కర్ణాటకలో ఊపందుకున్న రెండో దశ ఎన్నికల ప్రచారం

కర్ణాటక రాష్ట్రంలో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు శనివారం ముగియడంతో రెండో దశ ఎన్నికల కోసం ప్రచారం నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. మొత్తం 224 అసెంబ్లీ సీట్లలో శనివారం 11 జిల్లాల్లోని 89 స్థానాలకు
Source: Yahoo! Telugu: News | 11 May 2008 | 10:30 am

సాంబా సెక్టార్‌లో కాల్పులు: పెరిగిన మృతుల సంఖ్య

జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రంలోని సాంబా సెక్టార్‌లో ఆదివారం తీవ్రవాదులు విరుచుకపడ్డారు. తీవ్రవాదుల కాల్పుల్లో ప్రముఖ దినపత్రిక ఫొటోగ్రాఫర్‌తో పాటు మొత్తం నలుగురు మృతి చెందారు. అంతేకాకుండా తీవ్రవాదులు ఇద్దరు మహిళలను నిర్బంధం
Source: Yahoo! Telugu: News | 11 May 2008 | 10:06 am

ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటుంది: గిలానీ

పాకిస్థాన్‌లో ఇటీవల ఏర్పాటయిన సంకీర్ణ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటుందని ఆ దేశ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ తెలిపారు. న్యాయమూర్తుల పునర్నియామకంపై నెలకొన్న వివాదం పాక్ ప్రభుత్వం కూలిపోవడానికి దారితీయదని
Source: Yahoo! Telugu: News | 11 May 2008 | 9:51 am

ఉపఎన్నికలు: అన్ని స్థానాలు మావేనన్న కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ప్రజాప్రతినిధులు రాజీనామా చేసిన స్థానాలకు త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో తామే మళ్లీ విజయకేతనం ఎగురవేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నాలుగు లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాలతో
Source: Yahoo! Telugu: News | 11 May 2008 | 9:34 am

ఖైరతాబాద్‌లో తెరాస అభ్యర్థిగా ఆరీపుద్ధీన్

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) తమ అభ్యర్థిని ప్రకటించింది. ఆ పార్టీ మైనార్టీ విభాగం ఉపాధ్యక్షుడిగా ఉన్న ఖాజామహ్మద్ ఆరీపుద్ధీన్‌ను పోటికి దింపనున్నట్టు ఆదివారం ప్రకటించింది.
Source: ఏపీ న్యూస్ | 11 May 2008 | 9:30 am

రైతుల కష్టాలను తీర్చుతాం: నాగబాబు

రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలను తీర్చే రోజు తమకు వస్తుందని సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు ప్రకటించారు. వరంగల్ జిల్లాలోని జనగాంలో ఆదివారం జరిగిన రైతు సదస్సులో నాగబాబు పాల్గొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 11 May 2008 | 9:11 am

కేసీఆర్, వైఎస్ ఇద్దరినీ ప్రజలు క్షమించరు: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక రాయలసీమ వాదాన్ని వినిపించిన వైఎస్‌ఆర్, తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశాడని చంద్రబాబు ఆరోపించారు.
Source: Yahoo! Telugu: News | 11 May 2008 | 8:37 am

అర్హులందరికీ పథకాలు వర్తింపజేస్తాం: ముఖ్యమంత్రి

అర్హులైన వారందరికీ తమ ప్రభుత్వ పథకాలను వర్తింపజేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారు. ప్రజాపథం కార్యక్రమం ముంగిపు సందర్భంగా ముఖ్యమంత్రి ఆయన నివాసంలో అధికారులతో మాట్లాడారు.
Source: Yahoo! Telugu: News | 11 May 2008 | 8:27 am

రైతు చైతన్య యాత్రలకు ఎన్నికల సంఘం అనుమతి

త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్న జిల్లాల్లో రైతు చైతన్య యాత్రలు చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఐవీ సుబ్బారావు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 11 May 2008 | 8:21 am

రోమ్ ఫైనల్స్: అన్‌సీడెడ్ స్టానిస్లాస్ వావ్రింకాతో జకోవిక్‌ ఢీ

రోమ్ మాస్టర్స్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్ నోవాక్ జకోవిక్ అన్‌సీడెడ్ స్టానిస్లాస్ వావ్రింకాతో తలపడనున్నాడు. ఆదివారం జరిగే రోమ్ ఫైనల్స్‌లోకి చేరుకున్న ఈ ఇద్దరు ఆటగాళ్లు సెమీస్‌లో పెద్దగా కష్టపడలేదు. ప్రత్యర్థులు గాయాల
Source: Yahoo! Telugu: News | 11 May 2008 | 8:14 am

బాలాజీ హ్యాట్రిక్: పంజాబ్ కింగ్స్‌పై చెన్నై కింగ్స్ విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌పై అతిథ్య జట్టు విజయం సాధించింది. తాజా మ్యాచ్ విజయంతో పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండో స్థానాన్ని ఆక్రమించింది.
Source: Yahoo! Telugu: News | 11 May 2008 | 8:02 am

డీవై పాటిల్ స్టేడియానికి మారిన ఐపీఎల్ టోర్నీ ఫైనల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌ ముందుగా ప్రకటించిన మాదిరిగా వాంఖడే స్టేడియంలో కాకుండా నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగనుంది. వివిధ కారణాలతో టోర్నీ ఫైనల్ వేదికను మార్చానని క్రికెట్ బోర్డు
Source: Yahoo! Telugu: News | 11 May 2008 | 8:01 am

ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్-వైఎస్: బాబు

ప్రత్యేక తెలంగాణా అంశంపై ప్రజలను తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు, ముఖ్యమంత్రి వైఎస్సార్ మోసం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. '
Source: ఏపీ న్యూస్ | 11 May 2008 | 7:17 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 11 May 2008 | 5:40 am

మే 11, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం, 10.30
Source: Yahoo! Telugu: Entertainment | 11 May 2008 | 5:25 am

కర్ణాటకలో 50 శాతం మేర పోలింగ్ నమోదు

కర్ణాటక శాసనసభకు జరిగిన తొలి విడత ఎన్నికల్లో 50 శాతం మేర పోలింగ్ నమోదైంది. తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. దక్షిణ కర్ణాటకలోని 11 జిల్లాలోని 89 స్థానాలకు ఎన్నికలు శనివారం జరిగాయి. ఈ ఎన్నికల్లో 950 మంది అభ్యర్ధులు
Source: జాతీయ | 10 May 2008 | 1:24 pm

కోనసీమ అందాల లోకంలో....

కోనసీమ పృకృతి అందాలను తిలకించే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. పచ్చని తివాచీలు పరిచినట్లుండే కోనసీమ విశిష్ట నదీ సంగమ ప్రదేశాలు, అంతర్వేది బలుసుతిప్ప మొగలు, ఓడలరేవు విశేషంగా ఆకర్షిస్తాయి. అంతర్వేది వద్ద విశిష్టానది సముద్రంలో కలిసే సంగమ...
Source: వినోదం | 10 May 2008 | 1:09 pm

అంచనాలను అందుకోని కంత్రి

ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. చిత్రంలోని కథ ముందే ప్రేక్షకుడికి తెలిసే విధంగా ఉంది. ఎన్టీఆర్, హన్సిక, తనీషా, ప్రకాష్ రాజ్, షిండే, ముఖేష్ రుషి, మురళీ శర్మ, ధర్మవరపు
Source: Yahoo! Telugu: Entertainment | 10 May 2008 | 12:22 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |