అమెరికా డాలర్లతో ముడిపడి ఉన్న అంతర్జాతీయ చమురు వాణిజ్య వ్యవస్థను, అమెరికా పెట్రోలియం సంస్థలను సవాలు చేసేందుకు ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్ రెండు పెద్ద వ్యూహాత్మక తప్పిదాలు చేశారని ఒక కొత్త పుస్తకం పేర్కొంది. Source: Yahoo! Telugu: News | 20 Apr 2008 | 11:59 am
దేశంలో బాగా వెనుకబడిన వర్గాల(ఒబిసి)కు రాయితీల ద్వారా రిజర్వేషన్లు కల్పించమని తాము కోరలేదని, రిజర్వేషన్లను హక్కుగా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు డీఎంకే చీఫ్, ముఖ్యమంత్రి కరుణానిధి అభిప్రాయపడ్డారు. Source: జాతీయ | 20 Apr 2008 | 11:22 am
త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే విషయంపై వామపక్షాలకు చెందిన రాష్ట్ర నేతలు ఆదివారం జరిపిన తొలి దశ చర్చలు కొలిక్కిరాలేదు. Source: ఏపీ న్యూస్ | 20 Apr 2008 | 11:10 am
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కాంగ్రెస్ నాలుగేళ్ల క్రితం అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రధానమంత్రిగా నియమించేందుకు నిరాసక్తి కనబర్చారనే ఊహాగానాలకు ఆదివారం తెరపడింది. అబ్దుల్ కలాం సోనియా గాంధీని ప్రధానిగా నియమించేందుకు Source: Yahoo! Telugu: News | 20 Apr 2008 | 10:25 am
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం 58వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానాలు పెద్ద ఎత్తున రావడంతో చంద్రబాబు నివాసం, పార్టీ కార్యాలయం Source: Yahoo! Telugu: News | 20 Apr 2008 | 9:47 am
ఉప ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పొట్టుకోవడానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలిపారు. ఇతర పార్టీలతో పొత్తుపై తుదినిర్ణయం అధిష్ఠానమే తీసుకుంటుందని డీఎస్ చెప్పారు. Source: Yahoo! Telugu: News | 20 Apr 2008 | 8:49 am
కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశానికి మధ్య చీకటి సంబంధాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ చేసిన ఆరోపణలను చంద్రబాబు నాయుడు తోసిపుచ్చారు. వచ్చే నెలలో జరిగే ఉపఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ ఇటువంటి Source: Yahoo! Telugu: News | 20 Apr 2008 | 8:40 am
సిమెంట్ ధరలను తగ్గించడం కోసం అవసరమైతే ఈ రంగ పరిశ్రమలను జాతీయం చేసేందుకు కూడా వెనుకాడబోమని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ఆయన శనివారం మాట్లాడుతూ సిమెంట్ బస్తా ధర Source: Yahoo! Telugu: News | 20 Apr 2008 | 8:33 am
ధరల పెరుగుదలపై ప్రభుత్వ వైఫల్యంపై చేపట్టిన ఉమ్మడి పోరులో భాగంగా లెఫ్ట్ పార్టీలు, యూఎన్పీఏ పార్టీల నేతలు శనివారం ఢిల్లీ వీధుల్లో నిరసనకు దిగారు. రాబోయే రోజుల్లో ధరల పెరుగుదలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని Source: Yahoo! Telugu: News | 20 Apr 2008 | 7:48 am
అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి ఎంపిక కోసం డెమొక్రాట్ పార్టీలో జరుగుతున్న ఎన్నికల్లో బరాక్ ఒబామాతో పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. మంగళవారం జరగనున్న పెన్సిల్వేనియా ప్రైమరీ ఎన్నికల్లో హిల్లరీ Source: Yahoo! Telugu: News | 20 Apr 2008 | 7:31 am
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా శనివారం రాత్రి ఢిల్లీలో జరిగిన మూడో లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై ఢిల్లీ డేర్డెవిల్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ ముందుంచిన 129 పరుగుల లక్ష్యాన్ని Source: Yahoo! Telugu: News | 20 Apr 2008 | 6:52 am
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన ఆలయం తిరుమల తిరుపతి. నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడే తిరుమలలో దేవాలయం ఉద్యోగులే దళారులుగా మారి భక్తులను దండుకుంటున్నారు. Source: ఏపీ న్యూస్ | 20 Apr 2008 | 6:49 am
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో జవక్ పేరుతో ఓ పబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జనక్ చేసిన హంగామాతో ఈ పబ్ హోరెత్తిపోయింది. ఇంటర్నేషనల్ బ్రాండ్ లిక్కర్తోపాటు మరిన్ని లిక్కర్ బ్రాండ్లను అందుబాటులోకి తేనున్నట్లు పబ్ యజమాని అవినాష్ తెలిపారు. Source: ఏపీ న్యూస్ | 20 Apr 2008 | 6:48 am
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంలో శనివారం సాయంత్రం మొహలీ జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధిచింది. హసీ (116) అజేయ సెంచరీతో సూపర్ కింగ్స్ Source: Yahoo! Telugu: News | 20 Apr 2008 | 6:13 am
దేశంలో నానాటికి పెరిగిపోతున్న నిత్యావసర వస్తుల ధరలపై వామపక్షాలు, యూఎన్పీఏ నేతలు చేతులు కలిపారు. ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. Source: జాతీయ | 20 Apr 2008 | 6:12 am
దేశంలో పేరుకుపోతున్న అవినీతి కేసులను పరిష్కంచేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. భారత ప్రధాన న్యాయమూర్తి కేజీ.బాలకృష్ణన్ విజ్ఞప్తి మేరకు ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. Source: జాతీయ | 20 Apr 2008 | 5:41 am
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం, 10.30 Source: Yahoo! Telugu: Entertainment | 20 Apr 2008 | 5:12 am