ఓ వ్యక్తి పెళ్లిళ్ల పేరయ్యతో ఇలా అంటున్నాడు.
ఏంటయ్యా పేరయ్యా పనికిమాలిన సంబంధం మాకు కట్టబెట్టావు కదయ్యా.
మా అల్లుడు తాగి రోడ్డు మీదే పడిపోతున్నాడు తెలుసా... ? అంటూ కోపంగా అడిగాడు ఆ వ్యక్తి. అలాగా గతంలో మీ అళ్లుడు తాగితే ఇంటికొచ్చి పడిపోయే వాడే... Source: వినోదం | 9 May 2008 | 1:28 pm
జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'కంత్రీ' చిత్రం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదల సందర్భంగా అనంతపూర్ జిల్లా తాడిపత్రిలోని లక్ష్మీనారాయణ థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో ప్రసాద్ అనే యువకుడుకు మృత్యువాత పడ్డాడు. Source: ఏపీ న్యూస్ | 9 May 2008 | 11:52 am
అల్లు అర్జున్,షీలా జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో దిల్రాజు నిర్మాతగా తెరకెక్కిన చిత్రం 'పరుగు'. 'దేశముదురు' చిత్రం తర్వాత భారీ అంచనాలతో... Source: వినోదం | 9 May 2008 | 11:17 am
కర్ణాటక రాష్ట్ర విధాన సభకు జరుగనున్న ఎన్నికల్లో భాగంగా తొలిదశ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. పోలింగ్ శనివారం జరుగనుంది. మొత్తం 89 నియోజకవర్గాల్లో జరిగే పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సాగుతుంది. Source: జాతీయ | 9 May 2008 | 10:48 am
రాష్ట్రంలో పెరిగిపోతున్న నిత్యావసర సరకుల ధరలను అదుపు చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు రాష్ట్ర సమాచార శాఖామంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి తెలిపారు. Source: ఏపీ న్యూస్ | 9 May 2008 | 10:29 am
గాన గంధర్వుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణను విజయనగరం జిల్లాలోని ఆత్రేయ స్మారక కళాపీఠం సంగీత పురస్కారంతో సత్కరించింది. తన తీయని కంఠస్వరంతో శ్రోతలను మైమరిపించే బాలమురళీని ఆత్రేయ జయంతి సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా... Source: ఏపీ న్యూస్ | 9 May 2008 | 10:20 am
బ్రిటన్లోని బర్మింగ్హ్యామ్లో హెల్త్సైన్సెస్లో పీజీ చేస్తున్న విజయవాడకు చెందిన జ్యోతిర్మయి (23)ని హైదరాబాద్కు చెందిన నల్లూరి నాగరాజు హతమార్చినట్లు లండన్ పోలీసులు నిర్ధారించారు. Source: ఏపీ న్యూస్ | 9 May 2008 | 10:03 am
బాలీవుడ్లో టాప్ హీరోయిన్స్లో ఒకరుగా కొనసాగుతోన్న బిపాషా బసు ప్రస్తుతం సినిమాలతో పాటు బిజినెస్కు సంబంధించిన పనుల్లో కూడా బిజీగా ఉంటోందట. Source: వినోదం | 9 May 2008 | 9:50 am
ప్రభాస్, త్రిష జంటగా నటించిన 'బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై' చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని ఆ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో మోహన్బాబు పాత్ర హైలెట్ అని ఆయన అన్నారు. కె.ఎస్. రామారావు నిర్మాతగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన... Source: వినోదం | 9 May 2008 | 8:33 am
గత 40 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నానని, ఈ పరిశ్రమ తనకు కన్నతల్లిలాంటిదని ప్రముఖ నటుడు చంద్రమోహన్ అన్నారు. గోల్డ్క్వెస్ట్ వివాదంలోకి తనను లాగొద్దని ప్రాధేయపడ్డారు. Source: ఏపీ న్యూస్ | 9 May 2008 | 5:51 am
రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడిన కర్ణాటక రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. Source: జాతీయ | 9 May 2008 | 5:34 am
కాంగ్రెస్ పార్టీ వృద్ధ నేత, కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రి అర్జున్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి స్వయంగా సొంత పార్టీపైనే. పార్టీలో ప్రజాస్వామ్య స్ఫూర్తి నానాటికీ సన్నగిల్లుతోందన్నారు. Source: జాతీయ | 9 May 2008 | 4:52 am
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 గంటలకు భక్తిగీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 9 May 2008 | 3:00 am
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. ఆ రాష్ట్ర ప్రజలు సుస్థిరమైన పాలనను కోరుకుంటున్నారని, అందువల్ల వారు కాషాయానికి పట్టం కడుతారని మోడీ అభిప్రాయపడ్డారు. Source: జాతీయ | 8 May 2008 | 3:44 pm
ఉపఎన్నికలు దగ్గరవుతున్నకొద్దీ ఆయా పార్టీలు ప్రజలకు వాగ్దానాలను గుప్పిస్తున్నాయి. వరంగల్ జిల్లా రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ... తాము అధికారంలోకి వస్తే పేదలు తీసుకున్న గృహరుణాలను రద్దు చేస్తామనీ, ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామనీ... Source: ఏపీ న్యూస్ | 8 May 2008 | 3:10 pm