ఇంటికొచ్చి పడిపోయే వాడే... ?

ఓ వ్యక్తి పెళ్లిళ్ల పేరయ్యతో ఇలా అంటున్నాడు. ఏంటయ్యా పేరయ్యా పనికిమాలిన సంబంధం మాకు కట్టబెట్టావు కదయ్యా. మా అల్లుడు తాగి రోడ్డు మీదే పడిపోతున్నాడు తెలుసా... ? అంటూ కోపంగా అడిగాడు ఆ వ్యక్తి. అలాగా గతంలో మీ అళ్లుడు తాగితే ఇంటికొచ్చి పడిపోయే వాడే...
Source: వినోదం | 9 May 2008 | 1:28 pm

'కంత్రీ' థియేటర్ వద్ద తొక్కిసలాట: ఒకరి దుర్మరణం

జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'కంత్రీ' చిత్రం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదల సందర్భంగా అనంతపూర్ జిల్లా తాడిపత్రిలోని లక్ష్మీనారాయణ థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో ప్రసాద్ అనే యువకుడుకు మృత్యువాత పడ్డాడు.
Source: ఏపీ న్యూస్ | 9 May 2008 | 11:52 am

'పరుగు' ట్రెయిలర్ మీకోసం...

అల్లు అర్జున్,షీలా జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా తెరకెక్కిన చిత్రం 'పరుగు'. 'దేశముదురు' చిత్రం తర్వాత భారీ అంచనాలతో...
Source: వినోదం | 9 May 2008 | 11:17 am

కర్ణాటక ఎన్నికలు: రేపు తొలి దశ పోలింగ్

కర్ణాటక రాష్ట్ర విధాన సభకు జరుగనున్న ఎన్నికల్లో భాగంగా తొలిదశ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. పోలింగ్ శనివారం జరుగనుంది. మొత్తం 89 నియోజకవర్గాల్లో జరిగే పోలింగ్‌ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సాగుతుంది.
Source: జాతీయ | 9 May 2008 | 10:48 am

ధరల అదుపునకు పటిష్ట చర్యలు: మంత్రి ఆనం

రాష్ట్రంలో పెరిగిపోతున్న నిత్యావసర సరకుల ధరలను అదుపు చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు రాష్ట్ర సమాచార శాఖామంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 9 May 2008 | 10:29 am

గానగంధర్వునికి సంగీత పురస్కారం

గాన గంధర్వుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణను విజయనగరం జిల్లాలోని ఆత్రేయ స్మారక కళాపీఠం సంగీత పురస్కారంతో సత్కరించింది. తన తీయని కంఠస్వరంతో శ్రోతలను మైమరిపించే బాలమురళీని ఆత్రేయ జయంతి సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా...
Source: ఏపీ న్యూస్ | 9 May 2008 | 10:20 am

నిందితుడు లడ్డూకు ఎన్‌కౌంటర్ భయం

బీఫార్మసి విద్యార్థిని అయేషా హత్య కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న లడ్డూకు ఎన్‌కౌంటర్ భయం పట్టుకుంది.
Source: ఏపీ న్యూస్ | 9 May 2008 | 10:17 am

జ్యోతిర్మయి హంతకుడు నాగరాజు: లండన్ పోలీసులు

బ్రిటన్‌లోని బర్మింగ్‌హ్యామ్‌లో హెల్త్‌సైన్సెస్‌లో పీజీ చేస్తున్న విజయవాడకు చెందిన జ్యోతిర్మయి (23)ని హైదరాబాద్‌కు చెందిన నల్లూరి నాగరాజు హతమార్చినట్లు లండన్ పోలీసులు నిర్ధారించారు.
Source: ఏపీ న్యూస్ | 9 May 2008 | 10:03 am

బిజినెస్‌ కోసం జాన్‌అబ్రహాంతో బిపాషా బిజీబిజీ

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్స్‌లో ఒకరుగా కొనసాగుతోన్న బిపాషా బసు ప్రస్తుతం సినిమాలతో పాటు బిజినెస్‌కు సంబంధించిన పనుల్లో కూడా బిజీగా ఉంటోందట.
Source: వినోదం | 9 May 2008 | 9:50 am

'బుజ్జిగాడు'కు మోహన్‌బాబు పాత్ర ప్లస్ అవుతుంది: పూరీ

ప్రభాస్, త్రిష జంటగా నటించిన 'బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై' చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని ఆ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు పాత్ర హైలెట్ అని ఆయన అన్నారు. కె.ఎస్. రామారావు నిర్మాతగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన...
Source: వినోదం | 9 May 2008 | 8:33 am

చిత్ర పరిశ్రమ కన్నతల్లిలాంటింది: చంద్రమోహన్

గత 40 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నానని, ఈ పరిశ్రమ తనకు కన్నతల్లిలాంటిదని ప్రముఖ నటుడు చంద్రమోహన్ అన్నారు. గోల్డ్‌క్వెస్ట్ వివాదంలోకి తనను లాగొద్దని ప్రాధేయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 9 May 2008 | 5:51 am

స్థిర ప్రభుత్వ ఏర్పాటు కాంగ్రెస్‌కే సాధ్యం: ప్రధాని

రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడిన కర్ణాటక రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 9 May 2008 | 5:34 am

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అర్జున్ సింగ్

కాంగ్రెస్ పార్టీ వృద్ధ నేత, కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రి అర్జున్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి స్వయంగా సొంత పార్టీపైనే. పార్టీలో ప్రజాస్వామ్య స్ఫూర్తి నానాటికీ సన్నగిల్లుతోందన్నారు.
Source: జాతీయ | 9 May 2008 | 4:52 am

మే 09, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 గంటలకు భక్తిగీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 9 May 2008 | 3:00 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 9 May 2008 | 2:57 am

కర్ణాటకలో కమలానిదే విజయం: మోడీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. ఆ రాష్ట్ర ప్రజలు సుస్థిరమైన పాలనను కోరుకుంటున్నారని, అందువల్ల వారు కాషాయానికి పట్టం కడుతారని మోడీ అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 8 May 2008 | 3:44 pm

పేదల గృహ రుణాలను రద్దు చేస్తాం

ఉపఎన్నికలు దగ్గరవుతున్నకొద్దీ ఆయా పార్టీలు ప్రజలకు వాగ్దానాలను గుప్పిస్తున్నాయి. వరంగల్ జిల్లా రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ... తాము అధికారంలోకి వస్తే పేదలు తీసుకున్న గృహరుణాలను రద్దు చేస్తామనీ, ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామనీ...
Source: ఏపీ న్యూస్ | 8 May 2008 | 3:10 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |