గుంటూరు మిర్చియార్డులో అగ్నిప్రమాదం: రూ.85 కోట్ల నష్టం

గుంటూరులోని మిర్చియార్డులో శనివారం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో రూ.85 కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి సంభవించడానికి గల అసలు కారణాలేవీ ఇప్పటివరకు
Source: Yahoo! Telugu: News | 4 May 2008 | 11:36 am

షోయబ్ అక్తర్‌పై ఐదేళ్ల నిషేధం నెలపాటు ఎత్తివేత

వివాదాస్పద ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) విచారణ కమిటీ ఒక నెలపాటు ఊరట కల్పించింది. దీంతో భారత్‌లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడేందుకు షోయబ్ అక్తర్‌కు మార్గం సుగమం అయింది.
Source: Yahoo! Telugu: News | 4 May 2008 | 11:13 am

మిర్చి యార్డ్ రైతులకు పూర్తి పరిహారం చెల్లిస్తాం: వైఎస్

గుంటూరులోని మిర్చి యార్డ్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం పూర్తి పరిహారం అందజేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గుంటూరు
Source: Yahoo! Telugu: News | 4 May 2008 | 10:54 am

ఓబీసీ రిజర్వేషన్లపై సోమవారం లోక్‌సభలో చర్చ

కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ల కల్పించే అంశం సోమవారం లోక్‌సభలో చర్చ జరగనుంది. వివాదాస్పద ఓబీసీ రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసేందుకు ఇటీవల సుప్రీంకోర్టు కూడా అనుమతించిన సంగతి తెలిసిందే
Source: Yahoo! Telugu: News | 4 May 2008 | 9:55 am

ప్రభుత్వానిదే భాద్యత : సీఎం వైఎస్

గుంటూరు మిర్చి యార్డులో జరిగిన ఘోర అగ్ని ప్రమాదానికి భాద్యత ప్రభుత్వానిదే అని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న మార్కెట్‌ను సీఎం వైఎస్ ఆదివారం సందర్శించారు. ప్రమాదానికి గల
Source: ఏపీ న్యూస్ | 4 May 2008 | 9:53 am

శ్రీలంకలో ఘర్షణలు: 35 మంది తీవ్రవాదులు మృతి

శ్రీలంకలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో ప్రభుత్వ దళాలకు, ఎల్టీటీఈ తీవ్రవాదులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 35 మంది తీవ్రవాదులు, ఎనిమిది మంది సైనికులు మృతి చెందారని ఆ దేశ రక్షణ శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 4 May 2008 | 9:40 am

టిబెట్‌పై చర్చల కోసం చైనాలో దలైలామా ప్రతినిధులు

టిబెట్ సమస్య పరిష్కారం కోసం షెంజెన్ నగరంలో చైనా ప్రభుత్వంతో దలైలామా ప్రతినిధులు చర్చలు జరపనున్నారు. టిబెట్‌‌లో ఇటీవల హింసాత్మక అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిబెటియన్ల ఆథ్యాత్మిక గురువు దలైలామా‌తో చర్చల
Source: Yahoo! Telugu: News | 4 May 2008 | 9:15 am

కమిటీ నిర్ణయం ప్రకారం తెలంగాణపై నిర్ణయం: బాబు

తెలుగుదేశం పార్టీ ప్రత్యేక తెలంగాణ వ్యతిరేకి కాదని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు పార్టీ ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందని, ఈ కమిటీ నివేదిక ఆధారంగానే
Source: Yahoo! Telugu: News | 4 May 2008 | 7:53 am

మిర్చియార్డులో అగ్నిప్రమాదం: గుంటూరుకు వైఎస్

అసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చియార్డులో శనివారం సంభవించిన భారీ అగ్ని ప్రమాదం వలన సంభవించిన నష్టాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇక్కడకు రానున్నారు. ఆదివారం వైఎస్ ఇక్కడకు
Source: Yahoo! Telugu: News | 4 May 2008 | 7:47 am

ముంబయి- పూణే ఎక్స్‌‍ప్రెస్ హైవేపై ప్రమాదం: 15 మంది మృతి

ముంబయి- పూణే ఎక్స్‌ప్రెస్ హైవేపై ఆదివారం జరిగిన ప్రమాదంలో పెళ్లి బృందంలోని 15 మంది సభ్యులు దుర్మరణం చెందారు. ఈ రోడ్డు ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడ్డారు. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాను, ట్యాంకర్‌ను ఢీకొనడం
Source: Yahoo! Telugu: News | 4 May 2008 | 7:44 am

అణు ఒప్పందం: 6న యూపీఏ- లెఫ్ట్ కమిటీ సమావేశం

అమెరికా- భారత్ పౌర అణు ఒప్పందాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూపీఏ- లెఫ్ట్ సమన్వయ కమిటీ తదుపరి సమావేశం ఈ నెల 6న జరగనుంది. మంగళవారం జరిగే ఈ సమావేశానికి ఒప్పందాన్ని మొదటి నుంచి తీవ్రం
Source: Yahoo! Telugu: News | 4 May 2008 | 7:34 am

521 కేంద్రాల్లో ఎంసెట్ : జేఎన్‌టీయూ

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎంసెట్) ను ఈనెల 8వ తేదీన నిర్వహిస్తున్నామని జేఎన్‌టీయూ ఉపకులపతి రాజగోపాల్ చెప్పారు. ఈ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా ఎంపికచేసిన 521 కేంద్రాల్లో జరుగుతాయన్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 May 2008 | 7:06 am

బుష్ వ్యాఖ్యపై మండిపడ్డ రాజకీయ పక్షాలు

ఆహార ధాన్యాల ధరల పెరుగుదలకు భారత్ మధ్యతరగతి కారణమంటూ అమెరికా దేశాధ్యక్షుడు జార్జి బుష్ వ్యాఖ్యపై కేంద్రం ప్రభుత్వంతో పాటుగా రాజకీయ పక్షాలు మండిపడ్డాయి. విదేశాలకు ఆహార ధాన్యాల ఎగుమతి చేసే వారిలో భారత్ ఒకటని కేంద్ర
Source: జాతీయ | 4 May 2008 | 5:31 am

మే 04, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం, 10.30
Source: Yahoo! Telugu: Entertainment | 4 May 2008 | 4:54 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 4 May 2008 | 4:30 am

మాఫియాలకు అడ్డాగా మారుతున్న రాజధాని

మాఫియా డాన్ చోటా రాజన్ అనుచరుడు అజీజ్‌ రెడ్డిని పోలీసులు హతమార్చారు. ఈ కేసు విచారణను వేగిరం చేస్తే రాజధాని హైదరాబాద్‌లో మాఫియాలకు ఉన్న నేర ప్రపంచం మొత్తం వెలుగులోకి రానుంది. అజీజ్ రెడ్డి 16ఏళ్ల ప్రాయం నుంచి మాఫియాలో పనిచేస్తూ
Source: ఏపీ న్యూస్ | 3 May 2008 | 2:37 pm

సిమెంట్ ధరల కట్టడికి ప్రభుత్వం యత్నాలు

సామాన్య ప్రజల చిన్న గూడు కట్టుకోవాలంటే కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సిమెంట్ ధరలను కట్టడి చేయటానికి ప్రభుత్వం యత్నాలు చేపట్టింది. రాష్ట్రంలో సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుల రాకతో పాటుగా నిర్మాణ...
Source: ఏపీ న్యూస్ | 3 May 2008 | 2:28 pm

మామిడి పళ్లకు పెరుగుతున్న గిరాకీ

దక్షిణాదిలో మేలైన మామిడి పండ్లను పండించే రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచిపేరున్న సంగతి తెలిసిందే. మంచిరకం మామిడి పండ్లకు మార్కెట్‌లో గిరాకీ అధికంగా ఉంది. రకరకాల మామిడి పండ్లు మార్కెట్‌లోకి వస్తుండటంతో వినియోగదారులు వాటి...
Source: ఏపీ న్యూస్ | 3 May 2008 | 2:20 pm

మెదక్ జిల్లాలో గంజాయి స్వాధీనం

మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ మండలంలోని కిషన్ సింగ్ తండాలో రూ.3 కోట్లు విలువచేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి పంటను దాదాపు రెండు లక్షల ఎకరాల్లో పండించారు. గతంలో కూడా మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో
Source: ఏపీ న్యూస్ | 3 May 2008 | 2:13 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |