ఏప్రిల్ 14న చిరు పార్టీ...?

చిరంజీవి పార్టీ ఏప్రిల్ ఏడునా... పధ్నాలుగునా.... ఇదే విషయంపై ఉత్కంఠ నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి కొత్త పార్టీపై ప్రకటన ఎప్పుడు చేస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపధ్యంలో ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనటానికి విచ్చేసిన అగ్రనిర్మాత...
Source: ఏపీ న్యూస్ | 22 Mar 2008 | 2:01 pm

నాగార్జున మేనల్లుడు చిత్రం కాళిదాసు

నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి కాళిదాసు అనే పేరు పెట్టారు.
Source: వినోదం | 22 Mar 2008 | 12:08 pm

టైటిల్ నచ్చలేదనన్నాను : కృష్ణభగవాన్

జాన్ అప్పారావు 40+ చిత్రం ఓపెనింగ్స్‌కు మీడియా ఎంతగానో తోడ్పడిందని ఇందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చిత్ర దర్శక, నిర్మాత కూచిపూడి వెంకట్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,
Source: వినోదం | 22 Mar 2008 | 11:47 am

జల్సా మొబైల్ గేమ్స్ విడుదల

పవన్ కల్యాణ్ నటించిన జల్సా చిత్రం వ్యాపార రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. మొబైల్‌లో రింగ్‌టోన్స్‌‌కు మాదిరిగానే మొబైల్ గేమ్స్‌ను ప్రవేశపెట్టింది. అల్లు అరవింద్ ఈ విషయాన్ని వెల్లడించారు. శనివారం ఐటెక్స్‌లోని బిజినెస్
Source: వినోదం | 22 Mar 2008 | 11:38 am

ఐఏఈఏతో రక్షణ ఒప్పందం సిద్ధం: ప్రణబ్ ముఖర్జీ

ఇండో-యూఎస్ అణు ఒప్పందానికి సంబంధించి అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ)తో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం సిద్ధమైనట్టు కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. ఈ అంశంపై సోమవారం అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌తో ప్రణబ్....
Source: జాతీయ | 22 Mar 2008 | 10:36 am

"ఉచిత విద్యుత్" పథకాన్ని కొనసాగిస్తాం: వైఎస్

రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఈ పథకం అమలులో ఉంటుందని ఆయన ప్రకటించారు. నెల్లూరు జిల్లా రెండు....
Source: ఏపీ న్యూస్ | 22 Mar 2008 | 10:13 am

తమిళనాడులో భారీ వర్షాలు: 12 మంది మృతి

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగా తమిళనాడు రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు 12 మంది మృతి చెందారు. పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట నీటమునిగిపోయింది. రాజధాని చెన్నైకు అందిన తాజా సమాచారం ప్రకారం భారీ....
Source: జాతీయ | 22 Mar 2008 | 10:01 am

25 నుంచి రాహుల్ కర్ణాటక పర్యటన ప్రారంభం

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, యువ ఎంపీ రాహుల్ గాంధీ దక్షిణభారత పర్యటన ఈనెలలో ప్రారంభంకానుంది. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 25వ తేదీ నుంచి కర్ణాటక రాష్ట్రంతో శ్రీకారం చుట్టనున్నారు. "డిస్కవరీ ఆఫ్ ఇండియా" పేరుతో....
Source: జాతీయ | 22 Mar 2008 | 9:44 am

ఎవర్‌గ్రీన్ హీరో శోభన్‌బాబు: జ్ఞాపకాలు పంచుకున్న ప్రముఖులు

సినీరంగంలో శోభన్‌బాబు ఎవర్‌గ్రీన్ హీరో అని ఆయన అంతిమ యాత్రకు విచ్చేసిన పలువురు సినీ ప్రముఖులు ఆయనతో తమకున్న పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. సినీరంగంలో క్రమశిక్షణకు, నిజాయితీకి శోభన్‌బాబు ఉదాహరణగా నిలిచారని...
Source: Yahoo! Telugu: Entertainment | 22 Mar 2008 | 9:19 am

అభినయశ్రీ ప్రధానపాత్రలో రాహుల్ మూవీ మేకర్స్ చిత్రం

అభినయశ్రీ ప్రధానపాత్రలో ఫోటో ఫేం ఆనంద్ హీరోగా రాహుల్ మూవీ మేకర్స్ నిర్మాణసంస్థ ఓ నూతన చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం ప్రారంభమయ్యింది.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Mar 2008 | 8:50 am

గౌతంరాజు తనయుడు హీరోగా దడ షూటింగ్ పూర్తి

హాస్యనటుడు గౌతంరాజు తనయుడు రాజా హీరోగా దడ అనే చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. బ్లూమూన్ పతాకంపై సంతోష్‌శర్మ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. మధ్యపాన నిషేధాన్ని ఇతివృత్తంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి రఘురామ్ రెడ్డి...
Source: Yahoo! Telugu: Entertainment | 22 Mar 2008 | 8:48 am

షూటింగ్ జరుపుకుంటోన్న నాగబాబు సర్కార్

నాగబాబు ప్రధాన పాత్ర పోషిస్తోన్న సర్కార్ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. శాంతిప్రియ ప్రొడక్షన్స్ పతాకంపై కె. వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫణిరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని జూబిహిల్స్‌లో...
Source: Yahoo! Telugu: Entertainment | 22 Mar 2008 | 8:46 am

విడాకులు కోరిన ప్రకాష్ రాజ్

తెలుగు, తమిళ చిత్రసీమల్లో విలక్షణ నటుడిగా పేరుగాంచిన ప్రకాష్ రాజ్ తన భార్య నుంచి విడాకులు కోరాడు. ఆయన సినీనటి లలితకుమారిని వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. అయితే.. వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధల కారణంగా.. విడాకుల కోసం...
Source: వినోదం | 22 Mar 2008 | 8:06 am

పెళ్లి గొడవతో సాగే 40 ప్లస్

హాస్య నటుడిగా అందరినీ మెప్పిస్తున్న కృష్ణభగవాన్ జాన్ అప్పారావు 40 ప్లస్ ద్వారా ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించాడు. అతని సరసన అందాల తార సిమ్రాన్ నటించడం మరో విశేషం నలభై ఏళ్లొచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని భావించే వ్యక్తి కథే ఈ అప్పారావు 40 ప్లస్...
Source: వినోదం | 22 Mar 2008 | 7:53 am

కాంగ్రెస్ పాలకులకు బుద్ధి చెపుదాం: హరికృష్ణ పిలుపు

రాష్ట్రంలో నియంతలా వ్యవహరిస్తూ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ పిలుపునిచ్చారు. రాజ్యసభ....
Source: ఏపీ న్యూస్ | 22 Mar 2008 | 7:48 am

ఆకట్టుకోని కామెడీ జాన్‌అప్పారావు 40ప్లస్

కృష్ణభగవాన్ హీరోగా, సిమాన్ర్ హీరోయిన్‌గా దర్శకుడు వెంకట్ కూచిపూడి స్వీయనిర్మాణంలో నిర్మించిన చిత్రం జాన్‌అప్పారావు 40ప్లస్. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రుతిక, అలీ, జీవా, వేణుమాధవ్, రఘుబాబు, జీవా, తిరుపతిప్రకాష్ తదితరులు నటించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Mar 2008 | 7:18 am

అరేబియాలో అల్పపీడనం: కోస్తాలో వర్షాలు

దక్షిణ భారతదేశంపై తూర్పు గాలుల (ఈస్టర్లీ వేవ్స్) ప్రభావం తీవ్రంగా ఉంది. వీటి ప్రభావం కారణంగా.. కేరళ సమీపంలోని అరేబియా సముద్రంలో అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమై ఉంది. దీంతో కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని కోస్తా జిలాల్లో....
Source: ఏపీ న్యూస్ | 22 Mar 2008 | 5:44 am

భువనగిరి సభ వాయిదా‌: కాకా నిప్పులు

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర వాదనను వినిపించేందుకు ఆ ప్రాంత కాంగ్రెస్ సీనియర్ నేతలు జరుప తలపెట్టిన భువనగిరి సభ వాయిదా పడింది. సభను ఆరునూరైనా జరిపితీరాలని మొన్నటి వరకు ఏకతాటిపై ఉన్న సీనియర్లు నిన్న తలోదారి పట్టారు. సభను రద్దు....
Source: ఏపీ న్యూస్ | 22 Mar 2008 | 5:36 am

కేంద్రంలో "ముందస్తు"కు తావేలేదు: పవార్

వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ కూటమి ఐక్యంగా పోటీ చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, బీసీసీఐ అధ్యక్షుడు, మరాఠా యోధుడు శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. అదేసమయంలో కేంద్రంలో ముందస్తు ఎన్నికలకు....
Source: జాతీయ | 22 Mar 2008 | 5:20 am

"ఓం శాంతి ఓం" ముద్దుగుమ్మ అలిగిన వేళ...

"బాలీవుడ్‌ బాద్‌షా" షారుక్ ఖాన్ సరసన నటించిన 'ఓం శాంతి ఓం'తో ముద్దుగుమ్మ దీపికా పడుకోనే రాత్రికి రాత్రే టాప్ హీరోయిన్ల రేసులోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గానే చెలామణి అవుతోంది. అయితే....
Source: వినోదం | 22 Mar 2008 | 4:12 am

మార్చి 22, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం, 9.15 గంటలకు టాలీవుడ్ టైం, 10.00 గంటలకు షో రీల్...
Source: Yahoo! Telugu: Entertainment | 22 Mar 2008 | 3:29 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 22 Mar 2008 | 3:24 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |