తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే గీత కార్మికులకు, గొర్రెల కాపరులకు ఐదు ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ' Source: ఏపీ న్యూస్ | 13 May 2008 | 12:05 pm
సదా ప్రధాన పాత్రలో రాజేంద్రసింగ్బాబు దర్శకునిగా తెరకెక్కిన చిత్రం మోహిని. ఈ చిత్రంలో హంసనందిని మరో కథానాయకగా నటిస్తోంది. సెన్సేషనల్ మూవీస్ పతాకంపై... Source: వినోదం | 13 May 2008 | 9:56 am
పనికరం మల్లయ్య... తెలంగాణా ప్రాంతంలోని వరంగల్ జిల్లా మల్లారం గ్రామానికి చెందిన ఓ సాధారణ రైతు. ఈ రైతు నుంచి తనకు పెద్ద చిక్కు వస్తుందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఊహించి ఉండరు. Source: ఏపీ న్యూస్ | 13 May 2008 | 9:49 am
తూర్పు గోదావరి (తూగో) జిల్లా మెట్ట ప్రాంతాల్లో చిరుత పులి సంచారం ఉంది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇటీవల రాజమండ్రిలోని లలితా నగర్లోని ఒక ఇంటి బాత్రూమ్లోకి దూరిన చిరుత పులిని, అటవీ సిబ్బంది Source: ఏపీ న్యూస్ | 13 May 2008 | 9:46 am
అంతర్జాతీయంగా ఆహార ధాన్యాల కొరత నెలకొంది. దీంతో పలు ప్రపంచ దేశాల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా.. భారత్, థాయ్లాండ్ వంటి దేశాలు విదేశాలకు ఆహారధాన్యాలను ఎగుమతి చేయకుండా నిషేధం విధించాయి. Source: ఏపీ న్యూస్ | 13 May 2008 | 9:43 am
బాలీవుడ్ సెక్సీ క్వీన్ మల్లికా షెరావత్ ఊపిరి పీల్చుకుంది. కురచ దుస్తులతో చెన్నై నగర వాసులను మంత్రముగ్ధులను చేసిన ఈ భామకు చెన్నై నగర పోలీసులు అండగా నిలిచారు. పద్మశ్రీ కమల్హాసన్ హీరోగా నటించిన 'దశావతారం' చిత్రం ఆడియో కార్యక్రమం ఇటీవల చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో... Source: వినోదం | 13 May 2008 | 6:16 am
కొన్నాళ్ల క్రితం వరకు తెలుగు, తమిళ చిత్రాల్లో ఓ ఊపు ఊపిన సిమ్రాన్కు పెళ్లైన తర్వాత సినిమా కష్టాలు ప్రారంభమైనాయి. పెళ్లై ఓ బిడ్డకు తల్లి అయిన తర్వాత సినిమాల్లో... Source: వినోదం | 13 May 2008 | 5:59 am
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలి షాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా Source: Yahoo! Telugu: Entertainment | 13 May 2008 | 4:15 am
వికారాబాద్ నియోజకవర్గాన్ని తమ ఖాతాలో జమ చేసుకునేందుకు ఆయా పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి. ఈ నియోజకవర్గంలో తెరాసకు పట్టున్నప్పటికీ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు క్షేత్ర స్థాయిలో పూర్తి కసరత్తు చేస్తున్నాయి. తెరాస తరఫున... Source: ఏపీ న్యూస్ | 12 May 2008 | 3:40 pm
ఖైరతాబాద్ అసెంబ్లీకి తెరాస తమ పార్టీ తరఫున ఖాజా మహమ్మద్ అరిఫ్ను ఖరారు చేసింది. ఈ సందర్భంగా తెరాస అధ్యక్షుడు కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తెరాస ఓడినా తెలంగాణా వాదం ఉంటుందన్న వామపక్షాలపై విరుచుకుపడ్డారు. అవి ఎన్నటికీ తోక పార్టీలుగానే... Source: ఏపీ న్యూస్ | 12 May 2008 | 2:37 pm
తిరుమలలోని షాపింగ్ కాంప్లెక్సులలో వ్యాపారం చేస్తున్న వ్యాపారులు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. ఆయా కాంప్లెక్సులలో వ్యాపారం చేయటంకోసం వారు బ్యాంకులనుంచి అప్పు తీసుకున్నారు. అయితే వ్యాపారం అనుకున్నంతగా సాగకపోవటంతో బ్యాంకులకు... Source: ఏపీ న్యూస్ | 12 May 2008 | 2:02 pm
బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ సోమవారం లాభాల బాటలో పయనించింది. 96 పాయింట్ల పతనంతో 16,641 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం మరికొద్ది నిమిషాల్లోనే ఇంకా క్షీణించింది. అయితే మధ్యాహ్నం లావాదేవీలు సెన్సెక్స్ కోలుకోవడానికి ఉపయో Source: Yahoo! Telugu: News | 12 May 2008 | 11:51 am
కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని సోమవారం ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వ పతనానికి Source: Yahoo! Telugu: News | 12 May 2008 | 11:42 am