ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం అంశంపై చర్చించేందుకు యూపీఏ ఛైర్పర్సన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశం కానున్నారు. ప్రత్యేక తెలంగాణా అంశంపై అధిష్టానం నుంచి పిలుపునందుకున్న సీనియర్లు ఢిల్లీకి... Source: ఏపీ న్యూస్ | 20 Mar 2008 | 12:55 pm
ధూమపాన వ్యతిరేక ప్రచారంతో పేరుగాంచిన కేంద్ర ఆరోగ్య మంత్రి అన్బుమణి రామదాస్ సాక్షాత్తూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యనే పొగతాగవద్దంటూ కోరారు. 'బుద్ధదేవ్ నాయకుడు.. నాయకులన్నవారు ఇతరులకు... Source: జాతీయ | 20 Mar 2008 | 12:54 pm
కర్ణాటకలో అసెంబ్లీ శాసనసభ ఎన్నికలు మే ఆఖరులోగా ఉండవచ్చని ఎన్నికల సంఘం వర్గాలు వెల్లడించాయి. పునర్విభజింపబడిన నియోజకవర్గాల వారీగా ఈ ఎన్నికలు జరుగే అవకాశాలున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
ఎన్నికల సంఘం డిప్యూటీ ఛీఫ్... Source: జాతీయ | 20 Mar 2008 | 12:30 pm
వాతావరణ మార్పుకై జాతీయ స్థాయిలో ఉన్నత స్థాయి ప్రణాళికను కేంద్రప్రభుత్వం రూపొందించనున్నట్లు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వెల్లడించారు. దీనితోపాటు ఆహారధాన్యాల ఉత్పత్తిపై ప్రభావం చూపే సమగ్ర ప్రణాళికలను చేయనున్నట్లు తెలిపారు... Source: జాతీయ | 20 Mar 2008 | 12:25 pm
జర్నలిస్టు శివానీ హత్య కేసులో నిందితునిగా ఉన్న ఆర్.కె. శర్మకు మార్చి 24న శిక్ష ఖరారు చేయనున్నట్టు సుప్రీంకోర్టు గురువారం ప్రకటించింది. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది నిందితునికి ఉరిశిక్ష విధించాలంటూ కోరారు. Source: Yahoo! Telugu: News | 20 Mar 2008 | 11:06 am
పాకిస్థాన్లో ఉరిశిక్షను ఎదుర్కోబోతున్న సరబ్జిత్ సింగ్ కుమార్తె స్వాపన్దీప్ కౌర్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ తన తండ్రి విషయంలో పాక్ వైఖరిలో మార్పు వచ్చిందని చెప్పారు. పాకిస్థాన్ ప్రభుత్వం బుధవారం సరబ్జిత్ సింగ్ Source: Yahoo! Telugu: News | 20 Mar 2008 | 10:47 am
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ సోదరుడు సాయిరామ్శంకర్ హీరోగా రాజేంద్రదర్శన్ దర్శకత్వంలో రూపొందుతోన్న వాడే కావాలి చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రంలో నూతన తార సుహాసి హీరోయిన్గా నటిస్తోంది. Source: Yahoo! Telugu: Entertainment | 20 Mar 2008 | 10:46 am
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను మే నెలాఖరునాటికి నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం గురువారం నిర్ణయించింది. ఈ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడవచ్చనే ఊహాగానాలకు తెరదించుతూ ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. Source: Yahoo! Telugu: News | 20 Mar 2008 | 10:35 am
కేంద్ర మంత్రి దాసరి నారాయణరావుకు చెందిన సిరి మీడియా కార్యాలయంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు జరిపారు. దాంతో పాటు ఆయనకే చెందిన సౌభాగ్య కంపెనీపై కూడా దాడులు నిర్వింహించారు. Source: Yahoo! Telugu: News | 20 Mar 2008 | 10:27 am
కాలిఫోర్నియాలోని ఇండియన్ వెల్స్లో జరుగుతున్న 2,100,000 డాలర్ల ఫసిఫిక్ లైఫ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ఛాంపియన్షిప్స్ డబుల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, ఆమె డబుల్స్ భాగస్వామి మాటెక్ (అమెరికా)లు Source: Yahoo! Telugu: News | 20 Mar 2008 | 10:04 am
కాలిఫోర్నియాలోని ఇండియన్ వెల్స్లో జరుగుతున్న ఫసిఫిక్ లైఫ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో జోవిల్ఫ్రైడ్ సోంగాపై ఆస్ట్రేలియా ఓపెన్ సెమీస్లో ఈ ఏడాది ఎదురైన పరాభవానికి రఫెల్ నాదల్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ప్రపంచ నెంబర్టూ ఆటగాడు Source: Yahoo! Telugu: News | 20 Mar 2008 | 9:53 am
ప్రముఖ తెలుగు సినీనటుడు శోభన్బాబు (71) చెన్నైలో గురువారం ఉదయం హఠాన్మరణం చెందారు. యోగా చేస్తూ అస్వస్థతకు గురైన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ Source: Yahoo! Telugu: News | 20 Mar 2008 | 9:41 am
ప్రముఖ సంఘసేవిక, జోగినీ దురాచార నిర్మూలనకు, నేరస్తుల సంస్కరణకు, మహిళాభ్యుదయానికి అవిరళ కృషి సల్పిన డాక్టర్ హేమలతాలవణం విజయవాడ నాస్తికకేంద్రంలో 19వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు మరణించారు. ఆమె వయస్సు 75 Source: ఏపీ న్యూస్ | 20 Mar 2008 | 9:36 am
యనమల రాజీ ప్రయత్నం ఫలించడంతో టీడీపీ చీఫ్ చంద్రబాబుతో సమావేశమయ్యేందుకు ఆ పార్టీ సీనియర్ నేత కోటగిరి విద్యాధరరావు ఎట్టకేలకు సమ్మతించారు. ఈ సమావేశం హైదరాబాద్లో శుక్రవారం జరుగనుంది. Source: Yahoo! Telugu: News | 20 Mar 2008 | 9:07 am
ప్రముఖ తెలుగు సినీనటుడు శోభన్బాబు చెన్నైలో గురువారం ఉదయం హఠాన్మరణం చెందారు. యోగా చేస్తూ అస్వస్థతకు గురైన ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించగా అక్కడ కన్నుమూశారు. శోభన్బాబు స్వస్థలం కృష్ణాజిల్లా. పూర్తి Source: Yahoo! Telugu: Entertainment | 20 Mar 2008 | 7:02 am
ఉదయ్శంకర్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఫ్యుజన్ రామదాసు ఆడియో మధుర ఎంటర్టైన్మెంట్ ద్వారా మార్కెట్లోకి విడుదలైంది. ఈ ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్లో వేడుకగా జరిగింది. Source: Yahoo! Telugu: Entertainment | 20 Mar 2008 | 6:44 am
ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా ఆంధ్రా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మార్చి 26న బంద్ పాటించనున్నట్టు మావోయిస్టులు ప్రకటించారు. పోలీసులు చెబుతున్నట్టు అవి ఎన్కౌంటర్ కాదని తెలిపారు. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు జనార్ధన్ పేరుతో... Source: Yahoo! Telugu: News | 20 Mar 2008 | 6:13 am
తెలంగాణాలో జరిగే ఉపఎన్నికల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని నేతలను ముఖ్యమంత్రి వైఎస్ హెచ్చరించారు. తెలంగాణాలోని మూడో వంతు స్థానాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నందున ఏ మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించరాదన్నారు.
గాంధీభవన్లో బుధవారం తెలంగాణా మంత్రులు... Source: Yahoo! Telugu: News | 20 Mar 2008 | 6:10 am
అల్లరి నరేష్ హీరోగా వెల్ఫేర్ క్రియేషన్స్ సంస్థ తాజాగా ఓ చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రంలో మంజరి, శ్రద్ధాదాస్ హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ చిత్రానికి జి. ఈశ్వర్ దర్శకత్వం వహించనున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 20 Mar 2008 | 5:58 am
భారత్-చైనా సంబంధాలపై ప్రస్తుతం టిబెట్లో కొనసాగుతున్న పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపలేవని విదేశీ వ్యవహారాల మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. అదే సమయంలో టిబెట్ ప్రజల ఆధ్యాత్మిక గురువు దలైలామా, ఆయన సహచరులు చైనాతో... Source: జాతీయ | 20 Mar 2008 | 4:55 am
అభివృద్ధి నినాదంతో రానున్న ఎన్నికల్లో సగానికి పైగా స్థానాల్ని కైవసం చేసుకోగలమని రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్రసమితి వంటి పార్టీలను సమగ్రప్రణాళిక ద్వారా ధీటుగా ఎదుర్కోవచ్చని వైఎస్ తన... Source: ఏపీ న్యూస్ | 20 Mar 2008 | 4:36 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 20 Mar 2008 | 3:23 am
తెలుగుదేశం అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సీనియర్ నేత కోటగిరి విద్యాధర రావుకు మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానం పలికినట్టు సమాచారం. అయితే కోటగిరి మాత్రం తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై సన్నిహితులతో చర్చలు.... Source: ఏపీ న్యూస్ | 19 Mar 2008 | 1:15 pm
ప్రపంచ మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యారాయ్ సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకోనున్న నటీమణిగా గుర్తింపుపొందనున్నారు. ఇటీవల ఆమె హీరోయిన్గా నటించిన "జోధా అక్బర్" ప్రపంచ వ్యాప్తంగా..... Source: వినోదం | 19 Mar 2008 | 1:02 pm
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన కోసం భువనగిరిలో బహిరంగ సభ నిర్వహించాలని పరితపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేతలకు పెద్ద షాక్ తగిలింది. తక్షణం ఢిల్లీకి రావాల్సిందిగా పార్టీ అధిష్టానం నుంచి పిలుపువచ్చింది. దీంతో భువనగిరి సభ సందిగ్ధంలో.... Source: ఏపీ న్యూస్ | 19 Mar 2008 | 12:46 pm