దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన లగాన్ సినిమాకు సంబంధించి కాపీరైట్ ఉల్లంఘన కేసులో సాక్ష్యం ఇవ్వాలని ఆదేశిస్తూ ఆ చిత్ర నిర్మాత, బాలీవుడు నటుడు అమీర్ఖాన్ను ఢిల్లీ కోర్టు మంగళవారం సమన్లు పంపింది. Source: జాతీయ | 15 Apr 2008 | 1:48 pm
బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) మంగళవారం లాభాలబాటలో పయనించింది. 114 పాయింట్ల పతనంతో 15,694 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో మరింత పతనమై 15,573 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరుకుంది Source: Yahoo! Telugu: News | 15 Apr 2008 | 12:19 pm
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం జాతీయ కాంట్రాక్టులను త్యాగం చేయొద్దని ఐసీసీ ప్రధాన సలహాదారు, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా క్రికెటర్లకు సూచించారు. బోర్డులపై తిరుగుబాటు చేసి వచ్చే క్రికెటర్లకు ఈ ప్రతిష్టాత్మక ట్వంటీ- 20 టోర్నీలో చోటు Source: Yahoo! Telugu: News | 15 Apr 2008 | 11:57 am
సేతుసముద్రం ప్రాజెక్టును అమలు చేసేందుకు అనుమతించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ నెల 29వ తేదీన విచారణ జరపనుంది. సేతు సముద్రం ప్రాజెక్టుపై ముందుకెళ్లేందుకు అనుమతించాలని కేంద్ర Source: Yahoo! Telugu: News | 15 Apr 2008 | 11:50 am
పెరుగుతున్న నిత్యావసర వస్తు ధరల అంశం మంగళవారం పార్లమెంట్లో ప్రకంపనలు సృష్టించింది. రెండో దశ బడ్జెట్ సమావేశాల ప్రారంభమైన మొదటి రోజునే ప్రభుత్వంపై పార్లమెంట్లో ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి, లెఫ్ట్ పార్టీలు నిప్పులు చెరిగాయి. Source: Yahoo! Telugu: News | 15 Apr 2008 | 11:38 am
ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు నిరసనగా యూఎన్పీఏ పార్టీలు మంగళవారం పార్లమెంట్లో ధర్నా నిర్వహించాయి. ఈ ధర్నాకు మద్దతుగా లెఫ్ట్ పార్టీలు కూడా అందులో పాల్గొన్నాయి. సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ ఈ ధర్నాకు నేతృత్వం Source: Yahoo! Telugu: News | 15 Apr 2008 | 11:38 am
రాష్ట్ర రాజకీయాల్లోకి ఎందరు సినీ కథానాయకులొచ్చినా కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదని మంత్రి మారెప్ప పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి రావడాన్ని వారు అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. Source: Yahoo! Telugu: News | 15 Apr 2008 | 10:32 am
ప్రజాపథం కార్యక్రమంలో భాగంగా మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ తెర్లాం నియోజకవర్గంలోని లోచర్లకు విచ్చేశారు. అక్కడ ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించిన ముఖ్యమంత్రి వివిధ సమస్యలపై ప్రజలతో చర్చించారు. Source: Yahoo! Telugu: News | 15 Apr 2008 | 10:24 am
హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించనున్నట్టు లోక్సత్తా ప్రకటించింది. దీనికోసం రూ. మూడు వేల కోట్లతో బడ్జెట్ రూపొందించనున్నట్టు ఆ పార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది.
తాము అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలపై 24గంటల... Source: Yahoo! Telugu: News | 15 Apr 2008 | 10:24 am
ప్రత్యేక తెలంగాణా ఏర్పడితే దళితుడినే ముఖ్యమంత్రి చేస్తామని తెరాస చీఫ్ కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణాకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడినే చేసి, ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
నల్గొండ జిల్లా, యాదగిరి గుట్ట మండలంలోని మోటకొండూరు... Source: Yahoo! Telugu: News | 15 Apr 2008 | 10:22 am
అభ్యర్థులు వ్యక్తిగత సమాచారాన్ని దాచిపెడుతుండటంపై కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఖాళీగా వదిలిపెట్టవచ్చు అనే పరిస్థితిని అసరాగా చేసుకొని ఎన్నికల్లో పోటీ Source: Yahoo! Telugu: News | 15 Apr 2008 | 10:04 am
ప్రధానమంత్రి అభ్యర్థిగా అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ పేరును ప్రతిపాదించటాన్ని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు అపహాస్యం చేశారు. ఇలాంటి ప్రతిపాదనలు నిష్ప్రయోజనమని ఆయన పేర్కొన్నారు. Source: జాతీయ | 15 Apr 2008 | 9:19 am
రాష్ట్రంలోని దళితుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్సార్ రాజశేఖర రెడ్డి తెలిపారు. ప్రజాపథంలో భాగంగా ఆయన మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటించారు. Source: ఏపీ న్యూస్ | 15 Apr 2008 | 8:57 am
దేశంలో పెరిగిపోయిన నిత్యావసర సరుకుల ధరలపై లోక్సభ అట్టుడికి పోయింది. దీంతో స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ సభను బుధవారానికి వాయిదా వేశారు. బడ్జెట్ రెండో దశ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమైన విషయం తెల్సిందే. Source: జాతీయ | 15 Apr 2008 | 7:36 am
భారత్-బంగ్లాదేశ్ల మధ్య తొలి రైలు సర్వీసు మైత్రీ ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది. ఉదయం ఏడున్నర గంటలకు విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ సర్వీసును ప్రారంభించారు. Source: జాతీయ | 15 Apr 2008 | 6:48 am
భారత్ - బ్రెజిల్ దేశాల మధ్య నాలుగు కీలక ఒప్పందాలు కుదిరాయి. వాటిలో ఒకటి ఇరు దేశాల మధ్య నేరస్తుల అప్పగింత, ఆయిల్ మరియు సహజవాయుల ఒప్పందాలు కీలకమైనవి. ప్రస్తుతం భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెల్సిందే. Source: జాతీయ | 15 Apr 2008 | 6:37 am
ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును ప్రతిపాదిస్తే తాను ఎంతో సంతోషిస్తానని డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి కరుణానిధి స్పష్టం చేశారు. ఆయన చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ తన మనస్సులోని మాటను వెల్లడించారు. Source: జాతీయ | 15 Apr 2008 | 5:55 am
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న ప్రధాన నిందితురాలు నళినిని ప్రియాంక గాంధీ ఇటీవల కలిశారు. ఈ విషయాన్ని ముద్దాయి తరపు న్యాయవాది వెల్లడించారు. Source: జాతీయ | 15 Apr 2008 | 4:48 am