నందిగ్రామ్‌లో ఘర్షణలు: 8 మందికి గాయాలు

నందిగ్రామ్‌లో మళ్లీ ఘర్షణలు జరిగాయి. పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఘర్షణలు తలెత్తడం ఆ ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్త వాతావణం నెలకొంది.
Source: జాతీయ | 19 Apr 2008 | 10:26 am

కరీంనగర్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి

ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ఊపందుకుంది. గత రెండు రోజులుగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించిన పిసిసి శనివారం కరీనగర్ లోక్‌సభ స్థానానికి మాత్రం అభ్యర్థి పేరును ఖరారు చేసింది.
Source: ఏపీ న్యూస్ | 19 Apr 2008 | 9:21 am

రైతన్నలపై విద్యుత్ అధికారుల దాడి

విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ విద్యుత్ బోర్డు అధికారులు రైతన్నలపై శనివారం దాడి చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది.
Source: ఏపీ న్యూస్ | 19 Apr 2008 | 9:12 am

అభ్యర్థుల ఎంపికపై పిసిసి కసరత్తు

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) కసరత్తులు ప్రారంభించింది.
Source: ఏపీ న్యూస్ | 19 Apr 2008 | 8:31 am

ప్రజలను మోసం చేస్తున్న పార్టీలు: భాజపా

రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఓట్ల కోసం తెలంగాణ కోరస్‌ను అందుకోవడం ఉప ఎన్నికల జిమ్మిక్కులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆరోపించింది.
Source: ఏపీ న్యూస్ | 19 Apr 2008 | 8:22 am

రజనీచే బుజ్జిగాడు ఆడియో విడుదల

అందాల భామ త్రిష, ఆరగుడుగుల అందగాడు ప్రభాస్, ప్రత్యేక పాత్రలో నటడు మోహన్ బాబులు నటించిన చిత్రం బుజ్జిగాడు మేడిన్ చెన్నై. ఈ చిత్ర ఆడియో విడుదల శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ఆంధ్రా కల్చరల్ సెంటర్‌లో తమిళ...
Source: Yahoo! Telugu: Entertainment | 19 Apr 2008 | 7:16 am

త్వరలో తెరపైకి జగపతిబాబు చిత్రం

జగపతిబాబు, మమతామోహన్ దాస్‌లు నటించిన చిత్రం హోమం. ఈ చిత్రానికి జె.డి. చక్రవర్తి దర్శకత్వం వహించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను చేపట్టింది.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Apr 2008 | 7:15 am

గోపీచంద్ సరసన మరోసారి అనుష్క

గోపీచంద్, అనుష్కలు నటించిన లక్ష్యం చిత్రం విజయవంతం కాగా, తాజాగా వీరు మరోమారు కలసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి జె.శివ దర్శకత్వం వహించగా, ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Apr 2008 | 7:14 am

ధరలకు కళ్లెం వేస్తాం: మంత్రి మారెప్ప

రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలకు కళ్లెం వేస్తామని రాష్ట్ర మార్కెటింగ్ శాఖామంత్రి మారెప్ప ధీమా వ్యక్తం చేశారు. దీనిపై ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే ధరల పెరుగుదలకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.
Source: ఏపీ న్యూస్ | 19 Apr 2008 | 6:06 am

అలవాటైన కామెడీ బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్

అల్లరి నరేష్, కృష్ణభగవాన్‌ హీరోలుగా సిరిమీడియా బేనర్‌పై శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్. ఇందులో హీరోయిన్లుగా రిదిమ, ఫర్జానా నటించారు. ఇతరపాత్రల్లో భరణి, కోవైసరళ, కోటశ్రీనివాసరావు ధర్మవరపు, రఘుబాబు, వేణుమాధవ్ నటించారు.
Source: వినోదం | 19 Apr 2008 | 5:37 am

రిజర్వేషన్లలో సుప్రీం తీర్పును శిరసావహిస్తాం: ప్రణబ్

కేంద్ర ఉన్నత విద్యా సంస్థల్లో ఒబిసి రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు.
Source: జాతీయ | 19 Apr 2008 | 4:50 am

పరీక్షల్లోనూ మావాడు పొదుపే

ఇద్దరు మధ్య వయసు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు. రామారావు : ఏమోయ్ కృష్ణారావ్ మీ అబ్బాయి ఈసారి పరీక్షలు ఎలా రాశాడేంటి. కృష్ణారావు : వాడస్సలు పరీక్షలే రాయలేదు, అన్ని విషయాల్లోనూ పొదుపుగా ఉండాలని మా అబ్బాయికి చెప్పడం తప్పైపోయింది.
Source: వినోదం | 19 Apr 2008 | 3:42 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 19 Apr 2008 | 3:38 am

ఏప్రిల్ 19, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం, 9.15 గంటలకు టాలీవుడ్ టైం, 10.00 గంటలకు షో రీల్, 10.30 గంటలకు నటరత్నాలు...
Source: Yahoo! Telugu: Entertainment | 19 Apr 2008 | 3:23 am

నిత్యావసర ధరలపై నివేదిక ఇవ్వండి: వైఎస్

నిత్యావసర వస్తు ధరలు నింగిని తాకటంతో సామాన్యప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇటీవల మెదక్ జిల్లాలో ప్రజాపథం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని అక్కడి ప్రజలు నిత్యావసర ధరలపై నిలదీశారు. దీంతో ముఖ్యమంత్రి ధరల పెరుగుదల వ్యవహారంపై...
Source: ఏపీ న్యూస్ | 18 Apr 2008 | 12:43 pm

ఉప ఎన్నికల్లో విజయం మాదే: బాబు ధీమా

రాష్ట్రంలో వచ్చే నెలలో జరుగనున్న ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశం శుక్రవారం చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగింది.
Source: ఏపీ న్యూస్ | 18 Apr 2008 | 12:37 pm

ప్రజాపథం: కడప జిల్లాలో వైఎస్సార్ పర్యటన

ప్రజాపథంలో భాగంగా ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్.రాజశేఖ్‌ర్‌ రెడ్డి చేపట్టిన రాష్ట్ర పర్యటన జోరుగా సాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం కడప జిల్లాలో ఆయన పర్యటించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 18 Apr 2008 | 12:36 pm

కాంగ్రెస్‌తో పొత్తుకు ఆమడదూరం: రాఘవులు

వచ్చే ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ ఉప ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటు, ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన జోస్యం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 18 Apr 2008 | 12:31 pm

యూఎస్ క్లేకోర్ట్‌లో బ్లేక్ ముందంజ

యూఎస్ పురుషుల క్లేకోర్ట్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో టాప్ సీడ్ క్రీడాకారుడు జేమ్స్ బ్లేక్ ముందంజ వేశాడు. టెక్సాస్‌కు చెందిన టీనేజర్ రేయన్ హారిసన్‌పై 6-3, 6-2తో బ్లేక్ అద్భుతవిజయాన్ని సాధించాడు. ఈ విజయంతో ఈ టోర్నీ...
Source: Yahoo! Telugu: News | 18 Apr 2008 | 11:33 am

నేపాల్ పరిస్థితుల్లో భారత్ జోక్యం చేసుకోదు: ప్రణబ్

నేపాల్ పరిస్థితుల్లో భారత్ అనవసర జోక్యం చేసుకోదని విదేశాంగ శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ఇటీవల నేపాల్‌లో జరిగిన రాజ్యాంగ సభ ఎన్నికల్లో మావోయిస్టు పార్టీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ అనూహ్య విజయాలు కైవసం చేసుకుంది.
Source: Yahoo! Telugu: News | 18 Apr 2008 | 11:29 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |