ఎయిడ్స్పై వ్యతిరేకంగా ఎంతోమంది పోరాడుతున్నారు. నిర్మాతలు ఎన్నో సినిమాలు తీస్తున్నారు. ప్రభుత్వమే కోట్లు వెచ్చిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతుంది. ఇదంతా బహుళజాతి కంపెనీలు చేస్తున్న కుట్ర. నిరోధ్లు... Source: వినోదం | 10 Apr 2008 | 12:36 pm
పవర్స్టార్ పవన్ కల్యాణ్, ఇలియానా జంటగా నటించిన జల్సా చిత్రం టీనేజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలలోని పాటలు టీనేజ్ కుర్రకారును ఉర్రూతలూగిస్తున్నాయి. ముఖ్యంగా డోంట్ వర్రీ బీ హేపీ...లేలేలేమా.... గల్లీలో... పాటలు చిందులేయిస్తున్నాయి. Source: వినోదం | 10 Apr 2008 | 11:37 am
బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) గురువారం నష్టాల బాటలో పయనించింది. 36 పాయింట్ల నష్టంతో 15,755 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం లావాదేవీల్లో రిలయన్స్, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థల షేర్ల కొనుగోళ్లతో ఈరోజు ప్రారంభం నుంచి 200 Source: Yahoo! Telugu: News | 10 Apr 2008 | 11:35 am
త్రిపుర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గురువారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. బర్డ్ఫ్లూ వ్యాధి బయటపడిన జిల్లాలో కాకుండా మరో రెండు జిల్లాల్లో పక్షులు మృత్యువాతపడటంతో త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. Source: Yahoo! Telugu: News | 10 Apr 2008 | 10:49 am
దేశ అత్యున్నత న్యాయస్థానం వివాదాస్పద ఓబీసీ రిజర్వేషన్ల బిల్లు సబబేనని తీర్పు వెలువరచడంపై వివిధ రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. సుప్రీంకోర్టు గురువారం కేంద్రీయ విద్యాసంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సమర్థిస్తూ Source: Yahoo! Telugu: News | 10 Apr 2008 | 10:28 am
రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవసాయానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం రంగారెడ్డి జిల్లాలోని రైతులచేత 120 కమొడిటీ గ్రూపులను ఏర్పాటు చేసింది. ఒక్కో గ్రూపులో 50 నుంచి 100 మంది రైతులు ఉంటారు. ఈ గ్రూపులు ప్రైవేటు సంస్థలతో ఒప్పందం చేసుకుని... Source: ఏపీ న్యూస్ | 10 Apr 2008 | 10:16 am
ఆస్ట్రేలియా జట్టు ఈ ఏడాది ద్వితీయార్ధంలో భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో ఆస్ట్రేలియా జట్టు ఇక్కడ నాలుగు టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం ఆసిస్ జట్టు సెప్టెంబర్ 29న భారత్కు రానుంది. Source: Yahoo! Telugu: News | 10 Apr 2008 | 9:41 am
తన నాలుగో విడత ప్రజాపథాన్ని ముఖ్యమంత్రి వైఎస్ గురువారం నల్గొండ జిల్లానుంచి ప్రారంభించారు. యాదగిరి గుట్టలో పూజల తర్వాత ఆయన భువనగిరి మండలం, వడాయిగూడెం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించారు. Source: Yahoo! Telugu: News | 10 Apr 2008 | 9:34 am
తాము టీడీపీకి దగ్గరవుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని సీపీఎం స్పష్టం చేసింది. ధరల పెరుగుదలపై టీడీపీతో కలసి పోరాటం
జరుపుతున్నంత మాత్రాన ఆ పార్టీకి చేరువైనట్టు భావించనవసరం లేదని పేర్కొంది. Source: Yahoo! Telugu: News | 10 Apr 2008 | 9:16 am
వేసవి కాలంలో తలెత్తే సమస్యలకు తక్షణం పరిష్కారం కనుగొనడమే "ప్రజాపథం" ముఖ్యోద్దేశమని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలోని యాదగిరి గుట్ట నుంచి ఆయన గురువారం ప్రజాపథం కార్యక్రమాన్ని ప్రారంభించారు. Source: ఏపీ న్యూస్ | 10 Apr 2008 | 9:07 am
గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్, మంత్రి ముకేశ్ గౌడ్, ఎంపీలు సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు కూడా హాజరయ్యారు. Source: Yahoo! Telugu: News | 10 Apr 2008 | 8:52 am
నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొని చరిత్ర సృష్టిస్తామని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రకటించారు. ప్రజాపథం కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లాలలోని యాదగిరి గుట్ట నుంచి ఆయన గురువారం శ్రీకారం చుట్టారు. Source: ఏపీ న్యూస్ | 10 Apr 2008 | 8:41 am
రూ. 2 బియ్యం పథకం ద్వారా పేదలకు ఒరిగేదేమీ లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు దేవేందర్ గౌడ్ విమర్శించారు. ఈ పథకం ద్వారా ప్రజలకు మిగిలే డబ్బుతో ఏ నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకోలేరని ఆయన దుయ్యబట్టారు. Source: ఏపీ న్యూస్ | 10 Apr 2008 | 7:32 am
ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మ్యాచ్లు లేకపోవడంతో తాజాగా ఫిఫా ప్రకటించిన ఫుట్బాల్ ర్యాంకింగ్స్లో భారత్ ర్యాంకు ఆరు స్థానాలు పతనమై 154కు చేరుకుంది. గత ఏడాది సెప్టెంబర్ తరువాత భారత ఫుట్బాల్ జట్టు ఇప్పటివరకు ఒక్క Source: Yahoo! Telugu: News | 10 Apr 2008 | 7:29 am
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల స్ఫూర్తితో భారత్ కూడా క్రికెట్ బెట్టింగ్కు చట్టబద్ధత కల్పించాలని ఐసీసీ ప్రధాన సలహాదారు ఐఎస్ బింద్రా అభిప్రాయపడ్డారు. బెట్టింగ్కు చట్టబద్ధత కల్పించడం వలన మ్యాచ్ ఫిక్సింగ్ను అరికట్టడంతోపాటు ప్రభుత్వ ఖజానా Source: Yahoo! Telugu: News | 10 Apr 2008 | 7:15 am
ఐటీ అధికారులు టాలీవుడ్ సినీ పరిశ్రమలోని పాపులర్ సినీ నటీనటులపై దృష్టి సారిస్తున్నట్లు తెలిస్తోంది. ఆ మధ్య మహేష్ బాబు, నిర్మాత రాజు తదితరులు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇదిలా ఉంటే... టాలీవుడ్ సెక్సీక్వీన్ ఇలియానా తన పారితోషికాన్ని కోటీ 50 లక్షలు... Source: వినోదం | 10 Apr 2008 | 6:41 am