హొగెనేకల్: సినీ పరిశ్రమ సమ్మెకు అసెంబ్లీ అభినందన

తమిళనాడు రాష్ట్ర సినీ పరిశ్రమ బెంగుళూరులో తమిళ సినిమాలు ప్రదర్శితమవుతున్న థియేటర్లపై జరిగిన దాడులకు నిరసనగా శుక్రవారం సమ్మె, నిరాహార దీక్షను నిర్వహించింది. హొగెనేకల్ నీటి ప్రాజెక్టుకు కర్ణాటక వ్యతిరేకత వ్యక్తం చేస్తుండటం
Source: Yahoo! Telugu: News | 4 Apr 2008 | 1:02 pm

ద్రవ్యోల్బణం ప్రభావంతో సెన్సెక్స్ 489 పాయింట్ల పతనం

బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ శుక్రవారం నష్టాల బాటలో పయనించింది. 63 పాయింట్ల వృద్ధితో 15,896 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం నష్టాలబాట పట్టింది. ద్రవ్యోల్బణం ఏడు శాతానికి చేరిన ప్రభావం బీఎస్ఈ సూచీపై కూడా పడడంతో ఒకనొక
Source: Yahoo! Telugu: News | 4 Apr 2008 | 12:42 pm

డివిలియర్స్ డబుల్ సెంచరీ: దక్షిణాఫ్రికాకు భారీ ఆధిక్యత

దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ డివిలియర్స్ (217 నాటౌట్) డబుల్ సెంచరీ సాధించడంతో అహ్మదాబాద్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పర్యాటక జట్టు భారీ ఆధిక్యత మూటగట్టుకుంది. రెండో రోజు ఆటముగిసే సమయానికి దక్షిణాఫ్రికా ఏడు
Source: Yahoo! Telugu: News | 4 Apr 2008 | 12:03 pm

వ్యాధి నిర్థారణ పేరిట రోగులను బాధపెట్టకండి: కలాం

వ్యాధి నిర్థారణ పేరిట రోగులను పరీక్షలతో వేధించవద్దని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పిలుపునిచ్చారు. విజయవాడలోని పిన్నమనేని మెడికల్ కాలేజీలో టెలీ మెడిసిన్‌ను ప్రారంభించిన సందర్భంగా కలాం మాట్లాడుతూ...వ్యాధి నిర్థారణ పేరుతో పలు పరీక్షలు చేసే...
Source: ఏపీ న్యూస్ | 4 Apr 2008 | 12:03 pm

ఎల్టీటీఈ స్థావరంపై శ్రీలంక యుద్ధ విమానాల దాడి

శ్రీలంక వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు శుక్రవారం ఆ దేశ ఉత్తర ప్రాంతంలోని ఎల్టీటీఈ స్థావరంపై దాడి చేశాయి. శుక్రవారం ఉదయం ముహమలైలోని పులోపాలై ప్రాంతంలో ఉన్న ఎల్టీటీఈ స్థావరంపై తాము దాడి చేశామని శ్రీలంక వైమానిక
Source: Yahoo! Telugu: News | 4 Apr 2008 | 10:58 am

పాక్ రాజ్యాంగాన్ని పునరుద్ధరిస్తాం: గిలానీ హామీ

పాకిస్థాన్‌లో ఇంతకుముందు అమల్లో ఉన్న మార్పులు చేయని రాజ్యాంగాన్ని పునరుద్ధరిస్తుందని, పార్లమెంట్‌కు విశిష్టాధికారాన్ని కట్టబెడుతుందని, స్వతంత్ర న్యాయవ్యవస్థను ఏర్పాటు చేస్తుందని ఆ దేశ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ
Source: Yahoo! Telugu: News | 4 Apr 2008 | 10:51 am

శ్రీకాకుళంలో ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు సీఎంచే శంకుస్థాపన

శ్రీకాకుళం జిల్లాలో రూ. 127 కోట్లతో చేపడుతున్న ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. పలాస మండలం, రేగుల పాడు వద్ద ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ రూ. 2కు కేజీ బియ్యం
Source: Yahoo! Telugu: News | 4 Apr 2008 | 10:41 am

లాలు ప్రసాద్‌పై పిటిషన్‌కు సుప్రీంకోర్టు తిరస్కారం

కేంద్ర రైల్వే మంత్రి లాలు ప్రసాద్ యాదవ్‌ కేంద్ర మంత్రి పదవిలో కొనసాగడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. అది విచారణ చేపట్టేందుకు అర్హమైన రీతిలో లేదని పేర్కొంది.
Source: Yahoo! Telugu: News | 4 Apr 2008 | 10:27 am

బీజేపీలోకి ఢిల్లీ మాజీ సీఎం ఖురానా పునరాగమనం

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్ లాల్ ఖురానా రెండేళ్ల విరామానంతరం శుక్రవారం తమ మాతృసంస్థ బీజేపీలో మళ్లీ ప్రవేశించారు.పార్టీ నేత అద్వానీపై అప్పట్లో చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేయడంతో ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేశారు.
Source: Yahoo! Telugu: News | 4 Apr 2008 | 10:10 am

రాష్ట్ వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యుల ఆమరణ దీక్ష ప్రారంభం

యూజీసీ స్థాయిలో వేతనాల డిమాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు శుక్రవారం ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభించారు. మార్చి 24నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడుతూ వచ్చిన వారు తమ పోరాటాన్ని ఉధృతపరిచేలా ఈ ఆమరణ దీక్షలు చేపడుతున్నారు.
Source: Yahoo! Telugu: News | 4 Apr 2008 | 9:20 am

ఎస్సై పోస్టుల వయోపరిమితి కోసం విద్యార్థుల బంద్

ఎస్సై పోస్టులకు వయో పరిమితిని సడలించాలని కోరుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు రాష్ట్ర వ్యాప్త బంద్ పాటిస్తున్నారు. ఈ ఉద్యోగాల వయోపరిమితిని 28 ఏళ్లకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 4 Apr 2008 | 9:09 am

ప్రత్యేక రాష్ట్రం భాజపాకే సాధ్యం: వెంకయ్య

దేశంలో ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు ఒక్క భారతీయ జనతా పార్టీకే సొంతమని ఆ పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తథ్యమని ఆయన ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 4 Apr 2008 | 8:31 am

నేడు కర్ణాటకలో ఎన్నికల బృందం పర్యటన

రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎన్.గోపాలస్వామి శుక్రవారం బెంగుళూరుకు రానున్నారు. వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
Source: జాతీయ | 4 Apr 2008 | 5:58 am

పెరిగిన సగటు జీవితకాలం: కలాం

దేశంలో స్వాంత్ర్యం వచ్చిన తర్వాత ముఖ్యంగా గత 15 సంవత్సరాలుగా వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతోందని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్నారు. ఈ కారణంగా మనిషి సగటు జీవితకాలం 30 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెరిగిందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 Apr 2008 | 5:31 am

కర్ణాటకలో ఎన్నికల సందడి

కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల సందడి ప్రారంభమైంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 4 Apr 2008 | 5:13 am

80వ యేటలో రాజకీయాలకు స్వస్తి: అద్వానీ

తన 80వ యేటలో క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్టు భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ తెలిపారు. అలాగే తన వారసులు ఎవరూ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.
Source: జాతీయ | 4 Apr 2008 | 4:57 am

యువతకు "చిరు" శిక్షణ...?

త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్న మెగాస్టార్ చిరంజీవికి తన అభిమాన సంఘాలకు చెందిన కీలక నేతలకు రహస్యంగా శిక్షణ ఇప్పిస్తున్నట్టు ఊహాగానాలు జోరుగా వస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 4 Apr 2008 | 4:31 am

ఆత్మహత్యల రాజధానిగా బెంగుళూరు

శరవేగంగా నగరీకరణ చెందుతూ భారతీయ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగుళూరు నగరం నేడు ఆత్మహత్యలకు కూడా ఆలవాలంగా నిలుస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Source: జాతీయ | 3 Apr 2008 | 12:37 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |