మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 313 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) శుక్రవారం లాభాల బాటలో పయనించింది. అమెరికా, ఆసియా మార్కెట్‌ల అనుకూల ప్రభావంతో 273 పాయింట్ల లాభంతో 17,560 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం ఒకానొక దశలో 17621 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 2 May 2008 | 12:04 pm

కర్ణాటక ఎన్నికల ప్రచారానికి అద్వానీ నేతృత్వం

లోక్‌సభ ప్రతిపక్ష నేత, బీజేపీ సీనియర్ నేత ఎక్‌కే అద్వానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఆయన ఎన్నికల ప్రచారం రెండు రోజులపాటు సాగనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించిన
Source: Yahoo! Telugu: News | 2 May 2008 | 11:28 am

వాయిదా పడిన టీడీపీ మహానాడు

ప్రతి సంవత్సరం దివంగత నేత ఎన్టీఆర్ జన్మదినం రోజైన మే28న నిర్వహిస్తున్న టీడీపీ మహానాడును ఈ ఏడాది వాయిదా వేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణాలో ఉపఎన్నికలు, చంద్రబాబు రథయాత్రతో...
Source: Yahoo! Telugu: News | 2 May 2008 | 11:26 am

ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు కృషి: అమెరికా

టిబెట్, మయన్మార్ ప్రాంతాల్లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ తాము ఆసియా ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు భారత్‌తో కలసి పనిచేస్తున్నామని చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 2 May 2008 | 11:21 am

వివాదాస్పద వ్యాఖ్యలు: కేసీఆర్‌పై కేసు

దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టినందుకు తెరాస చీఫ్ కేసీఆర్‌పై స్థానిక కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఖమ్మంలోని ఓ పోలీసు స్టేషన్లో ఈ కోసు నమోదు...
Source: Yahoo! Telugu: News | 2 May 2008 | 11:18 am

టీటీడీకి దాతలచే రూ.1.60కోట్ల భారీ వితరణ

తిరుమల తిరుపతి దేవస్థానం చేపడుతున్న వివిధ పథకాలకోసం ముగ్గురు భక్తులు రూ. 1.6కోట్ల మేర విరాళం అందించారు. వారు తమ వితరణకు సంబంధించిన సొమ్మును టీటీడీ ఛైర్మన్ కరుణాకరరెడ్డికి అందించారు.
Source: ఏపీ న్యూస్ | 2 May 2008 | 11:11 am

ధరలపై బీజెపీ బంద్‌కు మిశ్రమ స్పందన

ధరల పెరుగుదలకు నిరసనగా బీజేపీ ఇచ్చిన దేశవ్యాప్త బంద్‌కు మిశ్రమ స్పందన కన్పించింది. అసోంలో దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసివేయడంతో పాటు ప్రభుత్వ బస్సులు కూడా నడవలేదు. ప్రైవేటు బస్సులు నడిచినప్పటికీ, ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు.
Source: జాతీయ | 2 May 2008 | 11:11 am

ఈనెల 5 నుంచి ధ్యానం, యోగ శిక్షణ తరగతులు

హైదరాబాద్‌లోని కోఠిలో ఉన్న గాంధీజ్ఞాన్ మందిర్ ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి నెల రోజుల వరకు యోగ, ధ్యానం తదితర అంశాలకు సంబంధించిన తరగతులను నిర్వహించనున్నట్టు కేంద్రం డైరెక్టర్ ప్రవీణ్‌క పాడియా తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 2 May 2008 | 11:09 am

ఇక్కడ కూడా గిల్‍‌ను తప్పించండి: చరణ్‌‌జీత్

హిమాచల్‌ప్రదేశ్ హాకీ సంఘం చీఫ్ పదవికి కూడా కేపీఎస్ గిల్ రాజీనామా చేయాలని మాజీ ఒలింపియన్ చరణ్‌జీత్ సింగ్ శుక్రవారం డిమాండ్ చేశారు. ఇటీవల భారత హాకీ సమాఖ్య అధ్యక్ష బాధ్యతల నుంచి కేపీఎస్ గిల్‌ను తప్పించిన సంగతి
Source: Yahoo! Telugu: News | 2 May 2008 | 11:05 am

ఈ నెల 4న కలంత ఫ్యాషన్ షో

నగరంలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్‌స్టిట్యూట్ హోమ్ స్టెక్ ఆధ్వర్యంలో కలంత ఫ్యాషన్ ప్రదర్శన ఈ నెల 4న మారయట్‌లో జరుగనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 2 May 2008 | 10:56 am

వ్యక్తిగత విమర్శలపై స్పీకర్ సూచనలు

చట్టసభల్లో ప్రతినిధులు వ్యక్తిగత విమర్శలు చేయడం మానాలని స్పీకర్ సురేష్ రెడ్డి సూచించారు. ప్రజాప్రతినిధులు చట్ట సభలలో తమ ప్రవర్తనను మార్చుకోవాల్సి ఉందని అన్నారు.
Source: Yahoo! Telugu: News | 2 May 2008 | 10:08 am

కాల్వలో బస్సు బోల్తా: 32 మందికి గాయాలు

కృష్ణా జిల్లాలోని గూడవల్లి సమీపంలో ఓ ఆర్టీసి బస్సు కాల్వలో పడిన దుర్ఘటనలో 32 మందికి తీవ్ర గాయాలయ్యాయ. క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 2 May 2008 | 9:53 am

ఆర్టీసీ బస్సు బోల్తాతో 32 మందికి గాయాలు

విజయవాడ సమీపంలో ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం కాలువలో పడటంతో 32 మందికి గాయాలయ్యాయి. వారిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
Source: ఏపీ న్యూస్ | 2 May 2008 | 6:15 am

ఉప ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు మావేః వైఎస్

ఉప ఎన్నికల్లో తమ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణా సెంటిమెంట్‌ను తామూ కూడా గౌరవిస్తున్నప్పటికీ, దాన్ని పరిష్కరించేముందు చాలా చిక్కుముడులు విప్పదీయాల్సి ఉందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 2 May 2008 | 5:37 am

తాళ్లపాకను అభివృద్ధి చేస్తాం: టీటీడీ ఛైర్మన్

శ్రీనివాసుడిపై సుమారు 32 వేల పాటలు పాడిన ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య పుట్టిన తాళ్లపాక గ్రామాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేలా అభివృద్ధి చేస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 2 May 2008 | 5:35 am

టైమ్ ప్రభావశీలుర జాబితాలో సోనియా

ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో టిబెట్ మత పెద్ద దలైలామా అగ్రస్థానాన నిలవగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధికి కూడా చోటు దక్కింది. ఈ ఏడాదికి సంబంధించి ఆ సంస్థ విడుదల చేసిన రాజకీయ విభాగం
Source: జాతీయ | 2 May 2008 | 4:52 am

మహానాడు జూన్‌కు వాయిదాః విశాఖలో ఏర్పాట్లు

తెదేపా మహానాడును జూన్‌కు వాయిదా వేయాలని నిర్ణయించారు. మే 28న ఎన్టీఆర్ జయంతి వేడుకలను యధావిథిగా నిర్వహించనున్నప్పటికీ, మహానాడును మాత్రం జూన్‌లో విశాఖ వేదికగా నిర్వహించాలని నిర్ణయించామని తెలిపింది.
Source: ఏపీ న్యూస్ | 2 May 2008 | 4:27 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |