మయన్మార్ తుపానులో మృతి చెందినవారి సంఖ్య లక్షకుపైగా ఉండవచ్చని అమెరికా ఉన్నతాధికారి ఒకరు ఇక్కడ అనుమానం వ్యక్తం చేశారు. మయన్మార్ మిలటరీ పాలకులు ఈ తుపానులో 22,980 మంది మరణించారని, మరో 42,119 మంది ఆచూకీ Source: Yahoo! Telugu: News | 8 May 2008 | 11:25 am
బీజింగ్ ఒలింపిక్ జ్యోతి గురువారం ఉదయం ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ ఎవరెస్ట్ శిఖరంపైకి చైనా జాతీయ పతాకంతో పర్వతారోహకులు ఈ జ్యోతిని తీసుకెళ్లి వేడుక నిర్వహించారు. Source: Yahoo! Telugu: News | 8 May 2008 | 11:25 am
ఇంజినీరింగ్, బి.ఫార్మసి కోర్సుల్లో ద్వితీయ సంవత్సరం నుంచి ప్రవేశించేందుకు తగిన అర్హత పొందేందుకు ఈ నెల 1వ తేదీన నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలో 74.93 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని అధికార... Source: Yahoo! Telugu: News | 8 May 2008 | 11:13 am
త్వరలో జరుగనున్న ఉపఎన్నికల్లో పోటీ చేసే దిశగా తెరాస చీఫ్ కేసీఆర్ కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించే ఆయన నామినేషన్... Source: Yahoo! Telugu: News | 8 May 2008 | 10:57 am
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రికెట్ కమిటీ ఛైర్మన్ పదవికి భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ రాజీనామా చేశారు. ఆయన ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ పదవిలో ఉండటంపై వివాదం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. Source: Yahoo! Telugu: News | 8 May 2008 | 10:49 am
జంట నగరాల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అక్టోబర్ నుంచి అమలులోకి తీసుకురానున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. తెల్లకార్డు కలిగిన వారికి ఉచితంగా వైద్యసేవలను అందించనున్నట్టు సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్... Source: Yahoo! Telugu: News | 8 May 2008 | 10:45 am
సుప్రీంకోర్టు ఎయిమ్స్ డైరెక్టర్ పదవిలో వేణుగోపాల్ను పునర్నియమించాలని ఆదేశాలు జారీ చేయడంపై ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్బుమణి రాందాస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. వేణుగోపాల్ను Source: Yahoo! Telugu: News | 8 May 2008 | 10:42 am
ఎయిమ్స్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తనను తొలగించేందుకు పార్లమెంట్ వేదికగా ఆడిన నాటకం ప్లాపయిందని ప్రముఖ వైద్యుడు వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానం ఎయిమ్స్ డైరెక్టర్ హోదా నుంచి వేణుగోపాల్ Source: Yahoo! Telugu: News | 8 May 2008 | 10:21 am
తమ హక్కులను సాధించేందుకు ఈ నెల 11న పద్మశాలి ప్రభంజనం నిర్వహించనున్నట్టు ఆ కార్యక్రమ ఆహ్వాన కమిటీ కార్యదర్శి పి.రాములు తెలిపారు. Source: Yahoo! Telugu: News | 8 May 2008 | 10:15 am
ఎయిమ్స్ డైరెక్టర్ బాధ్యతల నుంచి వేణుగోపాల్ను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టసవరణ చెల్లదని గురువారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్బుమణి రాందాస్ ఎయిర్ డైరెక్టర్ పదవి నుంచి Source: Yahoo! Telugu: News | 8 May 2008 | 10:05 am
తెలుగులో జూనియర్ ఎన్టీఆర్తో 'యమదొంగ'లో నటించినా అంతగా పేరురాని ప్రియమణి ప్రస్తుతం తమిళంలోనే తన అదృష్టాన్ని వెతుక్కొంటోంది. మొదట్లో కాస్త... Source: వినోదం | 8 May 2008 | 9:56 am
సుప్రీం కోర్టు తీర్పు సుమారు ఎనిమిది కోట్ల మంది తెలుగు ప్రజలకు లభించిన విజయంగా ఎయిమ్స్ డైరక్టర్ డాక్టర్ వేణుగోపాల్ అభివర్ణించారు. సుప్రీం కోర్టు గురువారం తీర్పు ఇచ్చిన అనంతరం ఆయన తిరిగి ఎయిమ్స్ డైరక్టరుగా బాధ్యతలు స్వీకరించారు. Source: జాతీయ | 8 May 2008 | 9:52 am
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. ఆ రాష్ట్ర ప్రజలు సుస్థిరమైన పాలనను కోరుకుంటున్నారని, అందువల్ల వారు కషాయానికి పట్టం కడుతారని మోడీ అభిప్రాయపడ్డారు. Source: జాతీయ | 8 May 2008 | 7:39 am
కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి అన్బుమణి రామదాస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎయిమ్స్ సవరణ చట్టం ద్వారా డైరక్టర్ పదవి నుంచి డాక్టర్ వేణుగోపాల్ను తొలగించడం చెల్లదని భారత అత్యున్నత న్యాయస్థానం గురువారం చారిత్రక తీర్పు ఇచ్చింది. Source: జాతీయ | 8 May 2008 | 7:28 am
ఒరిస్సా రాష్ట్రంలోని వీలర్ ఐలాండ్ నుంచి బుధవారం విజయంవతంగా ప్రయోగించిన అగ్ని-3 అణ్వస్త్ర క్షిపణి భారత రక్షణ దళాలకు లభించిన మరో అధునాతన అస్త్రం. Source: జాతీయ | 8 May 2008 | 6:17 am
అతి తక్కువకాలంలో తెలుగులో అగ్రశ్రేణి కథానాయికగా ఎదిగి కోటిరూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్న ఇలియానా ప్రారంభం నుంచి పలుకే బంగారమాయేరా... అన్న రీతిలో మీడియాకు దూరంగా ఉండేది. అయితే ఏమైందో తెలియదు కానీ... Source: వినోదం | 8 May 2008 | 5:16 am
బ్రిటన్లో వైద్యవిద్య నభ్యసించేందుకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థిని మంగళవారం దారుణ హత్యకు గురైంది. విజయవాడకు చెందిన జ్యోతిర్మయి (24)ని బర్మింగ్హామ్లోని ఆమె నివసిస్తున్న అద్దె అపార్ట్మెంట్లో ఎవరో దుండగులు హతమార్చారు. Source: ఏపీ న్యూస్ | 8 May 2008 | 3:58 am
పోటీ రాజకీయాల కారణంగా దేశాన్ని అగ్రస్థానానికి చేర్చే దార్శనికతను నేతలు పక్కనబెడుతున్నారని ప్రధాని మన్మోహన్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. దీర్ఘ కాలిక ప్రణాళికలను రూపొందించలేని రాజకీయ వ్యవస్థ మన దేశంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. Source: జాతీయ | 8 May 2008 | 3:58 am
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలిషాపింగ్... Source: Yahoo! Telugu: Entertainment | 8 May 2008 | 3:30 am
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి తాము దూరంగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తుంకూరు జిల్లాలో జరిగిన బహిరంగ ర్యాలీలో సోనియా బుధవారం ప్రసంగించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి Source: జాతీయ | 7 May 2008 | 2:01 pm