కోస్తా ప్రాంతంలోని ప్రతి జిల్లాలో కనీసం ఓ పోర్టు ఉండేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ హామీ ఇచ్చారు. తద్వారా ఉద్యోగావకాశాలు పెంచి, ప్రతి కుటుంబానికి ప్రయోజనం కలిగేలా చూస్తామన్నారు. Source: ఏపీ న్యూస్ | 24 Apr 2008 | 6:19 am
తాము మళ్లీ అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం బెల్ట్ దుకాణాలకు తాళాలు వేస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. మీ కోసం యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన తనను కలిసిన మహిళలతో మాట్లాడుతూ ఈ హామీ ఇచ్చారు. Source: ఏపీ న్యూస్ | 24 Apr 2008 | 6:17 am
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారన్న భయంతోనే టీడీపీ చీఫ్ చంద్రబాబు మీకోసం యాత్ర చేపట్టారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. చిరంజీవి పార్టీ పెట్టే విషయంపై ఏమీ చెప్పనప్పటికీ, మీడియా అత్యుత్సాహం... Source: ఏపీ న్యూస్ | 24 Apr 2008 | 4:32 am
ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. నాలుగు లోక్సభ స్థానాలకు గాను మూడు సీట్లకు అభ్యర్థులను ఖారారు చేసింది. Source: ఏపీ న్యూస్ | 23 Apr 2008 | 2:26 pm
ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విష్టువర్థన్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీకి దింపాలని తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) శ్రేణులు భావిస్తున్నాయి. Source: ఏపీ న్యూస్ | 23 Apr 2008 | 11:00 am
రైతు రుణాల మాఫీ పథకం తమ పోరాటాల ఘనతేనని టీడీపీ చీఫ్ చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ, దాని మిత్రపక్షాలు దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టిన ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించిందని చెప్పారు.
మీకోసం యాత్రలో భాగంగా మంగళవారం చిత్తూరు... Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 10:49 am
చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలంలో కొత్తగా వెలసిన కల్కి భగవాన్ వన్సెన్ యూనివర్శిటీ సమీపంలో 144 సెక్షన్ విధించారు. అలాగే వన్సెన్ యూనివర్శిటీలో అమ్మ భగవాన్ దర్శనాలను కూడా పోలీసులు నిలిపివేశారు. Source: ఏపీ న్యూస్ | 23 Apr 2008 | 10:45 am
మరణ శిక్ష పడిన సరబ్జిత్ సింగ్ కుటుంబం త్వరలో పాక్ బయలుదేరి వెళ్లనుంది. ఆయనకు విధించిన శిక్షను పునఃపరిశీలించాలని అక్కడి నేతలను కోరేందుకై వారు వెళుతున్నారు.
పాకిస్థాన్ అధికార కూటమిలోని పాకిస్థాన్ ముస్లింలీగ్ (ఎన్) అధినేత నవాజ్ షెరీఫ్... Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 10:34 am
మహారాష్ట్రలోని జల్గావ్ పట్టణంలో బుధవారం రెండు వర్గాల మధ్య రేగిన గొడవల సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు.
ఓ వర్గానకి చెందిన వారి పెళ్లి ఊరేగింపు సందర్భంగా మరో వర్గం జోక్యం చేసుకోవడంతో గొడవలు.... Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 10:18 am
టాలీవుడ్లో విఫలమైనప్పటికీ.. తమిళ చిత్రాల్లో బిజీ అయిన హీరోయిన్ నమిత. తమిళ చిత్రాల్లో తన దైన శైలిలో నటిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న ఈ నటీమణిపై ఇటీవల ఓ దర్శకనిర్మాత.. తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడుట. ఏంటా... Source: Yahoo! Telugu: Entertainment | 23 Apr 2008 | 9:47 am
రాజ్గిర్- ఢిల్లీల మధ్య నడిచే శ్రమ్జీవి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పగా, ప్రయాణీకులు క్షేమంగా బయటపడ్డారు. బీహార్లోని నలందా జిల్లా, సోహ్సరాయ్ సమీపంలో మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 9:08 am
చిత్తూరు జిల్లా, వరదయ్యపాళెం మండలంలోని కల్కి స్వర్ణ మందిరం వద్ద 144 సెక్షన్ విధించారు. మంగళవారం జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎవరూ ప్రవేశించకుండా పోలీసులు గట్టి బంధోబస్తు నిర్వహించారు. Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 8:44 am