మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బాబ్లీ ప్రాజెక్ట్ పూర్తయితే తెలంగాణలోని ఆరు జిల్లాలు ఎడారిగా మారుతుందని టీడీపీ సీనియర్ నేత దేవేందర్గౌడ్ పేర్కొన్నారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన... Source: Yahoo! Telugu: News | 12 Apr 2008 | 10:42 am
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న బ్యాక్లాగ్ పోస్టుల భర్తీని నిలిపివేయాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు శనివారం ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తొమ్మిదిమందిని అదుపులోకి తీసుకున్నారు. Source: Yahoo! Telugu: News | 12 Apr 2008 | 10:30 am
మహారాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి అవలంభిస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ ఆరోపించారు. Source: ఏపీ న్యూస్ | 12 Apr 2008 | 10:08 am
ప్రజాపథంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదివారం అదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కాగజ్నగర్ను సందర్శించి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. Source: Yahoo! Telugu: News | 12 Apr 2008 | 10:02 am
టిబెట్ వ్యవహారంలో చైనా అనుసరిస్తున్న వైఖరి పట్ల ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడింది. Source: జాతీయ | 12 Apr 2008 | 9:49 am
భద్రాద్రి శ్రీరాముని కళ్యాణానికి ఉపయోగించిన అక్షింతలను అమ్మాలనుకోవడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ విమర్శించారు. దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. Source: Yahoo! Telugu: News | 12 Apr 2008 | 9:29 am
విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్ధిని మీనాకుమారిపై దాడి చేసి ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించిన సందీప్ను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. Source: Yahoo! Telugu: News | 12 Apr 2008 | 8:31 am
మీరాజాస్మిన్ ప్రాధాన పాత్రలో ఒకటీ నాలుగు అనే నూతన చిత్రం ప్రారంభమైంది. రాజ్కంబైన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు ప్రభాకర్ దర్శకత్వం వహించనున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 12 Apr 2008 | 8:11 am
యశ్వంత్, సుహానీ జంటగా నటిస్తోన్న కృషి చిత్రం ఆడియో ఇటీవల విడుదలైంది. జక్కంపూడి సత్యనారాయణమూర్తి అండ్ సన్స్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివాజీ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 12 Apr 2008 | 8:01 am
తరుణ్, ఇలియానా జంటగా విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన భలే దొంగలు చిత్రం ఆధ్యంతం వినోదంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. జగపతిబాబు ఓ ముఖ్య భూమిక పోషించిన ఈ చిత్రంలో వేణుమాధవ్, సన, చంద్రమోహన్, సుధ, అన్నపూర్ణ, సునీల్... Source: Yahoo! Telugu: Entertainment | 12 Apr 2008 | 7:50 am
పార్టీలో క్రమశిక్షణ తప్పే కార్యకర్తలపై కఠినచర్యలు తప్పవని టీడీపీ చీఫ్ చంద్రబాబు హెచ్చరించారు. పార్టీ నేతలు విభేదాలను పక్కనబెట్టి ముందుకు కలసి సాగాలని సూచించారు.
కడప, మహబూబ్నగర్, కృష్ణా జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబునాయుడు Source: Yahoo! Telugu: News | 12 Apr 2008 | 7:47 am
అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ బీజింగ్ ఒలింపిక్ క్రీడలకు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని వైట్హౌస్ ప్రతినిధులు శుక్రవారం ప్రకటించారు. అయితే ఈ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు బుష్ హాజరవతారా లేదా అనే విషయంపై మాత్రం వారు Source: Yahoo! Telugu: News | 12 Apr 2008 | 7:45 am
ద్రవ్యోల్బణం మరింత పెరగడంపై కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వంపై లెఫ్ట్, ప్రతిపక్ష బీజేపీలు శుక్రవారం నిప్పులుచెరిగాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేకపోతే యూపీఏ కూటమి అందుకు తగిన రాజకీయమూల్యం Source: Yahoo! Telugu: News | 12 Apr 2008 | 7:19 am
శ్రీనాగ్ కార్పోరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాస్, నాగసుశీల నిర్మించిన కాళిదాసు చిత్రానికి కొత్త దర్శకుడు జి. రవిచరణ్రెడ్డి దర్శకత్వం వహించంగా, చక్రి సంగీతాన్ని అందించారు. అక్కినేని నట వారసునిగా తెలుగుతెరకు పరిచయమైన సుశాంత్, తమన్నా జంటగా... Source: Yahoo! Telugu: Entertainment | 12 Apr 2008 | 7:09 am
సాధారణంగా కమ్యూనిస్టులు తమ పార్టీ నియమనిబంధనలకు కట్టుబడి ఉంటారు. పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించేందుకు ఎట్టిపరిస్థితుల్లోను అంగీకరించరు. Source: జాతీయ | 12 Apr 2008 | 5:50 am
నానాటికి తగ్గిపోతున్న గిరిజన విద్యార్థుల శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న ఆరు శాతం రిజర్వేషన్లను ఏకంగా 75 శాతానికి పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఒక జీవోను జారీ చేసింది. Source: ఏపీ న్యూస్ | 12 Apr 2008 | 5:49 am
సర్వధారి నామ సంవత్సర (ఉగాది) కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిలో బియ్యం రెండు రూపాయల పథకం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. Source: ఏపీ న్యూస్ | 12 Apr 2008 | 5:10 am
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ను ముంబై వీడి వెళ్లాల్సిందిగా తాను ఏనాడు డిమాండ్ చేయబోనని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్థాక్రే స్పష్టం చేశారు. Source: జాతీయ | 12 Apr 2008 | 5:09 am
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా తన 13 రోజుల అమెరికా పర్యటనుకు శుక్రవారం నుంచి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఆయన గురువారం రాత్రి వాషింగ్టన్ చేరుకున్నారు. ప్రస్తుతం వాషింగ్టన్లో ఉన్న దలైలామా వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. Source: Yahoo! Telugu: News | 12 Apr 2008 | 3:54 am
రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ తన 12 రోజుల విదేశీ పర్యటనను శనివారం నుంచి ప్రారంభించనున్నారు. ఈ విదేశీ పర్యటనలో భాగంగా ఆమె బ్రెజిల్, మెక్సికో, చిలీ దేశాల్లో పర్యటించనున్నారు. Source: Yahoo! Telugu: News | 12 Apr 2008 | 3:38 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం, 9.15 గంటలకు టాలీవుడ్ టైం, 10.00 గంటలకు షో రీల్... Source: Yahoo! Telugu: Entertainment | 12 Apr 2008 | 3:18 am
త్వరలో రానున్న లోక్సభ ఎన్నికల్లో యూపీఏ కూటమితో కలిసి పోటీ చేసేది లేదని లోక్ జనశక్తి అధ్యక్షుడు రామ్విలాశ్ పాశ్వాన్ వెల్లడించారు. ఒకటి లేదా రెండు రాష్ట్రాల్లో తప్ప కూటమి మొత్తం సంయుక్తంగా పోటీ చేయడం సాధ్యపడదని ఆయన స్పష్టం చేశారు. Source: జాతీయ | 11 Apr 2008 | 3:04 pm
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని మహాగంలో దళితులు, బంజారాలకు మధ్య చెలరేగిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గతంలో తమకు కేటాయించిన భూమిలో ఉన్న కులదేవత విగ్రహాన్ని దళితులు ధ్వంసం చేశారాని బంజారాలు ఆరోపించారు. ఇదే సమయంలో... Source: ఏపీ న్యూస్ | 11 Apr 2008 | 2:22 pm
ప్రజా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని రాష్ట్ర సీపీఐ(ఎం) నాయకుడు రాఘవులు ఆరోపించారు. రాష్ట్రంలోని మూడు పెద్ద నగరాలలో అసలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఊసేలేదన్నారు. ఇదిలా ఉంటే ప్రజాపథం, మూడు దశలలో ఇందిరమ్మ పథకం... Source: ఏపీ న్యూస్ | 11 Apr 2008 | 2:20 pm
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని వచ్చే ఆరు నెలల్లోగా రాష్ట్రమంతటా అమలు చేస్తామని రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెల్లడించారు. Source: ఏపీ న్యూస్ | 11 Apr 2008 | 2:16 pm
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని వక్రీకరించొద్దని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సేవ చేయాలని ఉంటే అందుకు ఇతర మార్గాలు చాలా ఉన్నాయని సూచించారు. Source: ఏపీ న్యూస్ | 11 Apr 2008 | 1:54 pm
పవర్స్టార్ పవన్ కల్యాణ్, ఇలియానా జంటగా నటించిన 'జల్సా' కేవలం వారం రోజుల వ్యవధిలో 21 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టిందని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలిపారు. ఒక్క తెలుగు సినీ చరిత్రలోనేకాదు.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లను చేసే... Source: వినోదం | 11 Apr 2008 | 1:12 pm
అంతరిక్షంలో ఎగిరే రాకెట్లను తిలకించాలంటే ఎంతో శ్రమించాల్సిందే. ఇందుకోసం ప్రత్యేకంగా నాసా వంటి అంతరిక్ష పరిశోధనా కేంద్రాలకు వెళ్లాల్సిందే. అయితే.. ఇందుకోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అక్కడకు వెళ్లాల్సిన అవసరం లేదు. Source: వినోదం | 11 Apr 2008 | 12:19 pm