ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర వాదాన్ని చాటిచెప్పేందుకు నిర్వహిస్తున్న భువనగిరి సభను జరిపి తీరుతామని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ ప్రాంత సీనియర్ నేతలు మరో మారు ప్రకటించారు. తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని వారు.... Source: ఏపీ న్యూస్ | 21 Mar 2008 | 9:54 am
రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెడతామని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అన్నారు. ప్రపంచంలో ఉన్న ముఖ్య నగరాల్లో ఒకటిగా హైదరాబాద్కు గుర్తింపు తీసుక రావడమే తమ ముందున్న.... Source: ఏపీ న్యూస్ | 21 Mar 2008 | 9:26 am
ఉగ్రవాద ఆరోపణలతో పాకిస్థాన్లో మరణశిక్షను ఎదుర్కోనున్న భారత ఖైదీ సరబ్జీత్ సింగ్ విడుదలకు పాక్కు చెందిన ఖైదీలను విడుదల చేయనున్నట్టు వస్తున్న ఊహాగానాలను కేంద్ర ప్రభుత్వం కొట్టేసింది. సరబ్జీత్ కోసం ఏ ఒక్క పాక్ ఖైదీని విడిపించటం.... Source: జాతీయ | 21 Mar 2008 | 9:19 am
వామపక్షాల నేతృత్వంలో ఏర్పాటు చేయనున్న మూడో కూటమిలో యూఎన్పీఏకూ చోటు కల్పిస్తామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ.బర్ధన్ స్పష్టం చేశారు. ఆ పార్టీ 20వ జాతీయ మహాసభలు హైదరాబాద్లో జరుగుతున్న విషయం... Source: ఏపీ న్యూస్ | 21 Mar 2008 | 9:16 am
ఉగ్రవాదం, తీవ్రవాదం, నక్సలిజం, మతఘర్షణల్లో నష్టపోయిన బాధిత కుటుంబాలకు మూడు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఈమేరకు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో జరిగిన కేంద్ర క్యాబినెట్.... Source: జాతీయ | 21 Mar 2008 | 6:23 am
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 గంటలకు భక్తిగీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా Source: Yahoo! Telugu: Entertainment | 21 Mar 2008 | 4:57 am
ఇటీవలి సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతటి భారీ స్థాయి యుద్ధ విన్యాసాలలో భాగంగా భారతీయ సైన్యం, వాయుసేనలు సంయుక్తంగా తమ పోరాట నైపుణ్యాలను ప్రదర్శించాయి. రాజస్థాన్లోని థార్ ఎడారిలో దాదాపు 75 కిలోమీటర్ల వైశాల్యంలో వాయు... Source: జాతీయ | 20 Mar 2008 | 1:45 pm