సోనియాతో భేటీకై ఢిల్లీకి వెళ్లనున్న వైఎస్

త్వరలో ఉపఎన్నికలు సమీపిస్తుండటంతో పాటు తెలంగాణా అంశం, పీసీసీ అధ్యక్షుని నియామకం వంటి అంశాలను సమగ్రంగా చర్చించేందుకు అధిష్టానం నుంచి పిలుపు అందటంతో రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంగళవారం న్యూఢిల్లీ వెళ్లనున్నట్లు...
Source: ఏపీ న్యూస్ | 24 Mar 2008 | 12:32 pm

వరదబాధితుల నుంచి మిరప కొనుగోలు: టీడీపీ

గతమూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతుల దగ్గర్నుంచి మిరపకాయలను రాష్ట్రప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) డిమాండ్ చేసింది. రాష్ట్రంలో కురుస్తున్న ఈ అకాలవర్షాలతో నష్టపోయిన రైతును...
Source: ఏపీ న్యూస్ | 24 Mar 2008 | 11:44 am

లాభాలతో ముగిసిన మార్కెట్: సెన్సెక్స్ 294 పాయింట్లు వృద్ధి

సోమవారం స్టాక్‌మార్కెట్ లాభాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్‌మార్కెట్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ 294 పాయింట్లు లాభపడి 15289 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచి నిప్టీ 36 పాయింట్లు లాభపడి 4610 పాయింట్ల వద్ద ముగిసింది.
Source: Yahoo! Telugu: News | 24 Mar 2008 | 11:11 am

మధుయాష్కీకి చెర తప్పదు: గోనె

మధు యాష్కీ అక్రమాలపై పూర్తి ఆధారాలతో తాను త్వరలో కోర్టు తలుపు తడుతున్నట్లు ఆర్టీసీ మాజీ ఎండి గోనె ప్రకాశ్ రావు చెప్పారు. నకిలీ ధృవపత్రాలతో ఆయన సాగించిన వ్యవహారాలను తాను పూర్తిగా బట్టబయలు చేస్తానన్నారు. ఏప్రిల్ 9 కల్లా మధుయాష్కి కటకటాలు...
Source: ఏపీ న్యూస్ | 24 Mar 2008 | 11:01 am

శివానీ హత్య కేసు: శర్మతోపాటు దోషులందరికీ యావజ్జీవ శిక్ష

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జర్నలిస్ట్ శివానీ భట్నాకర్ హత్య కేసులో దోషులందరికీ ఢిల్లీలోని కర్కార్‌దూమా ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోమవారం యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది. కోర్టు శివానీ హత్య కేసులో హర్యానా ఐపీఎస్ అధికారి ఆర్‌కే శర్మ, మరో ముగ్గురిని
Source: Yahoo! Telugu: News | 24 Mar 2008 | 10:37 am

ఇంధన భద్రతకు అణు శక్తి తథ్యం: ప్రధాని

కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అణు శక్తి ఉత్పత్తికి కట్టుబడి ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఇంధన భద్రతలో భాగంగా.. బహుముఖ వ్యూహాల్లో అణు శక్తి ఉత్పత్తి ఒకటని ఆయన ప్రకటించారు. అలాగే.. దేశంలో పెరుగుతున్న డిమాండ్‌కు....
Source: జాతీయ | 24 Mar 2008 | 10:23 am

కర్నాటక రాష్ట్ర పర్యటనకు రాహుల్‌గాంధీ రాక

కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్‌గాంధీ మంగళవారం నుంచి ఐదురోజులపాటు కర్నాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జరిగే రోడ్డు షోల్లో పాల్గొననున్నారు.
Source: Yahoo! Telugu: News | 24 Mar 2008 | 10:21 am

నవదీప్ హీరోగా లివింగ్ లెజెండ్స్ క్రియేషన్స్ చిత్రం

నవదీప్‌ హీరోగా లివింగ్ లెజెండ్స్ క్రియేషన్స్ సంస్థ ఓ నూతన చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఎల్. ఈశ్వర్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న రామకృష్ణ మాట్లాడుతూ ప్రమ కథాంశంతో ఓ థ్రిల్లర్ మూవీగా...
Source: Yahoo! Telugu: Entertainment | 24 Mar 2008 | 10:05 am

డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌: 31వ స్థానంలో సానియా మీర్జా

భారత మహిళా టెన్నిస్ సంచలనం సానియా మీర్జా సోమవారం ప్రకటించిన ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో 31వ స్థానంలో నిలిచింది. గతవారం జరిగిన ఫసిఫిక్ లైఫ్ ఓపెన్‌లో నాలుగో రౌండుకు చేరుకోవడంతో తాజా ర్యాంకింగ్స్‌లో సానియా ఒక ర్యాంకు
Source: Yahoo! Telugu: News | 24 Mar 2008 | 10:05 am

హ్యాపీడేస్ నిఖిల్‌తో యువత ప్రారంభం

హ్యాపీడేస్ ఫేం నిఖిల్‌ హీరోగా మంత్ర సినిమా నిర్మాత ఉమాప్రకాష్ నిర్మిస్తున్న చిత్రం యువత. ఈ చిత్రానికి పరుశురామ్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అక్ష హీరోయిన్‌గా నటిస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Mar 2008 | 10:04 am

శివానీ హత్య కేసు: ఆర్కే.శర్మకు జీవిత ఖైదు

పాత్రికేయురాలు శివానీ భట్నాగర్ హత్య కేసులో ప్రధాన దోషిగా తేలిన ఐపీఎస్ అధికారి ఆర్కే.శర్మకు జీవిత శిక్ష విధిస్తూ ఢిల్లీ స్పెషల్ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. అలాగే ఇదే కేసులోని మరో ముగ్గురు దోషులకు కూడా జీవిత కారాగార శిక్షలనే ఖరారు....
Source: జాతీయ | 24 Mar 2008 | 9:06 am

అధికారాల కోసం ఎంపీటీసీల నిరసన: ఛలో అసెంబ్లీకి శ్రీకారం

స్థానిక సంస్థలకు అధికారాల కల్పనకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీలు సోమవారం ఛలో అసెంబ్లీకి శ్రీకారం చుట్టారు. గ్రామీణాభివృద్ధిపై శంఖారావం పేరుతో రాష్ట్ర ఎంపీటీసీల సంఘం ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది.
Source: Yahoo! Telugu: News | 24 Mar 2008 | 8:39 am

అణు శక్తి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధాని

లెఫ్ట్ పార్టీల నుంచి అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందంపై ఓవైపు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోమవారం కేంద్ర ప్రభుత్వం అణు శక్తిని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉందని చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 24 Mar 2008 | 8:12 am

విడుదలకు సిద్ధమవుతోన్న బ్రహ్మానందం డ్రామాకంపెనీ

బ్రహ్మానందం ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న బ్రహ్మానందం డ్రామాకంపెనీ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. పల్లి కేశవరావు, జె. కిశోర్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఐ. శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Mar 2008 | 8:08 am

ఆగ్రాలో పోలీస్‌స్టేషన్‌కు నిప్పంటించిన ఆందోళనకారులు

ఆగ్రా జిల్లాలోని ఖెరగర్ పట్టణ పోలీసు స్టేషన్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. కొంతమంది యువకులపై చర్య తీసుకోవడంలో విఫలం అయినందుకు నగర్ పంచాయితీ ఛైర్మన్, ఆయన మద్దతుదారులు పోలీసులతో ఘర్షణకు దిగారు.
Source: Yahoo! Telugu: News | 24 Mar 2008 | 7:43 am

భూమిక మల్లెపువ్వుకు ఇళయరాజా సంగీతం

భూమిక ప్రధానపాత్రలో నటిస్తోన్న మల్లెపువ్వు చిత్రానికి సంగీత బ్రహ్మ ఇళయరాజా సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు వి. సముద్ర ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Mar 2008 | 7:14 am

కేంద్ర ప్రభుత్వానికి ఆరో వేతన సంఘం నివేదిక

ఆరో వేతన సంఘం సోమవారం తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను 40 శాతం పెంచాలని ఈ నివేదికలో ఆరో వేతన సంఘం సిఫార్సు చేసింది. న్యాయమూర్తి బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని వేతన సంఘం
Source: Yahoo! Telugu: News | 24 Mar 2008 | 7:09 am

ఎన్టీఆర్‌కు మాటీవీ ఉత్తమ నటుడు అవార్డు

మాటీవీ, సెవెనెప్ సంస్ధలు సంయుక్తంగా అందించిన సినీ అవార్డుల్లో ఉత్తమనటుడు అవార్డు ఎన్టీఆర్‌కు దక్కింది. యమదొంగ చిత్రంలోని ఎన్టీఆర్ నటనకుగాను ఆయనకు ఈ అవార్డు లభించింది. అయితే ఎన్టీఆర్ ఈ అవార్డును ఇటీవల మరణించిన నటుడు...
Source: Yahoo! Telugu: Entertainment | 24 Mar 2008 | 6:53 am

28న పాక్‌లో "తారే జమీన్ పర్" విడుదల

భారతీయ జనతా పార్టీ అగ్రనేత, ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి లాల్‌ కృష్ణ అద్వానీని కంట తడపెట్టించిన "తారే జమీన్ పర్" చిత్రం పాకిస్థాన్‌లో విడుదల కానునంది. ఈ....
Source: వినోదం | 24 Mar 2008 | 6:49 am

ఏఫ్రిల్ 14 నుంచి ఢాకా- కోల్‌కతా రైలు: అధికారుల వెల్లడి

బెంగాలీ కొత్త సంవత్సరం సందర్భంగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకా- కోల్‌కతా నగరాల మధ్య రైలు రాకపోకలు ప్రారంభం కానున్నాయని బంగ్లా, భారత్ అధికారులు ఇక్కడ చెప్పారు. ఏఫ్రిల్ 14 నుంచి కోల్‌కతా- ఢాకా రైలు ప్రారంభం కానుందని వారు తెలిపారు
Source: Yahoo! Telugu: News | 24 Mar 2008 | 6:43 am

"హ్యాపీ బర్త్‌ డే" టూ... రాణీ ముఖర్జీ

మెరిసే కళ్లు... ఎపుడూ చెరగని చిరునవ్వు.. ఆకట్టుకునే కంఠస్వరం... ఈ ఆనవాళ్లు బాలీవుడ్ ముద్దుగుమ్మ రాణీ ముఖర్జీ సొంతం. ఈ రాణికి నటన అంటే ఎనలేని ప్రేమ.
Source: వినోదం | 24 Mar 2008 | 6:28 am

భారత్‌‌కు ప్రాధాన్యత పెరగడం కొందరికి నచ్చడం లేదు: సునీల్

ప్రపంచ క్రికెట్‌లో భారత్‌కు ప్రాధాన్యత పెరుగుతుండటం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు నచ్చడం లేదని ఐసీసీ క్రికెట్ కమిటీ చీఫ్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. వారు మాత్రమే క్రికెట్‌ను బాగు చేయగలరనుకోవడం,
Source: Yahoo! Telugu: News | 24 Mar 2008 | 6:20 am

నిర్మాతగా మారిన బాలీవుడ్ భామ శిల్పాశెట్టి

"సెలిబ్రిటీ బిగ్ బ్రదర్-2007" విజేత బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి నిర్మాతగా మారారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కొంతమంది అంతర్జాతీయ టెక్నీషియన్లు కూడా పని చేయనున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ ఎస్-2 గ్లోబల్....
Source: వినోదం | 24 Mar 2008 | 6:08 am

యూపీఏ వైఫల్యాలే భాజపాకు రాచబాట: బర్ధన్

కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలే భారతీయ జనతా పార్టీని అధికారాన్ని అప్పగిస్తాయని సీపీఐ జాతీయ కార్యదర్శి ఏబీ.బర్ధన్ జోస్యం చెప్పారు. సీపీఐ జాతీయ 20వ మహాససభలు ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైన విషయం....
Source: జాతీయ | 24 Mar 2008 | 5:04 am

శివానీ హత్య కేసు: నేడు దోషులకు శిక్షలు ఖరారు

దేశంలో సంచలనం సృష్టించిన పాత్రికేయురాలు శివానీ భట్నాగర్ హత్య కేసులో దోషులుగా తేలిన పోలీసు అధికారి ఆర్కే.శర్మతో పాటు మరో ముగ్గురుకి సోమవారం శిక్షలు ఖరారు కానున్నాయి. దేశ రాజధానిలోని ప్రత్యేక కోర్టు వీరికి విధించే శిక్షలను....
Source: జాతీయ | 24 Mar 2008 | 4:26 am

మార్చి 24, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 ని.లకు భక్తి గీతాలు. 06.0 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 24 Mar 2008 | 4:22 am

రాజ్‌ థాక్రే వ్యాఖ్యలను ఖండించిన "బిగ్‌ బి"

మహారాష్ట్రలో స్థానికేతరులపై జరిగిన దాడిపై బాలీవుడ్‌ ప్రముఖ నటుడు "బిగ్‌ బి" అమితాబ్‌ బచ్చన్ ఎట్టకేలకు స్పందించారు. తాను ముంబై కంటే ఉత్తరప్రదేశ్‌కే అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్‌ థాక్రే....
Source: జాతీయ | 24 Mar 2008 | 4:22 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 24 Mar 2008 | 2:42 am

అగ్ని-1 ప్రయోగం విజయవంతం

భూ ఉపరితలం నుంచి ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యమున్న అగ్ని-1 క్షిపణిని భారత్ ఆదివారం విజయంవంతంగా ప్రయోగించింది. ఒరిస్సా రాష్ట్రంలోని బాలాసోర్‌లో వీలర్స్ ఐలాండ్ పరీక్షా కేంద్రం నుంచి ఆదివారం ఉదయం 10.15 నిమిషాల
Source: జాతీయ | 23 Mar 2008 | 11:44 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |