గుంటూరులోని మిర్చియార్డులో శనివారం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో రూ.85 కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి సంభవించడానికి గల అసలు కారణాలేవీ ఇప్పటివరకు Source: Yahoo! Telugu: News | 4 May 2008 | 11:36 am
వివాదాస్పద ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) విచారణ కమిటీ ఒక నెలపాటు ఊరట కల్పించింది. దీంతో భారత్లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడేందుకు షోయబ్ అక్తర్కు మార్గం సుగమం అయింది. Source: Yahoo! Telugu: News | 4 May 2008 | 11:13 am
గుంటూరులోని మిర్చి యార్డ్లో సంభవించిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం పూర్తి పరిహారం అందజేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గుంటూరు Source: Yahoo! Telugu: News | 4 May 2008 | 10:54 am
కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ల కల్పించే అంశం సోమవారం లోక్సభలో చర్చ జరగనుంది. వివాదాస్పద ఓబీసీ రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసేందుకు ఇటీవల సుప్రీంకోర్టు కూడా అనుమతించిన సంగతి తెలిసిందే Source: Yahoo! Telugu: News | 4 May 2008 | 9:55 am
గుంటూరు మిర్చి యార్డులో జరిగిన ఘోర అగ్ని ప్రమాదానికి భాద్యత ప్రభుత్వానిదే అని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న మార్కెట్ను సీఎం వైఎస్ ఆదివారం సందర్శించారు. ప్రమాదానికి గల Source: ఏపీ న్యూస్ | 4 May 2008 | 9:53 am
శ్రీలంకలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో ప్రభుత్వ దళాలకు, ఎల్టీటీఈ తీవ్రవాదులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 35 మంది తీవ్రవాదులు, ఎనిమిది మంది సైనికులు మృతి చెందారని ఆ దేశ రక్షణ శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. Source: Yahoo! Telugu: News | 4 May 2008 | 9:40 am
టిబెట్ సమస్య పరిష్కారం కోసం షెంజెన్ నగరంలో చైనా ప్రభుత్వంతో దలైలామా ప్రతినిధులు చర్చలు జరపనున్నారు. టిబెట్లో ఇటీవల హింసాత్మక అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిబెటియన్ల ఆథ్యాత్మిక గురువు దలైలామాతో చర్చల Source: Yahoo! Telugu: News | 4 May 2008 | 9:15 am
తెలుగుదేశం పార్టీ ప్రత్యేక తెలంగాణ వ్యతిరేకి కాదని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు పార్టీ ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందని, ఈ కమిటీ నివేదిక ఆధారంగానే Source: Yahoo! Telugu: News | 4 May 2008 | 7:53 am
అసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చియార్డులో శనివారం సంభవించిన భారీ అగ్ని ప్రమాదం వలన సంభవించిన నష్టాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇక్కడకు రానున్నారు. ఆదివారం వైఎస్ ఇక్కడకు Source: Yahoo! Telugu: News | 4 May 2008 | 7:47 am
ముంబయి- పూణే ఎక్స్ప్రెస్ హైవేపై ఆదివారం జరిగిన ప్రమాదంలో పెళ్లి బృందంలోని 15 మంది సభ్యులు దుర్మరణం చెందారు. ఈ రోడ్డు ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడ్డారు. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాను, ట్యాంకర్ను ఢీకొనడం Source: Yahoo! Telugu: News | 4 May 2008 | 7:44 am
అమెరికా- భారత్ పౌర అణు ఒప్పందాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూపీఏ- లెఫ్ట్ సమన్వయ కమిటీ తదుపరి సమావేశం ఈ నెల 6న జరగనుంది. మంగళవారం జరిగే ఈ సమావేశానికి ఒప్పందాన్ని మొదటి నుంచి తీవ్రం Source: Yahoo! Telugu: News | 4 May 2008 | 7:34 am
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎంసెట్) ను ఈనెల 8వ తేదీన నిర్వహిస్తున్నామని జేఎన్టీయూ ఉపకులపతి రాజగోపాల్ చెప్పారు. ఈ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా ఎంపికచేసిన 521 కేంద్రాల్లో జరుగుతాయన్నారు. Source: ఏపీ న్యూస్ | 4 May 2008 | 7:06 am
ఆహార ధాన్యాల ధరల పెరుగుదలకు భారత్ మధ్యతరగతి కారణమంటూ అమెరికా దేశాధ్యక్షుడు జార్జి బుష్ వ్యాఖ్యపై కేంద్రం ప్రభుత్వంతో పాటుగా రాజకీయ పక్షాలు మండిపడ్డాయి. విదేశాలకు ఆహార ధాన్యాల ఎగుమతి చేసే వారిలో భారత్ ఒకటని కేంద్ర Source: జాతీయ | 4 May 2008 | 5:31 am
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం, 10.30 Source: Yahoo! Telugu: Entertainment | 4 May 2008 | 4:54 am
మాఫియా డాన్ చోటా రాజన్ అనుచరుడు అజీజ్ రెడ్డిని పోలీసులు హతమార్చారు. ఈ కేసు విచారణను వేగిరం చేస్తే రాజధాని హైదరాబాద్లో మాఫియాలకు ఉన్న నేర ప్రపంచం మొత్తం వెలుగులోకి రానుంది. అజీజ్ రెడ్డి 16ఏళ్ల ప్రాయం నుంచి మాఫియాలో పనిచేస్తూ Source: ఏపీ న్యూస్ | 3 May 2008 | 2:37 pm
సామాన్య ప్రజల చిన్న గూడు కట్టుకోవాలంటే కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సిమెంట్ ధరలను కట్టడి చేయటానికి ప్రభుత్వం యత్నాలు చేపట్టింది. రాష్ట్రంలో సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుల రాకతో పాటుగా నిర్మాణ... Source: ఏపీ న్యూస్ | 3 May 2008 | 2:28 pm
దక్షిణాదిలో మేలైన మామిడి పండ్లను పండించే రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్కు ప్రపంచవ్యాప్తంగా మంచిపేరున్న సంగతి తెలిసిందే. మంచిరకం మామిడి పండ్లకు మార్కెట్లో గిరాకీ అధికంగా ఉంది. రకరకాల మామిడి పండ్లు మార్కెట్లోకి వస్తుండటంతో వినియోగదారులు వాటి... Source: ఏపీ న్యూస్ | 3 May 2008 | 2:20 pm
మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ మండలంలోని కిషన్ సింగ్ తండాలో రూ.3 కోట్లు విలువచేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి పంటను దాదాపు రెండు లక్షల ఎకరాల్లో పండించారు. గతంలో కూడా మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో Source: ఏపీ న్యూస్ | 3 May 2008 | 2:13 pm