణు ఒప్పందం ప్రస్తుతానికి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వానికి Source: Yahoo! Telugu: News | 21 May 2008 | 10:13 am
ప్రత్యేక తెలంగాణా పేరు చెప్పుకొని తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావు పబ్బం గడుపుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఘాటుగా విమర్శించారు. తెలంగాణా కోసం కేసీఆర్ బయట ప్రకటనలు చేయడం మినహా చిత్తశుద్ధితో నడుచుకోవడం లేదని వైఎస్ ఆరోపించారు. Source: ఏపీ న్యూస్ | 21 May 2008 | 8:06 am
మాజీ ప్రపంచ నెంబర్వన్ టెన్నిస్ క్రీడాకారిణి లిండ్సే డావెన్పోర్ట్ ఆదివారం ప్రారంభం కాబోతున్న ఫ్రెంచ్ ఓపెన్కు దూరమైంది. ఈ ఏడాది రెండో గ్రాండ్స్లామ్లో వ్యక్తిగత కారణాలతో డావెన్పోర్ట్ పాల్గొనబోవడం లేదని నిర్వాహకులు తెలిపారు. Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2008 | 8:04 am
ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రభుత్వ పనితీరుపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వీరప్ప మొయిలీ ప్రశంసల వర్షం కురిపించారు. బుధవారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు పనితీరు బాగుందని కితాబిచ్చారు. Source: ఏపీ న్యూస్ | 21 May 2008 | 7:54 am
బ్రిటన్కు చెందిన మార్క్ అండ్ స్పెన్సర్ కంపెనీ (ఎం అండ్ ఎస్) భారత రిటైల్ మార్కెట్లోకి అడుగుపెట్టడంపై దృష్టి పెట్టింది. వచ్చే ఐదేళ్లలో భారత్లో ఐదు కొత్త స్టోర్లు ఏర్పాటు చేయనున్నామని ఎం అండ్ ఎస్ తెలిపింది. ఇందుకోసం ముకేష్ అంబానీ Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2008 | 7:46 am
తిరుమలలోని శ్రీవారి సన్నిధి పరిపాలనా కార్యకలాపాలను పర్యవేక్షించే జేఈఓ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారుతోంది. ఈ కార్యాలయంలో పనిచేసే అధికారులు, దళారులతో చేతులు కలిపి భక్తులను నిలువు దోపిడి చేస్తున్నారు. Source: ఏపీ న్యూస్ | 21 May 2008 | 7:42 am
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా నిర్ధారించబడి జైలుశిక్షలు అనుభవిస్తున్న ముగ్గురు దోషులు ముందస్తు విడుదలను కోరుతూ మానవహక్కుల కోర్టును ఆశ్రయించారు. తమను రాజకీయ ఖైదీలుగా పేర్కొంటూ Source: Yahoo! Telugu: News | 21 May 2008 | 7:34 am
జైపూర్ బాంబు పేలుళ్లతో సంబంధాలున్నాయన్న అనుమానంతో రాజస్థాన్ పోలీసులు మంగళవారం 42 మంది అక్రమ బంగ్లాదేశీ వలసదారులను అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే జైపూర్ పేలుళ్లలో ఆర్డీఎక్స్ వాడలేదని పరిశోధకులు ప్రకటించారు. Source: Yahoo! Telugu: News | 21 May 2008 | 7:12 am
జైపూర్ బాంబు పేలుళ్లతో సంబంధాలున్నాయన్న అనుమానంతో రాజస్థాన్ పోలీసులు మంగళవారం 42 మంది అక్రమ బంగ్లాదేశీ వలసదారులను అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే జైపూర్ పేలుళ్లలో ఆర్డీఎక్స్ వాడలేదని పరిశోధకులు ప్రకటించారు. Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2008 | 7:12 am
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా బుధవారం నేతలు ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. నగరంలోని సోమాజీగూడలో ఉన్న రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. Source: Yahoo! Telugu: News | 21 May 2008 | 6:52 am
చైనాలోని సిచువాన్ ప్రాంతంలో గత వారం సంభవించిన భారీ భూకంపం ఛాయలు ఇప్పటికీ వీడలేదు. సిచువాన్లో ఇప్పటికీ వస్తున్న భూప్రకంపనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ భూకంపంలో మరణించినవారి Source: Yahoo! Telugu: News | 21 May 2008 | 6:51 am
కర్ణాటక రాష్ట్రంలో మరో కల్తీసారా విషాదం వెలుగుచూసింది. బెంగుళూరులోని అనేకల్, హొస్కొటే ప్రాంతాల్లో కల్తీసారా తాగి మరో 27 మంది మృతి చెందారు. దీంతో గత మూడు రోజులుగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కల్తీసారా బారినపడి మృతి Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2008 | 6:37 am
ఎట్టకేలకు తన జీవితంపై చిత్రాన్ని తీసేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అంగీకరించారు. తన భర్త, స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో ప్రేమవ్యవహారానికి సంబంధించిన వివరాలతో సహా సోనియా తన జీవిత విశేషాలన్నింటినీ... Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2008 | 6:25 am
హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో సెంచూరియన్ బ్యాంక్ ఆఫ్ పంజాబ్ (సీబీఓపీ) విలీనానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం తెలిపింది. ఈ విలీనం ఈ నెల 23 నుంచి అమల్లోకి రానుంది. తమతో సెంచూరియన్ బ్యాంక్ ఆఫ్ పంజాబ్ విలీనం Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2008 | 5:50 am
ఈనెలాఖరులో జరుగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే అంతిమ విజయమని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. Source: ఏపీ న్యూస్ | 20 May 2008 | 1:48 pm
రాష్ట్రంలో ఉప ఎన్నికల సందడి తారా స్థాయికి చేరుకుంది. పోలింగ్కు మరో తొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థులు, పార్టీ అధినేతలు, కార్యకర్తలు తమ తమ ఎన్నికల పనుల్లో నిమగ్నమైపోయారు. పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో లీనమైవున్నారు. Source: ఏపీ న్యూస్ | 20 May 2008 | 11:58 am