పేదవాడి అభ్యున్నతే ముఖ్యం : వైఎస్

పేదవాడి అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా జగిత్యాలలో వైఎస్ రోడ్‌షో నిర్వహించారు. మాయమాటలు చెప్పే పార్టీల నేతలు మాటలు నమ్మవద్దని తెలంగాణా ప్రజలకు వైఎస్ హితవు
Source: ఏపీ న్యూస్ | 19 May 2008 | 12:03 pm

కత్రినా ప్రధానపాత్రలో వాస్తవకథా చిత్రం

ఇటీవల గోవాలో అత్యాచారానికి గురై హత్యకాబడ్డ బ్రిటిష్ టీనేజర్ స్కార్లెట్ కీలింగ్ వాస్తవ ఉదంతాన్ని బాలీవుడ్‌లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటి కత్రినా కైఫ్ ప్రధాన పాత్ర పోషించనుంది. ప్రభాకర్ శుక్లా దర్శకత్వం వహిస్తున్న...
Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2008 | 12:01 pm

మంత్రి చిన్నారెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసు

ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఆరోపణలతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చిన్నారెడ్డికి ఎన్నికల కమిషన్ సోమవారం నోటీసులు జారీ చేసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2008 | 11:50 am

ప్రజాపథకాల ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే: వైఎస్

ప్రజాప్రయోజన పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి వైఎస్ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రజలకు అన్ని విధాలా సహాయపడేలా తాము పథకాలను చేపట్టామని అన్నారు.
Source: Yahoo! Telugu: News | 19 May 2008 | 11:24 am

ప్రజాపథకాల ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే: వైఎస్

ప్రజాప్రయోజన పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి వైఎస్ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రజలకు అన్ని విధాలా సహాయపడేలా తాము పథకాలను చేపట్టామని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2008 | 11:24 am

బంగ్లాదేశీయులను క్యాంపుల్లో పెట్టాలని కేంద్రం చెప్పింది: రాజే

బంగ్లాదేశీ శరణార్థులను క్యాంపుల్లో పెట్టాలని తమకు కేంద్రం సూచించిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే చెప్పారు. ఇటీవల జైపూర్ బాంబు పేలుళ్లలో బంగ్లాదేశ్ వలసదారుల పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రాజే
Source: Yahoo! Telugu: News | 19 May 2008 | 11:17 am

తిరుపతిలో నిత్యావసర వస్తువుల కోసం టీడీపీ ధర్నా

ఇటీవలే పంపిణీ చేసిన రేషన్ కార్డులపై వెంటనే నిత్యావసర వస్తువులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ తిరుపతిలో ధర్నా నిర్వహించింది.
Source: Yahoo! Telugu: News | 19 May 2008 | 11:14 am

సైకిళ్ల ధరల పెంపునకు అట్లాస్ ప్రణాళికలు

గత మూడు నెలల్లో 20 నుంచి 25 శాతం వరకు సైకిళ్ల ధరలను పెంచిన ప్రముఖ సైకిల్ ఉత్పాదక సంస్థ అట్లాస్ సైకిల్స్ తాజాగా మరో రూ.35-40 వరకు పెంచనుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2008 | 11:05 am

అన్నమయ్య 600 జయంతి ఉత్సవాలు ప్రారంభం

ప్రముఖ వాగ్గేయ కారుడు అన్నమయ్య 600 జయంతి ఉత్సవాలను ఆయన జన్మస్థలమైన తాళ్లపాకలో సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజంపేట నుంచి తాళ్లపాకకు భారీ స్థాయిలో నగర సంకీర్తన నిర్వహించారు.
Source: ఏపీ న్యూస్ | 19 May 2008 | 10:46 am

సోమాలియా తీరంలో భారతీయులున్న నౌక హైజాక్

సోమాలియా తీరంలో సుమారు 10 మంది భారతీయులున్న నౌకను హైజాక్ చేసినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ సోమవారం వెల్లడించింది. శనివారం సోమాలియా తీర ప్రాంతంలో ఈ నౌక హైజాక్‌ అయినట్టు డీజీ షిప్పింగ్ అధికారి
Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2008 | 10:45 am

రీటైల్ వ్యాపారం రెట్టింపుపై ఆర్‌పీజీ సన్నాహాలు

ఆర్‌పీజీ గ్రూప్ రీటైల్ వ్యాపారాన్ని రెట్టింపు చేసుకునే దిశగా సన్నాహాలు చేసుకుంటోంది. ఇందుకోసం భారీ విస్తరణ ప్రణాళికను తయారు చేసినట్టు ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2008 | 10:42 am

శాంతి ప్రక్రియ: మంగళవారం భారత్- పాకిస్థాన్ చర్చలు

పాకిస్థాన్‌తో శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశ్యంతో భారత్ మంగళవారం ఇరుదేశాల మధ్య జరుగుతున్న సంక్షిష్ట చర్చల ప్రక్రియను పునరుద్ధరించబోతుంది. ఈ చర్చల్లో భాగంగా సరిహద్దు మీదగా మరిన్ని బస్సు సర్వీసుల నడపాలని పాకిస్థాన్‌
Source: Yahoo! Telugu: News | 19 May 2008 | 10:28 am

కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలతోనే తెలంగాణ: దత్తాత్రేయ

కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలతోనే ప్రత్యేక తెలంగాణ సాధ్యపడుతుందని బీజేపీ రాష్ట్ర్ శాఖ అధ్యక్షుడు దత్తాత్రేయ అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ నిర్ణయం తీసుకోకపోవడం తమకు మంచిదేనని ఆయన అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 19 May 2008 | 10:07 am

తాళ్లపాకలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు ప్రారంభం

తాళ్లపాక అన్నమాచార్య 600వ జయంతి ఉత్సవాలు సోమవారన కడప జిల్లాలోని తాళ్లపాకలో ప్రారంభమయ్యాయి. ఉదయం రాజంపేట జూనియర్ కళాశాల నుంచి 20 వేల మంది భక్తులు నగర సంకీర్తన కార్యక్రమం ప్రారంభించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2008 | 9:53 am

తాళ్లపాకలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు ప్రారంభం

తాళ్లపాక అన్నమాచార్య 600వ జయంతి ఉత్సవాలు సోమవారన కడప జిల్లాలోని తాళ్లపాకలో ప్రారంభమయ్యాయి. ఉదయం రాజంపేట జూనియర్ కళాశాల నుంచి 20 వేల మంది భక్తులు నగర సంకీర్తన కార్యక్రమం ప్రారంభించారు.
Source: Yahoo! Telugu: News | 19 May 2008 | 9:53 am

నరేష్‌తో ప్రేమ వ్యవహారం: పుకార్లేనంటున్న ఫర్జానా

సీమశాస్త్రి, బొమ్మనాబ్రదర్స్, చందనా సిస్టర్స్ చిత్రాల్లో కలిసి నటించిన అల్లరి నరేష్, ఫర్జానాల మధ్య ఏదో ఉందంటూ ఆమధ్య టాలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి.
Source: వినోదం | 19 May 2008 | 9:52 am

సుర్జీత్ ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉంది: వైద్యులు

సీపీఎం వృద్ధనేత హరికిషన్ సింగ్ సుర్జీత్ ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉంది. సోమవారం కూడా ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదని ఆస్పత్రివర్గాలు తెలిపాయి. సుర్జీత్ అనారోగ్యంతో ఈ నెల 6న ఇక్కడి మెట్రో ఆస్పత్రిలో చేరారు.
Source: Yahoo! Telugu: News | 19 May 2008 | 9:51 am

అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమలలో గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రథోత్సవం వైభవంగా జరిగింది.
Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2008 | 9:39 am

అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమలలో గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రథోత్సవం వైభవంగా జరిగింది.
Source: Yahoo! Telugu: News | 19 May 2008 | 9:39 am

మే నెలాఖరున రానున్న పాండురంగడు

బాలకృష్ణ కెరీర్‌లో ఓ అద్భుత చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం పాండురంగడు. గతంలో ఎన్టీఆర్ నటించిన పాండురంగడు చిత్రం ఆధారంగా ఈ చిత్రం పునఃనిర్మితమవుతోంది. ఆర్.కె.ఫిలిం అసోసియేట్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి దర్శకేంద్రుడు...
Source: వినోదం | 19 May 2008 | 9:37 am

బెంగాల్: మూడో దశ ఎన్నికల్లో 17 మంది మృతి

పశ్చిమబెంగాల్‌లో ఆదివారం జరిగిన చివరి దశ పంచాయితీ ఎన్నికల్లో 17 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. ఈ మూడో దశ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాకాండలో మరో 100 గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 19 May 2008 | 9:19 am

తెలంగాణపై ఆలోచన, కృషి కాంగ్రెస్‌వే: వైఎస్

తెలంగాణ అంశంపై ఆలోచించేందీ, కృషి చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి వైఎస్ అన్నారు. టీడీపీ, తెరాస పార్టీలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని ఆయన ఆరోపించారు.
Source: Yahoo! Telugu: News | 19 May 2008 | 8:59 am

కల్తీ సారాకు కర్ణాటకలో 40 మంది దుర్మరణం

కర్ణాటకలో కల్తీసారాకు నలభై మంది బలయ్యారు. ఉప ఎన్నికల సందర్భంగా అక్కడ కల్తీ సారా ఏరులై పారుతుండగా, దానిని సేవించిన అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కల్తీ సారా సేకరించిన కొద్ది సేపటికే 27 మంది మరణించగా...
Source: జాతీయ | 19 May 2008 | 8:19 am

తీవ్రవాదం: భారత్- పాకిస్థాన్ చర్చలు

తీవ్రవాదం ప్రధానాంశంగా ఈ వారం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనంతరం ఇరుదేశాల మధ్య తొలిసారి జరుగుతున్న ఉన్నతస్థాయి సమావేశాలు ఇవే. సరిహద్దు తీవ్రవాదం
Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2008 | 7:52 am

చైనాలో మూడ్రోజుల సంతాప దినాలు: అణు ఆస్తులు క్షేమం

చైనాలోని సిచువాన్ ప్రావీన్స్‌లో ఇటీవల సంభవించిన భూకంపం ప్రభావం అణు కేంద్రాలపై పడలేదని చైనా ప్రకటించింది. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో ఉన్న అణు ఆస్తులన్నీ సురక్షితంగా ఉన్నాయని వెల్లడించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2008 | 7:21 am

జెనీలియాకు నో... తమన్నాకే ఓటు: సిద్ధార్ధ

బొమ్మరిల్లు తర్వాత దాదాపు రెండెళ్లపాటు టాలీవుడ్‌లో కనిపించని హీరో సిద్ధార్ధ మళ్లీ ఇన్నాళ్లకు ఓ చిత్రంలో నటించనున్నాడు. కొంచెం ఇష్టంగా... కొంచెం కష్టంగా...
Source: వినోదం | 19 May 2008 | 6:17 am

బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింసః 17బలి

పశ్చిమబెంగాల్‌లో జరిగిన చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో హింస చోటు చేసుకోవడంతో 17 మంది దుర్మరణం చెందారు. ఏడు జిల్లాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మరో వంద మందికి పైగా గాయపడ్డారు.
Source: జాతీయ | 19 May 2008 | 5:05 am

హీరోల సమక్షంలో ఎన్టీఆర్ జయంతికి ఏర్పాట్లు

నందమూరి వంశానికి చెందిన హీరోల సమక్షంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, తారకరత్నలు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 19 May 2008 | 4:05 am

ఉపఎన్నికలతోనే కాంగ్రెస్ పతనానికి నాందిః బాబు

తెలంగాణాలో జరిగే ఉపఎన్నికల ద్వారానే కాంగ్రెస్ ఓటమికి నాంది పలకాలని ప్రజలకు టీడీపీ చీఫ్ చంద్రబాబు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమనే విషయాన్ని ఇపుడే చాటి చెప్పాలన్నారు.
Source: ఏపీ న్యూస్ | 19 May 2008 | 4:05 am

కాంగ్రెస్ ద్వారానే తెలంగాణా సాధ్యం: వైఎస్

తెలంగాణా ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యపడగలదని ముఖ్యమంత్రి వైఎస్ పునరుద్ఘాటించారు. తెలంగాణాపై సోనియా చిత్తశుద్ధిని తెరాస ప్రశ్నించడంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 19 May 2008 | 3:49 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |