స్టాక్ మార్కెట్: పుంజుకున్న సెన్సెక్స్

ప్రస్తుతం (మ.1.55 గం.) ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 6 పాయింట్ల వృద్ధితో 15650 వద్ద ఉండగా, ముందు పతన దిశలో కొనసాగిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (నిఫ్టీ) తిరిగి పుంజుకుని 11 పాయింట్ల స్వల్ప వృద్ధితో 4746 వద్ద కొనసాగుతోంది.
Source: ఏపీ న్యూస్ | 1 Apr 2008 | 8:30 am

ఎమ్మెల్యే ఆస్తుల విచారణకు సమ్మతం

రాష్ట్రంలో గత 1978 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా ఉన్న ఆస్తులపైనా హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తులతో విచారణ జరిపించేందుకు శాసనసభ కీలక నిర్ణయం తీసుకుంది.
Source: ఏపీ న్యూస్ | 1 Apr 2008 | 8:17 am

దుర్గగుడి తొక్కిసలాట: సీఐల సస్పెన్షన్

గత జనవరి నెల మూడో తేదీన విజయవాడలోని కనకదుర్గ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులపై చర్య చేపట్టారు. ఇందులోభాగంగా ఇద్దరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 1 Apr 2008 | 7:53 am

వాస్తవాలను వక్రీకరిస్తున్న మీడియా: నెహ్రూ

ఇటీవలి కాలంలో మీడియా తప్పులను కప్పిపుచ్చి, వాస్తవాలను వక్రీకరిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దేవినేని నెహ్రూ అన్నారు. ఆయన మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి...
Source: ఏపీ న్యూస్ | 1 Apr 2008 | 7:51 am

చిరు పార్టీ తథ్యం: రోశయ్య

సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టడం ఖాయమని రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి డిసి.రోశయ్య జోస్యం చెప్పారు. చిరంజీవికి ఉన్న అత్యంత సన్నిహితుల్లో తాను ఒకడినన్నారు.
Source: ఏపీ న్యూస్ | 1 Apr 2008 | 3:15 am

ఏప్రిల్ 01, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2008 | 3:02 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2008 | 2:59 am

ప్రజాస్వామ్యం తుపాకి గొట్టంతో రాదు

ప్రజాస్వామ్యం బ్యాలెట్ బాక్స్‌తోటే తప్ప తుపాకి గొట్టంతో రాదని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పెరిగిపోతూ ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మన్మోహన్ సింగ్ ఉగ్రవాదంపై పోరుకు సరైన చర్యలు చేపట్టాలని పిలుపిచ్చారు....
Source: జాతీయ | 31 Mar 2008 | 2:26 pm

నష్టాలతో ముగిసిన మార్కెట్: సెన్సెక్స్ 727 పాయింట్ల పతనం

సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ 727 పాయింట్ల నష్టపోయి 15644 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచి నిప్టీ సైతం 207 పాయింట్లు నష్టపోయి 4735 పాయింట్ల వద్ద ముగిసింది.
Source: Yahoo! Telugu: News | 31 Mar 2008 | 12:32 pm

టెస్ట్ ర్యాంకింగ్స్‌: భారతీయుల్లో సెహ్వాగ్‌కు అగ్రస్థానం

ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీం ఇండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 12వ స్థానంలో నిలిచాడు. భారతీయుల్లో మెరుగైన స్థానంలో ఉంది సెహ్వాగే. సెహ్వాగ్‌ (చెన్నై టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 319 పరుగులు) ఇటీవల కెరీర్‌లోనే అత్యుత్తమ
Source: Yahoo! Telugu: News | 31 Mar 2008 | 12:16 pm

ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవిపై ఇంతియాజ్ పటేల్ నిరాసక్తి

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలు చేపట్టడంపై దక్షిణాఫ్రికాకు చెందిన ఇంతియాజ్ పటేల్ నిరాసక్తి కనబర్చారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యతల చేపట్టేందుకు ఆయన నిరాకరించినట్లు ఐసీసీ సోమవారం వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 31 Mar 2008 | 12:06 pm

దలైలామాతో చర్చలకు మార్గాలు తెరిచేవున్నాయి: వెన్

చైనా ప్రభుత్వానికి, టిబెట్ ప్రవాస ప్రభుత్వ నేత దలైలామాకు మధ్య చర్చలకు మార్గాలు తెరిచి ఉన్నాయని ఆ దేశ ప్రధానమంత్రి వెన్ జిబావో చెప్పారు. టిబెట్ స్వాతంత్ర నినాదాన్ని దలైలామా విడిచిపెట్టి, టిబెట్‌లో హింసాత్మక పరిణామాలను ఆపేందుకు
Source: Yahoo! Telugu: News | 31 Mar 2008 | 11:39 am

అలనాటి నటి వహిదా రెహ్మాన్‌కు ఎన్టీఆర్ అవార్డు

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్టీఆర్ అవార్డుకు అలనాటి నటి వహిదా రెహ్మాన్ ఎంపికయ్యారు. 2006 ఎన్టీఆర్ అవార్డుకు గాను టీవీ, చలన చిత్ర అభివృద్ధి మండలి కమిటీ సభ్యులు వహిదా రెహ్మాన్‌ను ఎంపిక చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Mar 2008 | 11:34 am

బారబాంకీ భూముల కేసుపై దర్యాపుకు సుప్రీంకోర్టు నో

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారబాంకీ భూముల కేటాయింపుకు సంబంధించి నెలకొన్న వివాదంపై దర్యాప్తుకు ఆదేశించేందుకు సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ
Source: Yahoo! Telugu: News | 31 Mar 2008 | 11:28 am

ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో శివాజీ హీరోగా ఆలయం

ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో శివాజీ హీరోగా ఆలయం అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో హనీరోజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి అనూప్ చక్రవర్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Mar 2008 | 11:01 am

ప్రభాస్, త్రిషలతో పూరీ చిత్రం బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ప్రభాస్, త్రిష జంటగా తయారవుతోన్న చిత్రం బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కె.ఎస్. రామారావు నర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం...
Source: Yahoo! Telugu: Entertainment | 31 Mar 2008 | 10:47 am

ఉజ్జయినీ సమీపంలో ఏడుగురు సిమి కార్యకర్తలు అరెస్ట్

నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా (సిమి) సంస్థకు చెందిన ఏడుగురు కార్యకర్తలను ఉజ్జయినీ సమీపంలోని ఉన్హెల్ పట్టణంలో అరెస్టు చేశారు. సిమి మాజీ చీఫ్ సఫ్దార్ నగోరీ, మరో 12 మంది ఇతర ముఖ్య నేతలకు సహకరించినందుకు
Source: Yahoo! Telugu: News | 31 Mar 2008 | 10:47 am

ఆటాడిస్తా విజయం నా పుట్టిన రోజు బహుమతి: నితిన్

ఆటాడిస్తా చిత్ర విజయం తన పుట్టినరోజుకు అందిన కానుకగా హీరో నితిన్ అభివర్ణించారు. ఆటాడిస్తా చిత్రం సక్సెస్‌ను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన విజయోత్సవసభలో నితిన్ తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. ఈ విజయోత్సవ సభను...
Source: Yahoo! Telugu: Entertainment | 31 Mar 2008 | 10:46 am

అహ్మాదాబాద్ టెస్ట్‌కు సచిన్ దూరం: జట్టులో కైఫ్

టీం ఇండియా మాస్టర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ దక్షిణాఫ్రికాతో జరిగే అహ్మదాబాద్ టెస్ట్‌కు దూరమయ్యాడు. గజ్జల్లో గాయంతో సచిన్ ఈ టెస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. సచిన్ స్థానంలో మహమ్మద్ కైఫ్ జట్టులో చోటు
Source: Yahoo! Telugu: News | 31 Mar 2008 | 10:41 am

కాంగ్రెస్ నేత దానం నాగేందర్‌పై కేసు నమోదు

గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్‌ తనపై దాడి చేశారంటూ ఓ వ్యక్తి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. దీంతో ఈ పిర్యాధుపై పోలీసులు విచారణ చేపట్టారు.
Source: Yahoo! Telugu: News | 31 Mar 2008 | 10:41 am

రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలపాటు వర్షం: వాతావరణ శాఖ

రాష్ట్ర వ్యాప్తంగా మరో 24 గంటలపాటు వర్షం పడే సూచన ఉన్నట్టు విశాఖపట్నం వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కొనసాగుతోన్న కారణంగా వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 31 Mar 2008 | 10:41 am

వైఎస్ చేతుల మీదుగా ఆర్టీసీ శీతలహంస ప్రారంభం

రాష్ట్రంలో ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టిన శీతలహంస ఏసీ బస్సులను ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి సోమవారం ప్రారంభించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి జెండా ఊపి ఈ బస్సులను ప్రారంభించారు.
Source: Yahoo! Telugu: News | 31 Mar 2008 | 10:41 am

ఐదుగురు భామల మధ్య "కుచేలుడు"

దక్షిణభారత సూపర్ స్టార్‌గా నీరాజనాలు అందుకుంటున్న హీరో రజనీకాంత్‌కు వయస్సు మీద పడుతున్న కొద్దీ చరిష్మా పెరుగుతోంది. ముఖ్యంగా.. యుద్ధ పోరాట సన్నివేశాలు (ఫైట్స్), కుర్రకారు హీరోయిన్లతో పోటీ పడి డ్యాన్సులు వేయడంలో ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు.
Source: వినోదం | 31 Mar 2008 | 9:39 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |