లాభాలతో ముగిసిన మార్కెట్: సెన్సెక్స్ 124 పాయింట్లు వృద్ధి

బుధవారం లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్ సాయంత్రం ముగింపు సమయం వరకు అదే బాటన కొనసాగింది. దీంతో బుధవారం సాయంత్రం స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ 124 పాయింట్ల లాభపడి...
Source: Yahoo! Telugu: News | 2 Apr 2008 | 11:14 am

మధ్యప్రదేశ్‌లో మరో ముగ్గురు సిమి కార్యకర్తలు అరెస్ట్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు బుధవారం నిషేధిత తీవ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)కు చెందిన మరో ముగ్గురు కార్యకర్తలను అరెస్టు చేశారు. తాజాగా అరెస్టు చేసినవారిలో ఓ శిక్షకుడు కూడా ఉన్నట్లు
Source: Yahoo! Telugu: News | 2 Apr 2008 | 10:29 am

ముమైత్ హీరోయిన్‌గా పున్నమినాగు

ముమైత్‌ఖాన్ హీరోయిన్‌గా ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో పున్నమినాగు అనే చిత్రం ప్రారంభం కానుంది. విజయకుమార్‌గౌడ్ నిర్మించనున్న ఈ చిత్రంలో రాజీవ్‌కనకాల హీరోగా నటించనున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ని ఉగాది పండుగనాడు ప్రారంభించనున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Apr 2008 | 10:08 am

సభా సమయం వృథాః టీడీపీ సభ్యులపై స్పీకర్ మండిపాటు

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీడీపీ సభ్యులపై స్పీకర్ సురేశ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండి పడ్డారు. టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుతో సభా సమయం పూర్తిగా వృథా అవుతోందని ఆయన విరుచుకుపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 2 Apr 2008 | 10:05 am

చురుగ్గా సాగుతున్న రాజీవ్ స్వగృహ లబ్ధిదారుల ఎంపిక

రాజధానిలో రాజీవ్ స్వగృహ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపిక చేపట్టగా, మరికొన్ని ప్రాంతాల్లో త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. పోచారంలోని మొత్తం 2604 ప్లాట్లను నిర్మిస్తుండగా...
Source: Yahoo! Telugu: News | 2 Apr 2008 | 9:27 am

మాయావతిపై కులతత్వ వ్యాఖ్యలు: తికాయిత్ అరెస్ట్

బీకేయూ నేత మహేంద్ర సింగ్ తికాయిత్‌ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిపై కులతత్వ వాఖ్యలు చేయడంతో గత మూడు రోజులుగా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రైతు నేత
Source: Yahoo! Telugu: News | 2 Apr 2008 | 8:41 am

జయప్రదపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు కొట్టివేత

సినీ నటి జయప్రదపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసును నాంపల్లి కోర్టు బుధవారం కొట్టివేసింది. తగిన సాక్ష్యాధారాలు లేనందున ఆమెపై కేసు సబబుకాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విచారణకోసం జయప్రద స్వయంగా కోర్టుకు హాజరయ్యారు.
Source: Yahoo! Telugu: News | 2 Apr 2008 | 8:37 am

హైకోర్టుకు లేఖ రాస్తాం: ముఖ్యమంత్రి

శాసన సభ్యుల ఆస్తుల వివరాలపై విచారణ జరపాల్సిందిగా కోరుతూ రాష్ట్ర హైకోర్టుకు లేఖ రాయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 2 Apr 2008 | 8:01 am

కోర్టు తీర్పుతో నటి జయప్రదకు ఊరట

సినీ నటి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయప్రదకు ఊరట లభించింది. గత 2002 సంవత్సరంలో జరిగిన హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించారంటూ ఆమెపై కేసు దాఖలైంది. ఈ కేసును బుధవారం నాంపల్లి కోర్టు కొట్టివేసింది.
Source: ఏపీ న్యూస్ | 2 Apr 2008 | 8:00 am

సీబీఐ చేతికి స్కార్లెట్ కేసు: గోవా ప్రభుత్వ నిర్ణయం

బ్రిటన్ యువతి స్కార్లెట్ ఈడెన్ కీలింగ్ మానభంగం, హత్య కేసును సీబీఐకి అప్పగించాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసు దర్యాప్తుపై అనేక అనుమానాలు తలెత్తడంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మృతురాలి తల్లి ఫియోనా మెక్‌కెవోన్
Source: Yahoo! Telugu: News | 2 Apr 2008 | 7:46 am

భూటియా నిర్ణయంతో ఏఐఎఫ్ఎఫ్‌కు సంబంధం లేదు: దాస్‌మున్షి

బీజింగ్ ఒలింపిక్స్ జ్యోతిని అందుకునేందుకు నిరాకరించిన భారత ఫుట్‌బాల్ కెప్టెన్ బైచుంగ్ భూటియా నిర్ణయాన్ని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) తేలిగ్గా తీసుకుంది. టిబెటియన్లకు మద్దతుగా ఒలింపిక్ జ్యోతిని పట్టుకునేందుకు
Source: Yahoo! Telugu: News | 2 Apr 2008 | 7:17 am

అన్నాచెల్లెళ్ల సెంటిమెంటుతో గోరింటాకు

అన్నాచెల్లెళ్ల సెంటిమెంటు ఇతివృత్తంగా తయారవుతోన్న చిత్రం గోరింటాకు. ఈ చిత్రంలో అన్నాచెల్లెళ్లుగా రాజశేఖర్, మీరాజాస్మిన్‌ నటిస్తున్నారు. సూపర్‌గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్.బి. చౌదరి సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రానికి వి.ఆర్. ప్రతాప్...
Source: Yahoo! Telugu: Entertainment | 2 Apr 2008 | 7:13 am

నిషేధాన్ని ఒప్పుకోను, కోర్టుకు వెళతా: షోయబ్ అక్తర్

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తన భవిష్యత్ విషయంలో కఠినంగా వ్యవహరించిందని, ఐదేళ్ల నిషేధం సహేతుకం కాదని రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా గుర్తింపు పొందిన షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. పీసీపీ అక్తర్‌పై ఐదేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
Source: Yahoo! Telugu: News | 2 Apr 2008 | 6:42 am

సంజయ్‌దత్‌తో వివాహం చెల్లదు: మాన్యత భర్త కేసు

సంజయ్, మాన్యతల వివాహంపై అల్లుకున్న నీలినీడలు అప్పుడే వీడిపోయే సూచనలు కన్పించడం లేదు. తాజాగా మాన్యత తన భార్య అని చట్టప్రకారం తామింకా విడాకులు తీసుకోలేదు కావున సంజయ్‌దత్‌తో జరిగిన వివాహం చెల్లదంటూ మీరజ్ రెహ్మన్ అనే...
Source: Yahoo! Telugu: News | 2 Apr 2008 | 6:40 am

రామ్, జెనీలియాతో శ్రీను వైట్ల చిత్రం రెఢీ

రామ్, జెనీలియా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రెఢీ. రవికిషోర్ నిర్మాతగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. గత ఏడాది ఢీ చిత్రంతో మెగా హిట్ సాధించిన శ్రీను వైట్ల దాదాపు అదే తరహా పేరును కొత్త...
Source: Yahoo! Telugu: Entertainment | 2 Apr 2008 | 6:15 am

అల్లరి నరేష్ కొత్త చిత్రం బ్లేడ్ బాబ్జీ

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రం బ్లేడ్ బాబ్జీ. ముత్యాల సత్యకుమార్ నిర్మాతగా రూపొందుతోన్న ఈ చిత్రానికి దేవీప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సయ్యాలి భగత్, రుతిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Apr 2008 | 5:52 am

ఏప్రిల్ 02, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 2 Apr 2008 | 3:14 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 2 Apr 2008 | 3:11 am

రామానాయుడుకు రఘుపతి వెంకయ్య అవార్డ్

ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడుకు 2006కు గాను రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. నిర్మాతగా తెలుగు చలనచిత్ర ఘనతను విశ్వవ్యాప్తం చేసిన రామానాయుడుకు ఈ అవార్డు రావడాన్ని పలువురు ప్రశంసించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2008 | 12:14 pm

ప్రేక్షకుల ముందుకు కాళిదాసు గీతాలు

ప్రముఖ నటుడు అక్కినేని నట వారుసుడిగా వెండితెరకు పరిచయమవుతున్న ఆయన మనుమడు సుశాంత్ హీరోగా నటిస్తోన్న కాళిదాసు చిత్రం ఆడియో విడుదలైంది. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, రవిచరణ్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2008 | 12:14 pm

ఆదరణ కరువైందని శివాజీరాజా తల్లితండ్రుల ఆవేదన

కన్నకొడుకు నుంచి తమకు ఆదరణ కరువైందని నటుడు శివాజీరాజా తల్లితండ్రులు ఫ్యామిలీ కోర్టు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కన్న తల్లితండ్రులకు కనీసం అన్నం కూడా పెట్టకుండా చచ్చిపొమ్మంటూ బెదిరిస్తున్నాడంటూ వారు శివాజీరాజాపై ఫిర్యాదు చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2008 | 12:13 pm

ఉత్తర దిశ నిద్రతో పీడకలలు

ప్రతి ఒక్కరికి నిద్ర ఎంతో ముఖ్యమైన అవసరం. ఎందుకంటే ఒక్కరోజు నిద్ర కరువైనా మనిషి శారీరకంగా, మానసికంగా ఎంత చికాకుకు గురవుతాడో అందరికి అనుభవమే. అందుకే సుఖమైన నిద్రకు అనువైన ప్రదేశం ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2008 | 12:13 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |