వివాదాస్పద బౌలర్ షోయబ్ అక్తర్కు భారత్లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ల్లో ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అనుమతించింది. బుధవారం పీసీబీ అక్తర్ నిషేధంపై సమీక్ష జరిపింది. Source: Yahoo! Telugu: Entertainment | 30 Apr 2008 | 11:52 am
తెలుగు సినిమాలు హాలీవుడ్ చిత్రాలను అనుకరించడం పరిపాటే. అదేవిధంగా పనిచేసిన టీమ్ను మన సాంకేతికతకు ఉపయోగించుకోవడం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం హాలీవుడ్లో ఫైటర్లుగా ఉన్నవారిని నేను మీకు తెలుసా చిత్రానికి మంచు మనోజ్కుమార్... Source: Yahoo! Telugu: Entertainment | 30 Apr 2008 | 11:51 am
పాకిస్థాన్లో జరిగిన బాంబు పేలుళ్ళ కేసులో మరణశిక్షను ఎదుర్కొంటున్న సరబ్జీత్కు దాయాది దేశం ప్రాణభిక్ష ప్రసాదించవచ్చని భారత్ విశ్వాసం వ్యక్తం చేసింది. Source: జాతీయ | 30 Apr 2008 | 11:42 am
పోలీసు కానిస్టేబుళ్ల ఎంపికలో భాగంగా మృతి చెందిన ఇద్దరు అభ్యర్థుల కుటుంబాలకు రూ. 2లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వనున్నట్టు రాష్ట్ర హోంశాఖ మంత్రి జానారెడ్డి ప్రకటించారు. Source: Yahoo! Telugu: News | 30 Apr 2008 | 11:34 am
రాబోయే ఉపఎన్నికల్లో నాలుగు స్థానాల నుంచి పోటీ చేయనున్నట్టు లోక్సత్తా ప్రకటించింది. దీనికి సంబంధించి ఆ పార్టీ జాతీయ సమన్వయకర్త జయప్రకాశ్ నారాయణ అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేశారు. Source: Yahoo! Telugu: News | 30 Apr 2008 | 11:19 am
రాబోయే ఉపఎన్నికల్లో నాలుగు స్థానాల నుంచి పోటీ చేయనున్నట్టు లోక్సత్తా ప్రకటించింది. దీనికి సంబంధించి ఆ పార్టీ జాతీయ సమన్వయకర్త జయప్రకాశ్ నారాయణ అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేశారు. Source: Yahoo! Telugu: Entertainment | 30 Apr 2008 | 11:19 am
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ను న్యాయబద్ధ, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నడుంబిగించింది. ఇందులోభాగంగా నేర చరిత్ర కలిగిన వారు పోలింగ్ ఏజెంట్లుగా నియమించడానికి వీలులేదని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. Source: జాతీయ | 30 Apr 2008 | 10:46 am
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) ఆరోపించింది. ఈ విషయానికి సంబంధించి స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తామని మంత్రి కోనేరు... Source: Yahoo! Telugu: Entertainment | 30 Apr 2008 | 10:35 am
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) ఆరోపించింది. ఈ విషయానికి సంబంధించి స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తామని మంత్రి కోనేరు... Source: Yahoo! Telugu: News | 30 Apr 2008 | 10:35 am
ఓ ఇద్దరు ఇరుగుపొరుగు ఆడవాళ్లు ఇలా మాట్లాడుకుంటున్నారు.
కళ్యాణి : ఏమే రాణి మీ ఆయన ఆఫీసుకు నైట్ డ్రస్ వేసుకుని వెళ్తున్నారేంటే... ?
రాణి : ఆఫీసుకు వెళ్లినా ఆయన చేసేపని నిద్రపోవడమే కదా... అందుకనే ఆఫీసుకు కూడా నైట్ డ్రస్తోనే వెళ్లమని నేనే చెప్పా. Source: వినోదం | 30 Apr 2008 | 10:08 am
రాష్ట్రంలోని రైతులకు అన్ని రకాలుగా చేయూతనిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ తెలిపారు. రైతులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సంవత్సరానికి రూ.100ను కూలీగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. Source: Yahoo! Telugu: News | 30 Apr 2008 | 9:52 am
రాష్ట్రంలోని రైతులకు అన్ని రకాలుగా చేయూతనిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ తెలిపారు. రైతులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సంవత్సరానికి రూ.100ను కూలీగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. Source: Yahoo! Telugu: Entertainment | 30 Apr 2008 | 9:52 am
రాష్ట్రంలో జరిగే ఉపఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను లోక్సత్తా ఖరారు చేసింది. ఖైరతాబాద్నుంచి కఠారి శ్రీనివాస్, ముషీరాబాద్ నుంచి రోహిత్ కుమార్, సికింద్రాబాద్ నుంచి మాగంటి ప్రదీప్ కుమార్, తెర్లాం నుంచి రెడ్డి లక్ష్మునాయుడు బరిలో... Source: ఏపీ న్యూస్ | 30 Apr 2008 | 9:50 am
టీడీపీతో పొత్తు ఖరారైందని సీపీఎం ప్రకటించింది. తాము పోటీ చేస్తున్న ముషీరాబాద్, చేర్యాల స్థానాల్లో ఆ పార్టీ మద్దతు తీసుకుంటామని, అందుకు బదులు పద్నాలుగు స్థానాల్లో ఆ పార్టీకి మద్దతు ఇస్తామని ఆ పార్టీ నేత వెంకటేశ్వరరావు తెలిపారు. Source: ఏపీ న్యూస్ | 30 Apr 2008 | 9:49 am
భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పైలెట్రహిత సూక్ష్మ విమానం (పీటీఏ- పైలెట్లెస్ టార్గెట్ ఎయిర్క్రాఫ్ట్) లక్ష్య ప్రయోగం విజయవంతం అయింది. రక్షణ శాఖ శాస్త్రవేత్తలు బుధవారం లక్ష్యను చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ Source: Yahoo! Telugu: News | 30 Apr 2008 | 9:34 am
భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పైలెట్రహిత సూక్ష్మ విమానం (పీటీఏ- పైలెట్లెస్ టార్గెట్ ఎయిర్క్రాఫ్ట్) లక్ష్య ప్రయోగం విజయవంతం అయింది. రక్షణ శాఖ శాస్త్రవేత్తలు బుధవారం లక్ష్యను చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ Source: Yahoo! Telugu: Entertainment | 30 Apr 2008 | 9:34 am
వార్తః రెండు రూపాయల కేజీ బియ్యం పథకాన్ని అర్హులకు మాత్రమే అందేలా బోగస్ కార్డుల ఏరివేత ప్రక్రియ ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పథకం ప్రారంభించిన మొదటి నెలలో లక్షలాది తెల్లకార్డులకు... Source: వినోదం | 30 Apr 2008 | 9:25 am
వచ్చే నెలలో జరుగనున్న ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు సీపీఐ రాష్ట్ర శాఖ ప్రకటించింది. అయితే మిత్రపక్షమైన సీపీఎం పోటీ చేసే స్థానాల్లో మాత్రం పోటీ చేయబోమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రకటించారు. Source: ఏపీ న్యూస్ | 30 Apr 2008 | 9:16 am
అల్లరి నరేష్ హీరోగా దొంగలబండి అనే కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రానికి గతంలో కబడ్డీ- కబడ్డీ, కితకితలు చిత్రాల రచయిత వేగేశ్న సతీష్ దర్శకుడిగా... Source: వినోదం | 30 Apr 2008 | 9:16 am
అల్లు అర్జున్ హీరోగా, షీలా హీరోయిన్గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం పరుగు. ఈ చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకుని గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్మిక దినోత్సవమైన మేడే రోజున ఈ చిత్రాన్ని నిర్మాతలు ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. Source: వినోదం | 30 Apr 2008 | 9:14 am
దక్షిణాది చలనచిత్ర సంగీతంలో విశేష ప్రతిభ కనబరిచిన నేపథ్య గాయనీమణి పి. సుశీలకు స్వరలయ అవార్డ్ లభించింది. స్వర్గీయ నేపథ్య గాయని కేపీఏసీ సులోచన... Source: వినోదం | 30 Apr 2008 | 9:01 am
రాష్ట్రంలో ఎక్కడా ఆకలి చావులు ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అన్నారు. 'ప్రజాపథం'లో భాగంగా ఆయన బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు. Source: ఏపీ న్యూస్ | 30 Apr 2008 | 9:00 am
వివాదాస్పద సేతు సముద్రం ప్రాజెక్టుపై విచారణను దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారానికి వాయిదావేసింది. జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యం స్వామి, మిగిలిన పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఈ విచారణ మే 1న జరుగుతుందని ఆదేశాల్లో Source: Yahoo! Telugu: News | 30 Apr 2008 | 8:11 am
జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రంలో గడిచిన కొన్ని గంటల్లో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 32 మంది గాయపడ్డారని పోలీసులు చెప్పారు. జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉదంపూర్లో జరిగిన Source: Yahoo! Telugu: Entertainment | 30 Apr 2008 | 7:36 am
జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రంలో గడిచిన కొన్ని గంటల్లో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 32 మంది గాయపడ్డారని పోలీసులు చెప్పారు. జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉదంపూర్లో జరిగిన Source: Yahoo! Telugu: News | 30 Apr 2008 | 7:36 am
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించే చర్యల్లో భాగంగా ఎన్నికల సంఘం (ఈసీ) నేర చరిత్ర కలిగిన వారిని పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక ఎన్నికల్లో నేరచరిత్ర కలిగిన Source: Yahoo! Telugu: News | 30 Apr 2008 | 7:29 am
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించే చర్యల్లో భాగంగా ఎన్నికల సంఘం (ఈసీ) నేర చరిత్ర కలిగిన వారిని పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక ఎన్నికల్లో నేరచరిత్ర కలిగిన Source: Yahoo! Telugu: Entertainment | 30 Apr 2008 | 7:29 am
మహాకవి శ్రీశ్రీ జయంతి వేడుకలు బుధవారం విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ బీచ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పలువురు అభిమానులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. Source: Yahoo! Telugu: News | 30 Apr 2008 | 7:20 am
మహబూబ్ నగర్లోని అడ్డాకుల మండలంలోని కుమిరెడ్డిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 65 మంది గాయాలపాలయ్యారని పోలీసు వర్గాలు వెల్లడించాయి Source: Yahoo! Telugu: News | 30 Apr 2008 | 7:06 am
సిరిమీడియా బ్యానరుపై రూపొందిన బొమ్మనా బ్రదర్స-చందనా సిస్టర్స్ చిత్రం శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందింది.అల్లరి నరేష్, కృష్ణభగవాన్, ఫర్జానా, రిదిమలు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి శ్రీలేఖ సంగీత బాణీలను సమకూర్చారు... Source: Yahoo! Telugu: Entertainment | 30 Apr 2008 | 6:53 am
వర్త్ వాచింగ్ ఎంటర్టైన్మెంట్స్ రూపొందిస్తున్న యువత చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి అయ్యింది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హరి, ఉమాప్రకాష్లు నిర్మిస్తున్నారు. హ్యాపీడేస్ చిత్రం ఫేం నిఖిల్ ఈ చిత్రంలో పూర్తిస్థాయి హీరోగా... Source: Yahoo! Telugu: Entertainment | 30 Apr 2008 | 5:30 am
రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రధాన కార్యదర్శిగా రమాకాంతరెడ్డిని నియమించింది. భూపరిపాలన శాఖ కమిషనర్గా ప్రస్తుతం బాధ్యతలు వహిస్తున్న ఆయనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. Source: ఏపీ న్యూస్ | 30 Apr 2008 | 5:02 am
నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేందుకు వెంటనే తగిన చర్యలు చేపట్టని పక్షంలో తాము రంగంలో దిగాల్సి వస్తుందని కేంద్రానికి సీపీఎం తుది హెచ్చరిక చేసింది. Source: జాతీయ | 30 Apr 2008 | 4:19 am
బంగాళాఖాతంలో ఏర్పడిన నర్గాన్ తుపాను వికృత రూపం దాల్చవచ్చని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం చెన్నైకు ఈశాన్యాన 550కిమీల దూరంలో కేంద్రీకృతమైన ఆ తుపాను మరింత బలపడి ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వెల్లడించింది. Source: ఏపీ న్యూస్ | 30 Apr 2008 | 4:10 am
కర్ణాటకలో శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది. మే10న జరిగే తొలి దశ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై స్వయంగా సమీక్షించిన తర్వాత ఈసీ బృందం తమ సంతృప్తిని వ్యక్తం చేసింది. Source: జాతీయ | 30 Apr 2008 | 3:30 am
వచ్చే లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. Source: జాతీయ | 29 Apr 2008 | 2:00 pm
దేశంలో పెరిగిపోతున్న ధరలకు కళ్లెం వేసేందుకు దేశ పారిశ్రామికరంగం తమ వంతు సహకారం అందించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. Source: జాతీయ | 29 Apr 2008 | 12:02 pm
తమ తదుపరి లక్ష్యం చంద్ర మండలంపై అడుగు పెట్టడమేనని ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ ప్రకటించారు. పీఎస్ఎల్వీ-సి9 రాకెట్ ద్వారా స్వదేశీ, విదేశాలకు చెందిన పది ఉప గ్రహాలను రోదసీ కక్ష్యలోకి ఇస్రో విజయవంతంగా ప్రవేశపెట్టిన..... Source: జాతీయ | 29 Apr 2008 | 11:34 am
మొసలి.. నీటిలో ఉంటే గజరాజు కంటే అత్యంత బలమైనది. అయితే అవి తప్పించుకొని జనావాస ప్రాంతాలకు వస్తే మాత్రం తన బలమైన శక్తిని కోల్పోతుంది. ఇలాంటి సంఘటనే ఖమ్మం జిల్లాలో ఇటీవల చోటు చేసుకుంది.... Source: ఏపీ న్యూస్ | 29 Apr 2008 | 11:30 am