బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) బుధవారం నష్టాల బాటలో నడిచింది. 31 పాయింట్ల వృద్ధితో 17,404 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం కాస్తమేర పెరిగి 17,414 పాయింట్ల గరిష్ట స్థాయిని చేరుకుంది. అనంతరం నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్ ఒకానొక దశలో Source: Yahoo! Telugu: News | 7 May 2008 | 12:05 pm
రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన గోల్డ్క్వెస్ట్ వ్యవహారంలో సీనియర్ నటుడు చంద్రమోహన్ చేసిన వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) చర్య... Source: వినోదం | 7 May 2008 | 11:49 am
భారత్ బుధవారం అగ్ని- 3 బాలిస్టిక్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షతో అగ్ని- 3 క్షిపణి భారత వ్యూహాత్మక దళాల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ క్షిపణి 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగివుంది. Source: Yahoo! Telugu: News | 7 May 2008 | 11:28 am
బిరాంచీ హత్య సూత్రధారి సందీప్ ఆచార్య అలియాస్ రాజాను బుధవారం ఒరిస్సా పోలీసులు భువనేశ్వర్ తరలించారు. జూడో కోచ్ బిరాంచీ దాస్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన సందీప్ ఆచార్యను రెండు రోజుల క్రితం గోవాలో పోలీసులు అరెస్టు చేసిన Source: Yahoo! Telugu: News | 7 May 2008 | 10:57 am
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగే సంఘటనలు దేశ ప్రజల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తాయి. వామపక్షాల పాలనలో ఉన్న ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పటికీ.. అపుడపుడూ దేశ మీడియాను ప్రధానంగా ఆకర్షిస్తోంది. Source: జాతీయ | 7 May 2008 | 10:55 am
కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీలను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నెల 10న కర్ణాటకలో మొదటి దశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ తాము అధికారంలోకి వస్తే మైనారిటీ సభ్యునికి మంత్రివర్గం Source: Yahoo! Telugu: News | 7 May 2008 | 10:52 am
గ్లాస్గోవ్ విమానాశ్రయ పేల్చివేతకు కుట్ర పన్నిన కఫీల్ అహ్మద్ సోదరుడు, ఈ కేసులో అరెస్టయిన నిందితుడు సబీల్ అహ్మద్ బుధవారం రాత్రి భారత్ రానున్నాడు. కపీల్ అహ్మద్ విమానాశ్రయ పేల్చివేతకు కుట్రపన్నిన విషయం భద్రతా దళాలకు Source: Yahoo! Telugu: News | 7 May 2008 | 10:47 am
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరేపై చర్యలు తీసుకునేందుకు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆర్ఆర్ పాటిల్ బుధవారం పోలీసులతో చర్చలు జరుపనున్నారు. ఉత్తరాది వారిపై ఇటీవల రాజ్ థాకరే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు Source: Yahoo! Telugu: News | 7 May 2008 | 10:38 am
ఎన్నో అవరోధాల అనంతరం రాజ్యసభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఎట్టకేలకు స్టాడింగ్ కమిటీ పరిశీలనార్థం పంపారు. ఈ కమిటీ బిల్లుపై సమీక్ష జరిపి ప్రభుత్వానికి తిరిగి పంపుతుంది.ఆ తర్వాత లోక్సభలో ప్రవేశపెట్టి, రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు. Source: జాతీయ | 7 May 2008 | 10:26 am
బాలీవుడ్ చిత్రపరిశ్రలో యంగ్ హీరోగా అందరికీ తెలిసిన షాహిద్కపూర్ ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఇటీవల ఓ షూటింగ్లో జరిగిన చిన్న... Source: వినోదం | 7 May 2008 | 10:25 am
ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్గా పేరుగాంచిన గుంటూరు మిర్చి యార్డులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ఆ జిల్లా ఎస్పీ మహేష్ చంద్ర లఢ్హా బుధవారం వెల్లడించారు. Source: ఏపీ న్యూస్ | 7 May 2008 | 10:17 am
ఆయేషా హత్య కేసులో రూ. 25లక్షలు ఇస్తామని పోలీసులు తనను ప్రలోభపెట్టారని నిందితుడు గుర్విందర్ సింగ్ లడ్డా ఆరోపించాడు. ఆయేషా గురించి తనకు అసలు తెలియకపోయినప్పటికీ, పోలీసులు అనవసరంగా తనపై నేరం మోపుతున్నారన్నాడు. Source: Yahoo! Telugu: News | 7 May 2008 | 10:08 am
మరో మూడు వారాల్లో తెలంగాణా జిల్లాల్లో ఉపఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలలో విజయం సాధించాలని మండువేసవిని సైతం లెక్కచేయక ఆయా పార్టీల నాయకులు ప్రజలముందుకు వెళుతున్నారు. మరోవైపు ముఖ్య నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు... Source: ఏపీ న్యూస్ | 7 May 2008 | 10:07 am
అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ తమ సాయాన్ని తీసుకోవాలని మయన్మార్ మిలటరీ పాలకులకు పిలుపునిచ్చారు. ఇటీవల మయన్మార్ ప్రజలు నర్గీస్ తుపాను సృష్టించిన బీభత్సంలో బాగా నష్టపోయిన సంగతి తెలిసిందే. Source: Yahoo! Telugu: News | 7 May 2008 | 10:04 am
ఉత్తర భారతీయులకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్థాక్రేపై చర్య తీసుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. Source: జాతీయ | 7 May 2008 | 9:38 am
పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం లారీ బోల్తా పడి ముగ్గురు దుర్మరణం చెందారు. నల్లజర్ల మండలం, ఘంటావారి గుడెం వద్ద లారీ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. Source: Yahoo! Telugu: News | 7 May 2008 | 9:05 am
సికింద్రాబాద్లో ఉన్న గోల్డ్ క్వెస్ట్ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నాకు దిగారు. ఆ కార్యాలయానికి తాళం వేయగా, వారిని నచ్చ చెప్పేందుకు సిబ్బంది ప్రయత్నంచినప్పటికీ, ఫలితం లేకపోయింది. Source: Yahoo! Telugu: News | 7 May 2008 | 8:58 am
ఈనెలలో జరుగనున్న ఉప ఎన్నికల్లో భాగంగా ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి, దివంగత పి.జనార్థన్ రెడ్డి కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి బుధవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. Source: ఏపీ న్యూస్ | 7 May 2008 | 8:44 am
చెన్నైలో మూతపడిన గోల్డ్క్వెస్ట్ ప్రకంపనలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను కూడా తాకాయి. నగరంలోని హిమాయత్ నగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఉన్న ఆ సంస్థ కార్యాలయాలను బాధితులు ముట్టడించి, పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. Source: ఏపీ న్యూస్ | 7 May 2008 | 8:02 am
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తెరాస అధినేత కే.చంద్రశేఖర రావే ప్రధాన అడ్డంకి అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. Source: ఏపీ న్యూస్ | 7 May 2008 | 7:26 am
ఒరిస్సా తీరంలోని వీలార్ దీవి నుంచి బుధవారం ప్రయోగించిన అగ్ని-3 క్షిపణి ప్రయోగం విజయవంతంగా ముగిసింది. మొత్తం 3,500 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి, 1.5 టన్నుల బరువుగల వార్హెడ్స్ను మోసుకెళ్లగలదు. Source: జాతీయ | 7 May 2008 | 6:35 am
ఇండో-యూఎస్ అణు ఒప్పందంపై యూపీఏ, వామపక్ష పార్టీల నేతల మధ్య చర్చలు కొనసాగుతాయని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఇందుకోసం ఈనెల 28వ తేదీన మరోసారి భేటీ కానున్నట్టు ఆయన మంగళవారం మీడియాకు తెలిపారు. Source: జాతీయ | 7 May 2008 | 5:40 am
ఐటంసాంగ్ల నుంచి హీరోయిన్ స్థాయికి చేరుకున్న ముమైత్ఖాన్కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ముమైత్ఖాన్ ప్రధాన పాత్రతో పలు చిత్రాలు ప్రారంభమయ్యాయి. ఇదేకోవలో ముమైత్ ప్రధానపాత్రలో నటించనున్న ఓ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. చెరుకూరి సాంబశివరావు... Source: వినోదం | 7 May 2008 | 5:27 am
భారత-అమెరికాలు చేసుకున్న వివాదాస్పద పౌర అణు ఒప్పందంపై యూపీఏ-లెఫ్ట్ తదుపరి చర్చలు ఈనెల 28వ తేదీన జరుగుతాయని విదేశాంగ శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. ఒప్పందంపై అధికార కూటమి చర్చలు సోమవారం జరిగాయి. ఈ చర్చలు రెండు గంటలుపాటు Source: జాతీయ | 6 May 2008 | 3:18 pm