పేదవాడి అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా జగిత్యాలలో వైఎస్ రోడ్షో నిర్వహించారు. మాయమాటలు చెప్పే పార్టీల నేతలు మాటలు నమ్మవద్దని తెలంగాణా ప్రజలకు వైఎస్ హితవు Source: ఏపీ న్యూస్ | 19 May 2008 | 12:03 pm
ఇటీవల గోవాలో అత్యాచారానికి గురై హత్యకాబడ్డ బ్రిటిష్ టీనేజర్ స్కార్లెట్ కీలింగ్ వాస్తవ ఉదంతాన్ని బాలీవుడ్లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటి కత్రినా కైఫ్ ప్రధాన పాత్ర పోషించనుంది. ప్రభాకర్ శుక్లా దర్శకత్వం వహిస్తున్న... Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2008 | 12:01 pm
ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఆరోపణలతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చిన్నారెడ్డికి ఎన్నికల కమిషన్ సోమవారం నోటీసులు జారీ చేసింది. Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2008 | 11:50 am
ప్రజాప్రయోజన పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి వైఎస్ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రజలకు అన్ని విధాలా సహాయపడేలా తాము పథకాలను చేపట్టామని అన్నారు. Source: Yahoo! Telugu: News | 19 May 2008 | 11:24 am
ప్రజాప్రయోజన పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి వైఎస్ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రజలకు అన్ని విధాలా సహాయపడేలా తాము పథకాలను చేపట్టామని అన్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2008 | 11:24 am
బంగ్లాదేశీ శరణార్థులను క్యాంపుల్లో పెట్టాలని తమకు కేంద్రం సూచించిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే చెప్పారు. ఇటీవల జైపూర్ బాంబు పేలుళ్లలో బంగ్లాదేశ్ వలసదారుల పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రాజే Source: Yahoo! Telugu: News | 19 May 2008 | 11:17 am
ఇటీవలే పంపిణీ చేసిన రేషన్ కార్డులపై వెంటనే నిత్యావసర వస్తువులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ తిరుపతిలో ధర్నా నిర్వహించింది. Source: Yahoo! Telugu: News | 19 May 2008 | 11:14 am
గత మూడు నెలల్లో 20 నుంచి 25 శాతం వరకు సైకిళ్ల ధరలను పెంచిన ప్రముఖ సైకిల్ ఉత్పాదక సంస్థ అట్లాస్ సైకిల్స్ తాజాగా మరో రూ.35-40 వరకు పెంచనుంది. Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2008 | 11:05 am
ప్రముఖ వాగ్గేయ కారుడు అన్నమయ్య 600 జయంతి ఉత్సవాలను ఆయన జన్మస్థలమైన తాళ్లపాకలో సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజంపేట నుంచి తాళ్లపాకకు భారీ స్థాయిలో నగర సంకీర్తన నిర్వహించారు. Source: ఏపీ న్యూస్ | 19 May 2008 | 10:46 am
సోమాలియా తీరంలో సుమారు 10 మంది భారతీయులున్న నౌకను హైజాక్ చేసినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ సోమవారం వెల్లడించింది. శనివారం సోమాలియా తీర ప్రాంతంలో ఈ నౌక హైజాక్ అయినట్టు డీజీ షిప్పింగ్ అధికారి Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2008 | 10:45 am
ఆర్పీజీ గ్రూప్ రీటైల్ వ్యాపారాన్ని రెట్టింపు చేసుకునే దిశగా సన్నాహాలు చేసుకుంటోంది. ఇందుకోసం భారీ విస్తరణ ప్రణాళికను తయారు చేసినట్టు ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి. Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2008 | 10:42 am
పాకిస్థాన్తో శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశ్యంతో భారత్ మంగళవారం ఇరుదేశాల మధ్య జరుగుతున్న సంక్షిష్ట చర్చల ప్రక్రియను పునరుద్ధరించబోతుంది. ఈ చర్చల్లో భాగంగా సరిహద్దు మీదగా మరిన్ని బస్సు సర్వీసుల నడపాలని పాకిస్థాన్ Source: Yahoo! Telugu: News | 19 May 2008 | 10:28 am
కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలతోనే ప్రత్యేక తెలంగాణ సాధ్యపడుతుందని బీజేపీ రాష్ట్ర్ శాఖ అధ్యక్షుడు దత్తాత్రేయ అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ నిర్ణయం తీసుకోకపోవడం తమకు మంచిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. Source: Yahoo! Telugu: News | 19 May 2008 | 10:07 am
తాళ్లపాక అన్నమాచార్య 600వ జయంతి ఉత్సవాలు సోమవారన కడప జిల్లాలోని తాళ్లపాకలో ప్రారంభమయ్యాయి. ఉదయం రాజంపేట జూనియర్ కళాశాల నుంచి 20 వేల మంది భక్తులు నగర సంకీర్తన కార్యక్రమం ప్రారంభించారు. Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2008 | 9:53 am
తాళ్లపాక అన్నమాచార్య 600వ జయంతి ఉత్సవాలు సోమవారన కడప జిల్లాలోని తాళ్లపాకలో ప్రారంభమయ్యాయి. ఉదయం రాజంపేట జూనియర్ కళాశాల నుంచి 20 వేల మంది భక్తులు నగర సంకీర్తన కార్యక్రమం ప్రారంభించారు. Source: Yahoo! Telugu: News | 19 May 2008 | 9:53 am
సీమశాస్త్రి, బొమ్మనాబ్రదర్స్, చందనా సిస్టర్స్ చిత్రాల్లో కలిసి నటించిన అల్లరి నరేష్, ఫర్జానాల మధ్య ఏదో ఉందంటూ ఆమధ్య టాలీవుడ్లో గుసగుసలు వినిపించాయి. Source: వినోదం | 19 May 2008 | 9:52 am
సీపీఎం వృద్ధనేత హరికిషన్ సింగ్ సుర్జీత్ ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉంది. సోమవారం కూడా ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదని ఆస్పత్రివర్గాలు తెలిపాయి. సుర్జీత్ అనారోగ్యంతో ఈ నెల 6న ఇక్కడి మెట్రో ఆస్పత్రిలో చేరారు. Source: Yahoo! Telugu: News | 19 May 2008 | 9:51 am
తిరుమలలో గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రథోత్సవం వైభవంగా జరిగింది. Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2008 | 9:39 am
తిరుమలలో గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రథోత్సవం వైభవంగా జరిగింది. Source: Yahoo! Telugu: News | 19 May 2008 | 9:39 am
బాలకృష్ణ కెరీర్లో ఓ అద్భుత చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం పాండురంగడు. గతంలో ఎన్టీఆర్ నటించిన పాండురంగడు చిత్రం ఆధారంగా ఈ చిత్రం పునఃనిర్మితమవుతోంది. ఆర్.కె.ఫిలిం అసోసియేట్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి దర్శకేంద్రుడు... Source: వినోదం | 19 May 2008 | 9:37 am
పశ్చిమబెంగాల్లో ఆదివారం జరిగిన చివరి దశ పంచాయితీ ఎన్నికల్లో 17 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. ఈ మూడో దశ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాకాండలో మరో 100 గాయపడ్డారని పోలీసులు తెలిపారు. Source: Yahoo! Telugu: News | 19 May 2008 | 9:19 am
తెలంగాణ అంశంపై ఆలోచించేందీ, కృషి చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి వైఎస్ అన్నారు. టీడీపీ, తెరాస పార్టీలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని ఆయన ఆరోపించారు. Source: Yahoo! Telugu: News | 19 May 2008 | 8:59 am
కర్ణాటకలో కల్తీసారాకు నలభై మంది బలయ్యారు. ఉప ఎన్నికల సందర్భంగా అక్కడ కల్తీ సారా ఏరులై పారుతుండగా, దానిని సేవించిన అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
కల్తీ సారా సేకరించిన కొద్ది సేపటికే 27 మంది మరణించగా... Source: జాతీయ | 19 May 2008 | 8:19 am
తీవ్రవాదం ప్రధానాంశంగా ఈ వారం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. పాకిస్థాన్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనంతరం ఇరుదేశాల మధ్య తొలిసారి జరుగుతున్న ఉన్నతస్థాయి సమావేశాలు ఇవే. సరిహద్దు తీవ్రవాదం Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2008 | 7:52 am
చైనాలోని సిచువాన్ ప్రావీన్స్లో ఇటీవల సంభవించిన భూకంపం ప్రభావం అణు కేంద్రాలపై పడలేదని చైనా ప్రకటించింది. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో ఉన్న అణు ఆస్తులన్నీ సురక్షితంగా ఉన్నాయని వెల్లడించింది. Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2008 | 7:21 am
బొమ్మరిల్లు తర్వాత దాదాపు రెండెళ్లపాటు టాలీవుడ్లో కనిపించని హీరో సిద్ధార్ధ మళ్లీ ఇన్నాళ్లకు ఓ చిత్రంలో నటించనున్నాడు. కొంచెం ఇష్టంగా... కొంచెం కష్టంగా... Source: వినోదం | 19 May 2008 | 6:17 am
పశ్చిమబెంగాల్లో జరిగిన చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో హింస చోటు చేసుకోవడంతో 17 మంది దుర్మరణం చెందారు. ఏడు జిల్లాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మరో వంద మందికి పైగా గాయపడ్డారు. Source: జాతీయ | 19 May 2008 | 5:05 am
నందమూరి వంశానికి చెందిన హీరోల సమక్షంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, తారకరత్నలు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారన్నారు. Source: ఏపీ న్యూస్ | 19 May 2008 | 4:05 am
తెలంగాణాలో జరిగే ఉపఎన్నికల ద్వారానే కాంగ్రెస్ ఓటమికి నాంది పలకాలని ప్రజలకు టీడీపీ చీఫ్ చంద్రబాబు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమనే విషయాన్ని ఇపుడే చాటి చెప్పాలన్నారు. Source: ఏపీ న్యూస్ | 19 May 2008 | 4:05 am
తెలంగాణా ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యపడగలదని ముఖ్యమంత్రి వైఎస్ పునరుద్ఘాటించారు. తెలంగాణాపై సోనియా చిత్తశుద్ధిని తెరాస ప్రశ్నించడంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. Source: ఏపీ న్యూస్ | 19 May 2008 | 3:49 am