మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 109 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) సోమవారం నష్టాల బాటలో పయనించింది. 87 పాయింట్ల వృద్ధితో 17,687 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం కొనుగోళ్లు పెరగడంతో క్రితం ముగింపుతో పోలిస్తే 136 పాయింట్లు పెరిగి 17,736 పాయింట్ల గరిష్ట
Source: Yahoo! Telugu: News | 5 May 2008 | 11:42 am

నా కుమార్తెను చంపిందెవరో తెలుసు: ఫియోనా

భారత్‌కు పర్యాటకురాలిగా వచ్చి హత్యకు గురైన స్కార్లెట్‌ ఈడెన్ కీలింగ్‌ను చంపినవారిలో ఒకరు తనకు తెలుసని ఆమె తల్లి ఫియోనా మాక్‌వోన్ చెప్పారు. తన కుమార్తె హత్యతో సంబంధం ఉన్న వ్యక్తి గుర్తును తాను బయటపెట్టగలనని, అతనికి
Source: Yahoo! Telugu: News | 5 May 2008 | 11:24 am

బీజేపీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపే ప్రసక్తే లేదు: జేడీఎస్

కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనుభవం ఉన్న జేడీఎస్ తాజా ఎన్నికల్లో ఎవరితోనే చేతులు కలపబోమని స్పష్టం చేసింది. ఎన్నికల అనంతరం కూడా ఈ రెండు పార్టీల్లో ఎవరితోనూ చేతులు కలపమని
Source: Yahoo! Telugu: News | 5 May 2008 | 11:16 am

బుష్ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు

అమెరికా దేశాధ్యక్షుడు జార్జ్ బుష్ భారతదేశ మధ్యతరగతి ఆహార వినియోగంపై చేసిన వ్యాఖ్యలపై మన దేశంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జార్జ్ బుష్ క్షమాపణ చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తుండగా మరికొందరు ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఇక...
Source: ఏపీ న్యూస్ | 5 May 2008 | 11:11 am

శివాజీ హీరోగా కుమార్‌బ్రదర్స్ చిత్రం

శివాజీ కథానాయకుడిగా కుమార్ బ్రదర్స్ పతాకంపై డి. రత్నకుమార్, కరుణాకర్, సురేష్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎం నాగేంద్రకుమారు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ఈ నెలలో ప్రారంభించి జూన్ 15 నుంచి...
Source: Yahoo! Telugu: Entertainment | 5 May 2008 | 10:24 am

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి సాయం

గుంటూరులోని మిర్చి యార్డులో సంభవించిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతు రాఘవరావు కుటుంబానికి రూ.1 లక్షను రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారంగా అందించింది. అగ్ని ప్రమాదం కారణంగా నష్టపోయిన...
Source: Yahoo! Telugu: Entertainment | 5 May 2008 | 10:23 am

ఎంపీలపై చర్యలకు సూచన: నిర్ణయం మార్చుకున్న స్పీకర్

లోక్‌సభలో సభా వ్యవహారలకు తరచూ ఆటంకం కలిగిస్తున్న 32 ఎంపీలపై చర్యలు తీసుకావాలని సభా హక్కుల సంఘానికి చేసిన సూచనపై స్పీకర్ సోమనాథ్ చటర్జీ వెనక్కుతగ్గారు. ఈ నిర్ణయాన్ని లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ ఉపసంహరించుకున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 May 2008 | 10:21 am

ఎంపీలపై చర్యలకు సూచన: నిర్ణయం మార్చుకున్న స్పీకర్

లోక్‌సభలో సభా వ్యవహారలకు తరచూ ఆటంకం కలిగిస్తున్న 32 ఎంపీలపై చర్యలు తీసుకావాలని సభా హక్కుల సంఘానికి చేసిన సూచనపై స్పీకర్ సోమనాథ్ చటర్జీ వెనక్కుతగ్గారు. ఈ నిర్ణయాన్ని లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ ఉపసంహరించుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 5 May 2008 | 10:21 am

తన్వీర్ రికార్డు బౌలింగ్ ప్రదర్శనకు ధోనీ ప్రసంశ లు

ట్వంటీ- 20 క్రికెట్‌లో రికార్డు బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన తన్వీర్‌ను మహేంద్ర సింగ్ ధోనీ ప్రసంశల్లో ముంచెత్తాడు. ఆదివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌పై తన నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ పరాజయంపై ధోనీ మాట్లాడుతూ తన్వీల్ బౌలింగ్
Source: Yahoo! Telugu: News | 5 May 2008 | 9:54 am

మిర్చి రైతు కుటుంబాన్ని పరామర్శించిన బాబు

గుంటూరులోని మిర్చి యార్డులో సంభవించిన అగ్నిప్రమాదం కారణంగా తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రాఘవరావు అనే రైతు కుటుంబాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబు కలిసి పరామర్శించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 May 2008 | 9:41 am

నందిగ్రామ్‌లో తాజా హింసాకాండ: ఇద్దరికి గాయాలు

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సమస్యాత్మక నందిగ్రామ్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ తాజాగా జరిగిన హింసాత్మక సంఘటనల్లో ఇద్దరు గాయపడ్డారు. పరిశ్రమల కోసం భూసేకరణను వ్యతిరేకిస్తున్న బీయూపీసీ
Source: Yahoo! Telugu: News | 5 May 2008 | 9:39 am

సింహాచలంలో చందనోత్సవానికి ఏర్పాట్లు

సింహాచలంలోని శ్రీవరాహ నరసింహస్వామి వారి చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవాదాయ శాఖ కమిషనర్ సుందర్‌కుమార్ తెలిపారు. ఈ నెల 8న ఈ ఉత్సవం జరుగనుందని ఆయన పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 May 2008 | 9:16 am

ప్రభుత్వానిదే బాధ్యత : సీఎం వైఎస్

గుంటూరు మిర్చి యార్డులో జరిగిన ఘోర అగ్ని ప్రమాదానికి భాద్యత ప్రభుత్వానిదే అని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న మార్కెట్‌ను సీఎం వైఎస్ ఆదివారం సందర్శించారు. ప్రమాదానికి గల
Source: ఏపీ న్యూస్ | 5 May 2008 | 9:03 am

పీజీసీఐఎల్ నుంచి ఎల్ అండ్ టీకి రూ.344 కోట్ల ఆర్డర్

ఇంజనీరింగ్ సంస్థ ఎల్ అండ్ టీ లిమిటెడ్‌కు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్) నుంచి రూ.344 కోట్ల విలువైన ఆర్డర్‌ను పొందింది. పీజీసీఐఎల్ నుంచి నిర్మాణ సంబంధ పనుల ఆర్డర్‌ తమకు లభించిందని ఎల్ అండ్ టీ సోమవారం
Source: Yahoo! Telugu: Entertainment | 5 May 2008 | 8:34 am

అసోం రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం: 10 మంది మృతి

అసోం రాష్ట్ర ఎగువ ప్రాంతంలో ఉన్న లాఖింపూర్ జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు, ట్రక్కును ఢీకొనడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో పెళ్లి బృందంలోని 10
Source: Yahoo! Telugu: News | 5 May 2008 | 8:31 am

మిర్చి రైతులను ఆదుకుంటాం: మంత్రి కన్నా

అగ్నిప్రమాదం కారణంగా తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ హామీ ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 5 May 2008 | 8:30 am

బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తా: హసీనా

మిలటరీ నేతృత్వంలోని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వంచే నిర్బంధించబడిన ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా త్వరలో జరిగే పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఈ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా జరిగితే తాను
Source: Yahoo! Telugu: News | 5 May 2008 | 8:22 am

బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తా: హసీనా

మిలటరీ నేతృత్వంలోని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వంచే నిర్బంధించబడిన ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా త్వరలో జరిగే పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఈ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా జరిగితే తాను
Source: Yahoo! Telugu: Entertainment | 5 May 2008 | 8:22 am

లోక్‌సభలో మౌన ప్రదర్శనకు దిగాలని ఎన్డీఏ నిర్ణయం

లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ ఇటీవల 32 మంది ఎంపీలపై చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ హక్కుల కమిటీకి సిఫార్సు చేయడంపై నిరసన తెలిపేందుకు ప్రతిపక్ష ఎన్డీఏ సభ్యులు సభలో మౌన ప్రదర్శనకు దిగాలని నిర్ణయించారు.
Source: Yahoo! Telugu: News | 5 May 2008 | 8:07 am

గాంధేయవాది నిర్మలా దేశ్‌పాండేకు పార్లమెంట్ నివాళి

పార్లమెంట్ ఉభయసభలూ సోమవారం ఇటీవల మరణించిన గాంధేయవాది, రాజ్యసభ గౌరవసభ్యురాలు నిర్మాలా దేశ్‌పాండేకు నివాళులు అర్పించాయి. నిర్మాల దేశ్‌పాండేకు గౌరవసూచకంగా లోక్‌సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.
Source: Yahoo! Telugu: News | 5 May 2008 | 8:06 am

29 మంది పాక్ ఖైదీల విడుదలకు భారత్ ఓకే: బర్నీ

భారత జైళ్లలో ఉన్న 29 మంది పాక్ ఖైదీల విడుదల చేయనున్నట్టు పాకిస్థాన్ మానవ హక్కుల కార్యకర్త అన్సార్ బర్నీ తెలిపారు. ఈ నెలలో పాక్ ఖైదీలను విడిచిపెట్టేందుకు భారత్ అంగీకరించిందని బర్నీ చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 May 2008 | 7:48 am

చెన్నైకి దూరంగా న్యూజిలాండ్‌లో పుట్టిన త్రిష

త్రిష న్యూజిలాండ్‌లో పుట్టడమేంటని ఆశ్చర్యపోకండి. న్యూజిలాండ్‌లో పుట్టడమంటే ఈ ఏడాది త్రిష తన పుట్టినరోజును న్యూజిల్యాండ్‌లో జరుపుకుంది. ప్రతి ఏడాది...
Source: వినోదం | 5 May 2008 | 7:45 am

అగ్ని ప్రమాద నష్టంపై స్పష్టత లేని సీఎం: బాబు

గుంటూరు మిర్చియార్డులో జరిగిన భారీ నష్టంపై ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డికి ఒక నిర్ధిష్టమైన స్పష్టత లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇటీవల భారీ అగ్నిప్రమాదం జరిగిన మిర్చియార్డును ఆయన సోమవారం సందర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 5 May 2008 | 6:47 am

ఇదీ అసలు కథ చిత్రం టాకీ పూర్తి

బ్యాచిలర్స్, కుచ్చికుచ్చి కూనమ్మ చిత్రాల్లో నటించిన జాకీర్ దర్శకుడిగా మారి విజయమాధవి మూవీస్ పతాకంపై ఇదీ అసలు కథ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఏవీఎన్ సింగ్, ఆకాంక్ష హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎంఏ రాజు నిర్మిస్తున్నారు. ఈ...
Source: Yahoo! Telugu: Entertainment | 5 May 2008 | 6:46 am

భలే దొంగలు... ట్రెయిలర్

తరుణ్, ఇలియానా జంటగా విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భలే దొంగలు'. ఈ చిత్రంలో జగపతిబాబు పోలీస్ ఆఫీసర్‌గా ఓ ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం.
Source: వినోదం | 5 May 2008 | 6:42 am

తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం

క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం దిల్‌రాజు నిర్మాణంలో చిత్రీకరించారు. మణిశర్మ స్వరకల్పన చేసిన ఈ చిత్ర...
Source: Yahoo! Telugu: Entertainment | 5 May 2008 | 6:18 am

చివరివరకు దర్శకునిగా ఉండాలన్నదే కోరిక: దాసరి

చివరివరకు దర్శకునిగా ఉండాలన్నదే తన కోరిక అని ప్రముఖ దర్శకులు, మాజీ కేంద్ర మంత్రి దాసరి. నారాయణరావు వ్యాఖ్యానించారు. తన 62వ జన్మదినోత్సవాన్ని దాసరి ఆయన స్వగృహంలో సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా దాసరి తన...
Source: వినోదం | 5 May 2008 | 5:26 am

నేడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ

రాష్ట్రంలో వచ్చే నెలలో జరుగనున్న ఉప ఎన్నికలకు సంబంధించిన అధికారపూర్వక నోటిఫికేషన్‌ సోమవారం విడుదలకానుంది. దీంతో నామినేషన్ దాఖలు పర్వం ఆరంభమవుతుంది.
Source: ఏపీ న్యూస్ | 5 May 2008 | 5:26 am

మిర్చియార్డును పరిశీలించనున్న చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం గుంటూరు మిర్చి యార్డును సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు.
Source: ఏపీ న్యూస్ | 5 May 2008 | 5:11 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |