చిరంజీవి పార్టీ ఏప్రిల్ ఏడునా... పధ్నాలుగునా.... ఇదే విషయంపై ఉత్కంఠ నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి కొత్త పార్టీపై ప్రకటన ఎప్పుడు చేస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపధ్యంలో ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనటానికి విచ్చేసిన అగ్రనిర్మాత... Source: ఏపీ న్యూస్ | 22 Mar 2008 | 2:01 pm
నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి కాళిదాసు అనే పేరు పెట్టారు. Source: వినోదం | 22 Mar 2008 | 12:08 pm
జాన్ అప్పారావు 40+ చిత్రం ఓపెనింగ్స్కు మీడియా ఎంతగానో తోడ్పడిందని ఇందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చిత్ర దర్శక, నిర్మాత కూచిపూడి వెంకట్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, Source: వినోదం | 22 Mar 2008 | 11:47 am
పవన్ కల్యాణ్ నటించిన జల్సా చిత్రం వ్యాపార రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. మొబైల్లో రింగ్టోన్స్కు మాదిరిగానే మొబైల్ గేమ్స్ను ప్రవేశపెట్టింది. అల్లు అరవింద్ ఈ విషయాన్ని వెల్లడించారు. శనివారం ఐటెక్స్లోని బిజినెస్ Source: వినోదం | 22 Mar 2008 | 11:38 am
ఇండో-యూఎస్ అణు ఒప్పందానికి సంబంధించి అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ)తో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం సిద్ధమైనట్టు కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. ఈ అంశంపై సోమవారం అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్తో ప్రణబ్.... Source: జాతీయ | 22 Mar 2008 | 10:36 am
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఈ పథకం అమలులో ఉంటుందని ఆయన ప్రకటించారు. నెల్లూరు జిల్లా రెండు.... Source: ఏపీ న్యూస్ | 22 Mar 2008 | 10:13 am
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగా తమిళనాడు రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు 12 మంది మృతి చెందారు. పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట నీటమునిగిపోయింది. రాజధాని చెన్నైకు అందిన తాజా సమాచారం ప్రకారం భారీ.... Source: జాతీయ | 22 Mar 2008 | 10:01 am
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, యువ ఎంపీ రాహుల్ గాంధీ దక్షిణభారత పర్యటన ఈనెలలో ప్రారంభంకానుంది. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 25వ తేదీ నుంచి కర్ణాటక రాష్ట్రంతో శ్రీకారం చుట్టనున్నారు. "డిస్కవరీ ఆఫ్ ఇండియా" పేరుతో.... Source: జాతీయ | 22 Mar 2008 | 9:44 am
సినీరంగంలో శోభన్బాబు ఎవర్గ్రీన్ హీరో అని ఆయన అంతిమ యాత్రకు విచ్చేసిన పలువురు సినీ ప్రముఖులు ఆయనతో తమకున్న పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. సినీరంగంలో క్రమశిక్షణకు, నిజాయితీకి శోభన్బాబు ఉదాహరణగా నిలిచారని... Source: Yahoo! Telugu: Entertainment | 22 Mar 2008 | 9:19 am
అభినయశ్రీ ప్రధానపాత్రలో ఫోటో ఫేం ఆనంద్ హీరోగా రాహుల్ మూవీ మేకర్స్ నిర్మాణసంస్థ ఓ నూతన చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం ప్రారంభమయ్యింది. Source: Yahoo! Telugu: Entertainment | 22 Mar 2008 | 8:50 am
హాస్యనటుడు గౌతంరాజు తనయుడు రాజా హీరోగా దడ అనే చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. బ్లూమూన్ పతాకంపై సంతోష్శర్మ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. మధ్యపాన నిషేధాన్ని ఇతివృత్తంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి రఘురామ్ రెడ్డి... Source: Yahoo! Telugu: Entertainment | 22 Mar 2008 | 8:48 am
నాగబాబు ప్రధాన పాత్ర పోషిస్తోన్న సర్కార్ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. శాంతిప్రియ ప్రొడక్షన్స్ పతాకంపై కె. వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫణిరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లోని జూబిహిల్స్లో... Source: Yahoo! Telugu: Entertainment | 22 Mar 2008 | 8:46 am
తెలుగు, తమిళ చిత్రసీమల్లో విలక్షణ నటుడిగా పేరుగాంచిన ప్రకాష్ రాజ్ తన భార్య నుంచి విడాకులు కోరాడు. ఆయన సినీనటి లలితకుమారిని వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. అయితే.. వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధల కారణంగా.. విడాకుల కోసం... Source: వినోదం | 22 Mar 2008 | 8:06 am
హాస్య నటుడిగా అందరినీ మెప్పిస్తున్న కృష్ణభగవాన్ జాన్ అప్పారావు 40 ప్లస్ ద్వారా ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించాడు. అతని సరసన అందాల తార సిమ్రాన్ నటించడం మరో విశేషం నలభై ఏళ్లొచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని భావించే వ్యక్తి కథే ఈ అప్పారావు 40 ప్లస్... Source: వినోదం | 22 Mar 2008 | 7:53 am
రాష్ట్రంలో నియంతలా వ్యవహరిస్తూ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ పిలుపునిచ్చారు. రాజ్యసభ.... Source: ఏపీ న్యూస్ | 22 Mar 2008 | 7:48 am
కృష్ణభగవాన్ హీరోగా, సిమాన్ర్ హీరోయిన్గా దర్శకుడు వెంకట్ కూచిపూడి స్వీయనిర్మాణంలో నిర్మించిన చిత్రం జాన్అప్పారావు 40ప్లస్. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రుతిక, అలీ, జీవా, వేణుమాధవ్, రఘుబాబు, జీవా, తిరుపతిప్రకాష్ తదితరులు నటించారు. Source: Yahoo! Telugu: Entertainment | 22 Mar 2008 | 7:18 am
దక్షిణ భారతదేశంపై తూర్పు గాలుల (ఈస్టర్లీ వేవ్స్) ప్రభావం తీవ్రంగా ఉంది. వీటి ప్రభావం కారణంగా.. కేరళ సమీపంలోని అరేబియా సముద్రంలో అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమై ఉంది. దీంతో కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని కోస్తా జిలాల్లో.... Source: ఏపీ న్యూస్ | 22 Mar 2008 | 5:44 am
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర వాదనను వినిపించేందుకు ఆ ప్రాంత కాంగ్రెస్ సీనియర్ నేతలు జరుప తలపెట్టిన భువనగిరి సభ వాయిదా పడింది. సభను ఆరునూరైనా జరిపితీరాలని మొన్నటి వరకు ఏకతాటిపై ఉన్న సీనియర్లు నిన్న తలోదారి పట్టారు. సభను రద్దు.... Source: ఏపీ న్యూస్ | 22 Mar 2008 | 5:36 am
వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ కూటమి ఐక్యంగా పోటీ చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, బీసీసీఐ అధ్యక్షుడు, మరాఠా యోధుడు శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. అదేసమయంలో కేంద్రంలో ముందస్తు ఎన్నికలకు.... Source: జాతీయ | 22 Mar 2008 | 5:20 am
"బాలీవుడ్ బాద్షా" షారుక్ ఖాన్ సరసన నటించిన 'ఓం శాంతి ఓం'తో ముద్దుగుమ్మ దీపికా పడుకోనే రాత్రికి రాత్రే టాప్ హీరోయిన్ల రేసులోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో టాప్ హీరోయిన్గానే చెలామణి అవుతోంది. అయితే.... Source: వినోదం | 22 Mar 2008 | 4:12 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం, 9.15 గంటలకు టాలీవుడ్ టైం, 10.00 గంటలకు షో రీల్... Source: Yahoo! Telugu: Entertainment | 22 Mar 2008 | 3:29 am