లాభాలతోనే ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యలో స్వల్పంగా నష్టపోయినప్పటికీ, లాభాల బాటలోనే సాగింది. మంగళవారం సెన్సెక్స్ ముగిసే సమయానికి 362 పాయింట్లు పెరిగి 17,378కి చేరుకుంది. Source: Yahoo! Telugu: News | 29 Apr 2008 | 11:41 am
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులపై చేసిన విమర్శలపై సీపీఎం పార్టీ సీనియర్ నేత జ్యోతి బసు కూడా తీవ్రంగా స్పందించారు. నందిగ్రామ్లో ప్రజలు ఇప్పటికీ బాధపడుతున్నారని సోనియా Source: Yahoo! Telugu: News | 29 Apr 2008 | 11:21 am
రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ముస్లిం విద్యార్థుల ప్రవేశం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నాలుగు శాతం రిజర్వేషన్లపై హైకోర్టు మంగళవారం స్టే విధించింది. కాగా, ఈ విద్యాసంవత్సరంలో జరుగనున్న అడ్మిషన్లకు సంబంధించినంత వరకు ఈ రిజర్వేషన్లు... Source: Yahoo! Telugu: News | 29 Apr 2008 | 11:15 am
మేలో ఉపఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేతలను కొనేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. అవినీతితో సంపాదించిన ధనంతో వివిధ రకాల పనులను ముఖ్యమంత్రి... Source: Yahoo! Telugu: News | 29 Apr 2008 | 11:04 am
యూపీఏలోని కళంకిత మంత్రుల వివాదాలను త్వరలో వరుసగా జరనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వాడుకోవాలని ప్రతిపక్ష బీజేపీ పార్టీ భావిస్తోంది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని అభ్యర్థి ఎల్కే అద్వానీ ప్రసంగిస్తూ Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2008 | 10:54 am
యూపీఏలోని కళంకిత మంత్రుల వివాదాలను త్వరలో వరుసగా జరనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వాడుకోవాలని ప్రతిపక్ష బీజేపీ పార్టీ భావిస్తోంది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని అభ్యర్థి ఎల్కే అద్వానీ ప్రసంగిస్తూ Source: Yahoo! Telugu: News | 29 Apr 2008 | 10:54 am
మేఘాలయ సహా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, దేశ పురోగతిలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారాన్ని అందిస్తుందని అన్నారు. Source: Yahoo! Telugu: News | 29 Apr 2008 | 10:52 am
మేఘాలయ సహా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, దేశ పురోగతిలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారాన్ని అందిస్తుందని అన్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2008 | 10:52 am
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రాజకీయ ఏకాభిప్రాయంతోపాటు పరిశ్రమల సాయం కూడా అవసరమని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ధరల పెరుగుదలపై ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రధాని మాట్లాడుతూ Source: Yahoo! Telugu: News | 29 Apr 2008 | 10:40 am
వర్గీకరణ కోసం తాము చేపట్టిన దీక్షకు భగ్నం కలిగించే విధంగా ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తమ ఉద్యమంలో ఏ విధమైన ఆత్మాహుతి దళాలు... Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2008 | 10:09 am
వర్గీకరణ కోసం తాము చేపట్టిన దీక్షకు భగ్నం కలిగించే విధంగా ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తమ ఉద్యమంలో ఏ విధమైన ఆత్మాహుతి దళాలు... Source: Yahoo! Telugu: News | 29 Apr 2008 | 10:09 am
గత ఆదివారం రాత్రి కన్నుమూసిన ప్రముఖ కమ్యూనిస్టు నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు దాసరి నాగభూషణరావు (81)కు పార్టీ నేతలు మంగళవారం కడసారి వీడ్కోలు పలికారు. దిగపల్లి గ్రామంలో ఆయన అంతక్రియలు... Source: Yahoo! Telugu: News | 29 Apr 2008 | 9:56 am
గత ఆదివారం రాత్రి కన్నుమూసిన ప్రముఖ కమ్యూనిస్టు నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు దాసరి నాగభూషణరావు (81)కు పార్టీ నేతలు మంగళవారం కడసారి వీడ్కోలు పలికారు. దిగపల్లి గ్రామంలో ఆయన అంతక్రియలు... Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2008 | 9:56 am
పాకిస్థాన్ ప్రభుత్వం సోమవారం సరబ్జీత్ సింగ్ ఉరిశిక్షను మరో 21 రోజులు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. సరబ్జీత్ ఉరిశిక్ష వాయిదా పడటం ఇది రెండోసారి. పాకిస్థాన్లో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన నేరంలో అక్కడి కోర్టు సరబ్జీత్ Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2008 | 9:46 am
సద్గురుసాయి క్రియేషన్స్ సంస్థ రూపొందిస్తున్న నా అనేవాడు చిత్రం టి ప్రశాంత్ దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నారు. హరీష్, రాజీవ్కనకాల, తనూజ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో మేనెలలో విడుదల చేసేందుకు... Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2008 | 9:41 am
సిరీస్ రసాయన కర్మాగారంలో సంభవించిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. కాగా, ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన సత్యనారాయణ (30), సత్తిబాబు (35)లను చికిత్స నిమిత్తం తొలుత... Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2008 | 9:04 am
హర్భజన్ సింగ్, శ్రీశాంత్ వివాదంపై స్పందించేందుకు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు నిరాకరించింది. గత శుక్రవారం ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా శ్రీశాంత్ను చెంపదెబ్బ కొట్టిన భజ్జీపై ఐపీఎల్ విచారణ కమిషన్ Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2008 | 7:41 am
దువ్వాసి మోహన్ నిర్మించి నటిస్తున్న కుర్కురే చిత్రం ఆడియో ఇటీవలే విడుదలైంది. మధుర ఎంటర్టైన్మెట్ ద్వారా ఈ చిత్రం ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. Source: వినోదం | 29 Apr 2008 | 7:30 am
ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డిపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఉప ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి, ఓటర్లను ఆకర్షించే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెదేపా తన ఫిర్యాదులో పేర్కొంది. Source: ఏపీ న్యూస్ | 29 Apr 2008 | 7:24 am
నాగబాబు హీరోగా సురేష్కుమార్ దర్శకత్వంలో బ్లూస్టార్ మూవీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా రాంగ్ నెబర్ అనే చిత్రం ప్రారంభమైంది. Source: వినోదం | 29 Apr 2008 | 7:19 am
ముమైత్ఖాన్, శివబాలాజీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న టార్గెట్ చిత్రం కూర్గ్ నేపథ్యంతో సాగుతుందని ఆ చిత్ర దర్శకుడు రమేష్రాజా అన్నారు. ఈ చిత్రంలోని కథ ప్రకారం ముమైత్, శివబాలాజీలు ఓ టార్గెట్తో కూర్గ్ చేరుకుంటారని ఆయన తెలిపారు. అయితే హీరో, హీరోయిన్ల మనస్సుల్లో... Source: వినోదం | 29 Apr 2008 | 7:16 am
ఆర్ఆర్ మూవీ మేకర్స్ సంస్థ రూపొందిస్తున్న విక్టరీ చిత్రానికి సంబంధించిన ఆడియో మే 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యువహీరో నితిన్, గాయని, నటీమణి మమతా మోహన్దాస్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం సామాన్యుడు... Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2008 | 6:20 am
సంగీతం మనసును ఉల్లాసంగా ఉంచుతుందనడంలో సందేహం లేదు. అలాంటి ఉల్లాసాన్ని కలిగించి ఉర్రూతలూగించి.. ఉత్సాహాన్ని నింపుతున్నాయి అల్లు అర్జున్ హీరోగా నటించిన పరుగు చిత్రంలోని పాటలు. ఎలాంటి వారిలోనైనా ఈ పాటలు వినాలనే తపనను... Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2008 | 6:01 am
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం తుఫానుగా మారడంతో కోస్తా, రాయలసీమలకు భారీ నష్టం వాటిల్లవచ్చని విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
నర్గీస్గా నామకరణం చేసిన ఈ తుఫాను ప్రభావంతో Source: ఏపీ న్యూస్ | 29 Apr 2008 | 4:49 am
చేర్యాల, ముషీరాబాద్ శాసనసభ స్థానాల్లో పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించింది. ఆ ప్రకారం చేర్యాలలో పార్టీ డివిజన్ కార్యదర్శి మల్లారెడ్డి, ముషీరాబాద్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సీఐటీయు ప్రధాన కార్యదర్శి వీరయ్యలు పోటీ చేస్తారని... Source: ఏపీ న్యూస్ | 29 Apr 2008 | 4:23 am
వరంగల్ లోక్సభ స్థానంలో పీసీసీ కార్యదర్శి రామేశ్వరరెడ్డిని, సికింద్రాబాద్ శాసనసభ స్థానం నుంచి సీనియర్ నేత పిట్ల కృష్ణను బరిలో దించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రామాయంపేటకు మాత్రం ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. Source: ఏపీ న్యూస్ | 29 Apr 2008 | 4:13 am
గోదావరి బేసిన్లో గ్యాస్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నందున వంటగ్యాస్ ఉచితంగా పంపిణీ చేయడం సాధ్యమేనని తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఈ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తామన్నారు. Source: ఏపీ న్యూస్ | 29 Apr 2008 | 3:54 am
విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు పూర్తయ్యాయి. వేసవి సెలవులు ఆరంభమయ్యాయి. పట్టణాలు, నగరాల్లో ఉండే వారు తమ సొంత గ్రామాలకు, ఊర్లకు వెళుతున్నారు. దీంతో అన్ని బస్టాండులు రద్దీగా కనిపిస్తున్నాయి. వేసవి సెలవుల్లో పలువురు తల్లిదండ్రులకు Source: ఏపీ న్యూస్ | 28 Apr 2008 | 3:06 pm
రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాల్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అభివృద్ధికి నోచుకుని పర్యాటక ప్రాంతాలుగా పేరొందాయి. మరెన్నో అందమైన బీచ్లు అలానే ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సమీపంలోని పేరుపాళెం Source: ఏపీ న్యూస్ | 28 Apr 2008 | 12:14 pm
సాధారణంగా కూరల్లో కొద్దిగా ఉప్పు ఎక్కువైతే వంట చేసిన వారిని నానాతిట్లు తిడతాం. అలాంటిది పంచభక్ష పరమాన్నాలు ఆరగించినట్టుగా ఉప్పును తినే వారిని ఏమనాలి..? అంతేకాదండీ.. ఆ యువతికి ఉప్పు తినకుంటే.. ఆ రోజు భోజనం చేసినట్టే ఉండదట. Source: ఏపీ న్యూస్ | 28 Apr 2008 | 12:11 pm
ఓ స్కూల్ టీచర్ తన స్టూడెంట్ తల్లికి ఫోన్ చేసి చూడండీ... మీ పిల్లాడికి మూడు నెలలుగా ఎన్నిసార్లు చెప్పినా అల్లరి మానడం లేదు. వాడిని ఎలా కంట్రోల్ చేయాలో అర్ధం కాలేదు. మీరైనా చెప్పండి... వాడిని ఎలా కంట్రోల్ చేయాలో... ? అని అడిగింది. అంతా శాంతంగా విన్న ఆ పిల్లాడి తల్లి మాట్లాడుతూ... Source: వినోదం | 28 Apr 2008 | 11:14 am