నిరోధ్‌ల కోసమే ఈ కుట్ర

ఎయిడ్స్‌పై వ్యతిరేకంగా ఎంతోమంది పోరాడుతున్నారు. నిర్మాతలు ఎన్నో సినిమాలు తీస్తున్నారు. ప్రభుత్వమే కోట్లు వెచ్చిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతుంది. ఇదంతా బహుళజాతి కంపెనీలు చేస్తున్న కుట్ర. నిరోధ్‌లు...
Source: వినోదం | 10 Apr 2008 | 12:36 pm

ఉర్రూతలూగిస్తున్న జల్సా పాటలు

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, ఇలియానా జంటగా నటించిన జల్సా చిత్రం టీనేజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలలోని పాటలు టీనేజ్ కుర్రకారును ఉర్రూతలూగిస్తున్నాయి. ముఖ్యంగా డోంట్ వర్రీ బీ హేపీ...లేలేలేమా.... గల్లీలో... పాటలు చిందులేయిస్తున్నాయి.
Source: వినోదం | 10 Apr 2008 | 11:37 am

మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 95 పాయింట్లు పతనం

బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) గురువారం నష్టాల బాటలో పయనించింది. 36 పాయింట్ల నష్టంతో 15,755 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం లావాదేవీల్లో రిలయన్స్, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థల షేర్ల కొనుగోళ్లతో ఈరోజు ప్రారంభం నుంచి 200
Source: Yahoo! Telugu: News | 10 Apr 2008 | 11:35 am

త్రిపురలో బర్డ్‌ఫ్లూ విజృంభణ: రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్

త్రిపుర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గురువారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. బర్డ్‌ఫ్లూ వ్యాధి బయటపడిన జిల్లాలో కాకుండా మరో రెండు జిల్లాల్లో పక్షులు మృత్యువాతపడటంతో త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Source: Yahoo! Telugu: News | 10 Apr 2008 | 10:49 am

ఓబీసీ కోటా తీర్పుపై వివిధ రాజకీయ పార్టీల హర్షం

దేశ అత్యున్నత న్యాయస్థానం వివాదాస్పద ఓబీసీ రిజర్వేషన్ల బిల్లు సబబేనని తీర్పు వెలువరచడంపై వివిధ రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. సుప్రీంకోర్టు గురువారం కేంద్రీయ విద్యాసంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సమర్థిస్తూ
Source: Yahoo! Telugu: News | 10 Apr 2008 | 10:28 am

కార్పొరేట్ వ్యవసాయానికి రంగం సిద్ధం

రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవసాయానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం రంగారెడ్డి జిల్లాలోని రైతులచేత 120 కమొడిటీ గ్రూపులను ఏర్పాటు చేసింది. ఒక్కో గ్రూపులో 50 నుంచి 100 మంది రైతులు ఉంటారు. ఈ గ్రూపులు ప్రైవేటు సంస్థలతో ఒప్పందం చేసుకుని...
Source: ఏపీ న్యూస్ | 10 Apr 2008 | 10:16 am

భారత్‌లో నాలుగు టెస్ట్‌లు ఆడనున్న ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా జట్టు ఈ ఏడాది ద్వితీయార్ధంలో భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో ఆస్ట్రేలియా జట్టు ఇక్కడ నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం ఆసిస్ జట్టు సెప్టెంబర్ 29న భారత్‌కు రానుంది.
Source: Yahoo! Telugu: News | 10 Apr 2008 | 9:41 am

నల్గొండ జిల్లా నుంచి సీఎం నాలుగో విడత ప్రజాపథం ప్రారంభం

తన నాలుగో విడత ప్రజాపథాన్ని ముఖ్యమంత్రి వైఎస్ గురువారం నల్గొండ జిల్లానుంచి ప్రారంభించారు. యాదగిరి గుట్టలో పూజల తర్వాత ఆయన భువనగిరి మండలం, వడాయిగూడెం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించారు.
Source: Yahoo! Telugu: News | 10 Apr 2008 | 9:34 am

టీడీపీకి దగ్గర కావడం లేదుః సీపీఎం స్పష్టీకరణ

తాము టీడీపీకి దగ్గరవుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని సీపీఎం స్పష్టం చేసింది. ధరల పెరుగుదలపై టీడీపీతో కలసి పోరాటం జరుపుతున్నంత మాత్రాన ఆ పార్టీకి చేరువైనట్టు భావించనవసరం లేదని పేర్కొంది.
Source: Yahoo! Telugu: News | 10 Apr 2008 | 9:16 am

సమస్యలకు పరిష్కార మార్గం "ప్రజాపథం": సీఎం

వేసవి కాలంలో తలెత్తే సమస్యలకు తక్షణం పరిష్కారం కనుగొనడమే "ప్రజాపథం" ముఖ్యోద్దేశమని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలోని యాదగిరి గుట్ట నుంచి ఆయన గురువారం ప్రజాపథం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 10 Apr 2008 | 9:07 am

వైఎస్‌చే గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభం

గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్, మంత్రి ముకేశ్ గౌడ్, ఎంపీలు సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు కూడా హాజరయ్యారు.
Source: Yahoo! Telugu: News | 10 Apr 2008 | 8:52 am

నల్లగొండ జిల్లాలో చరిత్ర సృష్టిస్తాం: వైఎస్

నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొని చరిత్ర సృష్టిస్తామని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రకటించారు. ప్రజాపథం కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లాలలోని యాదగిరి గుట్ట నుంచి ఆయన గురువారం శ్రీకారం చుట్టారు.
Source: ఏపీ న్యూస్ | 10 Apr 2008 | 8:41 am

భద్రాచలం శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం

భద్రాచలంలో శ్రీ సీతారాముల బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. సోమవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 10 Apr 2008 | 8:36 am

బియ్యం పథకంతో ఒరిగేదేమీ లేదు: దేవేందర్

రూ. 2 బియ్యం పథకం ద్వారా పేదలకు ఒరిగేదేమీ లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు దేవేందర్ గౌడ్ విమర్శించారు. ఈ పథకం ద్వారా ప్రజలకు మిగిలే డబ్బుతో ఏ నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకోలేరని ఆయన దుయ్యబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 10 Apr 2008 | 7:32 am

ఫిఫా ర్యాంకింగ్స్‌: భారత్ ర్యాంకు 154కు పతనం

ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకపోవడంతో తాజాగా ఫిఫా ప్రకటించిన ఫుట్‌‌బాల్ ర్యాంకింగ్స్‌లో భారత్ ర్యాంకు ఆరు స్థానాలు పతనమై 154కు చేరుకుంది. గత ఏడాది సెప్టెంబర్ తరువాత భారత ఫుట్‌బాల్ జట్టు ఇప్పటివరకు ఒక్క
Source: Yahoo! Telugu: News | 10 Apr 2008 | 7:29 am

క్రికెట్ బెట్టింగ్‌కు చట్టబద్ధత కల్పించాలి: బింద్రా

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల స్ఫూర్తితో భారత్ కూడా క్రికెట్ బెట్టింగ్‌కు చట్టబద్ధత కల్పించాలని ఐసీసీ ప్రధాన సలహాదారు ఐఎస్ బింద్రా అభిప్రాయపడ్డారు. బెట్టింగ్‌కు చట్టబద్ధత కల్పించడం వలన మ్యాచ్ ఫిక్సింగ్‌ను అరికట్టడంతోపాటు ప్రభుత్వ ఖజానా
Source: Yahoo! Telugu: News | 10 Apr 2008 | 7:15 am

ఇలియానా పారితోషికం రూ. 1.50 కోట్లు

ఐటీ అధికారులు టాలీవుడ్ సినీ పరిశ్రమలోని పాపులర్ సినీ నటీనటులపై దృష్టి సారిస్తున్నట్లు తెలిస్తోంది. ఆ మధ్య మహేష్ బాబు, నిర్మాత రాజు తదితరులు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇదిలా ఉంటే... టాలీవుడ్ సెక్సీక్వీన్ ఇలియానా తన పారితోషికాన్ని కోటీ 50 లక్షలు...
Source: వినోదం | 10 Apr 2008 | 6:41 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |