ప్రత్యేక తెలంగాణ విషయంలో ప్రజా అభిప్రాయం ప్రకారమే తెలుగుదేశం వ్యవహరిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలంగాణ విషయంపై టీడీపీ ప్రజా అభిప్రాయం సేకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. Source: ఏపీ న్యూస్ | 18 May 2008 | 10:59 am
ప్రత్యేక తెలంగాణ సాధనకోసం మద్దతు కోరుతూ తాను ఆంధ్ర ప్రాంతంలో పర్యటించనున్నానని టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు తెలిపారు. తెలంగాణ అంశంలో తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తుకు తాము ఎల్లప్పుడూ సిద్ధమేనని ఆయన పేర్కొన్నారు. Source: ఏపీ న్యూస్ | 18 May 2008 | 8:50 am
ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ వల్లనే సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ గురించి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలన్నీ సత్యదూరాలేనని ఆయన ఆరోపించారు. Source: ఏపీ న్యూస్ | 18 May 2008 | 8:14 am
శ్వాస సంబంధమైన ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిన సీపీఎం వృద్ధనేత సుర్జిత్సింగ్ ఆరోగ్యం మరింత విషమించింది. ఆయన బ్రతికే అవకాశాలు తక్కువేనని వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఆదివారం ప్రధాని మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలోని నోయిడా... Source: జాతీయ | 18 May 2008 | 7:25 am
దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న నేరాలపై పరిశోధన జరిపేందుకు ప్రత్యేక సంస్థను నెలకోల్పాల్సిన అవసరం ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. నేర పరిశోధన సంస్థ ఏర్పాటుకు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని ఆయన కోరారు. Source: జాతీయ | 18 May 2008 | 7:11 am
కర్నూలు జిల్లాలో పేరు మోసిన ఫ్యాక్షన్ నేత కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు ప్రత్యర్ధుల దాడిలోనే మరణించారని ఆయన ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. ప్రత్యర్ధులు సుమోపై దాడిచేసి బాంబులు వేయడం వల్లనే ఆయన మరణించారని వారు పేర్కొన్నారు. Source: ఏపీ న్యూస్ | 18 May 2008 | 6:07 am
విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30 లక్షల మేర ఆస్థి నష్టం సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం.
ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా ఎగ్జిబిషన్... Source: ఏపీ న్యూస్ | 18 May 2008 | 5:41 am
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం, 10.30 Source: Yahoo! Telugu: Entertainment | 18 May 2008 | 5:08 am
రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేకుండా చేయడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోందని తెలుగుదేశం అధ్యక్ష్యుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నేత కప్పట్రాళ్ల... Source: ఏపీ న్యూస్ | 18 May 2008 | 4:58 am
పశ్చిమ బెంగాల్లో పంచాయితీలకు జరుగుతున్న తుది విడత ఎన్నికలకు రంగం సిద్దమైంది. చివరి దశ ఎన్నికలు ఆదివారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల రెండో దశలో చోటుచేసుకున్న హింసను దృష్టిలో పెట్టుకుని చివరి దశకు భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. Source: జాతీయ | 17 May 2008 | 3:50 pm
పొరుగు దేశమైన భూటాన్ సత్వర అభివృద్ధికి రూ.10 వేల కోట్ల ఆర్ధిక సహాయాన్ని అందించటానికి భారత్ ప్రణాళిక సిద్ధం చేసిందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించారు. భూటాన్కు అందిస్తున్న భారీ ఆర్ధిక సహాయం ఇదేనని తెలిపారు. Source: జాతీయ | 17 May 2008 | 3:48 pm
అమెరికాతో చేసుకునే పౌర అణు ఒప్పందం వల్ల భారత వ్యూహాత్మక కార్యక్రమంపై ప్రభావం చూపదని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభయమిచ్చారు. ఒప్పందం వల్ల ఏదో సమస్య వచ్చి పడుతుందన్న వామపక్షాల వాదనలో నిజం లేదని స్పష్టం Source: జాతీయ | 17 May 2008 | 3:40 pm
సముద్రతీరానికి ప్రత్యేక అందాన్నిచ్చే పర్వతాలతో కూడిన ప్రకృతి రమణీయ ప్రాంతం గణపతిపూలే. సముద్రపు అలలు పర్వత పాదాలను తాకే అపురూప దృశ్యాలు ఇక్కడ కొత్త అందాలను సృష్టిస్తాయి. అలలు తాకిడి వల్ల ఇక్కడి సముద్రపు తీరాలు పసిడి, ధవళ.. Source: వినోదం | 17 May 2008 | 1:38 pm
'మీ కోసం' యాత్రలో నిమగ్నమై వున్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అస్వస్థతకు గురయ్యారు. మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా ఏకధాటిగా 'మీ కోసం' యాత్రను కొనసాగిస్తున్న చంద్రబాబు శుక్రవారం స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యారు. Source: ఏపీ న్యూస్ | 17 May 2008 | 10:53 am
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన శంషాబాద్ విమానాశ్రయం ప్రయాణీకులతో రద్దీగా ఉంటుందనుకున్నారు. అయితే ఇందుకు భిన్నంగా విమానాశ్రయం వెలవెలబోతోందని తెలుస్తోంది. బేగంపేట విమానాశ్రయంతో పోల్చుకుని చూస్తే... అటు ప్రయాణికుల రాకపోకలతోపాటు... Source: ఏపీ న్యూస్ | 17 May 2008 | 10:48 am
'ఖతర్నాక్'లో కలిసి నటించిన రవితేజ, ఇలియానాల జంట మళ్లీ కలిసి నటింటే సూచనలు కన్పిస్తున్నాయి. 'పోకిరి' తర్వాత తాజాగా విడుదలైన జల్సా, భలేదొంగలు చిత్రాలతో... Source: వినోదం | 17 May 2008 | 10:41 am
ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చివరి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ జోస్యం చెప్పారు. ఆయన హైదరాబాద్లో జరిగిన 'మీట్ది ప్రెస్' కార్యక్రమంలో పాల్గొని తన మనస్సులోని అభిప్రాయాలు వెల్లడించారు. Source: ఏపీ న్యూస్ | 17 May 2008 | 10:29 am