రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన బియ్యం పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిలాలు మండల కేంద్రాల్లో రెండు రూపాయలకు బియ్యం పథకాన్ని మంత్రులు, నేతలు ఆట్టహాసంగా ప్రారంభించారు. తెలంగాణా, రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో పలువురు మంత్రులు, రాజకీయ నేతలు.
Source: ఏపీ న్యూస్ | 9 Apr 2008 | 10:59 am

పేదోడి బియ్యం పథకం వైఎస్‌చే ప్రారంభం

పేదోడి బియ్యం పథకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ తిరిగి శ్రీకారం చుట్టారు. రాజకీయ బలాబలాలను మార్చివేయగల ఈ చారిత్రాత్మక పథకాన్ని ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి బుధవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల మండలం నుంచి ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 9 Apr 2008 | 10:49 am

చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే మద్దతు: బ్రహ్మానందం

చిరంజీవి తన రాజకీయ ప్రవేశం గురించి ప్రత్యక్షంగా ఎక్కడా వ్యాఖ్యానించకపోయినా, రాష్ట్రంలో ప్రతిరోజు ఎవరోఒకరు ఈ విషయంపై గళం విప్పుతూనే ఉన్నారు. ఈ సందర్భంలో వారు చిరు రాజకీయ ప్రవేశంపై వారి అభిప్రాయాలను చెప్పడం ద్వారా...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Apr 2008 | 10:47 am

ఒలింపిక్ టార్చ్ రిలే: రాహుల్‌కు ఐవోఏ ఆహ్వానం

భారత్‌‍లో ఈ నెల 17న జరిగే ఒలింపిక్ టార్చ్ రిలేలో పాల్గొనేందుకు ఇతర యువ పార్లమెంటేరియన్లతో పాటు రాహుల్ గాంధీని కూడా భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) ఇందులో పాల్గొనాలని ఆహ్వానించింది. నిర్వాహకులు విజ్ఞప్తి మేరకు రాజకీయ నేతలు
Source: Yahoo! Telugu: News | 9 Apr 2008 | 10:12 am

ప్రయివేటు కంపెనీల్లో ఉద్యోగ కోటాకు ఎంఎన్ఎస్ డిమాండ్

రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) భూమిపుత్రుల నినాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలోని ప్రయివేటు సంస్థల్లో 80 శాతం ఉద్యోగాలను మరాఠీలకు కేటాయించాలని ఎంఎన్ఎస్ తాజాగా డిమాండ్ చేసింది.
Source: Yahoo! Telugu: News | 9 Apr 2008 | 10:11 am

రాష్ట్ర వ్యాప్తంగా రెండు రూపాయల బియ్యం పథకం ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ముఖ్యమంత్రి వైఎస్ ఈ పథకానికి శ్రీకారం చుట్టగా, వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులచే ఈ పథకం...
Source: Yahoo! Telugu: News | 9 Apr 2008 | 10:06 am

రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు సర్వం సిద్ధం

రాజధాని మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని 281 శాసనసభ నియోజకవర్గాల్లో ఈ సవరణ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుందని అధికార వర్గాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: News | 9 Apr 2008 | 8:56 am

మాట్లాడనందుకే మీనాకుమారిపై హత్యాయత్నం: సందీప్

ఏడాది కాలంగా ప్రేమిస్తున్న తనతో గత రెండునెలలుగా మాట్లాడని కారణంగానే ఇంజనీరింగ్ విద్యార్థిని మీనాకుమారిపై హత్యాయత్నానికి పాల్పడ్డానని నిందితుడు సందీప్ తెలిపాడు విజయవాడ కృష్ణలంకలో ఆమెపై దాడి చేసిన తర్వాత తాను కూడా కత్తితో...
Source: Yahoo! Telugu: News | 9 Apr 2008 | 7:50 am

ఇంజినీరింగ్ విద్యార్థినిపై కత్తితో దాడి

తన ప్రేమను నిరాకరించిందనే నెపంతో మీనాకుమారి అనే ఇంజినీరింగ్ విద్యార్థినిపై సందీప్ అనే విద్యార్ధి కత్తితో దాడి చేశాడు. తాడేపల్లి కేఎల్‌పి ఇంజినీరింగ్ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న మీనాకుమారి బాపయ్యనగర్‌లో తన పినతండ్రి ఇంట్లో ఉంటోంది.
Source: ఏపీ న్యూస్ | 9 Apr 2008 | 7:41 am

సంగీత ప్రధాన పాత్రలో చిత్రం రికార్డింగ్ ప్రారంభం

సంగీత ప్రధాన పాత్రలో వై.డి.శ్రీప్రసాద్ స్వీయ దర్శకత్వంలో అరుణోదయ మూవీ మేకర్స్ పతాకంపై ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్ సోమవారం ఉగాదినాడు రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభమైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Apr 2008 | 7:19 am

ప్రేక్షకుల ఆదరణతో పెద్ద చిత్రంగా సవాల్‌: జయ

చిన్న చిత్రంగా విడుదలైన సవాల్ ప్రేక్షకుల ఆదరణతో పెద్ద చిత్రం స్థాయి విజయాన్ని సాధించిందని ఆ చిత్ర దర్శకురాలు జయ.బి పేర్కొన్నారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆమె తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Apr 2008 | 7:07 am

టబు ప్రధాన పాత్రలో త్వరలో నా ఇంట్లో ఒకరోజు

టబు ప్రధాన పాత్రలో నటించిన నా ఇంట్లో ఒకరోజు అనే చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హవా అనే పేరుతో హిందీలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేయనున్నారు. ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ ఓరియెంటెడ్...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Apr 2008 | 6:43 am

దీక్షతో వైద్యులకు అస్వస్థత ఉస్మానియాకు తరలింపు

వేతనాల పెంపునకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేపడుతున్న ప్రభుత్వ వైద్యులు అస్వస్థత పాలవడంతో పోలీసులు వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. డీహెచ్ఎమ్‌ఎస్ వద్ద దీక్షా శిబిరంపై పోలీసులు దాడి చేసి, వారిని ఆస్పత్రికి తరలించారు.
Source: Yahoo! Telugu: News | 9 Apr 2008 | 6:39 am

చట్టబద్ధంగా మాన్యతతో పెళ్లి కాలేదు: సంజయ్‌దత్

మాన్యతతో తనకింకా చట్టబద్ధంగా పెళ్లి కాలేదని హాలీవుడ్ నటుడు సంజయ్‌‌దత్ పేర్కొన్నారు. తొలి భర్త మీరజ్ రెహ్మాన్ నుంచి విడాకులు తీసుకోకుండా మాన్యతను పెళ్లి చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసు విచారణలో సంజయ్...
Source: Yahoo! Telugu: News | 9 Apr 2008 | 5:05 am

శ్రీవారి వసంతోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

తిరుమలలో ఏప్రిల్ 18నుంచి నిర్వహించనున్న శ్రీవారి వసంతోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవిల సమేతంగా శ్రీవారి ఊరేగింపు నిర్వహించనున్నారు.
Source: Yahoo! Telugu: News | 9 Apr 2008 | 4:43 am

ఉడుపి రాజగోపురం త్వరలో ప్రారంభం: దేశంలో ఎత్తైనదిగా రికార్డ్

కర్ణాటకలోని ఉడుపిలో నిర్మించిన దేశంలోకి ఎత్తైన రాజగోపురం త్వరలో ప్రారంభం కానుంది. 249 అడుగుల ఎత్తైన ఈ రాజగోపురాన్ని మురుడేశ్వర స్వామి దేవాలయ ప్రధాన ద్వారంగా నిర్మించారు.
Source: Yahoo! Telugu: News | 9 Apr 2008 | 4:40 am

బియ్యం పథకానికి నేడు శ్రీకారం

రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం కార్యక్రమానికి రాష్ట్రప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా పథకాన్ని ప్రారంభించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 9 Apr 2008 | 4:38 am

వైఎస్ అభివృద్ధి చేస్తున్నారు కానీ గెలుపు కష్టమేః ఎమ్మెస్సార్

రాష్ట్రాన్ని వైఎస్ అభివృద్ధి బాటన నడిపిస్తున్నప్పటికీ, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు సాధిస్తుందని ఖచ్చితంగా చెప్పలేమని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ అనుమానం వ్యక్తం చేశారు.ప్రజలు అభివృద్ధిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు.
Source: Yahoo! Telugu: News | 9 Apr 2008 | 4:04 am

ఏప్రిల్ 09, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Apr 2008 | 3:16 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 9 Apr 2008 | 3:14 am

వడగళ్ల వానతో పంట నష్టం

అకాల వర్షంతో రాష్ట్రంలోని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన వడగండ్ల వానతో పండ్ల తోటలకు అపార నష్టం వాటిల్లింది. రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలంలో కురిసిన వడగండ్ల వానతో వరిపైరుకు తీవ్ర నష్టం జరిగింది. చెట్లు, ఇళ్లు...
Source: ఏపీ న్యూస్ | 8 Apr 2008 | 2:34 pm

శ్రీవారి సన్నిధిలో అభిమానికి శ్రియ చెంపదెబ్బ ప్రసాదం

అందాల తార శ్రియ తిరుమల విచ్చేసిన సందర్భంగా ఓ అభిమానికి చెంపదెబ్బ ప్రసాదాన్ని రుచి చూపించింది. అభిమానిని కొట్టడమేంటని ఆశ్చర్యపోకండి. ఆ అభిమాని అభిమానం కాస్త హద్దులు దాటేయడంతో చిరాకుపుట్టిన శ్రియ అతని చెంపను...
Source: Yahoo! Telugu: Entertainment | 8 Apr 2008 | 11:13 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |