విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు పూర్తయ్యాయి. వేసవి సెలవులు ఆరంభమయ్యాయి. పట్టణాలు, నగరాల్లో ఉండే వారు తమ సొంత గ్రామాలకు, ఊర్లకు వెళుతున్నారు. దీంతో అన్ని బస్టాండులు రద్దీగా కనిపిస్తున్నాయి. వేసవి సెలవుల్లో పలువురు తల్లిదండ్రులకు Source: ఏపీ న్యూస్ | 28 Apr 2008 | 12:17 pm
రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాల్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అభివృద్ధికి నోచుకుని పర్యాటక ప్రాంతాలుగా పేరొందాయి. మరెన్నో అందమైన బీచ్లు అలానే ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సమీపంలోని పేరుపాళెం Source: ఏపీ న్యూస్ | 28 Apr 2008 | 12:14 pm
సాధారణంగా కూరల్లో కొద్దిగా ఉప్పు ఎక్కువైతే వంట చేసిన వారిని నానాతిట్లు తిడతాం. అలాంటిది పంచభక్ష పరమాన్నాలు ఆరగించినట్టుగా ఉప్పును తినే వారిని ఏమనాలి..? అంతేకాదండీ.. ఆ యువతికి ఉప్పు తినకుంటే.. ఆ రోజు భోజనం చేసినట్టే ఉండదట. Source: ఏపీ న్యూస్ | 28 Apr 2008 | 12:11 pm
చెన్నైకు ఆగ్నేయ దిశలో 500 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం తుపానుగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి వర్గీస్ అని పేరు పెట్టినట్టు వాతావరణ శాఖ వర్గాలు వెల్లడించాయి. Source: Yahoo! Telugu: News | 28 Apr 2008 | 11:50 am
శ్రీహరి కోట నుంచి సోమవారం ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ9 విజయవంతం కావడంపై పార్లమెంటు ఇస్తో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపింది. ఏకకాలంలో పది ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టినందుకు వారికి పార్లమెంటు సభ్యులు అభినందించారు. Source: Yahoo! Telugu: News | 28 Apr 2008 | 11:40 am
ఉపఎన్నికల్లో పోటీ చేయనున్న తమ పార్టీ అభ్యర్థులను సీపీఎం సోమవారం ప్రకటించింది. మేలో జరుగనున్న ఉపఎన్నికల్లో పోటీ చేయనున్న టీడీపీ అభ్యర్థులను ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. Source: Yahoo! Telugu: News | 28 Apr 2008 | 11:30 am
ఇండియన్ ప్రీమియర్ లీగ్ విచారణ కమిషన్ ముంబయి ఇండియన్ ఆఫ్స్పిన్నర్స్ హర్భజన్ సింగ్ను దోషిగా తేల్చింది. భజ్జీపై 11 ఐపీఎల్ మ్యాచ్ల నిషేధం విధిస్తున్నట్లు విచారణ అనంతరం ఐపీఎల్ కమిషన్ ప్రకటించింది. Source: Yahoo! Telugu: News | 28 Apr 2008 | 11:22 am
ఓ స్కూల్ టీచర్ తన స్టూడెంట్ తల్లికి ఫోన్ చేసి చూడండీ... మీ పిల్లాడికి మూడు నెలలుగా ఎన్నిసార్లు చెప్పినా అల్లరి మానడం లేదు. వాడిని ఎలా కంట్రోల్ చేయాలో అర్ధం కాలేదు. మీరైనా చెప్పండి... వాడిని ఎలా కంట్రోల్ చేయాలో... ? అని అడిగింది. అంతా శాంతంగా విన్న ఆ పిల్లాడి తల్లి మాట్లాడుతూ... Source: వినోదం | 28 Apr 2008 | 11:14 am
రాజధానిలోని ఎల్బీనగర్లో ఉన్న సిరీస్ కర్మాగారాన్ని మూసివేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ కర్మాగారం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటీవల వరుసగా ప్రమాదాలకు కారణంగా ఉన్న ఆ కర్మాగారాన్ని... Source: Yahoo! Telugu: News | 28 Apr 2008 | 11:12 am
రానున్న ఆగస్ట్ నాటికల్లా ఓటర్ ఫొటో గుర్తింపు కార్డులు సిద్ధం అవుతాయని రాష్ట్ర ఎన్నికల అధికారి ఐవీ సుబ్బారావు తెలిపారు. కాగా, త్వరలో జరుగనున్న ఉపఎన్నికల్లో ఓటు వేసేందుకు ఫొటో గుర్తింపు కార్డుల అవసరం లేదని అన్నారు. Source: Yahoo! Telugu: News | 28 Apr 2008 | 11:06 am
తితిదే పాలక మండలి ఏర్పాటై 75 సంవత్సరాలు పూర్తయిన తరుణంలో అమృతోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు తితిదే వర్గాలు తెలిపాయి. వీటిని జూన్లో నిర్వహించనున్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. Source: Yahoo! Telugu: News | 28 Apr 2008 | 10:54 am
పశ్చిమబెంగాల్ శాంతి భద్రతల పరిస్థితులపై సోమవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధికార లెఫ్ట్ పార్టీలను తీవ్రంగా విమర్శించారు. పశ్చిమబెంగాల్ ప్రజలు హింస, అరాచకాలను ఎదుర్కొని ప్రభుత్వంపై అంసతృప్తితో ఉన్నారని సోనియా చెప్పారు. Source: Yahoo! Telugu: News | 28 Apr 2008 | 10:48 am
వివిధ పాత్రలు అవలీలగా పోషించడం ఒక్క నందమూరి వంశానికే సాధ్యమవుతుందని ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ ధీమావ్యక్తం చేశారు. మచిలీపట్నంలోని హిందూ కళాశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన పాండురంగడు సినిమా ఆడియో విడుదల... Source: Yahoo! Telugu: Entertainment | 28 Apr 2008 | 10:18 am
రాష్ట్రంలోని ఓటర్లకు వచ్చే ఆగస్టు నాటికి ఫోటో గుర్తింపు కార్డులు సిద్ధమవుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ఐవి.సుబ్బారావు తెలిపారు. Source: ఏపీ న్యూస్ | 28 Apr 2008 | 9:51 am
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సిద్ధంగా ఉన్నారని ఆర్టీసీ ఛైర్మన్ ఎం.సత్యనారాయణ రావు చెప్పారు. అదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి కూడా తెలంగాణాకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. Source: ఏపీ న్యూస్ | 28 Apr 2008 | 9:51 am
అల్లు అర్జున్, షీలా జంటగా బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన పరుగు చిత్రం ఆడియోకు మంచి ఆదరణ లభిస్తోందని ఆదిత్య... Source: వినోదం | 28 Apr 2008 | 9:51 am
విమర్శలను పటాపంచలు చేస్తూ ఓపెనర్ గిల్క్రిస్ట్ చేసిన అద్భుత సెంచరీతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో హైదరాబాద్ దక్కన్ ఛార్జర్స్ తొలి విజయం నమోదు చేసుకోగా, ముంబయి ఇండియన్స్ నాలుగో పరాజయాన్ని చవిచూసి, అట్టడుగు స్థానానికి పడిపోయింది. Source: Yahoo! Telugu: News | 28 Apr 2008 | 8:41 am
వరుసగా నాలుగో విజయంతో ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ సరసన నిలబడాలనుకున్న ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టుకు పంజాబ్ కింగ్స్ లెవన్ గట్టి షాక్ ఇచ్చింది. మొహాలీలో ఆదివారం జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో కంగు తిన్పించింది. Source: Yahoo! Telugu: News | 28 Apr 2008 | 8:38 am
ప్రముఖ దర్శక, నిర్మాత ఈవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆయన తనయుడు ఆర్యన్ రాజేష్ హీరోగా రూపొందిన హాయ్ చిత్రంలో హీరోయిన్గా పరిచయమైన గ్లామరస్ తార నిఖిత. హాయ్ చిత్రం తర్వాత నిఖితకు తన టాలెంట్ చూపించేందుకు సరైన.. Source: Yahoo! Telugu: Entertainment | 28 Apr 2008 | 7:01 am
మయూరి చిత్రంలో అద్భుతమైన పెర్ఫామెన్స్తో యావత్ ఆంధ్ర ప్రేక్షకులకు డ్యాన్స్ పట్ల ఎంత నిబద్ధత కలిగి ఉండాలో చాటి చెప్పిన క్లాసికల్ డ్యాన్సర్, నటీమణి సుధా చంద్రన్. సుమారు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి మళ్లీ చిత్రసీమలోకి అడుగిడనుందీ... Source: Yahoo! Telugu: Entertainment | 28 Apr 2008 | 6:59 am
అభివృద్ధి ఫలాలను షెడ్యూల్ కులాలు, తెగలు, మైనారిటీ ప్రజలకు చేరవేయడంలో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు పూర్తిగా విఫలమయ్యాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఆరోపించారు. Source: జాతీయ | 28 Apr 2008 | 6:49 am
భారత్-అమెరికా దేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని వ్యతిరేకించడం అర్థరహితమని జాతీయ భద్రతా మాజీ సలహాదారు బ్రిజేష్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం ఒక ప్రైవేట్ టీవీ ఛానల్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. Source: జాతీయ | 28 Apr 2008 | 6:38 am
సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించాలంటే నందమూరి వంశానికే సాధ్యమని యువరత్న బాలకృష్ణ పేర్కొన్నారు. అలనాటి ఎన్టీఆర్ మొదలు నేటితరం వరకు నందమూరి వంశీయులు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూనే ఉన్నారని ఆయన అన్నారు. మచిలీపట్నంలోని హిందూ కళాశాల ఆవరణలో... Source: వినోదం | 28 Apr 2008 | 6:01 am
గుణశేఖర్-నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో రూపొందనున్న సాధు చిత్రం మే 10న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. బాలకృష్ణ హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై... Source: Yahoo! Telugu: Entertainment | 28 Apr 2008 | 5:27 am
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సోమవారం సరికొత్త రికార్డును సృష్టించింది. భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. Source: జాతీయ | 28 Apr 2008 | 4:48 am
అభిమానులు ఆదేశిస్తే ఎలాంటి సేవకైనా సిద్ధమేనని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. ఆదివారం చేసిన ఈ వ్యాఖ్యలు బాలకృష్ణ రాజకీయ రంగ... Source: వినోదం | 27 Apr 2008 | 11:36 am