రాష్ట్రంలో చాటుమాటుగా కార్యకలాపాలు సాగిస్తున్న నక్సల్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిషేధిత జనశక్తి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి కె.అమర్ అలియాస్ దేవేందర్ ఆదివారం పోలీసులకు పట్టుపడ్డాడు. ఇది జనశక్తి పార్టీకి కోలుకోలేని దెబ్బలాంటింది. Source: ఏపీ న్యూస్ | 6 Apr 2008 | 6:50 am
ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలో సద్దుమణిగిందని అనుకుంటున్న తెలంగాణా అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ ఈ అంశంపై సీనియర్ నేతలతో రహస్య మంతనాలు జరిపారు. Source: ఏపీ న్యూస్ | 6 Apr 2008 | 6:40 am
ముంబై మహానగరానికి తాను ఏమీ చేయలేదంటూ విమర్శించే హక్కు ఎవరికీ లేదని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ను చూసి అమితాబ్ నేర్చుకోవాలని శివసేన చీఫ్ బాల్థాక్రే చేసిన వ్యాఖ్యల పట్ల "బిగ్ బి" మండిపడ్డాడు. Source: జాతీయ | 6 Apr 2008 | 6:30 am
వచ్చే జూన్ 30వ తేదీ నుంచి రైతు రుణ మాఫీ పథకాన్ని అమలు చేస్తామని యూపీఏ ఛైర్ పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం శివగంగై జిల్లా కారైక్కుడిలో జరిగిన రైతు ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగించారు. Source: జాతీయ | 6 Apr 2008 | 5:58 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం... Source: Yahoo! Telugu: Entertainment | 6 Apr 2008 | 5:23 am
మహరాష్ట్రలో భోగభాగ్యాలతో తులతూగుతూ కూడా రాష్ట్రానికి పెద్దగా మేలుచేయని బాలీవుడ్ నటుడు అమితాబ్ తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ను చూసి నేర్చుకోవాలని శివసేన అధినేత బాల్ థాక్రే హితవు పలికారు. హోగెనకల్ సమస్యపై కర్నాటకకు వ్యతిరేకంగా... Source: జాతీయ | 5 Apr 2008 | 2:44 pm
తెలుగు చలనచిత్ర మెగాస్టార్ చిరంజీవి మరో రెండు నెలల్లో రాజకీయ రంగప్రవేశం చేయవచ్చని ఆయన బావమరిది అల్లు అరవింద్ సూచించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ విజయాలను వివరించేందుకు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసిన అరవింద్ మరో రెండునెలల్లో... Source: ఏపీ న్యూస్ | 5 Apr 2008 | 2:35 pm