'లోక్సత్తా ప్రచార యాత్ర' మార్చి 31 నుంచి ప్రారంభించనున్నట్లు లోక్సత్తా పార్టీ ప్రధాన కార్యదర్శి వర్మ వెల్లడించారు. సమాజంలో అగాధంలా పేరుకు పోతున్న అవినీతి జాడ్యాన్ని పెకలించేందుకు ఈ ప్రచార యాత్రను చేపడుతున్నామని వర్మ పేర్కొన్నారు. Source: ఏపీ న్యూస్ | 29 Mar 2008 | 2:01 pm
తెలుగుదేశం పార్టీ 27వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నేడు రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. Source: ఏపీ న్యూస్ | 29 Mar 2008 | 1:36 pm
పార్టీ 27వ వ్యవస్థాపక దినోత్సవాన్ని టీడీపీ నేతలు శనివారం ఘనంగా నిర్వహించుకుంటున్నారు. శనివారం ఉదయం ఏడు గంటలకు ఎన్టీఆర్ ఘాట్ వద్ద పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఇతర నేతలు ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 9:35 am
అసైన్డ్ భూములు ఉందని తెలుసుకున్న వెంటనే తమ కుటుంబ ఆధీనంలోని వాటిని తాను ప్రభుత్వానికి అప్పగించేశానని ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. అసైన్డ్ భూములను అప్పగించే విషయంలో తాను ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలవాలనే అలా చేశానన్నారు. Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 9:35 am
చెన్నై చిదంబరం స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్లో స్టెయిన్ విజృంభణతో భారత తొలి ఇన్నింగ్స్కు 627 పరుగుల వద్ద తెరపడింది. స్టెయిన్ జోరుకు ఎన్తిని మెరుపులు తోడవడంతో నాలుగోరోజు 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 9:26 am
పాకిస్థాన్లో తీవ్రవాదాన్ని అణిచివేసేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ఆ దేశ నూత ప్రధాని యూసఫ్ రజా గిలానీ పేర్కొన్నారు. పాక్లో ఎర్పడిన కూటమి ప్రభుత్వం ఎజెండాలో తీవ్రవాదం అంశానికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపారు. Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 9:07 am
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో కల్యాణోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 7నుంచి జరిగే ఈ ఉత్సవాలకోసం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇతర ప్రాంతాల్లో అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం... Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 8:54 am
సీపీఎం జాతీయ మహాసభలు ఆరు రోజుల పాటు తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో యూపీఏ విధానాలపై చర్చించనున్నారు. Source: జాతీయ | 29 Mar 2008 | 7:44 am
రాష్ట్రాన్ని మూడుగా విభజించడం శ్రేయస్కరమేనా అనే అంశంపై ఆన్లైన్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరించనున్నట్టు ఇండియన్ తెలుగు అసోసియేషన్ ప్రకటించింది. రాజకీయ నేతలు తమ అభిప్రాయాలను ప్రజాభిప్రాయాలుగా చెబుతున్నందున తాము ఈ అభిప్రాయ సేకరణ జరపాలని... Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 7:37 am
నేపాల్లో ఏప్రిల్ 10న జరగనున్న ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛాయుతంగా జరగడానికి అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందించనున్నట్టు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఈ ఎన్నికల్లో మావోయిస్టులతో నేపాల్ ప్రభుత్వానికి కుదిరిన ఒప్పందం ప్రకారం వారు... Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 6:54 am
ఢిల్లీలో శనివారం ఉదయం నిర్మాణం జరుగుతున్న ఓ భవనం కూలిపోయిన సంఘటనలో ఆరుగురు మరణించగా, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం కొత్త ఉస్మాన్పూర్ ప్రాతంలో నిర్మాణ పనులు జరుగుతున్న బహుళ అంతస్తు... Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 6:03 am
పేదల పెన్నిధి, కార్మిక నేత దివంగత పీజేఆర్ కుమారుడు విష్ణువర్థన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం భీంరావువాడలో నోటీసులు పంపిణీ చేయడానికి వచ్చిన రెవిన్యూ యంత్రాంగాన్ని అడ్డుకున్నందుకు ఈ చర్య తీసుకున్నారు. Source: ఏపీ న్యూస్ | 29 Mar 2008 | 5:34 am
కర్ణాటకలో కొనసాగుతున్న రాష్ట్రపతి పాలన గడువు పూర్తి అయ్యేలోపునే అక్కడ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్. గోపాలస్వామి తెలిపారు. రాష్ట్రపతి పాలన గడువు మే 28తో ముగియనుండగా ఆలోపునే ఎన్నికలు... Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 5:24 am
మార్గదర్శి చిట్ఫండ్ కంపెనీ అధినేత రామోజీరావుపై చట్టపరంగా చర్యలు చేపట్టడానికి రంగం సిద్ధమైంది. చట్ట నిబంధనలు ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించినట్టు వచ్చిన ఆరోపణలపై సుప్రీం శుక్రవారం చర్యకు ఆదేశించింది. Source: ఏపీ న్యూస్ | 29 Mar 2008 | 5:21 am
తెలంగాణా ప్రజల్లో ప్రత్యేక సెంటిమెంట్ బలంగా ఉన్నప్పటికీ, తద్వారా జరిగే నష్టాలపై వారిని చైతన్యపరుస్తామని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం చెప్పారు. ప్రజా శ్రేయస్సు కోసమే తాము సమైక్యాంధ్ర నినాదానికి మద్ధతు ఇస్తున్నామన్నారు. Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 5:15 am
పోలీసు శాఖను మరింత అభివృద్ధి పరిచాలని నిర్ణయించిన ప్రభుత్వం సుమారు 1700 ఎస్ఐ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ దిశగా జైళ్ల శాఖకు సంబంధించి భర్తీ చేయాల్సిన 197 డిప్యూటీ జైలర్ పోస్టులలో అర్హత గలవారిని... Source: ఏపీ న్యూస్ | 29 Mar 2008 | 5:03 am
న్యూఢిల్లీలో నేడు భారతీయ జనతా పార్టీ కూటిమి (బీజేపీ) పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు, 2009లో జరుగనున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించిన... Source: జాతీయ | 29 Mar 2008 | 4:26 am
శ్రీనగర్లోని సుమారు 60 రకాల పువ్వులతో ఆసియాలోనే అతి పెద్ద మెగా ఫ్లవర్ గార్డెన్గా పేరొందనున్న సిరాజ్బాగ్ వద్ద ఉన్న తులిప్ గార్డెన్ను యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ శనివారం ప్రారంభించనున్నారు. ఆమె పర్యటన సందర్భంగా ఆ ప్రాంతంలో... Source: జాతీయ | 29 Mar 2008 | 4:01 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం, 9.15 గంటలకు టాలీవుడ్ టైం, 10.00 గంటలకు షో రీల్... Source: Yahoo! Telugu: Entertainment | 29 Mar 2008 | 3:42 am