ఖైరతాబాద్‌లో పోటీకి తెరాస వర్గాల యత్నం?

ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విష్టువర్థన్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీకి దింపాలని తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) శ్రేణులు భావిస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 23 Apr 2008 | 11:00 am

కల్కిభగవాన్ ఆలయ ప్రాంతంలో 144 సెక్షన్

చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలంలో కొత్తగా వెలసిన కల్కి భగవాన్ వన్‌సెన్ యూనివర్శిటీ సమీపంలో 144 సెక్షన్ విధించారు. అలాగే వన్‌సెన్ యూనివర్శిటీలో అమ్మ భగవాన్ దర్శనాలను కూడా పోలీసులు నిలిపివేశారు.
Source: ఏపీ న్యూస్ | 23 Apr 2008 | 10:45 am

పాకిస్థాన్‌కు సరబ్‌జిత్ కుటుంబం త్వరలో ప్రయాణం

మరణ శిక్ష పడిన సరబ్‌జిత్ సింగ్ కుటుంబం త్వరలో పాక్ బయలుదేరి వెళ్లనుంది. ఆయనకు విధించిన శిక్షను పునఃపరిశీలించాలని అక్కడి నేతలను కోరేందుకై వారు వెళుతున్నారు. పాకిస్థాన్ అధికార కూటమిలోని పాకిస్థాన్ ముస్లింలీగ్ (ఎన్) అధినేత నవాజ్ షెరీఫ్...
Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 10:34 am

జల్‌గావ్‌లో పోలీసు కాల్పులుః ఇద్దరి దుర్మరణం

మహారాష్ట్రలోని జల్‌గావ్‌ పట్టణంలో బుధవారం రెండు వర్గాల మధ్య రేగిన గొడవల సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు. ఓ వర్గానకి చెందిన వారి పెళ్లి ఊరేగింపు సందర్భంగా మరో వర్గం జోక్యం చేసుకోవడంతో గొడవలు....
Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 10:18 am

దర్శకనిర్మాతతో నమితకు కష్టాలు

టాలీవుడ్‌లో విఫలమైనప్పటికీ.. తమిళ చిత్రాల్లో బిజీ అయిన హీరోయిన్ నమిత. తమిళ చిత్రాల్లో తన దైన శైలిలో నటిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న ఈ నటీమణిపై ఇటీవల ఓ దర్శకనిర్మాత.. తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడుట. ఏంటా...
Source: Yahoo! Telugu: Entertainment | 23 Apr 2008 | 9:47 am

పట్టాలు తప్పిన శ్రమ్ జీవి ఎక్స్‌ప్రెస్: ప్రయాణీకులు క్షేమం

రాజ్‌గిర్- ఢిల్లీల మధ్య నడిచే శ్రమ్‌జీవి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పగా, ప్రయాణీకులు క్షేమంగా బయటపడ్డారు. బీహార్‌లోని నలందా జిల్లా, సోహ్‌సరాయ్ సమీపంలో మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 9:08 am

కల్కి మందిరం వద్ద 144 సెక్షన్: దర్శనాలు రద్దు

చిత్తూరు జిల్లా, వరదయ్యపాళెం మండలంలోని కల్కి స్వర్ణ మందిరం వద్ద 144 సెక్షన్ విధించారు. మంగళవారం జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎవరూ ప్రవేశించకుండా పోలీసులు గట్టి బంధోబస్తు నిర్వహించారు.
Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 8:44 am

కల్కి ఆశ్రమంలో తొక్కిసలాటః ఐదుగురి దుర్మరణం

చిత్తూరు జిల్లా, వరదయ్యపాళెం మండలంలోని కల్కి స్వర్ణ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు బలవగా, మరో నలభై మంది అస్వస్థులయ్యారు. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులకు తగిన ఏర్పాట్లు చేయకపోవడమే ఈ దుర్ఘటనకు...
Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 8:03 am

కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. నాలుగు లోక్‌సభ స్థానాలకు గాను మూడు సీట్లకు అభ్యర్థులను ఖారారు చేసింది.
Source: ఏపీ న్యూస్ | 23 Apr 2008 | 6:42 am

రైతు రుణాల మాఫీ మా ఘనతేః చంద్రబాబు

రైతు రుణాల మాఫీ పథకం తమ పోరాటాల ఘనతేనని టీడీపీ చీఫ్ చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ, దాని మిత్రపక్షాలు దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టిన ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించిందని చెప్పారు. మీకోసం యాత్రలో భాగంగా మంగళవారం చిత్తూరు...
Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 6:22 am

'ప్రజాపథం'లో వైఎస్సార్ బిజీబిజీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపథం కార్యక్రమంతో ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అత్యంత బిజీగా మారారు. ఈ యాత్రలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడమే ధ్యేయంగా సాగుతోంది.
Source: ఏపీ న్యూస్ | 23 Apr 2008 | 6:14 am

సికింద్రాబాద్- విజయవాడల మధ్య 42 వేసవి ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్- విజయవాడల మధ్య వేసవి సెలవులను పురస్కరించుకుని 42 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మే2 నుంచి జూన్ 15వరకు ప్రతి శుక్ర, శని, ఆది వారాల్లో ఈ రైళ్లను నడుపనున్నట్టు వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 5:50 am

ఉప ఎన్నికల తర్వాతే 'చిరు' రాక: సీపీఐ

వచ్చే నెలలో జరుగనున్న ఉప ఎన్నికల తర్వాత సినీ నటుడు చిరంజీవి రాజకీయ పార్టీ ఏర్పాటు ఉండవచ్చని సీపీఐ రాష్ట్ర శాఖ అభిప్రాయపడింది.
Source: ఏపీ న్యూస్ | 23 Apr 2008 | 5:46 am

ఐపీఎల్ టోర్నీ: దక్కన్ ఛార్జర్స్‌కు మరో ఓటమి

ఐపీఎల్ ట్వెంటీ-20 టోర్నమెంటులో భాగంగా హైదరాబాద్ దక్కన్ ఛార్జర్స్‌తో జరిగిన పోరులో ఢిల్లీ డేర్ డెవిల్స్‌ జయకేతనం ఎగురవేసింది. పటిష్టబ్యాటింగ్ లైనప్ ఉన్న దక్కన్ ఛార్జర్స్... డేర్ డెవిల్స్ చేతిలో కుదేలయింది. 143 పరుగుల విజయలక్ష్యాన్ని డేర్...
Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 5:40 am

వేసవికోసం హైదరాబాద్- విశాఖ- హైదరాబాద్ ప్రత్యేక రైళ్లు

వేసవి సెలవుల సందర్భంగా హైదరాబాద్- విశాఖ- హైదరాబాద్‌ల మధ్య వీక్లీ సమ్మర్ స్పెషల్ (నెంబర్ 748) రైళ్లను నడుపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఏప్రిల్ 26, మే3, 10, 17, 24, 31, జూన్ 7,14, 21లలో రాత్రి 8.50 గంటలకు హైదరాబాద్‌నుంచి ఈ రైలు...
Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 5:39 am

దొంగసచ్చినోళ్ళు 25న విడుదల

రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో రూపొందిన దొంగసచ్చినోళ్లు చిత్రాన్ని సాంబశివరావు, చల్లా సత్యవరప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మించారు. రంభ, కృష్ణభగవాన్, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎంఎం శ్రీలేఖ స్వరకల్పన చేశారు. హైదరాబాద్‌లో...
Source: Yahoo! Telugu: Entertainment | 23 Apr 2008 | 5:38 am

డీటీఎస్ కార్యక్రమాల్లో ఫ్రెండ్స్ కాలనీ

అనిల్, పూనమ్ సింగార్ హీరోహీరోయిన్‌లుగా రూపొందుతున్న ఫ్రెండ్స్ కాలనీ చిత్రాన్ని సాయివంశీ క్రియేషన్స్ పతాకంపై చిత్రీకరించారు. శ్రీమతి బెల్లంకొండ శివకుమారి సమర్పణలో యు వెంట్‌రావు నిర్మిస్తున్నారు. అచ్చన శ్రీనివాస్ దర్శకత్వంలో...
Source: Yahoo! Telugu: Entertainment | 23 Apr 2008 | 5:20 am

కాంగ్రెస్, టీడీపీలు ఏకమైనా ఖైరతాబాద్‌లో పోటీ తప్పదు

ఇచ్చి పుచ్చుకునే ఒప్పందంతో ఖైరతాబాద్‌లో పీజేఆర్ తనయుడు విష్ణువర్థన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కాంగ్రెస్, టీడీపీలు నిర్ణయించినా తాము మాత్రం తప్పక పోటీచేస్తామని లోక్‌సత్తా స్పష్టం చేసింది.
Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 5:17 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 23 Apr 2008 | 2:50 am

నౌకా నిర్మాణ కేంద్రానికి కేంద్రం ఆమోదం

రాష్ట్రంలో నౌకా నిర్మాణ కేంద్రం నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 22 Apr 2008 | 1:14 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |