బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) శుక్రవారం లాభాల బాటలో పయనించింది. అమెరికా, ఆసియా మార్కెట్ల అనుకూల ప్రభావంతో 273 పాయింట్ల లాభంతో 17,560 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం ఒకానొక దశలో 17621 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. Source: Yahoo! Telugu: News | 2 May 2008 | 12:04 pm
లోక్సభ ప్రతిపక్ష నేత, బీజేపీ సీనియర్ నేత ఎక్కే అద్వానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఆయన ఎన్నికల ప్రచారం రెండు రోజులపాటు సాగనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ వెల్లడించిన Source: Yahoo! Telugu: News | 2 May 2008 | 11:28 am
ప్రతి సంవత్సరం దివంగత నేత ఎన్టీఆర్ జన్మదినం రోజైన మే28న నిర్వహిస్తున్న టీడీపీ మహానాడును ఈ ఏడాది వాయిదా వేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణాలో ఉపఎన్నికలు, చంద్రబాబు రథయాత్రతో... Source: Yahoo! Telugu: News | 2 May 2008 | 11:26 am
టిబెట్, మయన్మార్ ప్రాంతాల్లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ తాము ఆసియా ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు భారత్తో కలసి పనిచేస్తున్నామని చెప్పారు. Source: Yahoo! Telugu: News | 2 May 2008 | 11:21 am
దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టినందుకు తెరాస చీఫ్ కేసీఆర్పై స్థానిక కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఖమ్మంలోని ఓ పోలీసు స్టేషన్లో ఈ కోసు నమోదు... Source: Yahoo! Telugu: News | 2 May 2008 | 11:18 am
తిరుమల తిరుపతి దేవస్థానం చేపడుతున్న వివిధ పథకాలకోసం ముగ్గురు భక్తులు రూ. 1.6కోట్ల మేర విరాళం అందించారు. వారు తమ వితరణకు సంబంధించిన సొమ్మును టీటీడీ ఛైర్మన్ కరుణాకరరెడ్డికి అందించారు. Source: ఏపీ న్యూస్ | 2 May 2008 | 11:11 am
ధరల పెరుగుదలకు నిరసనగా బీజేపీ ఇచ్చిన దేశవ్యాప్త బంద్కు మిశ్రమ స్పందన కన్పించింది. అసోంలో దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసివేయడంతో పాటు ప్రభుత్వ బస్సులు కూడా నడవలేదు. ప్రైవేటు బస్సులు నడిచినప్పటికీ, ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు. Source: జాతీయ | 2 May 2008 | 11:11 am
హైదరాబాద్లోని కోఠిలో ఉన్న గాంధీజ్ఞాన్ మందిర్ ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి నెల రోజుల వరకు యోగ, ధ్యానం తదితర అంశాలకు సంబంధించిన తరగతులను నిర్వహించనున్నట్టు కేంద్రం డైరెక్టర్ ప్రవీణ్క పాడియా తెలిపారు. Source: Yahoo! Telugu: News | 2 May 2008 | 11:09 am
హిమాచల్ప్రదేశ్ హాకీ సంఘం చీఫ్ పదవికి కూడా కేపీఎస్ గిల్ రాజీనామా చేయాలని మాజీ ఒలింపియన్ చరణ్జీత్ సింగ్ శుక్రవారం డిమాండ్ చేశారు. ఇటీవల భారత హాకీ సమాఖ్య అధ్యక్ష బాధ్యతల నుంచి కేపీఎస్ గిల్ను తప్పించిన సంగతి Source: Yahoo! Telugu: News | 2 May 2008 | 11:05 am
నగరంలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ హోమ్ స్టెక్ ఆధ్వర్యంలో కలంత ఫ్యాషన్ ప్రదర్శన ఈ నెల 4న మారయట్లో జరుగనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. Source: Yahoo! Telugu: News | 2 May 2008 | 10:56 am
చట్టసభల్లో ప్రతినిధులు వ్యక్తిగత విమర్శలు చేయడం మానాలని స్పీకర్ సురేష్ రెడ్డి సూచించారు. ప్రజాప్రతినిధులు చట్ట సభలలో తమ ప్రవర్తనను మార్చుకోవాల్సి ఉందని అన్నారు. Source: Yahoo! Telugu: News | 2 May 2008 | 10:08 am
కృష్ణా జిల్లాలోని గూడవల్లి సమీపంలో ఓ ఆర్టీసి బస్సు కాల్వలో పడిన దుర్ఘటనలో 32 మందికి తీవ్ర గాయాలయ్యాయ. క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. Source: Yahoo! Telugu: News | 2 May 2008 | 9:53 am
విజయవాడ సమీపంలో ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం కాలువలో పడటంతో 32 మందికి గాయాలయ్యాయి. వారిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. Source: ఏపీ న్యూస్ | 2 May 2008 | 6:15 am
ఉప ఎన్నికల్లో తమ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణా సెంటిమెంట్ను తామూ కూడా గౌరవిస్తున్నప్పటికీ, దాన్ని పరిష్కరించేముందు చాలా చిక్కుముడులు విప్పదీయాల్సి ఉందన్నారు. Source: ఏపీ న్యూస్ | 2 May 2008 | 5:37 am
శ్రీనివాసుడిపై సుమారు 32 వేల పాటలు పాడిన ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య పుట్టిన తాళ్లపాక గ్రామాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేలా అభివృద్ధి చేస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. Source: ఏపీ న్యూస్ | 2 May 2008 | 5:35 am
ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో టిబెట్ మత పెద్ద దలైలామా అగ్రస్థానాన నిలవగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధికి కూడా చోటు దక్కింది.
ఈ ఏడాదికి సంబంధించి ఆ సంస్థ విడుదల చేసిన రాజకీయ విభాగం Source: జాతీయ | 2 May 2008 | 4:52 am
తెదేపా మహానాడును జూన్కు వాయిదా వేయాలని నిర్ణయించారు. మే 28న ఎన్టీఆర్ జయంతి వేడుకలను యధావిథిగా నిర్వహించనున్నప్పటికీ, మహానాడును మాత్రం జూన్లో విశాఖ వేదికగా నిర్వహించాలని నిర్ణయించామని తెలిపింది. Source: ఏపీ న్యూస్ | 2 May 2008 | 4:27 am