రాష్ట్రంలోని పేద, వెనుకబడిన వర్గాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అందరికీ వర్తింపజేసే దిశగా తాము కృషి చేస్తున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి గల్లా అరుణకుమారి పేర్కొన్నారు. Source: Yahoo! Telugu: News | 21 Apr 2008 | 11:13 am
ఉపఎన్నికల్లో పాల్గొనే టీడీపీ అభ్యర్థుల జాబితా ప్రకటనను వాయిదా వేస్తున్నట్టు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు వెల్లడించారు. సోమవారం ఉదయం జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు బాబు ప్రకటించారు. Source: Yahoo! Telugu: News | 21 Apr 2008 | 11:04 am
కర్నూలు జిల్లాలోని అస్పర మండలం, హరికెర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయని పోలీసు వర్గాలు తెలిపాయి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు, క్వాలిస్లు ఢీకొనడంతో... Source: Yahoo! Telugu: News | 21 Apr 2008 | 10:58 am
రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీతో సమావేశమయ్యారని అధికార వర్గాలు వెల్లడించాయి. వీరివురు హైదరాబాద్లో నిర్వహించనున్న ఫుట్బాల్... Source: Yahoo! Telugu: News | 21 Apr 2008 | 10:25 am
చేతిమణికట్టు గాయం కారణంగా ఆటకు దూరమైన భారత సంచలనం సానియా మీర్జా.. తాజాగా ప్రకటించిన ప్రపంచ మహిళా టెన్నిస్ ర్యాంకుల్లో రెండు స్థానాలకు దిగజారి 32వ స్థానంలోకి వచ్చింది. ఈ ర్యాంకులను సోమవారం ప్రపంచ మహిళల టెన్నిస్ సంఘం... Source: Yahoo! Telugu: News | 21 Apr 2008 | 10:08 am
వేతన సంఘం సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోమవారం సివిల్, డిఫెన్స్ సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులకు మెరుగైన వేతనాలు చెల్లించేందుకు మద్దతు తెలిపారు. Source: Yahoo! Telugu: News | 21 Apr 2008 | 9:59 am
ఇరాక్ అధ్యక్షుడు మహ్మద్ అహ్మదీనెజాద్ ఈ నెల 28న భారత పర్యటనకు రానున్నారు. ఏఫ్రిల్ 28న ప్రారంభమయ్యే అహ్మదీనెజాద్ పర్యటన రెండు రోజులపాటు భారత్, శ్రీలంక దేశాల్లో సాగుతుందని జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్ Source: Yahoo! Telugu: News | 21 Apr 2008 | 8:02 am
పాకిస్థాన్ గత మూడు రోజుల్లో రెండుసార్లు షహీన్- 2 అణు బాలిస్టిక్ క్షిపణి పరీక్షను నిర్వహించింది. అణ్వాయుధాలను తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న ఈ క్షిపణిని తాజాగా పాక్ ఆర్మీకి చెందిన వ్యూహాత్మక దళ విభాగం పరీక్షించి చూసిందని మిలటరీ Source: Yahoo! Telugu: News | 21 Apr 2008 | 8:02 am
శర్వానంద్ హీరోగా, కమిలినీముఖర్జీ హీరోయిన్గా రాధాకృష్ణ దర్శకత్వంలో విడుదలైన చిత్రం గమ్యం. ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఓ ముఖ్యపాత్రలో నటించడం విశేషం. Source: వినోదం | 21 Apr 2008 | 7:46 am
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ- 20 టోర్నీ ప్రారంభ మ్యాచ్లో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లను చీల్చిచెండాడి సెంచరీ సాధించిన బ్రెండన్ మెక్కలమ్ (73 బంతుల్లో 158) అత్యధిక పరుగుల రికార్డును సవరించడంపై దృష్టిపెట్టినట్టు పాకిస్థాన్ Source: Yahoo! Telugu: News | 21 Apr 2008 | 7:40 am
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్కు కూడా చోటుకల్పించాలని టీం ఇండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆదివారం కోరాడు. అంతర్జాతీయ క్యాలెండర్లో ఐపీఎల్కు చోటు కల్పించకపోతే Source: Yahoo! Telugu: News | 21 Apr 2008 | 7:40 am
అల్లు అర్జున్ హీరోగా బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్ దర్శకత్వంలో దిల్రాజు నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన పరుగు చిత్రం కార్మిక దినోత్సవమైన మేడే నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస విజయాలు సాధిస్తున్న అల్లు అర్జున్ కెరీర్లో మరో బెస్ట్ ఫిల్మ్గా ఈ చిత్రం... Source: వినోదం | 21 Apr 2008 | 7:12 am
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆయేషా హత్య కేసును దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐ ఎట్టకేలకు సమ్మతించింది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం పలుమార్లు చేసిన విజ్ఞప్తి మేరకు కేసును విచారణకు స్వీకరించింది. Source: ఏపీ న్యూస్ | 21 Apr 2008 | 7:11 am
294 అసెంబ్లీ నియోజకవర్గాలు... పది వేల కిలోమీటర్లు... ఏమిటా అని అనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టిన 150 రోజుల 'మీ కోసం' రథయాత్ర దూరం. Source: ఏపీ న్యూస్ | 21 Apr 2008 | 6:44 am
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి తమ పార్టీ కృషి చేస్తుందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీ అన్నారు. Source: జాతీయ | 21 Apr 2008 | 5:23 am
కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో ఈ ఏడాది నుంచే ఒబిసి రిజర్వేషన్ కోటాను అమలు చేయాల్సిందిగా కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. Source: జాతీయ | 21 Apr 2008 | 4:53 am
గ్లామర్ పాత్రల్లో నటించడం త్రిషకు అలవాటైనా ఇప్పటివరకు ఓ మోస్తరుకు మించి ఎప్పుడూ అంగాంగ ప్రదర్శన మాత్రం చేయలేదనే చెప్పవచ్చు. అందుకే... Source: వినోదం | 21 Apr 2008 | 4:43 am
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టిన 'మీ కోసం' యాత్రం సోమవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ యాత్రకు ఆ పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. Source: ఏపీ న్యూస్ | 21 Apr 2008 | 3:52 am
దేశంలో బాగా వెనుకబడిన వర్గాల(ఒబిసి)కు రాయితీల ద్వారా రిజర్వేషన్లు కల్పించమని తాము కోరలేదని, రిజర్వేషన్లను హక్కుగా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు డీఎంకే చీఫ్, ముఖ్యమంత్రి కరుణానిధి అభిప్రాయపడ్డారు. Source: జాతీయ | 20 Apr 2008 | 11:22 am
త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే విషయంపై వామపక్షాలకు చెందిన రాష్ట్ర నేతలు ఆదివారం జరిపిన తొలి దశ చర్చలు కొలిక్కిరాలేదు. Source: ఏపీ న్యూస్ | 20 Apr 2008 | 11:10 am