కాపీరైట్ కేసులో అమీర్‌ఖాన్‌కు సమన్లు

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన లగాన్ సినిమాకు సంబంధించి కాపీరైట్ ఉల్లంఘన కేసులో సాక్ష్యం ఇవ్వాలని ఆదేశిస్తూ ఆ చిత్ర నిర్మాత, బాలీవుడు నటుడు అమీర్‌ఖాన్‌ను ఢిల్లీ కోర్టు మంగళవారం సమన్లు పంపింది.
Source: జాతీయ | 15 Apr 2008 | 1:48 pm

మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 346 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) మంగళవారం లాభాలబాటలో పయనించింది. 114 పాయింట్ల పతనంతో 15,694 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం అంతర్జాతీయ మార్కెట్‌ల ప్రతికూల ప్రభావంతో మరింత పతనమై 15,573 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరుకుంది
Source: Yahoo! Telugu: News | 15 Apr 2008 | 12:19 pm

ఐపీఎల్ కోసం దేశాన్ని త్యాగం చేయొద్దు: బింద్రా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం జాతీయ కాంట్రాక్టులను త్యాగం చేయొద్దని ఐసీసీ ప్రధాన సలహాదారు, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా క్రికెటర్లకు సూచించారు. బోర్డులపై తిరుగుబాటు చేసి వచ్చే క్రికెటర్లకు ఈ ప్రతిష్టాత్మక ట్వంటీ- 20 టోర్నీలో చోటు
Source: Yahoo! Telugu: News | 15 Apr 2008 | 11:57 am

సేతుసముద్రం ప్రాజెక్టు: కేంద్రం పిటిషన్‌పై 29న విచారణ

సేతుసముద్రం ప్రాజెక్టును అమలు చేసేందుకు అనుమతించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటి‌షన్‌పై సుప్రీంకోర్టు ఈ నెల 29వ తేదీన విచారణ జరపనుంది. సేతు సముద్రం ప్రాజెక్టుపై ముందుకెళ్లేందుకు అనుమతించాలని కేంద్ర
Source: Yahoo! Telugu: News | 15 Apr 2008 | 11:50 am

పార్లమెంట్‌ను కుదిపేసిన ద్రవ్యోల్బణం: రేపటికి వాయిదా

పెరుగుతున్న నిత్యావసర వస్తు ధరల అంశం మంగళవారం పార్లమెంట్‌లో ప్రకంపనలు సృష్టించింది. రెండో దశ బడ్జెట్ సమావేశాల ప్రారంభమైన మొదటి రోజునే ప్రభుత్వంపై పార్లమెంట్‌లో ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి, లెఫ్ట్ పార్టీలు నిప్పులు చెరిగాయి.
Source: Yahoo! Telugu: News | 15 Apr 2008 | 11:38 am

ధరల పెరుగుదల: పార్లమెంట్‌లో యూఎన్‌పీఏ ధర్నా

ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు నిరసనగా యూఎన్‌పీఏ పార్టీలు మంగళవారం పార్లమెంట్‌లో ధర్నా నిర్వహించాయి. ఈ ధర్నాకు మద్దతుగా లెఫ్ట్ పార్టీలు కూడా అందులో పాల్గొన్నాయి. సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ ఈ ధర్నాకు నేతృత్వం
Source: Yahoo! Telugu: News | 15 Apr 2008 | 11:38 am

ఎందరు హీరోలొచ్చినా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదుః మారెప్ప

రాష్ట్ర రాజకీయాల్లోకి ఎందరు సినీ కథానాయకులొచ్చినా కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదని మంత్రి మారెప్ప పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి రావడాన్ని వారు అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 15 Apr 2008 | 10:32 am

విజయనగరం జిల్లాలో సీఎం: తెర్లాంలో ప్రజాపథం

ప్రజాపథం కార్యక్రమంలో భాగంగా మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ తెర్లాం నియోజకవర్గంలోని లోచర్లకు విచ్చేశారు. అక్కడ ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించిన ముఖ్యమంత్రి వివిధ సమస్యలపై ప్రజలతో చర్చించారు.
Source: Yahoo! Telugu: News | 15 Apr 2008 | 10:24 am

రాజధానిలో అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాల కల్పన

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించనున్నట్టు లోక్‌సత్తా ప్రకటించింది. దీనికోసం రూ. మూడు వేల కోట్లతో బడ్జెట్ రూపొందించనున్నట్టు ఆ పార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. తాము అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలపై 24గంటల...
Source: Yahoo! Telugu: News | 15 Apr 2008 | 10:24 am

తెలంగాణాకు దళితుడే సీఎం: కేసీఆర్ స్పష్టీకరణ

ప్రత్యేక తెలంగాణా ఏర్పడితే దళితుడినే ముఖ్యమంత్రి చేస్తామని తెరాస చీఫ్ కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణాకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడినే చేసి, ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లా, యాదగిరి గుట్ట మండలంలోని మోటకొండూరు...
Source: Yahoo! Telugu: News | 15 Apr 2008 | 10:22 am

కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

అభ్యర్థులు వ్యక్తిగత సమాచారాన్ని దాచిపెడుతుండటంపై కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఖాళీగా వదిలిపెట్టవచ్చు అనే పరిస్థితిని అసరాగా చేసుకొని ఎన్నికల్లో పోటీ
Source: Yahoo! Telugu: News | 15 Apr 2008 | 10:04 am

రాహుల్ అభ్యర్థిత్వంపై వెంకయ్య అపహాస్యం

ప్రధానమంత్రి అభ్యర్థిగా అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ పేరును ప్రతిపాదించటాన్ని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు అపహాస్యం చేశారు. ఇలాంటి ప్రతిపాదనలు నిష్ప్రయోజనమని ఆయన పేర్కొన్నారు.
Source: జాతీయ | 15 Apr 2008 | 9:19 am

దళితుల సంక్షేమానికి పెద్దపీట: వైఎస్

రాష్ట్రంలోని దళితుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్సార్ రాజశేఖర రెడ్డి తెలిపారు. ప్రజాపథంలో భాగంగా ఆయన మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటించారు.
Source: ఏపీ న్యూస్ | 15 Apr 2008 | 8:57 am

ధరలపై అట్టుడికిన లోక్‌సభ.. రేపటికి వాయిదా

దేశంలో పెరిగిపోయిన నిత్యావసర సరుకుల ధరలపై లోక్‌సభ అట్టుడికి పోయింది. దీంతో స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ సభను బుధవారానికి వాయిదా వేశారు. బడ్జెట్ రెండో దశ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమైన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 15 Apr 2008 | 7:36 am

భారత్-బంగ్లాల మధ్య మైత్రీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య తొలి రైలు సర్వీసు మైత్రీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైంది. ఉదయం ఏడున్నర గంటలకు విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ సర్వీసును ప్రారంభించారు.
Source: జాతీయ | 15 Apr 2008 | 6:48 am

భారత్-బ్రెజిల్‌ల మధ్య నాలుగు ఒప్పందాలు

భారత్ - బ్రెజిల్‌ దేశాల మధ్య నాలుగు కీలక ఒప్పందాలు కుదిరాయి. వాటిలో ఒకటి ఇరు దేశాల మధ్య నేరస్తుల అప్పగింత, ఆయిల్ మరియు సహజవాయుల ఒప్పందాలు కీలకమైనవి. ప్రస్తుతం భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెల్సిందే.
Source: జాతీయ | 15 Apr 2008 | 6:37 am

పీఎం అభ్యర్థిగా రాహుల్: కరుణ హర్షం

ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును ప్రతిపాదిస్తే తాను ఎంతో సంతోషిస్తానని డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి కరుణానిధి స్పష్టం చేశారు. ఆయన చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ తన మనస్సులోని మాటను వెల్లడించారు.
Source: జాతీయ | 15 Apr 2008 | 5:55 am

రాజీవ్ హంతకురాలిని కలసిన ప్రియాంక

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న ప్రధాన నిందితురాలు నళినిని ప్రియాంక గాంధీ ఇటీవల కలిశారు. ఈ విషయాన్ని ముద్దాయి తరపు న్యాయవాది వెల్లడించారు.
Source: జాతీయ | 15 Apr 2008 | 4:48 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |