తెలంగాణా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: వైఎస్

తెలంగాణా ప్రాంత అభివృద్ధికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. ఉప ఎన్నికల ప్రచారాన్ని ఆయన గురువారం చేవెళ్ళ నియోజకవర్గం నుంచి ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 15 May 2008 | 1:11 pm

కొత్త చిత్రాలపై ఐశ్వర్య ఆసక్తి

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన తర్వాతి చిత్రాలపై ఆసక్తి చూపుతోంది. భారీ చిత్రంగా రూపొందిన సర్కార్-2 షూటింగ్ కార్యక్రమాలు పూర్తవ్వడంతో ఈ అందాల నటి తర్వాత చిత్రంలో భర్త అయిన అభిషేక్ బచ్చన్‌తో చేయనుంది. అలాగే అదే...
Source: Yahoo! Telugu: Entertainment | 15 May 2008 | 12:24 pm

తెరాసది రాజకీయ కుట్ర: విష్ణువర్థన్ ఆరోపణ

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అంశంపై తెరాస రాజకీయ కుట్ర చేస్తోందని ఎన్‌ఎస్‌యుఐ జాతీయ కోశాధికారి విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. తమకనుకూలంగా రాజకీయాలను చేసేందుకు తెరాస వెనుకాడదని ఆయన దుయ్యబట్టారు.
Source: Yahoo! Telugu: Entertainment | 15 May 2008 | 11:22 am

అంచనాలు అందుకోలేకపోయిన కంత్రి

ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. చిత్రంలోని కథ ముందే ప్రేక్షకుడికి తెలిసే విధంగా ఉంది. ఎన్టీఆర్, హన్సిక, తనీషా, ప్రకాష్ రాజ్, షిండే, ముఖేష్ రుషి, మురళీ శర్మ, ధర్మవరపు
Source: Yahoo! Telugu: Entertainment | 15 May 2008 | 11:18 am

తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం

క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం దిల్‌రాజు నిర్మాణంలో చిత్రీకరించారు. మణిశర్మ స్వరకల్పన చేసిన ఈ చిత్ర...
Source: Yahoo! Telugu: Entertainment | 15 May 2008 | 10:49 am

పెట్రోలియం సెజ్ ఏర్పాటుకు రాష్ట్రం ప్రతిపాదన

రాష్ట్రంలో పెట్రోలియం, పెట్రోలియం కెమికల్ ఇన్వెస్ట్‌మెంట్ సెజ్‌ ఏర్పాటుకు రాష్ట్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పక్షంలో వైజాగ్-కాకినాడ కోస్తా తీరంలో దీనిని ఏర్పాటు చేస్తారు.
Source: ఏపీ న్యూస్ | 15 May 2008 | 10:32 am

ఉప ఎన్నికల ప్రచారానికి వైఎస్ శ్రీకారం

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఉప ఎన్నికల ప్రచారానికి గురువారం నుంచి శ్రీకారం చుట్టారు. తనకు అత్యంత ఇష్టమైన చేవెళ్ల నుంచి ఈ ప్రచారం ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 15 May 2008 | 10:31 am

వైభవంగా ముగిసిన శ్రీవారి సోదరి జాతర

తిరుపతిలోని శ్రీవారి సోదరి గంగమ్మ జాతర వైభవంగా ముగిసింది. ఐదు రోజుల పాటు ఈ జాతర ఉత్సవాలు బుధవారంతో ముగిసింది. ఉత్సవాల ఆఖరి రోజున వేలాది మంది భక్తులు తరలి వచ్చి గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 15 May 2008 | 10:31 am

వైఎస్ హామీలపై శ్వేత పత్రానికి బాబు డిమాండ్

ముఖ్యమంత్రి వైఎస్ అధికారంలోకి రాకముందు ప్రకటించిన మేనిఫెస్టో, వచ్చిన తర్వాత చేసిన హామీలపై ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు డిమాండ్ చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 15 May 2008 | 10:27 am

కరీనా ససేమిరా: హన్సికను వరించిన ఛాన్స్

బాలీవుడ్ నాజూకు సుందరి కరీనాకపూర్ కాదన్న ఓ అవకాశం బొద్దుగా, ముద్దుగా ఉండే హన్సికను వరించిందట. దీంతో హన్సిక చాలా లక్కీ అని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇంతకీ విషయమేంటని విచారిస్తే పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందనున్న 'పులి' చిత్రంలో హన్సికకు హీరోయిన్...
Source: వినోదం | 15 May 2008 | 10:14 am

ఉపఎన్నికలకు కాంగ్రెస్ ప్రచారం ప్రారంభం

త్వరలో జరుగనున్న ఉపఎన్నికలకు కాంగ్రెస్ తన ప్రచారాన్ని గురువారం ప్రారంభించింది. ఎప్పటి లాగానే చేవెళ్ల నుంచి తమ ప్రచారాన్ని ప్రారంభించారని అధికార వర్గాలు వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 15 May 2008 | 9:32 am

వరుస విజయాలతో జోరుమీదున్న జెనీలియా

సినీరంగంలో ఎవరి అదృష్టం ఎప్పుడు మేలుకుంటుందో తెలియదు కానీ అది కానీ ఒక్కసారి మేలుకుంటే ఇక వారు తిరిగి చూడాల్సిన పనుండదు. ప్రస్తుతం ఇలాంటి స్థితిలోనే...
Source: వినోదం | 15 May 2008 | 9:11 am

హుజీ ప్రమేయం ఉందనడం తొందరపాటు: బంగ్లా

జైపూర్‌లో మంగళవారం రాత్రి జరిగిన బాంబు దాడులను మతిమాలిన చర్యలుగా వర్ణించిన బంగ్లాదేశ్ ఇటువంటి పేలుళ్లను ఏ మాత్రం ఉపేక్షించకూడదని పేర్కొంది. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సలహాదారు ఇఫ్తెకర్ అహ్మద్ చౌదరి ఈ మేరకు ఒక ప్రకటన
Source: Yahoo! Telugu: Entertainment | 15 May 2008 | 9:11 am

టెన్త్ ఫలితాలలో నిజామాబాద్‌కు అగ్రస్థానం

రాష్ట్రంలో గురువారం విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో నిజామాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ఎస్‌ఎస్‌సి బోర్డు విడుదల చేసిన ఫలితాలలో 75.47 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, బాలికల ఉత్తీర్ణతా శాతమే అధికంగా ఉందని అధికార వర్గాలు...
Source: Yahoo! Telugu: Entertainment | 15 May 2008 | 9:08 am

టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ప్రపంచ నెంబర్‌వన్

ప్రపంచ నెంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారిణి జస్టిన్ హెనిన్ బుధవారం టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది. బెల్జియంకు చెందిన ఈ టెన్నిస్ అగ్రశ్రేణి క్రీడాకారిణి గత కొంతకాలంగా పూర్తి సామర్థ్యం మేర ఆడలేకపోతుంది. చాలాకాలం నుంచి రిటైర్మెంట్
Source: Yahoo! Telugu: Entertainment | 15 May 2008 | 8:59 am

రెడీ చిత్రం షూటింగ్ పూర్తి

స్రవంతి మూవీస్ పతాకంపై రామ్, జెనీలియా జంటగా రూపొందుతున్న రెడీ చిత్రాన్ని శ్రీనువైట్ల దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నారు. స్రవంతి రవికిషోర్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ నెలలో ఆడియోను విడుదల...
Source: Yahoo! Telugu: Entertainment | 15 May 2008 | 8:43 am

లారెన్స్ హీరోగా 'పార్థు' ఆడియో విడుదల

లారెన్స్ హీరోగా రూపొందిన పార్థు చిత్రం ఆడియో తాజాగా విడుదలైంది. ఈ చిత్రానికి లారెన్స్ దర్శకత్వంవహించడం విశేషం. ఈ చిత్రంలో స్నేహ హీరోయిన్‌గా నటిస్తోంది.
Source: వినోదం | 15 May 2008 | 6:04 am

కరణం సభా హక్కుల ఉల్లంఘన వాస్తవమేః కమిటీ

స్పీకర్‌పై తీవ్ర ఆరోపణలు చేయడం ద్వారా టీడీపీ శాసనసభ్యుడు కరణం బలరాం సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్టు దానిపై విచారణ జరిపిన కమిటీ అభిప్రాయపడింది. మే9న జరిపిన విచారణకు సంబంధించిన నివేదికను...
Source: ఏపీ న్యూస్ | 15 May 2008 | 4:51 am

చంద్రబాబు సంస్థకూ రాయితీః వైఎస్ వెల్లడి

తమ హయాంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ కోల్డ్ స్టోరేజ్ సంస్థకూ రాయితీ అందించామని ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. ఆ సంస్థకు మాత్రమే రూ. 78 లక్షల మేర సబ్సిడీ అందించామన్నారు.
Source: ఏపీ న్యూస్ | 15 May 2008 | 3:37 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |