ప్రజా అభిప్రాయం ప్రకారమే తెలంగాణపై నిర్ణయం: బాబు

ప్రత్యేక తెలంగాణ విషయంలో ప్రజా అభిప్రాయం ప్రకారమే తెలుగుదేశం వ్యవహరిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలంగాణ విషయంపై టీడీపీ ప్రజా అభిప్రాయం సేకరిస్తోందని ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 18 May 2008 | 10:59 am

ప్రత్యేక తెలంగాణ కోసం ఆంధ్ర పర్యటన: కేసీఆర్

ప్రత్యేక తెలంగాణ సాధనకోసం మద్దతు కోరుతూ తాను ఆంధ్ర ప్రాంతంలో పర్యటించనున్నానని టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు తెలిపారు. తెలంగాణ అంశంలో తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తుకు తాము ఎల్లప్పుడూ సిద్ధమేనని ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 18 May 2008 | 8:50 am

సోనియా ఆధ్వర్యంలోనే తెలంగాణ సాధ్యం: ముఖ్యమంత్రి

ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ వల్లనే సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ గురించి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలన్నీ సత్యదూరాలేనని ఆయన ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 18 May 2008 | 8:14 am

మెరుగుపడని సుర్జిత్ ఆరోగ్యం: ప్రధాని పరామర్శ

శ్వాస సంబంధమైన ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిన సీపీఎం వృద్ధనేత సుర్జిత్‌సింగ్ ఆరోగ్యం మరింత విషమించింది. ఆయన బ్రతికే అవకాశాలు తక్కువేనని వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఆదివారం ప్రధాని మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలోని నోయిడా...
Source: జాతీయ | 18 May 2008 | 7:25 am

నేర పరిశోధనకు ప్రత్యేక సంస్థ అవసరం: ప్రధాని

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న నేరాలపై పరిశోధన జరిపేందుకు ప్రత్యేక సంస్థను నెలకోల్పాల్సిన అవసరం ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. నేర పరిశోధన సంస్థ ఏర్పాటుకు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని ఆయన కోరారు.
Source: జాతీయ | 18 May 2008 | 7:11 am

ప్రత్యర్ధుల దాడిలోనే కప్పట్రాళ్ల మృతి: అనుచరుల ఆరోపణ

కర్నూలు జిల్లాలో పేరు మోసిన ఫ్యాక్షన్ నేత కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు ప్రత్యర్ధుల దాడిలోనే మరణించారని ఆయన ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. ప్రత్యర్ధులు సుమోపై దాడిచేసి బాంబులు వేయడం వల్లనే ఆయన మరణించారని వారు పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 18 May 2008 | 6:07 am

విజయవాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అగ్ని ప్రమాదం

విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30 లక్షల మేర ఆస్థి నష్టం సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా ఎగ్జిబిషన్...
Source: ఏపీ న్యూస్ | 18 May 2008 | 5:41 am

మే 18, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం, 10.30
Source: Yahoo! Telugu: Entertainment | 18 May 2008 | 5:08 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 18 May 2008 | 5:02 am

బలమైన ప్రతిపక్షం లేకుండా చేయడానికి కాంగ్రెస్ కుట్ర: బాబు

రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేకుండా చేయడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోందని తెలుగుదేశం అధ్యక్ష్యుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నేత కప్పట్రాళ్ల...
Source: ఏపీ న్యూస్ | 18 May 2008 | 4:58 am

పశ్చిమ బెంగాల్ తుది విడత ఎన్నికలకు రంగం సిద్ధం

పశ్చిమ బెంగాల్‌లో పంచాయితీలకు జరుగుతున్న తుది విడత ఎన్నికలకు రంగం సిద్దమైంది. చివరి దశ ఎన్నికలు ఆదివారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల రెండో దశలో చోటుచేసుకున్న హింసను దృష్టిలో పెట్టుకుని చివరి దశకు భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేశారు.
Source: జాతీయ | 17 May 2008 | 3:50 pm

భూటాన్‌కు రూ.10వేల కోట్ల సాయం : భారత్

పొరుగు దేశమైన భూటాన్ సత్వర అభివృద్ధికి రూ.10 వేల కోట్ల ఆర్ధిక సహాయాన్ని అందించటానికి భారత్ ప్రణాళిక సిద్ధం చేసిందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించారు. భూటాన్‌కు అందిస్తున్న భారీ ఆర్ధిక సహాయం ఇదేనని తెలిపారు.
Source: జాతీయ | 17 May 2008 | 3:48 pm

భారత్‌పై ప్రభావం ఉండదు : మన్మోహన్ సింగ్

అమెరికాతో చేసుకునే పౌర అణు ఒప్పందం వల్ల భారత వ్యూహాత్మక కార్యక్రమంపై ప్రభావం చూపదని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభయమిచ్చారు. ఒప్పందం వల్ల ఏదో సమస్య వచ్చి పడుతుందన్న వామపక్షాల వాదనలో నిజం లేదని స్పష్టం
Source: జాతీయ | 17 May 2008 | 3:40 pm

ప్రకృతి రమణీయ ప్రాంతం గణపతిపూలే

సముద్రతీరానికి ప్రత్యేక అందాన్నిచ్చే పర్వతాలతో కూడిన ప్రకృతి రమణీయ ప్రాంతం గణపతిపూలే. సముద్రపు అలలు పర్వత పాదాలను తాకే అపురూప దృశ్యాలు ఇక్కడ కొత్త అందాలను సృష్టిస్తాయి. అలలు తాకిడి వల్ల ఇక్కడి సముద్రపు తీరాలు పసిడి, ధవళ..
Source: వినోదం | 17 May 2008 | 1:38 pm

బాబుకు అస్వస్థత: కార్యకర్తల ప్రత్యేక పూజలు

'మీ కోసం' యాత్రలో నిమగ్నమై వున్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అస్వస్థతకు గురయ్యారు. మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా ఏకధాటిగా 'మీ కోసం' యాత్రను కొనసాగిస్తున్న చంద్రబాబు శుక్రవారం స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 17 May 2008 | 10:53 am

శంషాబాద్ విమానాశ్రయం వెల వెల...?

అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన శంషాబాద్ విమానాశ్రయం ప్రయాణీకులతో రద్దీగా ఉంటుందనుకున్నారు. అయితే ఇందుకు భిన్నంగా విమానాశ్రయం వెలవెలబోతోందని తెలుస్తోంది. బేగంపేట విమానాశ్రయంతో పోల్చుకుని చూస్తే... అటు ప్రయాణికుల రాకపోకలతోపాటు...
Source: ఏపీ న్యూస్ | 17 May 2008 | 10:48 am

రవితేజతో మళ్లీ చిందులేయనున్న ఇలియానా... ?

'ఖతర్నాక్'లో కలిసి నటించిన రవితేజ, ఇలియానాల జంట మళ్లీ కలిసి నటింటే సూచనలు కన్పిస్తున్నాయి. 'పోకిరి' తర్వాత తాజాగా విడుదలైన జల్సా, భలేదొంగలు చిత్రాలతో...
Source: వినోదం | 17 May 2008 | 10:41 am

కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రి వైఎస్సార్: గౌడ్

ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చివరి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ జోస్యం చెప్పారు. ఆయన హైదరాబాద్‌లో జరిగిన 'మీట్‌ది ప్రెస్' కార్యక్రమంలో పాల్గొని తన మనస్సులోని అభిప్రాయాలు వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 17 May 2008 | 10:29 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |