మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 34 పాయింట్ల పతనం

బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) బుధవారం నష్టాల బాటలో నడిచింది. 31 పాయింట్ల వృద్ధితో 17,404 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం కాస్తమేర పెరిగి 17,414 పాయింట్ల గరిష్ట స్థాయిని చేరుకుంది. అనంతరం నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్ ఒకానొక దశలో
Source: Yahoo! Telugu: News | 7 May 2008 | 12:05 pm

గోల్డ్‌క్వెస్ట్ వ్యవహారం: చంద్రమోహన్‌పై 'మా' చర్య ?

రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన గోల్డ్‌క్వెస్ట్ వ్యవహారంలో సీనియర్ నటుడు చంద్రమోహన్ చేసిన వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) చర్య...
Source: వినోదం | 7 May 2008 | 11:49 am

అగ్ని పరీక్ష విజయవంతం: దళాల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధం

భారత్ బుధవారం అగ్ని- 3 బాలిస్టిక్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షతో అగ్ని- 3 క్షిపణి భారత వ్యూహాత్మక దళాల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ క్షిపణి 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగివుంది.
Source: Yahoo! Telugu: News | 7 May 2008 | 11:28 am

బిరాంచీ హత్య సూత్రధారిని భువనేశ్వర్‌కు తరలింపు

బిరాంచీ హత్య సూత్రధారి సందీప్ ఆచార్య అలియాస్ రాజాను బుధవారం ఒరిస్సా పోలీసులు భువనేశ్వర్ తరలించారు. జూడో కోచ్ బిరాంచీ దాస్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన సందీప్ ఆచార్యను రెండు రోజుల క్రితం గోవాలో పోలీసులు అరెస్టు చేసిన
Source: Yahoo! Telugu: News | 7 May 2008 | 10:57 am

బెంగాల్‌ రాజ్‌భవన్‌లో 'గాంధీగిరి'

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగే సంఘటనలు దేశ ప్రజల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తాయి. వామపక్షాల పాలనలో ఉన్న ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పటికీ.. అపుడపుడూ దేశ మీడియాను ప్రధానంగా ఆకర్షిస్తోంది.
Source: జాతీయ | 7 May 2008 | 10:55 am

కర్ణాటక: మైనారిటీలకు మంత్రివర్గంలో చోటిస్తామని బీజేపీ హామీ

కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీలను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నెల 10న కర్ణాటకలో మొదటి దశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ తాము అధికారంలోకి వస్తే మైనారిటీ సభ్యునికి మంత్రివర్గం
Source: Yahoo! Telugu: News | 7 May 2008 | 10:52 am

భారత్‌‌‌కు రానున్న బ్రిటన్ బాంబు పేలుళ్ల నిందితుడు

గ్లాస్‌గోవ్ విమానాశ్రయ పేల్చివేతకు కుట్ర పన్నిన కఫీల్ అహ్మద్ సోదరుడు, ఈ కేసులో అరెస్టయిన నిందితుడు సబీల్ అహ్మద్ బుధవారం రాత్రి భారత్ రానున్నాడు. కపీల్ అహ్మద్ విమానాశ్రయ పేల్చివేతకు కుట్రపన్నిన విషయం భద్రతా దళాలకు
Source: Yahoo! Telugu: News | 7 May 2008 | 10:47 am

ఎంఎన్ఎస్ చీఫ్‌పై చర్యలకు మహారాష్ట్ర ప్రభుత్వం చర్చలు

మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరేపై చర్యలు తీసుకునేందుకు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆర్ఆర్ పాటిల్ బుధవారం పోలీసులతో చర్చలు జరుపనున్నారు. ఉత్తరాది వారిపై ఇటీవల రాజ్ థాకరే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
Source: Yahoo! Telugu: News | 7 May 2008 | 10:38 am

స్టాండింగ్ కమిటీ పరిశీలనకు మహిళా బిల్లు

ఎన్నో అవరోధాల అనంతరం రాజ్యసభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఎట్టకేలకు స్టాడింగ్ కమిటీ పరిశీలనార్థం పంపారు. ఈ కమిటీ బిల్లుపై సమీక్ష జరిపి ప్రభుత్వానికి తిరిగి పంపుతుంది.ఆ తర్వాత లోక్‌సభలో ప్రవేశపెట్టి, రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు.
Source: జాతీయ | 7 May 2008 | 10:26 am

సానియా టచ్‌లో షాహిద్: బాలీవుడ్‌లో పుకార్లు

బాలీవుడ్‌ చిత్రపరిశ్రలో యంగ్ హీరోగా అందరికీ తెలిసిన షాహిద్‌కపూర్ ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఇటీవల ఓ షూటింగ్‌లో జరిగిన చిన్న...
Source: వినోదం | 7 May 2008 | 10:25 am

షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం: లఢ్హా

ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన గుంటూరు మిర్చి యార్డులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ఆ జిల్లా ఎస్పీ మహేష్ చంద్ర లఢ్హా బుధవారం వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 7 May 2008 | 10:17 am

రూ. 25లక్షలు ఇచ్చేందుకు సిద్ధపడిన పోలీసులుః లడ్డా

ఆయేషా హత్య కేసులో రూ. 25లక్షలు ఇస్తామని పోలీసులు తనను ప్రలోభపెట్టారని నిందితుడు గుర్విందర్ సింగ్ లడ్డా ఆరోపించాడు. ఆయేషా గురించి తనకు అసలు తెలియకపోయినప్పటికీ, పోలీసులు అనవసరంగా తనపై నేరం మోపుతున్నారన్నాడు.
Source: Yahoo! Telugu: News | 7 May 2008 | 10:08 am

శతకోటి లింగాల్లో ఆయన 'ఓ బోడిలింగం': కేసీఆర్

మరో మూడు వారాల్లో తెలంగాణా జిల్లాల్లో ఉపఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలలో విజయం సాధించాలని మండువేసవిని సైతం లెక్కచేయక ఆయా పార్టీల నాయకులు ప్రజలముందుకు వెళుతున్నారు. మరోవైపు ముఖ్య నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు...
Source: ఏపీ న్యూస్ | 7 May 2008 | 10:07 am

మా సాయం తీసుకోండి: మయన్మార్‌కు బుష్ పిలుపు

అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ తమ సాయాన్ని తీసుకోవాలని మయన్మార్ మిలటరీ పాలకులకు పిలుపునిచ్చారు. ఇటీవల మయన్మార్ ప్రజలు నర్గీస్ తుపాను సృష్టించిన బీభత్సంలో బాగా నష్టపోయిన సంగతి తెలిసిందే.
Source: Yahoo! Telugu: News | 7 May 2008 | 10:04 am

రాజ్‌థాక్రేపై చర్యకు మహారాష్ట్ర సన్నద్ధం

ఉత్తర భారతీయులకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రేపై చర్య తీసుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
Source: జాతీయ | 7 May 2008 | 9:38 am

పశ్చిమ గోదావరి జిల్లా ప్రమాదంలో ముగ్గురు మృతి

పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం లారీ బోల్తా పడి ముగ్గురు దుర్మరణం చెందారు. నల్లజర్ల మండలం, ఘంటావారి గుడెం వద్ద లారీ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 7 May 2008 | 9:05 am

గోల్డ్ క్వెస్ట్ కార్యాలయం ఎదుట బాధితుల ధర్నా

సికింద్రాబాద్‌లో ఉన్న గోల్డ్ క్వెస్ట్ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నాకు దిగారు. ఆ కార్యాలయానికి తాళం వేయగా, వారిని నచ్చ చెప్పేందుకు సిబ్బంది ప్రయత్నంచినప్పటికీ, ఫలితం లేకపోయింది.
Source: Yahoo! Telugu: News | 7 May 2008 | 8:58 am

ఉప ఎన్నికలు: విష్ణు నామినేషన్ దాఖలు

ఈనెలలో జరుగనున్న ఉప ఎన్నికల్లో భాగంగా ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి, దివంగత పి.జనార్థన్ రెడ్డి కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి బుధవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 7 May 2008 | 8:44 am

గోల్డ్‌క్వెస్ట్ ఆఫీసులు మూత: బాధితుల ఆందోళన

చెన్నైలో మూతపడిన గోల్డ్‌క్వెస్ట్ ప్రకంపనలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కూడా తాకాయి. నగరంలోని హిమాయత్ నగర్, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఉన్న ఆ సంస్థ కార్యాలయాలను బాధితులు ముట్టడించి, పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
Source: ఏపీ న్యూస్ | 7 May 2008 | 8:02 am

తెలంగాణా 'యముడు' కేసీఆర్: జీవన్ రెడ్డి

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తెరాస అధినేత కే.చంద్రశేఖర రావే ప్రధాన అడ్డంకి అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.
Source: ఏపీ న్యూస్ | 7 May 2008 | 7:26 am

అగ్ని-3 క్షిపణి ప్రయోగం సక్సెస్

ఒరిస్సా తీరంలోని వీలార్ దీవి నుంచి బుధవారం ప్రయోగించిన అగ్ని-3 క్షిపణి ప్రయోగం విజయవంతంగా ముగిసింది. మొత్తం 3,500 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి, 1.5 టన్నుల బరువుగల వార్‌హెడ్స్‌ను మోసుకెళ్లగలదు.
Source: జాతీయ | 7 May 2008 | 6:35 am

28న యూపీఏ-లెఫ్ట్ నేతల భేటీ: ప్రణబ్

ఇండో-యూఎస్ అణు ఒప్పందంపై యూపీఏ, వామపక్ష పార్టీల నేతల మధ్య చర్చలు కొనసాగుతాయని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఇందుకోసం ఈనెల 28వ తేదీన మరోసారి భేటీ కానున్నట్టు ఆయన మంగళవారం మీడియాకు తెలిపారు.
Source: జాతీయ | 7 May 2008 | 5:40 am

సాధారణ యువతి పాత్రలో ముమైత్‌ఖాన్ చిత్రం

ఐటంసాంగ్‌ల నుంచి హీరోయిన్ స్థాయికి చేరుకున్న ముమైత్‌ఖాన్‌కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ముమైత్‌ఖాన్ ప్రధాన పాత్రతో పలు చిత్రాలు ప్రారంభమయ్యాయి. ఇదేకోవలో ముమైత్ ప్రధానపాత్రలో నటించనున్న ఓ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. చెరుకూరి సాంబశివరావు...
Source: వినోదం | 7 May 2008 | 5:27 am

యూపీఏ-లెఫ్ట్ కమిటీ ఈనెల 28న తదుపరి చర్చలు

భారత-అమెరికాలు చేసుకున్న వివాదాస్పద పౌర అణు ఒప్పందంపై యూపీఏ-లెఫ్ట్ తదుపరి చర్చలు ఈనెల 28వ తేదీన జరుగుతాయని విదేశాంగ శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. ఒప్పందంపై అధికార కూటమి చర్చలు సోమవారం జరిగాయి. ఈ చర్చలు రెండు గంటలుపాటు
Source: జాతీయ | 6 May 2008 | 3:18 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |