తమిళనాడు రాష్ట్ర సినీ పరిశ్రమ బెంగుళూరులో తమిళ సినిమాలు ప్రదర్శితమవుతున్న థియేటర్లపై జరిగిన దాడులకు నిరసనగా శుక్రవారం సమ్మె, నిరాహార దీక్షను నిర్వహించింది. హొగెనేకల్ నీటి ప్రాజెక్టుకు కర్ణాటక వ్యతిరేకత వ్యక్తం చేస్తుండటం Source: Yahoo! Telugu: News | 4 Apr 2008 | 1:02 pm
బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ శుక్రవారం నష్టాల బాటలో పయనించింది. 63 పాయింట్ల వృద్ధితో 15,896 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం నష్టాలబాట పట్టింది. ద్రవ్యోల్బణం ఏడు శాతానికి చేరిన ప్రభావం బీఎస్ఈ సూచీపై కూడా పడడంతో ఒకనొక Source: Yahoo! Telugu: News | 4 Apr 2008 | 12:42 pm
దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ డివిలియర్స్ (217 నాటౌట్) డబుల్ సెంచరీ సాధించడంతో అహ్మదాబాద్లో జరుగుతున్న రెండో టెస్ట్లో పర్యాటక జట్టు భారీ ఆధిక్యత మూటగట్టుకుంది. రెండో రోజు ఆటముగిసే సమయానికి దక్షిణాఫ్రికా ఏడు Source: Yahoo! Telugu: News | 4 Apr 2008 | 12:03 pm
వ్యాధి నిర్థారణ పేరిట రోగులను పరీక్షలతో వేధించవద్దని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పిలుపునిచ్చారు. విజయవాడలోని పిన్నమనేని మెడికల్ కాలేజీలో టెలీ మెడిసిన్ను ప్రారంభించిన సందర్భంగా కలాం మాట్లాడుతూ...వ్యాధి నిర్థారణ పేరుతో పలు పరీక్షలు చేసే... Source: ఏపీ న్యూస్ | 4 Apr 2008 | 12:03 pm
శ్రీలంక వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు శుక్రవారం ఆ దేశ ఉత్తర ప్రాంతంలోని ఎల్టీటీఈ స్థావరంపై దాడి చేశాయి. శుక్రవారం ఉదయం ముహమలైలోని పులోపాలై ప్రాంతంలో ఉన్న ఎల్టీటీఈ స్థావరంపై తాము దాడి చేశామని శ్రీలంక వైమానిక Source: Yahoo! Telugu: News | 4 Apr 2008 | 10:58 am
పాకిస్థాన్లో ఇంతకుముందు అమల్లో ఉన్న మార్పులు చేయని రాజ్యాంగాన్ని పునరుద్ధరిస్తుందని, పార్లమెంట్కు విశిష్టాధికారాన్ని కట్టబెడుతుందని, స్వతంత్ర న్యాయవ్యవస్థను ఏర్పాటు చేస్తుందని ఆ దేశ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ Source: Yahoo! Telugu: News | 4 Apr 2008 | 10:51 am
శ్రీకాకుళం జిల్లాలో రూ. 127 కోట్లతో చేపడుతున్న ఆఫ్షోర్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. పలాస మండలం, రేగుల పాడు వద్ద ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ రూ. 2కు కేజీ బియ్యం Source: Yahoo! Telugu: News | 4 Apr 2008 | 10:41 am
కేంద్ర రైల్వే మంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కేంద్ర మంత్రి పదవిలో కొనసాగడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. అది విచారణ చేపట్టేందుకు అర్హమైన రీతిలో లేదని పేర్కొంది. Source: Yahoo! Telugu: News | 4 Apr 2008 | 10:27 am
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్ లాల్ ఖురానా రెండేళ్ల విరామానంతరం శుక్రవారం తమ మాతృసంస్థ బీజేపీలో మళ్లీ ప్రవేశించారు.పార్టీ నేత అద్వానీపై అప్పట్లో చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేయడంతో ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేశారు. Source: Yahoo! Telugu: News | 4 Apr 2008 | 10:10 am
యూజీసీ స్థాయిలో వేతనాల డిమాండ్తో రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు శుక్రవారం ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభించారు. మార్చి 24నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడుతూ వచ్చిన వారు తమ పోరాటాన్ని ఉధృతపరిచేలా ఈ ఆమరణ దీక్షలు చేపడుతున్నారు. Source: Yahoo! Telugu: News | 4 Apr 2008 | 9:20 am
ఎస్సై పోస్టులకు వయో పరిమితిని సడలించాలని కోరుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు రాష్ట్ర వ్యాప్త బంద్ పాటిస్తున్నారు. ఈ ఉద్యోగాల వయోపరిమితిని 28 ఏళ్లకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. Source: Yahoo! Telugu: News | 4 Apr 2008 | 9:09 am
దేశంలో ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు ఒక్క భారతీయ జనతా పార్టీకే సొంతమని ఆ పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తథ్యమని ఆయన ప్రకటించారు. Source: ఏపీ న్యూస్ | 4 Apr 2008 | 8:31 am
రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎన్.గోపాలస్వామి శుక్రవారం బెంగుళూరుకు రానున్నారు. వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. Source: జాతీయ | 4 Apr 2008 | 5:58 am
దేశంలో స్వాంత్ర్యం వచ్చిన తర్వాత ముఖ్యంగా గత 15 సంవత్సరాలుగా వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతోందని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్నారు. ఈ కారణంగా మనిషి సగటు జీవితకాలం 30 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెరిగిందన్నారు. Source: ఏపీ న్యూస్ | 4 Apr 2008 | 5:31 am
కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల సందడి ప్రారంభమైంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెల్సిందే. Source: జాతీయ | 4 Apr 2008 | 5:13 am
తన 80వ యేటలో క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్టు భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ తెలిపారు. అలాగే తన వారసులు ఎవరూ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. Source: జాతీయ | 4 Apr 2008 | 4:57 am
త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్న మెగాస్టార్ చిరంజీవికి తన అభిమాన సంఘాలకు చెందిన కీలక నేతలకు రహస్యంగా శిక్షణ ఇప్పిస్తున్నట్టు ఊహాగానాలు జోరుగా వస్తున్నాయి. Source: ఏపీ న్యూస్ | 4 Apr 2008 | 4:31 am
శరవేగంగా నగరీకరణ చెందుతూ భారతీయ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగుళూరు నగరం నేడు ఆత్మహత్యలకు కూడా ఆలవాలంగా నిలుస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. Source: జాతీయ | 3 Apr 2008 | 12:37 pm