ఖైరతాబాద్ అసెంబ్లీకి తెరాస తమ పార్టీ తరఫున ఖాజా మహమ్మద్ అరిఫ్ను ఖరారు చేసింది. ఈ సందర్భంగా తెరాస అధ్యక్షుడు కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తెరాస ఓడినా తెలంగాణా వాదం ఉంటుందన్న వామపక్షాలపై విరుచుకుపడ్డారు. అవి ఎన్నటికీ తోక పార్టీలుగానే... Source: ఏపీ న్యూస్ | 12 May 2008 | 2:37 pm
తిరుమలలోని షాపింగ్ కాంప్లెక్సులలో వ్యాపారం చేస్తున్న వ్యాపారులు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. ఆయా కాంప్లెక్సులలో వ్యాపారం చేయటంకోసం వారు బ్యాంకులనుంచి అప్పు తీసుకున్నారు. అయితే వ్యాపారం అనుకున్నంతగా సాగకపోవటంతో బ్యాంకులకు... Source: ఏపీ న్యూస్ | 12 May 2008 | 2:02 pm
బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ సోమవారం లాభాల బాటలో పయనించింది. 96 పాయింట్ల పతనంతో 16,641 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం మరికొద్ది నిమిషాల్లోనే ఇంకా క్షీణించింది. అయితే మధ్యాహ్నం లావాదేవీలు సెన్సెక్స్ కోలుకోవడానికి ఉపయో Source: Yahoo! Telugu: News | 12 May 2008 | 11:51 am
కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని సోమవారం ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వ పతనానికి Source: Yahoo! Telugu: News | 12 May 2008 | 11:42 am
రాష్ట్రంలో ఉపఎన్నికలు జరుగనున్న నాలుగు లోక్సభ, పదహారు శాసనసభ స్థానాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. మంగళవారం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.
ఆ తర్వాత నామినేషన్ల ఉపసంహరణకు 15వరకు గడువు ఉంటుంది. ఉప ఎన్నికలు మే 31న... Source: Yahoo! Telugu: News | 12 May 2008 | 11:36 am
యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా సూపర్హిట్ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకునిగా రూపొందుతోన్న చిత్రం 'బుజ్జిగాడు' మేడ్ ఇన్ చెన్నై అనేది ఈ చిత్రం... Source: వినోదం | 12 May 2008 | 11:32 am
ఈనెల 29వ తేదీన జరిగే ఉప ఎన్నికలు తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) రాజకీయ మనుగడకు అగ్నిపరీక్షలాంటివని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. Source: ఏపీ న్యూస్ | 12 May 2008 | 11:22 am
యుద్ధరంగంలో ప్రస్తుత పరిణామాలకు తగ్గట్టుగా హైపర్సోనిక్ ప్రొపల్షన్, మానవరహిత వాహనాలు, స్టెల్త్ మిషిన్లు తదితర అధునాతన సాంకేతిక పరిజ్ఞాన సముపార్జనను రక్షణ శాస్త్రవేత్తలు వేగవంతం చేయాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ Source: Yahoo! Telugu: News | 12 May 2008 | 11:11 am
నందిగ్రామ్లో ప్రస్తుత పరిస్థితులపై ఒక నివేదిక సమర్పించాల్సిందిగా పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్ర కేంద్ర హోం శాఖ కోరింది. ఈ మేరకు కేంద్రం సోమవారం ఆదేశించింది. Source: జాతీయ | 12 May 2008 | 11:09 am
అగ్ని- 3 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం ఇచ్చిన స్ఫూర్తితో భారత్ త్వరలో 5000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగల క్షిపణి పరీక్షను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ పరీక్ష నిర్వహిస్తే సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించే బాలిస్టిక్ క్షిపణులు Source: Yahoo! Telugu: News | 12 May 2008 | 10:43 am
పశ్చిమబెంగాల్లో భూసేకరణ కారణంగా సమస్యాత్మంగా మారిన నందిగ్రామ్ ప్రాంతంపై, తాజాగా జరిగిన మొదటి దశ పంచాయితీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిస్థాయి నివేదిక కోరింది. Source: Yahoo! Telugu: News | 12 May 2008 | 10:33 am
తిరుపతిలో పద్మావతి అమ్మవారి పరిణయ ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు సాయంత్రం నాలుగు గంటలకు చిన్న శేష వాహనంపై మలయప్ప స్వామివారిని, పల్లకిపై పద్మావతి అమ్మవారిని దక్షిణ Source: ఏపీ న్యూస్ | 12 May 2008 | 10:30 am
వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ గొడవల్లో తెరాస నేత శ్యామల మొగిలి హత్యకు గురయ్యాడు. కేసీఆర్ ఆదివారం జరిపిన ఉప ఎన్నికల ప్రచారానికి ఆయన ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఆయన ప్రత్యర్ధులు దాడికి దిగారు. Source: Yahoo! Telugu: News | 12 May 2008 | 10:21 am
ఈ ఏడాది గోధుమను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ తెలిపారు. ప్రస్తుత సీజన్లో ప్రభుత్వ సంస్థల గోధుమ సేకరణ 20 మిలియన్ టన్నులకు చేరనుందని చెప్పారు. అందువలన ఈ ఏడాది Source: Yahoo! Telugu: News | 12 May 2008 | 10:18 am
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు సాగుతాయి. బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికంగా 'గరుడ' పతాకాన్ని ఎగురవేశారు. Source: ఏపీ న్యూస్ | 12 May 2008 | 9:59 am
బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ యజామాని విజయ్ మాల్యా సోమవారం ఐపీఎల్లో మరో వివాదానికి ఊపిరిపోశారు. బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ పరాజయాలకు కెప్టెన్ రాహుల్ ద్రావిడ్, తొలగించబడిన జట్టు సీఈవో చారు శర్మల Source: Yahoo! Telugu: News | 12 May 2008 | 9:38 am
గోవులను వధించే వారిని క్రిమినల్స్గా పరిగణించాలని కాశి సుమేరు మఠం పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య స్వామి నరేంద్రనాథ్ డిమాండ్ చేశారు. గోవధ ఎంతో క్రూరమైందని, అందువల్ల ఈ నేరానికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని స్వామిజీ అభిప్రాయపడ్డారు. Source: జాతీయ | 12 May 2008 | 9:30 am
సుశాంత్, తమన్నాలు నటించిన చిత్రం కాళిదాసు ట్రిపుల్ ప్లాటినమ్ వేడుకను శనివారం రాత్రి హైదరాబాద్లోని క్రాస్రోడ్స్లో జరుపుకుంది. ఈ కార్యక్రమానికి పాప్ గాయకుడు బాగాసైగల్, చిత్ర సంగీత దర్శకుడు చక్రి, నిర్మాత శ్రీనివాసరావు... Source: Yahoo! Telugu: Entertainment | 12 May 2008 | 7:36 am
అమెరికాలో ఇటీవలే విడుదలై నెంబర్వన్గా నిలిచిన ఫర్బిడెన్ కింగ్డమ్ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు తెరపైకి రానుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 29న తెలుగు, ఇంగ్లీషు, హిందీలలో విడుదల చేయనున్నట్టు సాయికృష్ణ... Source: Yahoo! Telugu: Entertainment | 12 May 2008 | 7:19 am
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తాను గానీ, తమ పార్టీ నేతలు గానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని ఆయన ప్రకటించారు. Source: ఏపీ న్యూస్ | 12 May 2008 | 6:46 am
బాలకృష్ణ హీరోగా నటించిన పాండురంగడు చిత్రం నిజమైన యూత్ చిత్రమని వర్ధమాన యువ దర్శకులు ప్రశంసించారు. తల్లితండ్రుల్ని ప్రేమించండి అప్పుడే మోక్షం లభిస్తుంది అనే సందేశంతో పాండురంగడు చిత్రం నిర్మితమైందని అందుకే తమ దృష్టిలో యూత్ చిత్రమని వారు వ్యాఖ్యానించారు. Source: వినోదం | 12 May 2008 | 4:35 am
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సలైట్లు మందుపాతరలు పేల్చారు. ఈ పెనుప్రమాదం నుంచి కేంద్ర హోం శాఖామంత్రి శివరాజ్ పాటిల్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. Source: జాతీయ | 12 May 2008 | 4:13 am
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 8.45 గంటలకు టెలిషాపింగ్... Source: Yahoo! Telugu: Entertainment | 12 May 2008 | 3:07 am