స్వల్ప లాభాలతో సెన్సెక్స్: 362 పాయింట్లతో ముందుకు

లాభాలతోనే ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యలో స్వల్పంగా నష్టపోయినప్పటికీ, లాభాల బాటలోనే సాగింది. మంగళవారం సెన్సెక్స్ ముగిసే సమయానికి 362 పాయింట్లు పెరిగి 17,378కి చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 29 Apr 2008 | 11:41 am

బెంగాల్ గురించి సోనియాకేమీ తెలీదు: జ్యోతి బసు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులపై చేసిన విమర్శలపై సీపీఎం పార్టీ సీనియర్ నేత జ్యోతి బసు కూడా తీవ్రంగా స్పందించారు. నందిగ్రామ్‌లో ప్రజలు ఇప్పటికీ బాధపడుతున్నారని సోనియా
Source: Yahoo! Telugu: News | 29 Apr 2008 | 11:21 am

ముస్లిం రిజర్వేషన్‌కు హైకోర్టు స్టే

రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ముస్లిం విద్యార్థుల ప్రవేశం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నాలుగు శాతం రిజర్వేషన్లపై హైకోర్టు మంగళవారం స్టే విధించింది. కాగా, ఈ విద్యాసంవత్సరంలో జరుగనున్న అడ్మిషన్లకు సంబంధించినంత వరకు ఈ రిజర్వేషన్లు...
Source: Yahoo! Telugu: News | 29 Apr 2008 | 11:15 am

ప్రతిపక్ష నేతలను కొనేందుకు కాంగ్రెస్ కుట్ర

మేలో ఉపఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేతలను కొనేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. అవినీతితో సంపాదించిన ధనంతో వివిధ రకాల పనులను ముఖ్యమంత్రి...
Source: Yahoo! Telugu: News | 29 Apr 2008 | 11:04 am

బాలు వివాదం: ఎన్నికల్లోనూ వాడుకోనున్న బీజేపీ

యూపీఏలోని కళంకిత మంత్రుల వివాదాలను త్వరలో వరుసగా జరనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వాడుకోవాలని ప్రతిపక్ష బీజేపీ పార్టీ భావిస్తోంది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని అభ్యర్థి ఎల్‌కే అద్వానీ ప్రసంగిస్తూ
Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2008 | 10:54 am

బాలు వివాదం: ఎన్నికల్లోనూ వాడుకోనున్న బీజేపీ

యూపీఏలోని కళంకిత మంత్రుల వివాదాలను త్వరలో వరుసగా జరనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వాడుకోవాలని ప్రతిపక్ష బీజేపీ పార్టీ భావిస్తోంది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని అభ్యర్థి ఎల్‌కే అద్వానీ ప్రసంగిస్తూ
Source: Yahoo! Telugu: News | 29 Apr 2008 | 10:54 am

మేఘాలయ అభివృద్ధికి ప్రభుత్వ మద్దతు: ప్రధాని

మేఘాలయ సహా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, దేశ పురోగతిలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారాన్ని అందిస్తుందని అన్నారు.
Source: Yahoo! Telugu: News | 29 Apr 2008 | 10:52 am

మేఘాలయ అభివృద్ధికి ప్రభుత్వ మద్దతు: ప్రధాని

మేఘాలయ సహా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, దేశ పురోగతిలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారాన్ని అందిస్తుందని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2008 | 10:52 am

ద్రవ్యోల్బణం అదుపుకు సహకరించండి: ప్రధాని పిలుపు

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రాజకీయ ఏకాభిప్రాయంతోపాటు పరిశ్రమల సాయం కూడా అవసరమని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ధరల పెరుగుదలపై ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రధాని మాట్లాడుతూ
Source: Yahoo! Telugu: News | 29 Apr 2008 | 10:40 am

దీక్ష భగ్నానికి ప్రభుత్వ కుట్ర: మందకృష్ణ

వర్గీకరణ కోసం తాము చేపట్టిన దీక్షకు భగ్నం కలిగించే విధంగా ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తమ ఉద్యమంలో ఏ విధమైన ఆత్మాహుతి దళాలు...
Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2008 | 10:09 am

దీక్ష భగ్నానికి ప్రభుత్వ కుట్ర: మందకృష్ణ

వర్గీకరణ కోసం తాము చేపట్టిన దీక్షకు భగ్నం కలిగించే విధంగా ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తమ ఉద్యమంలో ఏ విధమైన ఆత్మాహుతి దళాలు...
Source: Yahoo! Telugu: News | 29 Apr 2008 | 10:09 am

పాకిస్థాన్ నుంచి భారత్ బయలుదేరిన సరబ్‌జీత్ కుటుంబం

పాకిస్థాన్‌లో ఉరిశిక్షను త్వరలో ఎదుర్కోబోతున్న భారతీయుడు సరబ్‌జీత్ సింగ్‌ను కలుసుకునేందుకు అక్కడికి వెళ్లిన అతని కుటుంబసభ్యులు మంగళవారం తిరుగుముఖం పట్టారు. సరబ్‌జీత్‌ను కలుసుకునేందుకు, అతడిని విడుదల చేయాలని పాక్
Source: Yahoo! Telugu: News | 29 Apr 2008 | 10:03 am

కమ్యూనిస్ట్ నేత దాసరికి కడసారి వీడ్కోలు

గత ఆదివారం రాత్రి కన్నుమూసిన ప్రముఖ కమ్యూనిస్టు నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు దాసరి నాగభూషణరావు (81)కు పార్టీ నేతలు మంగళవారం కడసారి వీడ్కోలు పలికారు. దిగపల్లి గ్రామంలో ఆయన అంతక్రియలు...
Source: Yahoo! Telugu: News | 29 Apr 2008 | 9:56 am

కమ్యూనిస్ట్ నేత దాసరికి కడసారి వీడ్కోలు

గత ఆదివారం రాత్రి కన్నుమూసిన ప్రముఖ కమ్యూనిస్టు నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు దాసరి నాగభూషణరావు (81)కు పార్టీ నేతలు మంగళవారం కడసారి వీడ్కోలు పలికారు. దిగపల్లి గ్రామంలో ఆయన అంతక్రియలు...
Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2008 | 9:56 am

సరబ్‌జీత్ సింగ్ ఉరిశిక్ష మరో 21 రోజులు వాయిదా

పాకిస్థాన్ ప్రభుత్వం సోమవారం సరబ్‌జీత్ సింగ్ ఉరిశిక్షను మరో 21 రోజులు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. సరబ్‌జీత్ ఉరిశిక్ష వాయిదా పడటం ఇది రెండోసారి. పాకిస్థాన్‌లో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన నేరంలో అక్కడి కోర్టు సరబ్‌జీత్‌
Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2008 | 9:46 am

నా అనేవాడు చిత్రం ఆడియో మే నెలలో

సద్గురుసాయి క్రియేషన్స్ సంస్థ రూపొందిస్తున్న నా అనేవాడు చిత్రం టి ప్రశాంత్ దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నారు. హరీష్, రాజీవ్‌కనకాల, తనూజ హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో మేనెలలో విడుదల చేసేందుకు...
Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2008 | 9:41 am

సిరీస్ వ్యవహారం: గాయపడినవారి మృతి

సిరీస్ రసాయన కర్మాగారంలో సంభవించిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. కాగా, ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన సత్యనారాయణ (30), సత్తిబాబు (35)లను చికిత్స నిమిత్తం తొలుత...
Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2008 | 9:04 am

భజ్జీపై నిషేధం: స్పందించేందుకు నిరాకరించిన పంజాబ్ కింగ్స్

హర్భజన్ సింగ్, శ్రీశాంత్ వివాదంపై స్పందించేందుకు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు నిరాకరించింది. గత శుక్రవారం ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టిన భజ్జీపై ఐపీఎల్ విచారణ కమిషన్
Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2008 | 7:41 am

మధుర ఎంటర్‌టైన్ ద్వారా కుర్‌కురే ఆడియో విడుదల

దువ్వాసి మోహన్ నిర్మించి నటిస్తున్న కుర్‌కురే చిత్రం ఆడియో ఇటీవలే విడుదలైంది. మధుర ఎంటర్‌టైన్‌మెట్ ద్వారా ఈ చిత్రం ఆడియో మార్కెట్‌లోకి విడుదలైంది.
Source: వినోదం | 29 Apr 2008 | 7:30 am

ముఖ్యమంత్రిపై ఈసీకి తెదేపా ఫిర్యాదు

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డిపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఉప ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి, ఓటర్లను ఆకర్షించే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెదేపా తన ఫిర్యాదులో పేర్కొంది.
Source: ఏపీ న్యూస్ | 29 Apr 2008 | 7:24 am

నాగబాబు హీరోగా ప్రారంభమైన రాంగ్ నెంబర్

నాగబాబు హీరోగా సురేష్‌కుమార్ దర్శకత్వంలో బ్లూస్టార్ మూవీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా రాంగ్ నెబర్ అనే చిత్రం ప్రారంభమైంది.
Source: వినోదం | 29 Apr 2008 | 7:19 am

కూర్గ్ నేపథ్యంలో తెరకెక్కిన టార్గెట్

ముమైత్‌ఖాన్, శివబాలాజీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న టార్గెట్ చిత్రం కూర్గ్ నేపథ్యంతో సాగుతుందని ఆ చిత్ర దర్శకుడు రమేష్‌రాజా అన్నారు. ఈ చిత్రంలోని కథ ప్రకారం ముమైత్, శివబాలాజీలు ఓ టార్గెట్‌తో కూర్గ్ చేరుకుంటారని ఆయన తెలిపారు. అయితే హీరో, హీరోయిన్ల మనస్సుల్లో...
Source: వినోదం | 29 Apr 2008 | 7:16 am

విక్టరీ చిత్ర ఆడియో మే 7న విడుదల

ఆర్ఆర్ మూవీ మేకర్స్ సంస్థ రూపొందిస్తున్న విక్టరీ చిత్రానికి సంబంధించిన ఆడియో మే 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యువహీరో నితిన్, గాయని, నటీమణి మమతా మోహన్‌దాస్ హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రం సామాన్యుడు...
Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2008 | 6:20 am

అర్జున్ పరుగు ఆడియోకు ఆదరణ

సంగీతం మనసును ఉల్లాసంగా ఉంచుతుందనడంలో సందేహం లేదు. అలాంటి ఉల్లాసాన్ని కలిగించి ఉర్రూతలూగించి.. ఉత్సాహాన్ని నింపుతున్నాయి అల్లు అర్జున్ హీరోగా నటించిన పరుగు చిత్రంలోని పాటలు. ఎలాంటి వారిలోనైనా ఈ పాటలు వినాలనే తపనను...
Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2008 | 6:01 am

కోస్తా, రాయలసీమలకు తుఫాను ముప్పు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం తుఫానుగా మారడంతో కోస్తా, రాయలసీమలకు భారీ నష్టం వాటిల్లవచ్చని విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నర్గీస్‌గా నామకరణం చేసిన ఈ తుఫాను ప్రభావంతో
Source: ఏపీ న్యూస్ | 29 Apr 2008 | 4:49 am

చేర్యాల, ముషీరాబాద్‌లలో సీపీఎం పోటీ

చేర్యాల, ముషీరాబాద్ శాసనసభ స్థానాల్లో పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించింది. ఆ ప్రకారం చేర్యాలలో పార్టీ డివిజన్ కార్యదర్శి మల్లారెడ్డి, ముషీరాబాద్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సీఐటీయు ప్రధాన కార్యదర్శి వీరయ్యలు పోటీ చేస్తారని...
Source: ఏపీ న్యూస్ | 29 Apr 2008 | 4:23 am

వరంగల్, సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే

వరంగల్ లోక్‌సభ స్థానంలో పీసీసీ కార్యదర్శి రామేశ్వరరెడ్డిని, సికింద్రాబాద్ శాసనసభ స్థానం నుంచి సీనియర్ నేత పిట్ల కృష్ణను బరిలో దించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రామాయంపేటకు మాత్రం ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు.
Source: ఏపీ న్యూస్ | 29 Apr 2008 | 4:13 am

ఉచిత వంటగ్యాస్ సాధ్యమేః చంద్రబాబు

గోదావరి బేసిన్‌లో గ్యాస్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నందున వంటగ్యాస్ ఉచితంగా పంపిణీ చేయడం సాధ్యమేనని తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఈ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తామన్నారు.
Source: ఏపీ న్యూస్ | 29 Apr 2008 | 3:54 am

వేసవి సెలవులతో పెరిగిన రద్దీ

విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు పూర్తయ్యాయి. వేసవి సెలవులు ఆరంభమయ్యాయి. పట్టణాలు, నగరాల్లో ఉండే వారు తమ సొంత గ్రామాలకు, ఊర్లకు వెళుతున్నారు. దీంతో అన్ని బస్టాండులు రద్దీగా కనిపిస్తున్నాయి. వేసవి సెలవుల్లో పలువురు తల్లిదండ్రులకు
Source: ఏపీ న్యూస్ | 28 Apr 2008 | 3:06 pm

పర్యాటక సొబగులు కల్పించండి

రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాల్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అభివృద్ధికి నోచుకుని పర్యాటక ప్రాంతాలుగా పేరొందాయి. మరెన్నో అందమైన బీచ్‌లు అలానే ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సమీపంలోని పేరుపాళెం
Source: ఏపీ న్యూస్ | 28 Apr 2008 | 12:14 pm

ఆ యువతి హాబీ.. ఉప్పును ఆరగించడం

సాధారణంగా కూరల్లో కొద్దిగా ఉప్పు ఎక్కువైతే వంట చేసిన వారిని నానాతిట్లు తిడతాం. అలాంటిది పంచభక్ష పరమాన్నాలు ఆరగించినట్టుగా ఉప్పును తినే వారిని ఏమనాలి..? అంతేకాదండీ.. ఆ యువతికి ఉప్పు తినకుంటే.. ఆ రోజు భోజనం చేసినట్టే ఉండదట.
Source: ఏపీ న్యూస్ | 28 Apr 2008 | 12:11 pm

అందుకే కదా స్కూల్‌కి పంపించింది.

ఓ స్కూల్ టీచర్ తన స్టూడెంట్ తల్లికి ఫోన్ చేసి చూడండీ... మీ పిల్లాడికి మూడు నెలలుగా ఎన్నిసార్లు చెప్పినా అల్లరి మానడం లేదు. వాడిని ఎలా కంట్రోల్ చేయాలో అర్ధం కాలేదు. మీరైనా చెప్పండి... వాడిని ఎలా కంట్రోల్ చేయాలో... ? అని అడిగింది. అంతా శాంతంగా విన్న ఆ పిల్లాడి తల్లి మాట్లాడుతూ...
Source: వినోదం | 28 Apr 2008 | 11:14 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |