రాష్ట్రంలో వచ్చే నెల 29న ఉప ఎన్నికలు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 18 అసెంబ్లీ, నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు వచ్చే నెల 29వ తేదీన ఉప ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణా రాష్ట్ర సమతి (తెరాస) వల్ల నాలుగు లోక్‌సభ స్థానాలకు ఖాళీ ఏర్పడగా, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 16 Apr 2008 | 11:09 am

బియ్యం పథకం మేనిఫెస్టోలో లేదు

కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2కే కిలో బియ్యం పథకం కాంగ్రెస్ మేనిఫెస్టోలో లోదని ఆ పథకాన్ని తమ పార్టీనే ప్రారంభించిదని టీడీపీ నేత నందమూరి హరికృష్ణ తెలిపారు. దీనిని ఎన్నికల ఆయుధంగా కాంగ్రెస్ ఉపయోగించుకుంటోందని విమర్శించారు.
Source: Yahoo! Telugu: News | 16 Apr 2008 | 10:58 am

వెబ్‌సైట్‌లో గ్రూప్ - 1 హాల్ టికెట్లు

ఏప్రిల్ 20న జరుగనునన్న గ్రూప్ -1 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను పంపించేశారు. హాల్‌టికెట్లు లభించని వారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీపీఎస్‌సి.-ఏపీ.ఎన్‌ఐసి.ఇన్ వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు.
Source: Yahoo! Telugu: News | 16 Apr 2008 | 10:57 am

ఎంఎంటీఎస్ రైళ్లలో అధిక బోగీలు

రోజురోజుకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎంఎంఎస్ సేవలను, వాటి బోగీల సంఖ్యను పెంచనున్నట్టు సికింద్రాబాద్ రైల్వే మేనేజర్ శరద్ ఇంగ్లే తెలిపారు. ఇక్కడ ఇప్పటికే ఉన్న రైల్వే రిజర్వేషన్లతో పాటు ఏటీఎంలను కూడా ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 16 Apr 2008 | 10:55 am

కందుకూరికి ప్రముఖుల నివాళి

కందుకూరి వీరేశలింగం జన్మదినం బుధవారం కావడంతో ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ప్రముఖులు, కళాకారులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన జన్మదినాన్ని తెలుగు నాటకరంగ దినోత్సవంగా...
Source: Yahoo! Telugu: News | 16 Apr 2008 | 10:53 am

పద్మశాలి అఖిల భారత సభలు

అఖిల భారత 15వ పద్మశాలి మహాసభలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మే 10, 11 తేదీలలో వీటిని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అఖిల భారత పద్మశాలి మహాసభ ఆహ్వాన సంఘ అధ్యక్షురాలు చిలువేరి...
Source: Yahoo! Telugu: News | 16 Apr 2008 | 10:51 am

విజయంపై వేడుకలు జరుపుకోనే తీరికలేని ప్రచండ

నేపాల్‌లో గతవారం జరిగిన చారిత్రాత్మక ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్- మావోయిస్టు చీఫ్ ప్రచండ ఈ విజయంపై వేడుకలు జరపుకునే తీరికలేకుండా గడుపుతున్నారు.
Source: Yahoo! Telugu: News | 16 Apr 2008 | 10:24 am

విశాఖపట్నంలో తెదేపా మహానాడు

తెలుగుదేశం పార్టీ మరోసారి మాహానాడు పేరిట పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. ఈ మహానాడుకు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంను వేదికగా ఎంచుకుంది. విశాఖలో తెదేపా మాహానాడు జరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
Source: ఏపీ న్యూస్ | 16 Apr 2008 | 10:20 am

ఎన్టీఆర్-చిరంజీవిలకు పోలిక లేదు: ఎమ్మెస్

తెలుగు వెండితెర ఇలవేల్పు నందమూరి తారక రామారావుతో మెగాస్టార్ చిరంజీవిని పోల్చడం సరికాదని ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ ఎంఎస్.సత్యనారాయణ రావు అభిప్రాయపడ్డారు. ఆయన బుధవారం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 16 Apr 2008 | 10:05 am

'చిరు' రాకతో మాకు నష్టం లేదు: చంద్రబాబు

మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం వల్ల తమకెలాంటి నష్టం వాటిల్లబోదని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 16 Apr 2008 | 7:49 am

ఒలింపిక్ జ్యోతికి మాస్టర్ దూరం

ఒలింపిక్ జ్యోతి ప్రపంచయాత్రలో భాగంగా ఏప్రిల్ 17న న్యూఢిల్లీ వస్తున్న నేపధ్యంలో ఆ రిలేలో భారత క్రికెట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పాల్గొనే అవకాశాలు లేవని క్రీడావర్గాలు వెల్లడించాయి. గజ్జల్లో గాయం కారణంగా ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన...
Source: Yahoo! Telugu: News | 16 Apr 2008 | 7:37 am

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

ఎన్నికల సంఘం బుధవారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. మూడు దశల్లో జరిగే ఈ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నోటిఫికేషన్‌ ఈసీ ఈరోజు జారీ చేసింది.
Source: Yahoo! Telugu: News | 16 Apr 2008 | 7:32 am

చైనా దౌత్యకార్యాలయంలోకి టిబెటియన్ల చొరబాటుయత్నం

టిబెటియన్ ఆందోళనకారులు దేశ రాజధానిలో ఉన్న చైనా ద్యౌత్యకార్యాలయంలోకి చొరబడేందుకు మరోసారి ప్రయత్నించారు. గురువారం భారత్‌లో బీజింగ్ ఒలింపిక్ టార్చ్ రిలే జరగనున్న నేపథ్యంలో ముందురోజు టిబెటియన్లు చైనా
Source: Yahoo! Telugu: News | 16 Apr 2008 | 7:18 am

గన్నవరం రైతులకు పరిహారం పెంపు

గన్నవరం విమానాశ్రయాన్ని విస్తరించేందకు రైతుల నుంచి సేకరించిన భూమికి అదనపు పరిహారం చెల్లించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 1989లో విమానాశ్రయ విస్తరణ కోసం రైతుల నుంచి భూమిని సేకరించిన విషయం తెలిసిందే.
Source: Yahoo! Telugu: News | 16 Apr 2008 | 7:17 am

అఫ్జల్ క్షమాభిక్షపై భాజపా రాజకీయం: అహ్మద్

పార్లమెంటుపై దాడి కేసులో ప్రధాన ముద్దాయిగా తేలిన మొహ్మద్ అఫ్జల్‌ దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పటీషన్‌ను భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి షకీల్ అహ్మద్ ఆరోపించారు.
Source: జాతీయ | 16 Apr 2008 | 5:14 am

నో వేకన్సీ ఫర్ పీఎం పోస్ట్: కాంగ్రెస్

కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి పదవి ప్రస్తుతానికి ఖాళీగా లేదని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది. అందువల్ల ఆ పోస్టు అభ్యర్థిత్వంపై చర్చ జరపాల్సిన అవసరం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి జయంతీ నటరాజన్ హితవుపలికారు.
Source: జాతీయ | 16 Apr 2008 | 4:37 am

కాలువలో పడిన బస్సు: 40 మంది మృతి

గుజరాత్ రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కనీసం 50 మంది విద్యార్థులతో కూడిన పాఠశాల బస్సు నర్మదా నది కాలువలో బోల్తా పడింది. ప్రాథమిక సమాచారం మేరకు నలభై మందికి పైగా మృతి చెందగా, ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు.
Source: జాతీయ | 16 Apr 2008 | 4:10 am

ఏప్రిల్ 16, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా
Source: Yahoo! Telugu: Entertainment | 16 Apr 2008 | 3:50 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 16 Apr 2008 | 3:05 am

కాపీరైట్ కేసులో అమీర్‌ఖాన్‌కు సమన్లు

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన లగాన్ సినిమాకు సంబంధించి కాపీరైట్ ఉల్లంఘన కేసులో సాక్ష్యం ఇవ్వాలని ఆదేశిస్తూ ఆ చిత్ర నిర్మాత, బాలీవుడు నటుడు అమీర్‌ఖాన్‌ను ఢిల్లీ కోర్టు మంగళవారం సమన్లు పంపింది.
Source: జాతీయ | 15 Apr 2008 | 1:48 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |