రాష్ట్రంలో ఉప ఎన్నికల సందడి తారా స్థాయికి చేరుకుంది. పోలింగ్కు మరో తొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థులు, పార్టీ అధినేతలు, కార్యకర్తలు తమ తమ ఎన్నికల పనుల్లో నిమగ్నమైపోయారు. పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో లీనమైవున్నారు. Source: ఏపీ న్యూస్ | 20 May 2008 | 11:58 am
దివంగత టీడీపీ నేత కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి హత్య కేసుకు సంబంధించి విచారణ జరిపేందుకు వారం పద్మక్కతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్టు వచ్చిన ఆరోపణలను కర్నూలు డీఎస్పీ రామనాథం తోసిపుచ్చారు. Source: Yahoo! Telugu: Entertainment | 20 May 2008 | 11:29 am
దివంగత టీడీపీ నేత కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి హత్య కేసుకు సంబంధించి విచారణ జరిపేందుకు వారం పద్మక్కతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్టు వచ్చిన ఆరోపణలను కర్నూలు డీఎస్పీ రామనాథం తోసిపుచ్చారు. Source: Yahoo! Telugu: News | 20 May 2008 | 11:29 am
దేశంలో హాకీ క్రీడకు పునఃవైభవం తెచ్చేందుకు ప్రభుత్వం సాధ్యమైనంత వరకు సాయం చేస్తుందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి ఎంఎస్ గిల్ చెప్పారు. హాకీ ఇప్పటికీ ప్రభుత్వం దృష్టిలో అత్యంత ప్రాధాన్యత గల క్రీడగా ఉందని గిల్ తెలిపారు. Source: Yahoo! Telugu: Entertainment | 20 May 2008 | 11:28 am
దేశంలో హాకీ క్రీడకు పునఃవైభవం తెచ్చేందుకు ప్రభుత్వం సాధ్యమైనంత వరకు సాయం చేస్తుందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి ఎంఎస్ గిల్ చెప్పారు. హాకీ ఇప్పటికీ ప్రభుత్వం దృష్టిలో అత్యంత ప్రాధాన్యత గల క్రీడగా ఉందని గిల్ తెలిపారు. Source: Yahoo! Telugu: News | 20 May 2008 | 11:28 am
దివంగత టీడీపీ నేత కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడుతో ఎటువంటి మనస్పర్థలు లేవని కర్నూలు పార్లమెంటు సభ్యుడు కోట్ల సూర్యప్రకాశ రెడ్డి వెల్లడించారు. Source: Yahoo! Telugu: Entertainment | 20 May 2008 | 11:19 am
దివంగత టీడీపీ నేత కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడుతో ఎటువంటి మనస్పర్థలు లేవని కర్నూలు పార్లమెంటు సభ్యుడు కోట్ల సూర్యప్రకాశ రెడ్డి వెల్లడించారు. Source: Yahoo! Telugu: News | 20 May 2008 | 11:19 am
మహిళా బిల్లును పరిశీలించేందుకు ఏర్పాటయిన పార్లమెంటరీ ప్యానల్లో సీపీఎంకు చెందిన బృందా కారత్ కూడా భాగస్వాములు అయ్యారు. మరో ఇద్దరు మహిళా ఎంపీలతో పాటు బృందా కారత్ కూడా ఈ మహిళా బిల్లును అధ్యయనం చేయనున్నారు. Source: Yahoo! Telugu: News | 20 May 2008 | 11:17 am
చైనాలో గత వారం సంభవించిన భూకంపం కారణంగా నష్టపోయినవారిని ఆదుకునేందుకు భారత్ మరింత సాయం పంపనుంది. మెడిసిన్లు, టెంట్లు, తాత్కాలిక నివాసాలకు ఉపయోగపడే వస్తువులను చైనాకు భారత్ అందజేయనుంది. Source: Yahoo! Telugu: Entertainment | 20 May 2008 | 11:08 am
రాజకీయ విలువలకు ఎప్పటికీ కట్టుబడే ఉంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. మతోన్మాద పార్టీలను అధికారంలోకి రాకుండా చూడడమే తమ బాధ్యత అని అన్నారు. Source: Yahoo! Telugu: News | 20 May 2008 | 11:05 am
రాజకీయ విలువలకు ఎప్పటికీ కట్టుబడే ఉంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. మతోన్మాద పార్టీలను అధికారంలోకి రాకుండా చూడడమే తమ బాధ్యత అని అన్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 20 May 2008 | 11:05 am
భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు అహింసా వాతావరణంలో వికసిస్తాయని విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం చెప్పారు. తీవ్రవాదం, హింసాత్మక వాతావరణం లేనప్పుడే ఇరుదేశాల మధ్య విశ్వాస పెంపు చర్యలు విజయవంతం Source: Yahoo! Telugu: Entertainment | 20 May 2008 | 11:02 am
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కల్తీసారా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య మంగళవారానికి 83కు పెరిగింది. ఈరోజు మరో 17 మంది దుర్మరణం చెందారు. కర్ణాటక, తమిళనాడులో కృష్ణగిరి జిల్లాలో కల్తీసారా వాడకంతో గత కొన్ని రోజులుగా Source: Yahoo! Telugu: News | 20 May 2008 | 10:51 am
భవిష్యత్తులో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు స్పష్టం చేశారు. రాజకీయ విధానాలను అనుసరించే ఎన్నికల్లో పొత్తులు కుదుర్చుకుంటామని ఆయన అన్నారు. Source: Yahoo! Telugu: News | 20 May 2008 | 10:44 am
ఓ చిత్రం షూటింగ్ సందర్భంగా సెక్స్బాంబ్ మల్లికాషెరావత్ నటుడు రణబీర్ చెంపను చెళ్లుమనిపించిందట. అదిచూచి షూటింగ్ స్పాట్లో ఉన్న యూనిట్ అంతా అవాక్కైపోయారట. ఇంతకీ మల్లిక ఎందుకు చేసుకుందో తెలిసి అందరూ ఆశ్చర్యపోయారట. Source: వినోదం | 20 May 2008 | 10:38 am
భారత్, పాకిస్థాన్ మధ్య ఆరు నెలల విరామం అనంతరం మంగళవారం శాంతి ప్రక్రియ చర్చలు పునరుద్ధరించబడ్డాయి. ఇరుదేశాల విదేశాంగ మంత్రులు ఇస్లామాబాద్లో ఈ సంక్షిష్ట చర్చల ప్రక్రియను పునఃప్రారంభించారు. Source: Yahoo! Telugu: Entertainment | 20 May 2008 | 10:36 am
భారత్, పాకిస్థాన్ మధ్య ఆరు నెలల విరామం అనంతరం మంగళవారం శాంతి ప్రక్రియ చర్చలు పునరుద్ధరించబడ్డాయి. ఇరుదేశాల విదేశాంగ మంత్రులు ఇస్లామాబాద్లో ఈ సంక్షిష్ట చర్చల ప్రక్రియను పునఃప్రారంభించారు. Source: Yahoo! Telugu: News | 20 May 2008 | 10:36 am
ఫైనల్ కీ ప్రకారమే ఎంసెట్ ఫలితాలను విడుదల చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇటీవలే ఎంసెట్ తొలి కీని విడుదల చేసిన విషయం తెలిసిందే. Source: Yahoo! Telugu: News | 20 May 2008 | 10:18 am
భారత్ - అమెరికా అణు ఒప్పందంపై యూపీఏ ఆశలు సజీవంగా ఉన్నాయని కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అశ్వని కుమార్ అన్నారు. Source: జాతీయ | 20 May 2008 | 10:03 am
తీవ్రవాద చర్యలను అరికట్టడంలోనే గత ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాందహార్ విమానం హైజాకింగ్ కేసులో కరుడు గట్టిన మౌలానా మసూద్ అజర్తో పాటు మరికొందరు తీవ్రవాదులను విడుదల చేసిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానిదేనని Source: జాతీయ | 20 May 2008 | 9:33 am
రామ్, జెనీలియా జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో స్రవంతీ రవికిశోర్ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం రెడీ. ఢీ చిత్రం తర్వాత జెనీలియా, శ్రీనువైట్ల దర్శకత్వం వస్తున్న చిత్రం ఇది. Source: వినోదం | 20 May 2008 | 8:47 am
రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ఆరోపించారు. ఆయన మంగళవారం 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తమ పార్టీ అవినీతికి పాల్పడినట్టు వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలన్నారు. Source: ఏపీ న్యూస్ | 20 May 2008 | 8:15 am
ఈనెలాఖరులో జరుగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే అంతిమ విజయమని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. Source: ఏపీ న్యూస్ | 20 May 2008 | 7:26 am
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్ష పదవి ఇస్తే తప్పకుండా స్వీకరిస్తానని సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్ భార్య జీవితా రాజశేఖర్ స్పష్టం చేశారు. అయితే అలాంటి అవకాశం రావాలి కదా? అని ఆమె మీడియాను ప్రశ్నించారు. Source: ఏపీ న్యూస్ | 20 May 2008 | 6:52 am
కప్పట్రాళ్ళ వెంకటప్ప నాయుడు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఫ్యాక్షనిస్టు మద్దిలేటి నాయుడు మంగళవారం డీఎస్పీ ఎదుట లొంగి పోయాడు. Source: ఏపీ న్యూస్ | 20 May 2008 | 6:39 am
మిస్ కాశ్మీర్ అనారాగుప్త జీవితంలో చోటు చేసుకున్న చేదు అనుభవాల నేపధ్యంలో మిస్ అనారాగా హిందీలో తెరకెక్కించారు. అదే చిత్రాన్ని తెలుగులో న్యాయం కావాలి పేరుతో విడుదల చేస్తున్నారు. విజయ సినీ క్రియేషన్స్ పతాకంపై సోమ విజయ్ప్రకాశ్... Source: Yahoo! Telugu: Entertainment | 20 May 2008 | 6:18 am
నితిన్, ప్రియమణి కాంబినేషన్లో సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం ద్రోణ. డీఎస్ రావు నిర్మాతగా కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుపుకుంటోంది. నితిన్పై కొన్ని యాక్షన్... Source: Yahoo! Telugu: Entertainment | 20 May 2008 | 6:06 am
నాకు కొంత మందిని చూస్తేనే వాళ్లలో వేరే మనిషి కనిపిస్తాడు. దేవిశ్రీప్రసాద్ను చూస్తుంటే బప్పీలహరి కనిపిస్తాడు. దేవీ ఇది కాంప్లిమెంట్గా తీసుకో, ఆయనేమో మెడలో గొలుసులు వేసుకుని రిథమిక్గా ఊగుతూ ఉంటాడు. నువ్వేమో గిటార్తో హమ్చేస్తూ... Source: Yahoo! Telugu: Entertainment | 20 May 2008 | 5:58 am
కర్ణాటక విధాన సభకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈనెల 22వ తేదీన జరిగే మూడో దశ ఎన్నికలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఇప్పటి వరకు జరిగిన రెండు దశల ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని సర్వేలు చెపుతున్నాయి. Source: జాతీయ | 20 May 2008 | 4:58 am
కత్రినాకైఫ్ అంటే ఇప్పుడు నెటిజన్లు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారట. నెట్లో ఎక్కడైన సరే కత్రినా ఫోటో కన్పిస్తే చాలు నెటిజన్లు ఆ ఫోటోపై తమ మౌస్ని క్లిక్... Source: వినోదం | 20 May 2008 | 4:16 am
జమ్మూ కాశ్మీర్లో ఈ ఏడాది జరిగే శాసనసభ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో శాంతియుతంగా జరిపేందుకు చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం మహ్మద్ షా సోమవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రిని Source: జాతీయ | 19 May 2008 | 3:43 pm
కేంద్ర విద్యా బోర్డు అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఇ) పన్నెండో తరగతి పరీక్షా ఫలితాలు ఈనెల 21, 23 తేదీల్లో విడుదల అవుతాయి. ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ (ఐఎస్సీఇ) పన్నెండో తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదల Source: జాతీయ | 19 May 2008 | 3:42 pm
పశ్చిమ బెంగాల్ పంచాయితీ ఎన్నికల్లో చెలరేగిన హింసలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 19 మందికి చేరుకుంది. పంచాయితీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ఆదివారం ముగిసింది. బంగ్లాదేశ్కు సరిహద్దు జిల్లా ముర్షీదాబాద్లో ఈ హింస అధికంగా చోటుచేసుకుంది. Source: జాతీయ | 19 May 2008 | 3:41 pm
పేదవాడి అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా జగిత్యాలలో వైఎస్ రోడ్షో నిర్వహించారు. మాయమాటలు చెప్పే పార్టీల నేతలు మాటలు నమ్మవద్దని తెలంగాణా ప్రజలకు వైఎస్ హితవు Source: ఏపీ న్యూస్ | 19 May 2008 | 12:03 pm