టిబెట్ మతగురువు దలైలామా, చైనా నేతల మధ్య సమగ్ర చర్చలు జరగడం ద్వారా టిబెట్ వివాదం పరిష్కరించుకోవచ్చని అమెరికా అభిప్రాయపడింది. టిబెట్లోని మారుమూల ప్రాంతాలలోకి జర్నలిస్టులకు ప్రవేశం కల్పించాలని అమెరికా... Source: Yahoo! Telugu: News | 22 Apr 2008 | 11:27 am
మంగళవారం సాయంత్రం ముగిసే సమయానికి సెన్సెక్స్ 45 పాయింట్లు బలపడి 16,784 వద్ద ముగిసింది. తొలుత 52 పాయింట్లతో ప్రారంభమైనప్పటికీ, తర్వాత పాయింట్లు కోల్పోయి 16,598 పాయింట్లకు చేరుకుంది. Source: Yahoo! Telugu: News | 22 Apr 2008 | 11:19 am
మొనాకోలో జరుగుతున్న మోంటే కార్లో మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంటు పురుషుల విభాగంలో భారత్కు చెందిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్.. ఆస్ట్రేలియాకు చెందిన పాల్ హేన్లే జోడీ ముందంజ వేసింది. అన్సీడెడ్గా బరిలోకి దిగిన పేస్ జోడీ... అర్జెంటీనాకు... Source: Yahoo! Telugu: News | 22 Apr 2008 | 11:03 am
రాష్ట్రంలోని రహదారులు మృత్యు ద్వారాలను తలపించాయి. మంగళవారం వివిధ చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పది మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురు గాయాలబారిన పడ్డారు. Source: ఏపీ న్యూస్ | 22 Apr 2008 | 10:53 am
ఉత్తర ప్రదేశ్లో చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వం వైఖరిని తెలియజేయాలని బహుజన సమాజవాదీ పార్టీ సభ్యులు సోమవారం పార్లమెంటులో రభస చేశారు. ఉత్తరప్రదేశ్ను బుందేల్ ఖండ్, పూర్వాంచల్ అనే రెండు రాష్ట్రాలుగా... Source: Yahoo! Telugu: News | 22 Apr 2008 | 10:50 am
రాష్ట్రంలో నౌకా నిర్మాణ కేంద్రం నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. Source: ఏపీ న్యూస్ | 22 Apr 2008 | 10:43 am
వరంగల్ జిల్లాలో కల్వర్టులో కారు పడిపోయిన ప్రమాదంలో నలుగురు బలయ్యారు. మెదక్ జిల్లాకు చెందిన వారిని రామప్ప, భద్రకాళి ఆలయాలకు తీసుకు వెళ్లి, తిరుగు ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. Source: Yahoo! Telugu: News | 22 Apr 2008 | 10:38 am
ఒంగోలులో నౌకానిర్మాణ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి తాము చేసిన ప్రతిపాదనకు కేంద్ర నౌకా నిర్మాణ శాఖ మంత్రి టీఆర్ బాలు సూచనప్రాయంగా అంగీకారం తెలిపారని ముఖ్యమంత్రి తెలిపారు. Source: Yahoo! Telugu: News | 22 Apr 2008 | 9:51 am
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ముఖ్యమంత్రి వైఎస్ మంగళవారం ఉదయం సమావేశమయ్యారు. ఆమె నివాసంలో జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రి వైఎస్తో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి వీరప్ప మొయిలీ, పీసీసీ చీఫ్ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. Source: Yahoo! Telugu: News | 22 Apr 2008 | 9:44 am
అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం జార్ఖండ్లో పర్యటించనున్నారు. అక్కడి బొకారో స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. Source: Yahoo! Telugu: News | 22 Apr 2008 | 9:05 am
గత ఏడాదితో పోల్చితే ఏకంగా 46శాతం వృద్ధితో ప్రతిపాదించిన రూ. 44వేల కోట్ల రాష్ట్ర ప్రణాళికకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాతో ముఖ్యమంత్రి వైఎస్ భేటీ సందర్భంగా దీనిని మంగళవారం ఖరారు చేశారు. Source: Yahoo! Telugu: News | 22 Apr 2008 | 9:04 am
వ్యవసాయానికి పన్నెండు గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే పేద రైతులకు యాభై యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. Source: Yahoo! Telugu: News | 22 Apr 2008 | 9:03 am
వచ్చే నెలలో జరుగనున్న ఉప ఎన్నికలు రాష్ట్రంలోని వైఎస్ సర్కారుకు రెఫరెండం కాదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. Source: ఏపీ న్యూస్ | 22 Apr 2008 | 7:46 am
చిరంజీవి పార్టీ పెట్టడం మాట ఎటున్నా ఆయన మాత్రం ఇప్పటివరకు పార్టీ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ చాలామంది చిరు పార్టీలో తమకు ఎంఎల్ఏ... Source: వినోదం | 22 Apr 2008 | 6:56 am
మే నెలలో జరుగనున్న ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కొన్ని స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ వెల్లడించారు. Source: ఏపీ న్యూస్ | 22 Apr 2008 | 6:18 am
రంభ ప్రధాన పాత్రలో కృష్ణభగవాన్, రఘబాబు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం దొంగసచ్చినోళ్లు. ఈ చిత్రం పేరు ఎంత మోటుగా ఉందో, ఈ చిత్ర నిర్మాతల ప్రవర్తన... Source: వినోదం | 22 Apr 2008 | 6:18 am
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో మంచి మార్కెట్ ఉన్న అసిన్ యాడ్స్లోనూ తన సత్తా చూపిస్తోంది. దీంతో అసిన్ సినిమాల కన్నా యాడ్లపైనే అధికంగా దృష్టి సారిస్తోందని ఇండస్ట్రీలో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈ విషయమై అసిన్ను కదిలించగా అవన్నీ వట్టి గాలి కబుర్లేనని కొట్టి పారేసింది. అంతేనా... Source: వినోదం | 22 Apr 2008 | 4:51 am
నక్సల్ ప్రభావిత రాష్ట్రాల అభివృద్ధికి 75 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి శివరాజ్ పాటిల్ తెలిపారు. సోమవారం జరిగిన లోక్సభ సమావేశాల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. Source: జాతీయ | 22 Apr 2008 | 4:21 am
ధరిత్రీ దినోత్సవాన్ని తొలిసారిగా 1970 ఏప్రిల్ 22న నిర్వహించారు. తొలుత అగ్రరాజ్యం అమెరికాలో ప్రారంభమైన ఈ ఉత్సవం ఆ తర్వాత ప్రపంచవ్యాపితమైంది. ప్రజలలో మరింత అవగాహన కలిగించేందుకు 'ఎర్త్ డే నెట్వర్క్' ఏర్పడింది. వారు తమ కార్యకలాపాలను... Source: ఏపీ న్యూస్ | 21 Apr 2008 | 2:46 pm