మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ మండలంలోని కిషన్ సింగ్ తండాలో రూ.3 కోట్లు విలువచేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి పంటను దాదాపు రెండు లక్షల ఎకరాల్లో పండించారు. గతంలో కూడా మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో
Source:
ఏపీ న్యూస్ | 3 May 2008 | 2:13 pm
బీహార్ రంజీ జట్టు మాజీ కెప్టెన్, మాజీ ఆఫ్ స్పిన్నర్ వి. వెంకట్రామ్ జాతీయ క్రికెట్ అకాడమీ ఇండియా ఏ బ్యాచ్ స్పిన్ బౌలింగ్ కోచ్గా నియమించబడ్డారు. అకాడమీ బ్యాటింగ్ కోచ్గా అశోక్ మల్హోత్రాను నియమించారు. టీం ఇండియా వన్డే కెప్టెన్ ధోనీ
Source:
Yahoo! Telugu: News | 3 May 2008 | 12:25 pm
కర్ణాటక మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రచార కార్యక్రమాలకు పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ నేతృత్వం వహిస్తున్నారు. శనివారం ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో అద్వానీ మాట్లాడుతూ కాంగ్రెస్, జేడీఎస్లపై నిప్పులు
Source:
Yahoo! Telugu: News | 3 May 2008 | 11:45 am
భారత్, మలేషియా దేశాలు శనివారం ఉమ్మడి నౌకాదళ విన్యాసాలు నిర్వహించాయి. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ ఈ విన్యాసాలను ఏర్పాటు చేశారు. ఈ విన్యాసాల్లో ఇరుదేశాల
Source:
Yahoo! Telugu: News | 3 May 2008 | 11:01 am
పాకిస్థాన్ ప్రభుత్వం సరబ్జీత్ సింగ్ ఉరిశిక్షను నిరవధిక వాయిదా వేస్తూ తీసుకున్న తాజా నిర్ణయంపై అతని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సరబ్జీత్ విడుదలపై వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వార్త విన్న అనంతరం అమృత్సర్
Source:
Yahoo! Telugu: News | 3 May 2008 | 10:54 am
ఆరో వేతన సంఘం సిఫార్సులను త్వరగా అమలు చేసే విధంగా జమ్మూ- కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు విజ్ఞప్తి చేసింది.
Source:
Yahoo! Telugu: News | 3 May 2008 | 10:29 am
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం కింద రాష్ట్రానికి సరిపడినంత నిధులు మంజూరు చేయాలని కోరుతూ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు
Source:
Yahoo! Telugu: News | 3 May 2008 | 9:53 am
పాకిస్థాన్లో మరణశిక్ష ఎదుర్కోబోతున్న భారతీయుడు సరబ్జీత్ సింగ్కు క్షమాభిక్ష ప్రసాదించే అంశాన్ని తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని పాక్ సమాచార, ప్రసారాల శాఖ మంత్రి షెర్రీ రెహ్మాన్ తెలిపారు. పాక్ ప్రభుత్వం ఈ విషయంలో సాధ్యమైనంత వరకు
Source:
Yahoo! Telugu: News | 3 May 2008 | 9:41 am
గుంటూరు మిర్చి యార్డు ప్రమాదంపై సత్వర చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అక్కడినుంచే ఫోన్ చేసి ప్రమాదానికి గల కారణాల గురించి వైఎస్ ఆరా తీశారు
Source:
ఏపీ న్యూస్ | 3 May 2008 | 9:31 am
ఎస్సీల వర్గీకరణపై నియమించిన ఉషా మెహ్రా నివేదికకు చట్ట రూపం ఇస్తే ఆత్మహత్య చేసుకుంటానని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి వెంకట్రావు హెచ్చరించారు. దీనిపై చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలన్నారు.
Source:
Yahoo! Telugu: News | 3 May 2008 | 9:01 am
గుంటూరు మిర్చియార్డు అగ్నిప్రమాదంపై వేగంగా స్పందించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ ఆదేశించారు. పోలీసు, అగ్ని మాపక శాఖలతో కలసి సహాయ చర్యలను వెంటనే చేపట్టాలని సూచించారు.
Source:
Yahoo! Telugu: News | 3 May 2008 | 8:50 am
భారత్ వంటి దేశాలు ఆర్థికంగా బలపడటం మంచి పరిణామం అయినప్పటికీ, ఈ దేశాల్లో ఆర్థికాభివృద్ధితో పాటు ఆహారానికి కూడా బాగా డిమాండ్ పెరిగిందని బుష్ పేర్కొన్నారు. దీని కారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగాయని
Source:
Yahoo! Telugu: News | 3 May 2008 | 8:13 am
గుంటూరులోని మిరప మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం శనివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 2లక్షల బస్తాల మిర్చి అగ్నికి ఆహుతైంది. ఆసియాలో అతిపెద్ద మిరప మార్కెట్గా గుంటూరును పిలుస్తారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు
Source:
ఏపీ న్యూస్ | 3 May 2008 | 7:57 am
పవిత్ర దివ్యక్షేత్రమైన తిరుమల కొండలపై ప్లాస్టిక్ వాడకాన్ని త్వరలో నిషేధిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రకటించింది. తద్వారా తిరుమల ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా మారనుంది. డయల్ యువర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యక్రమాన్ని తితిదే ఈఓ కేవీ
Source:
ఏపీ న్యూస్ | 3 May 2008 | 6:43 am
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఏవీఎం తెలుగులో చాలాకాలం తర్వాత ఓ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రంలో 'హ్యాహీడేస్' ఫేం వరుణ్సందేశ్ హీరోగా నటించనున్నాడు. ఈ చిత్రం ఏవీఎం సంస్థకు 172వ చిత్రం కావడం విశేషం. రామానాయుడు స్టూడియోస్లో నిరాడంబరంగా ఈ చిత్రం పూజా...
Source:
వినోదం | 3 May 2008 | 6:23 am
అల్లు అర్జున్, షీలా జంటగా 'బొమ్మరిల్లు' దర్శకుడు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పరుగు'. దిల్రాజు నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించారు.
Source:
వినోదం | 3 May 2008 | 5:55 am
సాధారణ జనజీవన స్రవంతిలో మమేకమయ్యే విధంగా మావోయిస్టులు ఎన్నికల్లో పోటీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు. నేపాల్లో మాదిరిగా మావోయిస్టులు ముందుకు రావాలన్నారు. మావోయిస్టులు ఆయుధాలను వీడి ప్రజలకు
Source:
ఏపీ న్యూస్ | 3 May 2008 | 5:54 am
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చైతన్య యాత్ర నల్గొండ జిల్లాలో శనివారం జరుగుతుంది. పొరుగున ఉన్న గుంటూరు జిల్లా నుంచి బాబు యాత్ర శుక్రవారం రాత్రికి నాగార్జున సాగర్కు చేరుకుంది. పార్టీ కార్యకర్తలతో పాటుగా
Source:
ఏపీ న్యూస్ | 3 May 2008 | 5:54 am
రాష్ట్రంలో మండుతున్న ఎండలతో పగలే కాకుండా రాత్రిల్లో సైతం ప్రజలకు ఉక్కపోత తప్పడంలేదు. ఎందుకంటే అస్తమానం కరెంటుకోత వేధిస్తుండడంతో రాత్రిపూట...
Source:
వినోదం | 3 May 2008 | 5:54 am
ఉపఎన్నికల వేడి ముదిరింది. నడి వేసవిని సైతం లెక్కచేయక ఆయా పార్టీల అభ్యర్థులు ఓట్ల అభ్యర్థన కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ప్రజలను ఓట్లను అభ్యర్థించటంతోపాటు స్థానిక ప్రజల ఇలవేల్పులకు మొక్కుతున్నారు. అంతా దేవునిదే భారమంటూ...
Source:
ఏపీ న్యూస్ | 2 May 2008 | 2:10 pm