చిత్రసీమలోకి "ఆనందం" తో ప్రవేశించి ప్రేక్షకులకు ఇష్టమైన రీతిలో "ఢీ" ఇచ్చి అటుపై రవితేజను "దుబాయ్ శీను" గా పరిచయం చేసిన సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శ్రీనువైట్ల ప్రస్తుతం శ్రీను.. స్రవంతి మూవీస్ బ్యానర్పై రామ్, జెనీలియాతో మరో హిట్ కోసం "రెడీ" అవుతున్నారు. Source: వినోదం | 17 Apr 2008 | 10:48 am
ఒలింపిక్ జ్యోతి భద్రపరచిన ఢిల్లీలోని లీ మెరిడియన్ హోటల్ను పేల్చి వేసేందుకు ముగ్గురు టిబెట్ జాతీయులు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ ప్రయత్నంలో సగం విజయం సాధించిన వారు భద్రతా వలయాన్ని సైతం... Source: జాతీయ | 17 Apr 2008 | 10:42 am
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా టీడీపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాయి. వచ్చే ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు కలసి పోటీచేయగలవన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అవి కలసి ఈ ధర్నా చేపట్టడం... Source: ఏపీ న్యూస్ | 17 Apr 2008 | 10:18 am
ప్రస్తుతం పెద్ద సమస్యగా మారిన నిత్యావసర ధరలను నియంత్రించేందుకు ప్రత్యేకంగా మంత్రుల కమిటీని నియమిస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ గురువారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ప్రకటించారు. Source: Yahoo! Telugu: News | 17 Apr 2008 | 10:12 am
వచ్చే నెల జరిగే ఉపఎన్నికల ద్వారా ప్రత్యేక తెలంగాణా దిశగా సాగే ప్రయత్నాలు ముందుకు సాగుతాయన్నది కేవలం భ్రమ మాత్రమేనని బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ ఎన్నికల ద్వారా ఎటువంటి పురోగతి కన్పించదని స్పష్టం చేశారు. Source: ఏపీ న్యూస్ | 17 Apr 2008 | 10:02 am
దేశ రాజధానిలో గురువారం జరిగే బీజింగ్ ఒలింపిక్ జ్యోతి రిలేకు ప్రభుత్వం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. వేలాదిమంది పోలీసు సిబ్బంది టార్చ్ రిలే భద్రతా ఏర్పాట్లలో పాల్గొంటున్నారు. టిబెటియన్ల నుంచి ఈ రిలేకు ఆటంకం ఏర్పడకుండా Source: Yahoo! Telugu: News | 17 Apr 2008 | 8:40 am
పాకిస్థాన్లో ఓ అతివాద గ్రూపుకు, గిరిజనులుకు మధ్య బుధవారం రాత్రి జరిగిన ఘర్షణల్లో 20 మంది మరణించారు. ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న నార్త్వెస్ట్ ప్రాంటియర్ ప్రావీన్స్లోని ఖైబెర్ ఏజెన్సీలో ఈ ఘర్షణలు జరిగాయని పాకిస్థాన్ Source: Yahoo! Telugu: News | 17 Apr 2008 | 8:30 am
బీజింగ్ ఒలింపిక్ జ్యోతి గురువారం దేశరాజధాని న్యూఢిల్లీకి చేరుకుంది. పాకిస్థాన్ నుంచి ప్రత్యేక విమానంలో ఈ జ్యోతిని గట్టి బందోబస్తు మధ్య ఈ జ్యోతిని ఇక్కడకు తీసుకొచ్చారు. జ్యోతి ఇక్కడకు చేరుకున్న వెంటనే ఆర్మీ వాహనంలో వందలాది మంది Source: Yahoo! Telugu: News | 17 Apr 2008 | 8:10 am
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నిర్మించనున్న చిత్రంలో మొదట హీరోయిన్గా తమన్నాను ఎంపిక చేసినా ఆ స్థానాన్ని లక్కీగా ఇలియానా కొట్టేసిందట. Source: వినోదం | 17 Apr 2008 | 8:05 am
మూడు టెస్ట్ మ్యాచ్ల సిరిస్లో తొలిటెస్ట్లో దక్షిణాఫ్రికాపై వీరోచితమైన ఇన్నింగ్స్తో 319 పరుగులను సాధించిన వీరేంద్రసెహ్వాగ్ ఈ ఏడాది కాస్ట్రోల్ క్రికెట్ రేటింగ్స్లో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. తన మునుపటి ఫామ్ను దొరకబుచ్చుకోలేక అష్టకష్టాలు పడి... Source: Yahoo! Telugu: News | 17 Apr 2008 | 7:58 am
తెలుగులో ఎవరు సెక్సీ హీరోయిన్ అన్న విషయంపై కొంతమంది నిర్మాతల మధ్య ఆసక్తికరమైన చర్చ ఒకటి వచ్చిందట. చర్చ అంటే అది సాధారణంగా కాదు తెరపై అందాలను ఆరబోయడంలో ఏ హీరోయిన్ ముందుంది అన్న విధంగా సాగిందట ఆ చర్చ. ఈ చర్చలో ఇద్దరి హీరోయిన్ల పేర్లు ముఖ్యంగా... Source: వినోదం | 17 Apr 2008 | 7:55 am
ప్రత్యేక తెలంగాణ భవిష్యత్ మేలో జరుగనున్న ఉప ఎన్నికలతో తెలదని, వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంటు ఎన్నికలతోనే తేలుతుందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. తెరాస నియోజకవర్గాలకు మేలో ఉపఎన్నికలు... Source: Yahoo! Telugu: News | 17 Apr 2008 | 7:43 am
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఇంకా తాము ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఏకాభిప్రాయంపై ముందుకు సాగాలని ప్రభుత్వ భావిస్తున్నట్టు హోం శాఖ ప్రతినిధులు వెల్లడించారు. Source: Yahoo! Telugu: News | 17 Apr 2008 | 7:31 am
మూడు, ఐదేళ్ల కాలవ్యవధి కలిగిన న్యాయశాస్త్ర కోర్సులకు సంబంధించిన దరఖాస్తుల విక్రయం, తిరిగి అందించే గడువును ఈనెల 30 దాకా పెంచుతున్నట్టు లాసెట్ - 2008 కన్వీనర్, గుంటూరులోని నాగార్జున వర్శిటీ ప్రొఫెసర్ రామసుబ్బయ్య ప్రకటించారు. Source: Yahoo! Telugu: News | 17 Apr 2008 | 7:31 am
సినీరంగంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడుగుపెట్టి అటుపై విలన్గా రాణించిన మోహన్బాబు తర్వాత పూర్తిస్థాయి హీరోగానే నటించడం ప్రారంభించారు. కానీ ఈ మధ్య కాలంలో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ను మలుచుకున్న మోహన్బాబు... Source: వినోదం | 17 Apr 2008 | 7:28 am
ముద్దుగా, బొద్దుగా ఉంటూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నయనతార ప్రస్తుతం బిజీతారగా వెలుగొందుతోంది. తమిళ సినిమాతో అరంగేట్రం చేసినా తెలుగులోనూ తన గ్లామర్తో మంచి హిట్లు సాధిస్తోంది. ఆ మధ్య ఓ తమిళ హీరోతో ప్రేమాయణం... Source: వినోదం | 17 Apr 2008 | 5:28 am
కాసింత వయసు ముదురుతున్నా లేతగా కనిపించే త్రిషకు విజయాలకు కొదవలేదు. తమిళంలో వరసగా నటిస్తూ తెలుగుతెరపై అప్పుడప్పుడు తళ్లుక్కుమనే త్రిషకు ఈ మధ్య అన్నీ వరుస విజయాలే. Source: వినోదం | 17 Apr 2008 | 5:27 am
యూపీలో మాయావతి పాలన తీరుపై ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నప్పటికీ, ప్రజలు మాత్రం తన వెంటే ఉన్నారని ఆమె మరోసారి నిరూపించుకున్నారు. రాష్ట్రంలో రెండు లోక్సభ, మూడు విధాన సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీఎస్పీ... Source: జాతీయ | 17 Apr 2008 | 4:41 am
నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. ధరలు తగ్గించే పలు చర్యలను కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ బుధవారం ప్రకటించారు. వంటనూనెను లీటర్కు రూ. 15 సబ్సిడీతో రేషన్ దుకాణాల ద్వారా... Source: జాతీయ | 17 Apr 2008 | 4:13 am
తెలంగాణాలో జరిగే ఉపఎన్నికల్లో సమైక్యవాద ప్రచారం సాగిస్తున్న కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతే తమకు ముఖ్యమని తెరాస చీఫ్ కేసీఆర్ పేర్కొన్నారు. ఆ దిశగానే ఎన్నికల్లో ఓటేయాలని ప్రజలను తాము కోరనున్ననామన్నారు. Source: ఏపీ న్యూస్ | 17 Apr 2008 | 3:43 am
రాష్ట్రంలో వచ్చే నెల జరుగనున్న ఉప ఎన్నికలను ప్రత్యేక తెలంగాణా అంశంపై ప్రజాభిప్రాయంగా పరిగణించలేమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వీరప్ప మొయిలీ అన్నారు. ఈ ఎన్నికలను తెలంగాణాపై కానీ, ప్రభుత్వ పనితీరుపై కానీ రెఫరెండంగా... Source: ఏపీ న్యూస్ | 17 Apr 2008 | 3:20 am
వధూవరుల కల్యాణ మహోత్సవాన్ని మనం తిలకిస్తుంటాం. ఇది సహజం కూడానూ.. అయితే ఇద్దరు స్నేహితులు తమ స్నేహం విడిపోకూడదంటూ... వివాహబంధంతో ముడివడటాన్ని ఎక్కడైనా చూశారా...? విదేశాల సంగతి ఎలా ఉన్నా.... బహుశా.. ఇప్పటివరకూ... Source: ఏపీ న్యూస్ | 16 Apr 2008 | 2:41 pm
ఇటీవల ఓ షూటింగ్ సందర్భంగా చిత్ర నిర్మాతపై మీరాజాస్మిన్కు పీకల్దాకా కోపమెచ్చింది. ఇంకేముంది డైరెక్టర్ పేకప్ చెప్పకముందే ఆమాటేదో తానే చెప్పేసి మీరాజాస్మిన్ షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయింది. Source: వినోదం | 16 Apr 2008 | 2:25 pm
కుటుంబ చిత్రాల కథానాయుకుడు జగపతిబాబు హీరోగా రూపొందిన 'స్వాగతం' చిత్రంలో భూమిక, అనుష్కలు హీరోయిన్లుగా నటించారు. సంతోషం ఫేమ్ దశరథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆదిత్యారాం మూవీస్ పతాకంపై చిత్రీకరించారు.
ప్రేమ విలువను అత్యంత సున్నితంగా... Source: వినోదం | 16 Apr 2008 | 1:16 pm
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు గాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తలపెట్టిన 'మీ కోసం' యాత్ర ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. Source: ఏపీ న్యూస్ | 16 Apr 2008 | 12:53 pm