దేశంలోనే అత్యంత పొడవైన కాంటీలీవర్ బ్రిడ్జిని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం ప్రారంభించారు. జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రంలోని అఖ్నూర్లో చినాబ్ నదిపై ఈ వంతెన నిర్మించబడింది. న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జమ్మూ విమానాశ్రయానికి Source: Yahoo! Telugu: News | 25 Apr 2008 | 11:41 am
లెఫ్ట్ పార్టీల నేతలతో శుక్రవారం ఉదయం సమావేశం అనంతరం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ధరల పెరుగుదల విషయంపై ప్రజల్లో గందరగోళం సృష్టించవద్దని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. Source: Yahoo! Telugu: News | 25 Apr 2008 | 11:24 am
మాజీ కేంద్ర మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావుతో చిత్రాలు నిర్మించిన నిర్మాతలను వంశీ అంతర్జాతీయ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మే4న సత్కరించనున్నారు. రవీంద్రభారతిలో జీవీఎస్ రాజు అధ్యక్షతన దీనికి సంబంధించిన కార్యక్రమం ఏర్పాటు... Source: Yahoo! Telugu: News | 25 Apr 2008 | 10:40 am
పాకిస్థాన్ ప్రభుత్వం దేశంలో ప్రస్తుతం మరణశిక్ష ఎదుర్కోబోతున్న ఖైదీలందరి శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చే ప్రతిపాదనను నిశితంగా పరిశీలిస్తోంది. పాక్ ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంటే త్వరలో పాక్లో ఉరిశిక్షను ఎదుర్కోబోతున్న Source: Yahoo! Telugu: News | 25 Apr 2008 | 10:34 am
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో వచ్చే ఏడాది నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ పేరుతో ఓ దేశవాళీ ట్వంటీ- 20 టోర్నీని నిర్వహించే యోచనలో ఉంది. ఐపీఎల్లో మాదిరిగా నగరాల ఫ్రాంచైజీలను స్పాన్సర్లకు, కంపెనీలకు Source: Yahoo! Telugu: News | 25 Apr 2008 | 10:24 am
నేపాల్ అధ్యక్ష పదవి చేపట్టాలన్నదే తన చిరకాల కోరికని మావోయిస్టు నాయకుడు ప్రచండ ఉద్ఘాటించారు. ఇటీవల నేపాల్లో జరిగిన చారిత్రాత్మక ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు)కు నేతృత్వం వహించిన ప్రచండ తాను Source: Yahoo! Telugu: News | 25 Apr 2008 | 10:22 am
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలకు, చెపుతున్న మాటలకు ఏమాత్రం విశ్వసనీయత లేదని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి జోస్యం అన్నారు. Source: ఏపీ న్యూస్ | 25 Apr 2008 | 9:59 am
ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపేందుకు సీపీఎం రాష్ట్ర శాఖ నేతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు తెదేపా-సీపీఎం పార్టీల మధ్య పొత్తు ఖరారైనట్టు తెలుస్తోంది. ఉప ఎన్నికల వరకు మాత్రమే ఈ పొత్తును పెట్టుకోవాలని సీపీఎం నేతలు భావిస్తున్నారు. Source: ఏపీ న్యూస్ | 25 Apr 2008 | 9:44 am
తన ఆందోళనలో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ను ముట్టడించే యత్నం చేయడంతో మాలమహానాడు అధ్యక్షుడు జూపూడి ప్రభాకరరావు సహా కార్యకర్తలను పోలీసులు శుక్రవారం ఉదయం ఖైదు చేశారు.
వర్గీకరణ విషయంలో మందకృష్ణ మాదిగ బెదిరింపులకు ప్రభుత్వం లొంగిపోతోందని... Source: Yahoo! Telugu: News | 25 Apr 2008 | 9:27 am
రాష్ట్రంలో జరుగనున్న ఉప ఎన్నికల కోసం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. Source: ఏపీ న్యూస్ | 25 Apr 2008 | 8:47 am
భారత హాకీ ఒలింపిక్స్ ఆశలకు మహిళల కూడా గండి కొట్టారు. క్వాలిఫైయింగ్ టోర్నీలో గురువారం అమెరికా చేతిలో 4-0తో భారత మహిళల జట్టు పరాజయం పాలై ఈ ఏడాది బీజింగ్లో జరిగే ఒలింపిక్స్కు దూరమైంది. Source: Yahoo! Telugu: News | 25 Apr 2008 | 8:45 am
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో శుక్రవారం లెఫ్ట్ పార్టీల నేతలు భేటి అయ్యారు. పార్లమెంట్లో ఆర్థిక బిల్లు మరో 24 గంటల్లో ప్రవేశపెట్టనుండగా లెఫ్ట్ నేతలు ప్రధానితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. Source: Yahoo! Telugu: News | 25 Apr 2008 | 8:01 am
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో పది మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. Source: ఏపీ న్యూస్ | 25 Apr 2008 | 8:01 am
పది ఉపగ్రహాలతో కూడిన పీఎస్ఎల్వీ రాకెట్ను శ్రీహరి కోట నుంచి ఏప్రిల్ 28న ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం 9.23 గంటలకు వాటిని ప్రయోగించాలని భావిస్తున్నారు. Source: జాతీయ | 24 Apr 2008 | 12:49 pm
శివాజీ, కృష్ణభగవాన్, ఆలీ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం కుబేరులు. ఈ చిత్రం రెండో షెడ్యూల్ హైదరాబాద్లోని రాక్కాజిల్లో జరుగుతోంది. పేరుకు కుబేరులే గాని వారికి అన్నీ అప్పులే అనేది క్యాప్షన్గా చేర్చినట్లు దర్శకుడు వివరించారు... Source: Yahoo! Telugu: Entertainment | 24 Apr 2008 | 12:03 pm
శ్రీసిద్ధార్ధ మూవీస్ పతాకంపై భరత ఆర్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న రైన్బో చిత్రం వీఎన్ ఆదిత్య నిర్మాణ, దర్శకత్వంలో రూపొందుతోంది. రాహుల్, సోనాల్ చౌహాన్, సింధూమీనన్లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ మాటలను సమకూర్చారు... Source: Yahoo! Telugu: Entertainment | 24 Apr 2008 | 11:56 am