ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విష్టువర్థన్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీకి దింపాలని తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) శ్రేణులు భావిస్తున్నాయి. Source: ఏపీ న్యూస్ | 23 Apr 2008 | 11:00 am
చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలంలో కొత్తగా వెలసిన కల్కి భగవాన్ వన్సెన్ యూనివర్శిటీ సమీపంలో 144 సెక్షన్ విధించారు. అలాగే వన్సెన్ యూనివర్శిటీలో అమ్మ భగవాన్ దర్శనాలను కూడా పోలీసులు నిలిపివేశారు. Source: ఏపీ న్యూస్ | 23 Apr 2008 | 10:45 am
మరణ శిక్ష పడిన సరబ్జిత్ సింగ్ కుటుంబం త్వరలో పాక్ బయలుదేరి వెళ్లనుంది. ఆయనకు విధించిన శిక్షను పునఃపరిశీలించాలని అక్కడి నేతలను కోరేందుకై వారు వెళుతున్నారు.
పాకిస్థాన్ అధికార కూటమిలోని పాకిస్థాన్ ముస్లింలీగ్ (ఎన్) అధినేత నవాజ్ షెరీఫ్... Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 10:34 am
మహారాష్ట్రలోని జల్గావ్ పట్టణంలో బుధవారం రెండు వర్గాల మధ్య రేగిన గొడవల సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు.
ఓ వర్గానకి చెందిన వారి పెళ్లి ఊరేగింపు సందర్భంగా మరో వర్గం జోక్యం చేసుకోవడంతో గొడవలు.... Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 10:18 am
టాలీవుడ్లో విఫలమైనప్పటికీ.. తమిళ చిత్రాల్లో బిజీ అయిన హీరోయిన్ నమిత. తమిళ చిత్రాల్లో తన దైన శైలిలో నటిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న ఈ నటీమణిపై ఇటీవల ఓ దర్శకనిర్మాత.. తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడుట. ఏంటా... Source: Yahoo! Telugu: Entertainment | 23 Apr 2008 | 9:47 am
రాజ్గిర్- ఢిల్లీల మధ్య నడిచే శ్రమ్జీవి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పగా, ప్రయాణీకులు క్షేమంగా బయటపడ్డారు. బీహార్లోని నలందా జిల్లా, సోహ్సరాయ్ సమీపంలో మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 9:08 am
చిత్తూరు జిల్లా, వరదయ్యపాళెం మండలంలోని కల్కి స్వర్ణ మందిరం వద్ద 144 సెక్షన్ విధించారు. మంగళవారం జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎవరూ ప్రవేశించకుండా పోలీసులు గట్టి బంధోబస్తు నిర్వహించారు. Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 8:44 am
చిత్తూరు జిల్లా, వరదయ్యపాళెం మండలంలోని కల్కి స్వర్ణ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు బలవగా, మరో నలభై మంది అస్వస్థులయ్యారు. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులకు తగిన ఏర్పాట్లు చేయకపోవడమే ఈ దుర్ఘటనకు... Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 8:03 am
ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. నాలుగు లోక్సభ స్థానాలకు గాను మూడు సీట్లకు అభ్యర్థులను ఖారారు చేసింది. Source: ఏపీ న్యూస్ | 23 Apr 2008 | 6:42 am
రైతు రుణాల మాఫీ పథకం తమ పోరాటాల ఘనతేనని టీడీపీ చీఫ్ చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ, దాని మిత్రపక్షాలు దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టిన ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించిందని చెప్పారు.
మీకోసం యాత్రలో భాగంగా మంగళవారం చిత్తూరు... Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 6:22 am
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపథం కార్యక్రమంతో ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అత్యంత బిజీగా మారారు. ఈ యాత్రలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడమే ధ్యేయంగా సాగుతోంది. Source: ఏపీ న్యూస్ | 23 Apr 2008 | 6:14 am
సికింద్రాబాద్- విజయవాడల మధ్య వేసవి సెలవులను పురస్కరించుకుని 42 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మే2 నుంచి జూన్ 15వరకు ప్రతి శుక్ర, శని, ఆది వారాల్లో ఈ రైళ్లను నడుపనున్నట్టు వెల్లడించింది. Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 5:50 am
వచ్చే నెలలో జరుగనున్న ఉప ఎన్నికల తర్వాత సినీ నటుడు చిరంజీవి రాజకీయ పార్టీ ఏర్పాటు ఉండవచ్చని సీపీఐ రాష్ట్ర శాఖ అభిప్రాయపడింది. Source: ఏపీ న్యూస్ | 23 Apr 2008 | 5:46 am
ఐపీఎల్ ట్వెంటీ-20 టోర్నమెంటులో భాగంగా హైదరాబాద్ దక్కన్ ఛార్జర్స్తో జరిగిన పోరులో ఢిల్లీ డేర్ డెవిల్స్ జయకేతనం ఎగురవేసింది. పటిష్టబ్యాటింగ్ లైనప్ ఉన్న దక్కన్ ఛార్జర్స్... డేర్ డెవిల్స్ చేతిలో కుదేలయింది. 143 పరుగుల విజయలక్ష్యాన్ని డేర్... Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 5:40 am
వేసవి సెలవుల సందర్భంగా హైదరాబాద్- విశాఖ- హైదరాబాద్ల మధ్య వీక్లీ సమ్మర్ స్పెషల్ (నెంబర్ 748) రైళ్లను నడుపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఏప్రిల్ 26, మే3, 10, 17, 24, 31, జూన్ 7,14, 21లలో రాత్రి 8.50 గంటలకు హైదరాబాద్నుంచి ఈ రైలు... Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 5:39 am
రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో రూపొందిన దొంగసచ్చినోళ్లు చిత్రాన్ని సాంబశివరావు, చల్లా సత్యవరప్రసాద్లు సంయుక్తంగా నిర్మించారు. రంభ, కృష్ణభగవాన్, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎంఎం శ్రీలేఖ స్వరకల్పన చేశారు.
హైదరాబాద్లో... Source: Yahoo! Telugu: Entertainment | 23 Apr 2008 | 5:38 am
ఇచ్చి పుచ్చుకునే ఒప్పందంతో ఖైరతాబాద్లో పీజేఆర్ తనయుడు విష్ణువర్థన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కాంగ్రెస్, టీడీపీలు నిర్ణయించినా తాము మాత్రం తప్పక పోటీచేస్తామని లోక్సత్తా స్పష్టం చేసింది. Source: Yahoo! Telugu: News | 23 Apr 2008 | 5:17 am
రాష్ట్రంలో నౌకా నిర్మాణ కేంద్రం నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. Source: ఏపీ న్యూస్ | 22 Apr 2008 | 1:14 pm