రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిలాలు మండల కేంద్రాల్లో రెండు రూపాయలకు బియ్యం పథకాన్ని మంత్రులు, నేతలు ఆట్టహాసంగా ప్రారంభించారు. తెలంగాణా, రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో పలువురు మంత్రులు, రాజకీయ నేతలు. Source: ఏపీ న్యూస్ | 9 Apr 2008 | 10:59 am
పేదోడి బియ్యం పథకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ తిరిగి శ్రీకారం చుట్టారు. రాజకీయ బలాబలాలను మార్చివేయగల ఈ చారిత్రాత్మక పథకాన్ని ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి బుధవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల మండలం నుంచి ప్రారంభించారు. Source: ఏపీ న్యూస్ | 9 Apr 2008 | 10:49 am
చిరంజీవి తన రాజకీయ ప్రవేశం గురించి ప్రత్యక్షంగా ఎక్కడా వ్యాఖ్యానించకపోయినా, రాష్ట్రంలో ప్రతిరోజు ఎవరోఒకరు ఈ విషయంపై గళం విప్పుతూనే ఉన్నారు. ఈ సందర్భంలో వారు చిరు రాజకీయ ప్రవేశంపై వారి అభిప్రాయాలను చెప్పడం ద్వారా... Source: Yahoo! Telugu: Entertainment | 9 Apr 2008 | 10:47 am
భారత్లో ఈ నెల 17న జరిగే ఒలింపిక్ టార్చ్ రిలేలో పాల్గొనేందుకు ఇతర యువ పార్లమెంటేరియన్లతో పాటు రాహుల్ గాంధీని కూడా భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) ఇందులో పాల్గొనాలని ఆహ్వానించింది. నిర్వాహకులు విజ్ఞప్తి మేరకు రాజకీయ నేతలు Source: Yahoo! Telugu: News | 9 Apr 2008 | 10:12 am
రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) భూమిపుత్రుల నినాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలోని ప్రయివేటు సంస్థల్లో 80 శాతం ఉద్యోగాలను మరాఠీలకు కేటాయించాలని ఎంఎన్ఎస్ తాజాగా డిమాండ్ చేసింది. Source: Yahoo! Telugu: News | 9 Apr 2008 | 10:11 am
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ముఖ్యమంత్రి వైఎస్ ఈ పథకానికి శ్రీకారం చుట్టగా, వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులచే ఈ పథకం... Source: Yahoo! Telugu: News | 9 Apr 2008 | 10:06 am
రాజధాని మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని 281 శాసనసభ నియోజకవర్గాల్లో ఈ సవరణ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుందని అధికార వర్గాలు తెలిపాయి. Source: Yahoo! Telugu: News | 9 Apr 2008 | 8:56 am
ఏడాది కాలంగా ప్రేమిస్తున్న తనతో గత రెండునెలలుగా మాట్లాడని కారణంగానే ఇంజనీరింగ్ విద్యార్థిని మీనాకుమారిపై హత్యాయత్నానికి పాల్పడ్డానని నిందితుడు సందీప్ తెలిపాడు
విజయవాడ కృష్ణలంకలో ఆమెపై దాడి చేసిన తర్వాత తాను కూడా కత్తితో... Source: Yahoo! Telugu: News | 9 Apr 2008 | 7:50 am
తన ప్రేమను నిరాకరించిందనే నెపంతో మీనాకుమారి అనే ఇంజినీరింగ్ విద్యార్థినిపై సందీప్ అనే విద్యార్ధి కత్తితో దాడి చేశాడు. తాడేపల్లి కేఎల్పి ఇంజినీరింగ్ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న మీనాకుమారి బాపయ్యనగర్లో తన పినతండ్రి ఇంట్లో ఉంటోంది. Source: ఏపీ న్యూస్ | 9 Apr 2008 | 7:41 am
సంగీత ప్రధాన పాత్రలో వై.డి.శ్రీప్రసాద్ స్వీయ దర్శకత్వంలో అరుణోదయ మూవీ మేకర్స్ పతాకంపై ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్ సోమవారం ఉగాదినాడు రామానాయుడు స్టూడియోస్లో ప్రారంభమైంది. Source: Yahoo! Telugu: Entertainment | 9 Apr 2008 | 7:19 am
చిన్న చిత్రంగా విడుదలైన సవాల్ ప్రేక్షకుల ఆదరణతో పెద్ద చిత్రం స్థాయి విజయాన్ని సాధించిందని ఆ చిత్ర దర్శకురాలు జయ.బి పేర్కొన్నారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆమె తెలిపారు. Source: Yahoo! Telugu: Entertainment | 9 Apr 2008 | 7:07 am
టబు ప్రధాన పాత్రలో నటించిన నా ఇంట్లో ఒకరోజు అనే చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హవా అనే పేరుతో హిందీలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేయనున్నారు. ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ ఓరియెంటెడ్... Source: Yahoo! Telugu: Entertainment | 9 Apr 2008 | 6:43 am
వేతనాల పెంపునకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేపడుతున్న ప్రభుత్వ వైద్యులు అస్వస్థత పాలవడంతో పోలీసులు వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. డీహెచ్ఎమ్ఎస్ వద్ద దీక్షా శిబిరంపై పోలీసులు దాడి చేసి, వారిని ఆస్పత్రికి తరలించారు. Source: Yahoo! Telugu: News | 9 Apr 2008 | 6:39 am
మాన్యతతో తనకింకా చట్టబద్ధంగా పెళ్లి కాలేదని హాలీవుడ్ నటుడు సంజయ్దత్ పేర్కొన్నారు. తొలి భర్త మీరజ్ రెహ్మాన్ నుంచి విడాకులు తీసుకోకుండా మాన్యతను పెళ్లి చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసు విచారణలో సంజయ్... Source: Yahoo! Telugu: News | 9 Apr 2008 | 5:05 am
తిరుమలలో ఏప్రిల్ 18నుంచి నిర్వహించనున్న శ్రీవారి వసంతోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవిల సమేతంగా శ్రీవారి ఊరేగింపు నిర్వహించనున్నారు. Source: Yahoo! Telugu: News | 9 Apr 2008 | 4:43 am
కర్ణాటకలోని ఉడుపిలో నిర్మించిన దేశంలోకి ఎత్తైన రాజగోపురం త్వరలో ప్రారంభం కానుంది. 249 అడుగుల ఎత్తైన ఈ రాజగోపురాన్ని మురుడేశ్వర స్వామి దేవాలయ ప్రధాన ద్వారంగా నిర్మించారు. Source: Yahoo! Telugu: News | 9 Apr 2008 | 4:40 am
రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం కార్యక్రమానికి రాష్ట్రప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా పథకాన్ని ప్రారంభించనున్నారు. Source: ఏపీ న్యూస్ | 9 Apr 2008 | 4:38 am
రాష్ట్రాన్ని వైఎస్ అభివృద్ధి బాటన నడిపిస్తున్నప్పటికీ, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు సాధిస్తుందని ఖచ్చితంగా చెప్పలేమని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ అనుమానం వ్యక్తం చేశారు.ప్రజలు అభివృద్ధిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. Source: Yahoo! Telugu: News | 9 Apr 2008 | 4:04 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 9 Apr 2008 | 3:16 am
అకాల వర్షంతో రాష్ట్రంలోని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన వడగండ్ల వానతో పండ్ల తోటలకు అపార నష్టం వాటిల్లింది. రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలంలో కురిసిన వడగండ్ల వానతో వరిపైరుకు తీవ్ర నష్టం జరిగింది. చెట్లు, ఇళ్లు... Source: ఏపీ న్యూస్ | 8 Apr 2008 | 2:34 pm
అందాల తార శ్రియ తిరుమల విచ్చేసిన సందర్భంగా ఓ అభిమానికి చెంపదెబ్బ ప్రసాదాన్ని రుచి చూపించింది. అభిమానిని కొట్టడమేంటని ఆశ్చర్యపోకండి. ఆ అభిమాని అభిమానం కాస్త హద్దులు దాటేయడంతో చిరాకుపుట్టిన శ్రియ అతని చెంపను... Source: Yahoo! Telugu: Entertainment | 8 Apr 2008 | 11:13 am