ఆరోగ్యశ్రీ పథకం కోసమే కృషి : గల్లా అరుణ

రాష్ట్రంలోని పేద, వెనుకబడిన వర్గాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అందరికీ వర్తింపజేసే దిశగా తాము కృషి చేస్తున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి గల్లా అరుణకుమారి పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 21 Apr 2008 | 11:13 am

వాయిదాలో టీడీపీ అభ్యర్థుల జాబితా

ఉపఎన్నికల్లో పాల్గొనే టీడీపీ అభ్యర్థుల జాబితా ప్రకటనను వాయిదా వేస్తున్నట్టు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు వెల్లడించారు. సోమవారం ఉదయం జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు బాబు ప్రకటించారు.
Source: Yahoo! Telugu: News | 21 Apr 2008 | 11:04 am

కర్నూలు రోడ్డు ప్రమాదంలో 5 మంది మృతి

కర్నూలు జిల్లాలోని అస్పర మండలం, హరికెర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయని పోలీసు వర్గాలు తెలిపాయి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు, క్వాలిస్‌లు ఢీకొనడంతో...
Source: Yahoo! Telugu: News | 21 Apr 2008 | 10:58 am

ప్రియరంజన్ దాస్‌తో వైఎస్ సమావేశం

రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీతో సమావేశమయ్యారని అధికార వర్గాలు వెల్లడించాయి. వీరివురు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఫుట్‌బాల్...
Source: Yahoo! Telugu: News | 21 Apr 2008 | 10:25 am

డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో సానియా పతనం

చేతిమణికట్టు గాయం కారణంగా ఆటకు దూరమైన భారత సంచలనం సానియా మీర్జా.. తాజాగా ప్రకటించిన ప్రపంచ మహిళా టెన్నిస్ ర్యాంకుల్లో రెండు స్థానాలకు దిగజారి 32వ స్థానంలోకి వచ్చింది. ఈ ర్యాంకులను సోమవారం ప్రపంచ మహిళల టెన్నిస్ సంఘం...
Source: Yahoo! Telugu: News | 21 Apr 2008 | 10:08 am

సివిల్, డిఫెన్స్ ఉద్యోగులకు మెరుగైన వేతనాలు: ప్రధాని

వేతన సంఘం సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోమవారం సివిల్, డిఫెన్స్ సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులకు మెరుగైన వేతనాలు చెల్లించేందుకు మద్దతు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 21 Apr 2008 | 9:59 am

భారత్‌లో ఈ నెల 28న ఇరాక్ అధ్యక్షుడి పర్యటన

ఇరాక్ అధ్యక్షుడు మహ్మద్ అహ్మదీనెజాద్ ఈ నెల 28న భారత పర్యటనకు రానున్నారు. ఏఫ్రిల్ 28న ప్రారంభమయ్యే అహ్మదీనెజాద్ పర్యటన రెండు రోజులపాటు భారత్, శ్రీలంక దేశాల్లో సాగుతుందని జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్
Source: Yahoo! Telugu: News | 21 Apr 2008 | 8:02 am

షహీన్- 2 పరీక్షను మరోసారి నిర్వహించిన పాక్

పాకిస్థాన్ గత మూడు రోజుల్లో రెండుసార్లు షహీన్- 2 అణు బాలిస్టిక్ క్షిపణి పరీక్షను నిర్వహించింది. అణ్వాయుధాలను తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న ఈ క్షిపణిని తాజాగా పాక్ ఆర్మీకి చెందిన వ్యూహాత్మక దళ విభాగం పరీక్షించి చూసిందని మిలటరీ
Source: Yahoo! Telugu: News | 21 Apr 2008 | 8:02 am

గమ్యం అర్ధ శతదినోత్సవ వేడుకలు

శర్వానంద్ హీరోగా, కమిలినీముఖర్జీ హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో విడుదలైన చిత్రం గమ్యం. ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఓ ముఖ్యపాత్రలో నటించడం విశేషం.
Source: వినోదం | 21 Apr 2008 | 7:46 am

మెక్‌కలమ్ రికార్డు సెంచరీపై షాహిద్ అఫ్రిది గురి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ- 20 టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లను చీల్చిచెండాడి సెంచరీ సాధించిన బ్రెండన్ మెక్‌కలమ్‌ (73 బంతుల్లో 158) అత్యధిక పరుగుల రికార్డును సవరించడంపై దృష్టిపెట్టినట్టు పాకిస్థాన్
Source: Yahoo! Telugu: News | 21 Apr 2008 | 7:40 am

ఐసీసీ క్యాలెండర్‌లో ఐపీఎల్‌కు చోటు కల్పించాలి: ధోనీ

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు కూడా చోటుకల్పించాలని టీం ఇండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆదివారం కోరాడు. అంతర్జాతీయ క్యాలెండర్‌లో ఐపీఎల్‌కు చోటు కల్పించకపోతే
Source: Yahoo! Telugu: News | 21 Apr 2008 | 7:40 am

మే నుంచి ' పరుగు ' పెట్టనున్న అల్లు అర్జున్

అల్లు అర్జున్ హీరోగా బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన పరుగు చిత్రం కార్మిక దినోత్సవమైన మేడే నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస విజయాలు సాధిస్తున్న అల్లు అర్జున్ కెరీర్‌లో మరో బెస్ట్ ఫిల్మ్‌గా ఈ చిత్రం...
Source: వినోదం | 21 Apr 2008 | 7:12 am

ఆయేషా హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆయేషా హత్య కేసును దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐ ఎట్టకేలకు సమ్మతించింది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం పలుమార్లు చేసిన విజ్ఞప్తి మేరకు కేసును విచారణకు స్వీకరించింది.
Source: ఏపీ న్యూస్ | 21 Apr 2008 | 7:11 am

294 నియోజకవర్గాలు.. 10 వేల కిలోమీటర్లు

294 అసెంబ్లీ నియోజకవర్గాలు... పది వేల కిలోమీటర్లు... ఏమిటా అని అనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టిన 150 రోజుల 'మీ కోసం' రథయాత్ర దూరం.
Source: ఏపీ న్యూస్ | 21 Apr 2008 | 6:44 am

భారత్-పాక్ సమస్యల పరిష్కారానికి కృషి: అద్వానీ

భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి తమ పార్టీ కృషి చేస్తుందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీ అన్నారు.
Source: జాతీయ | 21 Apr 2008 | 5:23 am

కోటా అమలుకు శ్రీకారం చుట్టండి: కేంద్రం

కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో ఈ ఏడాది నుంచే ఒబిసి రిజర్వేషన్ కోటాను అమలు చేయాల్సిందిగా కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Source: జాతీయ | 21 Apr 2008 | 4:53 am

తెరపై అందాల ఆరబోతకు త్రిష సిద్ధం

గ్లామర్ పాత్రల్లో నటించడం త్రిషకు అలవాటైనా ఇప్పటివరకు ఓ మోస్తరుకు మించి ఎప్పుడూ అంగాంగ ప్రదర్శన మాత్రం చేయలేదనే చెప్పవచ్చు. అందుకే...
Source: వినోదం | 21 Apr 2008 | 4:43 am

నేటి నుంచి బాబు 'మీ కోసం' యాత్ర

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టిన 'మీ కోసం' యాత్రం సోమవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ యాత్రకు ఆ పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 21 Apr 2008 | 3:52 am

రాయితీ వద్దు రిజర్వేషన్లు కావాలి: కరుణ

దేశంలో బాగా వెనుకబడిన వర్గాల(ఒబిసి)కు రాయితీల ద్వారా రిజర్వేషన్లు కల్పించమని తాము కోరలేదని, రిజర్వేషన్లను హక్కుగా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు డీఎంకే చీఫ్, ముఖ్యమంత్రి కరుణానిధి అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 20 Apr 2008 | 11:22 am

ఉప ఎన్నికలు: తేలని వామపక్షాల పొత్తు

త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే విషయంపై వామపక్షాలకు చెందిన రాష్ట్ర నేతలు ఆదివారం జరిపిన తొలి దశ చర్చలు కొలిక్కిరాలేదు.
Source: ఏపీ న్యూస్ | 20 Apr 2008 | 11:10 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |