రాష్ట్రంలో జరుగనున్న ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని పిసిసి అధ్యుక్షుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) స్పష్టం చేశారు. Source: ఏపీ న్యూస్ | 30 Mar 2008 | 6:43 am
దేశంలో అమలవుతున్న ఆర్థిక సంస్కరణల ఫలాలు పేదల ప్రజలకు అందడం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. Source: ఏపీ న్యూస్ | 30 Mar 2008 | 6:33 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం... Source: Yahoo! Telugu: Entertainment | 30 Mar 2008 | 5:24 am
'లోక్సత్తా ప్రచార యాత్ర' మార్చి 31 నుంచి ప్రారంభించనున్నట్లు లోక్సత్తా పార్టీ ప్రధాన కార్యదర్శి వర్మ వెల్లడించారు. సమాజంలో అగాధంలా పేరుకు పోతున్న అవినీతి జాడ్యాన్ని పెకలించేందుకు ఈ ప్రచార యాత్రను చేపడుతున్నామని వర్మ పేర్కొన్నారు. Source: ఏపీ న్యూస్ | 29 Mar 2008 | 2:01 pm
తెలుగుదేశం పార్టీ 27వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నేడు రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. Source: ఏపీ న్యూస్ | 29 Mar 2008 | 1:36 pm
పార్టీ 27వ వ్యవస్థాపక దినోత్సవాన్ని టీడీపీ నేతలు శనివారం ఘనంగా నిర్వహించుకుంటున్నారు. శనివారం ఉదయం ఏడు గంటలకు ఎన్టీఆర్ ఘాట్ వద్ద పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఇతర నేతలు ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 9:35 am
అసైన్డ్ భూములు ఉందని తెలుసుకున్న వెంటనే తమ కుటుంబ ఆధీనంలోని వాటిని తాను ప్రభుత్వానికి అప్పగించేశానని ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. అసైన్డ్ భూములను అప్పగించే విషయంలో తాను ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలవాలనే అలా చేశానన్నారు. Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 9:35 am
చెన్నై చిదంబరం స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్లో స్టెయిన్ విజృంభణతో భారత తొలి ఇన్నింగ్స్కు 627 పరుగుల వద్ద తెరపడింది. స్టెయిన్ జోరుకు ఎన్తిని మెరుపులు తోడవడంతో నాలుగోరోజు 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 9:26 am
పాకిస్థాన్లో తీవ్రవాదాన్ని అణిచివేసేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ఆ దేశ నూత ప్రధాని యూసఫ్ రజా గిలానీ పేర్కొన్నారు. పాక్లో ఎర్పడిన కూటమి ప్రభుత్వం ఎజెండాలో తీవ్రవాదం అంశానికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపారు. Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 9:07 am
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో కల్యాణోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 7నుంచి జరిగే ఈ ఉత్సవాలకోసం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇతర ప్రాంతాల్లో అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం... Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 8:54 am