పాకిస్థాన్లో ఉరిశిక్ష ఎదుర్కోబోతున్న భారతీయుడు సరబ్జీత్ సింగ్కు బుధవారం ఎదురుదెబ్బ తగిలింది. సరబ్జీత్ సింగ్ మరణశిక్షను యావజ్జీయ శిక్షగా మార్చే అవకాశం లేదని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2008 | 11:36 am
పాకిస్థాన్లో ఉరిశిక్ష ఎదుర్కోబోతున్న భారతీయుడు సరబ్జీత్ సింగ్కు బుధవారం ఎదురుదెబ్బ తగిలింది. సరబ్జీత్ సింగ్ మరణశిక్షను యావజ్జీయ శిక్షగా మార్చే అవకాశం లేదని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. Source: Yahoo! Telugu: News | 14 May 2008 | 11:36 am
ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు, గదులు వాస్తు రీత్యా ఉన్నాయా లేవా అన్నది ముఖ్యం. ఎందుకంటే వాస్తు రీత్యా నిర్మించిన దుకాణాలలో వ్యాపారం... Source: Yahoo! Telugu: News | 14 May 2008 | 11:18 am
ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు, గదులు వాస్తు రీత్యా ఉన్నాయా లేవా అన్నది ముఖ్యం. ఎందుకంటే వాస్తు రీత్యా నిర్మించిన దుకాణాలలో వ్యాపారం... Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2008 | 11:18 am
సాధారణంగా వేసవి సెలవుల్లోనే జంతు ప్రదర్శనశాలలు, స్నేక్ పార్కులు వంటి పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. జంతువులనూ చూస్తూ రోజంతా సంతోషంగా గడపాలని భావించి ఈ సందర్శుకులు పార్కులకు వెళుతుంటారు. Source: ఏపీ న్యూస్ | 14 May 2008 | 11:17 am
బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) బుధవారం లాభాల బాటలో నడిచింది. 62 పాయింట్ల నష్టంతో 16,691 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం కొనుగోళ్లతో లాభాల బాటపట్టింది. ఒకానొక దశలో ఈరోజు కనిష్ట స్థాయి నుంచి 389 పాయింట్లు వృద్ధి చెంది Source: Yahoo! Telugu: News | 14 May 2008 | 11:06 am
తమిళ చిత్రసీమ ద్వారా పరిచయమైనా తెలుగులోను తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను ఏర్పరచుకున్న నయనతార ఈమధ్య ప్రతి చిత్రంలోను ఎక్స్ఫోజింగ్కు సై అంటోంది. కొద్దిరోజుల క్రితం తమిళంలో అజిత్ హీరోగా నటించిన బిర్లా చిత్రంలో బికీనీ డ్రెస్తో కనిపించిన నయనతార కుర్రకారు గుండెల్లో... Source: వినోదం | 14 May 2008 | 11:02 am
పార్లమెంట్పై దాడి కేసులో దోషిగా నిర్దారించబడి జైలు శిక్ష అనుభవిస్తున్న షౌకత్ హుస్సేన్ పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. తనకు విధించబడిన 10 ఏళ్ల జైలు శిక్షను సవాలు చేస్తూ షౌకత్ హుస్సేన్ ఈ పిటిషన్లో సవాలు చేశారు. Source: Yahoo! Telugu: News | 14 May 2008 | 11:01 am
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ స్పష్టం చేశారు. Source: ఏపీ న్యూస్ | 14 May 2008 | 10:55 am
రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ను కోల్కత నైట్రైడర్స్ కోచ్ జాన్ బుకానన్ బాగా ఉపయోగించుకున్నాడని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వాసిం అక్రమ్ కితాబిచ్చాడు. బుకానన్ తరహా కోచింగ్ అక్తర్కు బాగా ఉపయోగపడుతుందని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2008 | 10:31 am
ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం డీన్ భీమయ్య మృతి చెందారు. ఈయన మహబూబ్ నగర్కు చెందినవారని అధికార వర్గాలు తెలిపాయి. Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2008 | 10:22 am
ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం డీన్ భీమయ్య మృతి చెందారు. ఈయన మహబూబ్ నగర్కు చెందినవారని అధికార వర్గాలు తెలిపాయి. Source: Yahoo! Telugu: News | 14 May 2008 | 10:22 am
ప్రపంచ నెంబర్వన్ టెన్నిస్ క్రీడాకారిణి జస్టిన్ హెనిన్ కోర్టులకు దూరం కానున్నట్టు బెల్జియంకు చెందిన ఓ వార్తాపత్రిక వెల్లడించింది. ప్రొఫెషనల్ టెన్నిస్కు జస్టిన్ హెనిన్ (25) దూరం కానుందని, దీనికి సంబంధించిన ప్రకటన బుధవారం Source: Yahoo! Telugu: News | 14 May 2008 | 10:08 am
కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ఎదుర్కునేందుకే రానున్న ఉపఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. గత (2004) ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు చారిత్రక అవసరంగా ఆయన పేర్కొన్నారు. Source: Yahoo! Telugu: News | 14 May 2008 | 9:35 am
కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ఎదుర్కునేందుకే రానున్న ఉపఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. గత (2004) ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు చారిత్రక అవసరంగా ఆయన పేర్కొన్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2008 | 9:35 am
తెలుగు చిత్రసీమలో హిట్ చిత్రాల దర్శకునిగా పూరీజగన్నాథ్ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు. తన చిత్రాల్లో హీరో క్యారెక్టర్ని సింపుల్గా చూపిస్తూనే... Source: వినోదం | 14 May 2008 | 9:28 am
తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారికి కల్యాణోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఆలయ వర్గాలు వెల్లడించాయి. Source: Yahoo! Telugu: News | 14 May 2008 | 9:03 am
జైపూర్లో మంగళవారం సంభవించిన బాంబు పేలుళ్లు చాలా దురదృష్టకరమని టీడీపీ చీఫ్ చంద్రబాబు పేర్కొన్నారు. పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలియజేశారు. Source: Yahoo! Telugu: News | 14 May 2008 | 8:42 am
జైపూర్ బాంబు పేలుళ్ళ కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేలుళ్ళు జరిగిన ప్రాంతంలో వీరు గాయపడి అక్కడే ఉన్నారు. దీంతో వీరిని సందేహించి అదుపులోకి తీసుకొన్నారు. Source: జాతీయ | 14 May 2008 | 8:34 am
జైపూర్ నగరాన్ని మంగళవారం రాత్రి అట్టుడికించిన వరుస బాంబు పేలుళ్ల వెనుక బంగ్లాదేశ్కు చెందిన హుజీ (హెచ్యూజేఐ) తీవ్రవాద సంస్థ హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా హుజీకి సంబంధించిన స్లీపర్ Source: Yahoo! Telugu: News | 14 May 2008 | 7:48 am
కాంగ్రెస్ పునరంకిత సభ బుధవారం ఉదయం ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్ ప్రారంభోపన్యాసం చేశారు. Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2008 | 7:40 am
దేశంలో ఇంధన అమ్మకాల కారణంగా భారీగా నష్టపోతున్న చమురు మార్కెటింగ్ కంపెనీలను కొంతవరకైనా ఆదుకునేందుకు ఆయిల్ బాండ్లు ఇవ్వాలనే పెట్రోలియం మంత్రిత్వ శాఖ డిమాండ్లకు ఆర్థిక శాఖ మొండిచెయ్యి చూపింది. Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2008 | 7:37 am
రాజకీయల్లో మార్పు తీసుకొచ్చేందుకే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని లోక్సత్తా పార్టీ జాతీయ కన్వీనర్ జయప్రకాష్ నారాయణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఈనెల 29వ తేదీన జరిగే ఉప ఎన్నికల్లో లోక్సత్తా పార్టీ పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. Source: ఏపీ న్యూస్ | 14 May 2008 | 7:35 am
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో జరిగే మిగిలిన మ్యాచ్లన్నింటికీ దక్కన్ ఛార్జర్స్ కెప్టెన్ వీవీఎల్ లక్ష్మణ్ గాయం కారణంగా దూరమయ్యాడు. కుడిచేతి మణికట్టు గాయంతో బాధపడుతున్న లక్ష్మణ్ గత మూడు మ్యాచ్లకు కూడా అందుబాటులో Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2008 | 7:18 am
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో ఉగ్రవాదులు పంజా విరసడంతో కేంద్ర హోం శాఖ దేశంలోని ముఖ్య నగరాల్లో హై అలెర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై, కోల్కతా, బెంగుళూరు, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ వంటి ముఖ్య నగరాలతో పాటు.. Source: జాతీయ | 14 May 2008 | 6:59 am
'శివాజీ' విజయంతో విపరీతమైన పబ్లిసిటీ కొట్టేసిన శ్రేయ ఇప్పుడు హాలీవుడ్ స్థాయికి వెళ్లిపోయింది. అంతేనా బాలీవుడ్లో సైతం శ్రేయ రెండు చిత్రాలు చేస్తున్నట్టు... Source: వినోదం | 14 May 2008 | 6:48 am
జైపూర్లో జరిగిన వరుస బాంబు పేలుళ్ళలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్టు రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింథియా వెల్లడించారు. Source: జాతీయ | 14 May 2008 | 6:43 am
జల్సా చిత్రం మంచి విజయాన్ని సాధించినప్పటికీ.. ఆ చిత్రంలో నక్సలైట్ పాత్ర పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఆ చిత్రం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ తన తర్వాతి చిత్రంలో ద్విపాత్రాభినయంతో పాటు ఓ పోలీసు అధికారిగా పవర్ఫుల్... Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2008 | 6:43 am
వరుస బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లిన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో కర్ఫ్యూ విధించారు. బాంబు పేలుళ్ళకు నిరసనగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం (ఆర్ఎస్ఎస్), విశ్వహిందూ పరిషత్ వంటి హిందూ మత సంస్థలు బుధవారం బంద్కు పిలుపునిచ్చాయి. Source: జాతీయ | 14 May 2008 | 5:21 am
జైపూర్లో మంగళవారం రాత్రి జరిగిన బాంబు పేలుళ్లలో మరణించినవారి సంఖ్య 70ని దాటింది. బాంబుల్లో వాడిన ఇనుప గుండ్లు, మేకులు లాంటివి గుచ్చుకుపోయిన క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత... Source: జాతీయ | 14 May 2008 | 3:09 am
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు... Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2008 | 3:08 am
రాజస్థాన్ రాజధాని జైపూర్ మంగళవారం సాయంత్రం జరిగిన వరుస బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. ఈ సంఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారని సమాచారం. పర్యాటకులు ఎక్కువగా సంచరించే జోహ్రి బజార్ Source: జాతీయ | 13 May 2008 | 3:02 pm