బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) మంగళవారం స్వల్ప లాభాలతో ముగిసింది. 83 పాయింట్ల పతనంతో 14,726 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం ఉదయం పూట లావాదేవీల్లో 14,677 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరింది. Source: Yahoo! Telugu: News | 18 Mar 2008 | 11:44 am
ఛార్మి ప్రధాన పాత్రలో కొత్త చిత్రం సోమవారం ప్రారంభమైంది. ఇదివరకే తమిళంలో దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో సైతం రూపొందించడానికి నిర్ణయించడం వల్లే ప్రస్తుతం షూటింగ్ ప్రారంభించామని దర్శకులు తెలిపారు. Source: Yahoo! Telugu: Entertainment | 18 Mar 2008 | 10:53 am
సస్పెండైన పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ రవికాంత్ శర్మ, మరో ముగ్గురు నిందితులను మంగళవారం ఇక్కడి కోర్టు ఇండియన్ ఎక్స్ప్రెస్ కరస్పాండెంట్ శివాని భట్నాకర్ హత్య కేసులో దోషులుగా తేల్చింది. Source: Yahoo! Telugu: News | 18 Mar 2008 | 10:49 am
ఉదయ్కిరణ్ హీరోగా, కృతి హీరోయిన్గా నిర్మాత మేడికొండ వెంకటమురళీకృష్ణ నిర్మిస్తున్న ఎకలవ్యుడు చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ఈ చిత్రానికి కె. రామకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 18 Mar 2008 | 10:35 am
ఖమ్మం జిల్లాలో పోలీసులు మంగళవారం తెల్లవారు జామున ఉద్ధేశపూర్వకంగానే ఎన్కౌంటర్లు జరిపారని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు ఆరోపించారు. మావోయిస్టులు ఎటువంటి కాల్పులు జరుపకనే గ్రే హౌండ్స్ దళాలు వారిపై ఎదురు కాల్పులు జరిపాయని దుయ్యబట్టారు. Source: Yahoo! Telugu: News | 18 Mar 2008 | 10:35 am
బీసీసీఐ ఏర్పాటు చేస్తున్న ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐపీఎల్) విజయం భవిష్యత్లో అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్పై ప్రతికూల ప్రభావం చూపుతుందేమోనని క్రికెట్ ఆస్ట్రేలియా ఆందోళన వ్యక్తం చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో జేమ్స్ సుథర్లాండ్ Source: Yahoo! Telugu: News | 18 Mar 2008 | 10:05 am
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన కోసం భువనగిరిలో జరుపతలపెట్టిన బహిరంగ సభ యధాతథంగా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సీడబ్ల్యూసి సభ్యుడు జి.వెంకటస్వామి (కాకా) స్పష్టం చేశారు. తెలంగాణాకు అనుకూలంగా భువనగిరిలో ఆ ప్రాంత సీనియర్... Source: ఏపీ న్యూస్ | 18 Mar 2008 | 10:03 am
ఖమ్మం జిలాల్లో మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 15 మంది నక్సలైట్లు మృతి చెందినట్టు సమాచారం. మావోయిస్టుల ఏరివేతలో నిమగ్నమై ఉన్న గ్రేహౌండ్స్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు జరిగాయి. ఇందులో.... Source: ఏపీ న్యూస్ | 18 Mar 2008 | 9:52 am
సరబ్జిత్సింగ్ కేసును మానవతా దృక్పధంతో పరిశీలించాలని పాకిస్థాన్కు భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పాకిస్థాన్లో ఉరిశిక్ష పడ్డ సరబ్జిత్సింగ్ను కాపాడాలంటూ ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. Source: Yahoo! Telugu: News | 18 Mar 2008 | 9:06 am
రైతులందరికీ రుణ మాఫీ ప్రయోజనం అందేలా చూడాలని రాజధానిలో మంగళవారం జరిగిన రైతు సదస్సులో పలువురు నేతలు డిమాండ్ చేశారు. 2007 మార్చికి బదులు 2008 మార్చి వరకు తీసుకున్న రుణాలన్నిటినీ మాఫీ చేయాలని కోరారు. Source: Yahoo! Telugu: News | 18 Mar 2008 | 9:02 am
ప్రముఖ జర్నలిస్టు శివానీ భట్నాగర్ హత్య కేసులో ఐపీఎస్ మాజీ అధికారి ఆర్కేశర్మ దోషిగా తేలాడు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఆయనకు విధించే శిక్షాకాలాన్ని మాత్రం ఖరారు చేయలేదు. అలాగే ఈ కేసులో శర్మతో పాటు.... Source: జాతీయ | 18 Mar 2008 | 8:59 am
కాలిఫోర్నియాలోని ఇండియన్ వెల్స్లో జరుగుతున్న 3,589,000 అమెరికన్ డాలర్ల పురుషులు మాస్టర్స్ సిరీస్లో మహేష్ భూపతి- మార్క్ నౌల్స్ జోడి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. ఆరో సీడ్ భారత్- బహమాస్ జోడి రెండో రౌండు Source: Yahoo! Telugu: News | 18 Mar 2008 | 7:59 am
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వివి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలో త్రిషా హీరోయిన్గా నటించనుంది. గుడివాడ ఎమ్మెల్యే, నిర్మాత కొడాలి నాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్-వినాయక్ల కాంబినేషన్లో లోగడ వచ్చిన.... Source: వినోదం | 18 Mar 2008 | 7:49 am
"జల్సా"... హీరో పవన్ కళ్యాణ్ సినీ భవిష్యత్ను తేల్చనున్న చిత్రం. గత కొన్నేళ్లుగా మంచి విజయం కోసం అర్రులుచాచి ఉన్న పవన్ కళ్యాణ్.. 'జల్సా'పై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్పై త్రివిక్రమ్.. Source: వినోదం | 18 Mar 2008 | 7:46 am
టిబెట్ సమస్యపై చర్చలు జరిపేందుకు ఇప్పటికీ మార్గాలు తెరిచే ఉన్నాయని చైనా మంగళవారం తెలిపింది. ఇటీవల టిబెట్ రాజధాని లాసాలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో చైనా ప్రధానమంత్రి వెన్ జిబావో మాట్లాడుతూ Source: Yahoo! Telugu: News | 18 Mar 2008 | 7:43 am
పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ దిగిపోవాలని ఆ దేశ మాజీ ప్రధానమంత్రి, పీఎంఎల్- ఎన్ పార్టీ చీఫ్ నవాజ్ షరీఫ్ డిమాండ్ చేశారు. పాకిస్థాన్లో ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించిన సభ్యులు సోమవారం తొలిసారి Source: Yahoo! Telugu: News | 18 Mar 2008 | 7:21 am
కరీనాకపూర్ - సైఫ్ ఆలీ ఖాన్... బాలీవుడ్లో కొత్త ప్రేమజంట. వీరిద్దరు ఎక్కడకు వెళ్లినా... ఏం చేసినా... ఒకటిగా వెళ్లడం రావడం. ముఖ్యంగా సైఫ్లో జతకట్టిన తర్వాత కరీనా మరీ నాజూగ్గా మారడం వల్ల మరీ అందంగా కనిపిస్తోందని బాలీవుడ్ భామలు..... Source: వినోదం | 18 Mar 2008 | 7:13 am
శ్రుతి మెహతా, శైలి కత్రి, వనితారెడ్డి ప్రధాన పాత్రధారులుగా టి.ఎన్.రాజు దర్శకత్వంలో రూపొందిన అబ్బో ఆడవాళ్లు చిత్రం అన్ని కార్యక్రమాలను ముగించుకుని విడుదలకు సిద్ధమవుతోంది. మార్చి 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు... Source: Yahoo! Telugu: Entertainment | 18 Mar 2008 | 7:07 am
నకిలీ వీసా కుంభకోణంలో పట్టుబడిన సినీ నటి ఆషాసైనీకి మద్రాసు హైకోర్టు షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది. రూ.50 వేల నగదుతో సొంత పూచీకత్తు సమర్పించినప్పటికీ.. షరతులను కూడా విధించింది. ముందస్తు అనుమతి.... Source: వినోదం | 18 Mar 2008 | 7:06 am
ఖమ్మం జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 12మంది మావోయిస్టులు మృతి చెందారు. చర్ల, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో జరిగిన ఈ ఘటనలో 12మంది మావోయిస్టులు దుర్మరణం చెందారని జిల్లా ఎస్పీ దేవేందర్ సింగ్ చౌహాన్ తెలిపారు. Source: Yahoo! Telugu: News | 18 Mar 2008 | 7:02 am
రవికృష్ణ హీరోగా తమన్నా, అక్షర హీరోయిన్లుగా లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందుతోన్న నిన్న నేడు రేపు చిత్రం ఆడియో సోమవారం విడుదలైంది. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దిల్రాజు ఈ చిత్రం ఆడియోను విడుదల... Source: Yahoo! Telugu: Entertainment | 18 Mar 2008 | 6:57 am
ఇంటి నిర్మాణంలో గదుల నిర్మాణాన్ని ఏ దిక్కులో నిర్మించాలో తెలిపే వాస్తు శాస్త్రం పడకగదిని ఏ దిశలో నిర్మించాలో కూడా చెప్పిన విషయం గురించి తెలుసుకున్నాం. అయితే ఆయా గదుల్లో నిద్రించే సమయంలో ఏ వైపుగా... Source: Yahoo! Telugu: Entertainment | 18 Mar 2008 | 6:42 am
శ్రీకాంత్, ఛార్మీ జోడీగా నిధి ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైఖెల్ మదన కామరాజు చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో ప్రభుదేవా, సునీల్ ముఖ్య భూమికలు పోషిస్తుండడం విశేషం. ఈ చిత్రానికి మన్నెం... Source: Yahoo! Telugu: Entertainment | 18 Mar 2008 | 5:55 am
ఉగ్రవాద నిర్మూనలో ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో అంతమొందించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. సోమవారం మహారాష్ట్రలోని..... Source: జాతీయ | 18 Mar 2008 | 5:23 am
మధ్యముంబాయి ప్రాంతంలో రెతివాలా పారిశ్రామిక ఎస్టేట్ భవంతిలో రసాయన కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఏడుగురు మంది మృతి చెందగా సుమారు 40 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ముందుగా... Source: జాతీయ | 18 Mar 2008 | 5:13 am
టిబెట్ అల్లర్లపై వ్యాఖ్యానించేందుకు సిపిఎం నిరాకరించింది. అది చైనా అతర్గత వ్యవహారమని ఆ పార్టీ సీనియర్ నేత సీతారాం ఏచూరీ అభిప్రాయపడ్డారు. బుద్ధుని శాంతి ప్రవచనాల కేంద్రంగా వెలుగొందుతున్న టిబెట్లో గత రెండు దశాబ్దాల కాలంలో ఎన్నడూ... Source: జాతీయ | 18 Mar 2008 | 5:11 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 18 Mar 2008 | 3:09 am
ప్రేమకథా చిత్రాల హీరోగా పేరున్న ఉదయ్కిరణ్ నటించిన లక్ష్మీపుత్రుడు చిత్రంలో కృతి హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి రాజ్కపూర్ దర్శకత్వం వహించగా.... Source: వినోదం | 17 Mar 2008 | 2:20 pm
హాస్యనటుడు వేణుమాధవ్ హీరోగా నటించిన ప్రేమాభిషేకం చిత్రం ఎస్ఎస్ విక్రమ్గాంధీ దర్శకత్వంలో రూపొందింది. చంద్రబోస్ పాటలను అందించిన ఈ చిత్రానికి... Source: వినోదం | 17 Mar 2008 | 2:17 pm
గోదావరి ఫిలిమ్స్ పతాకంపై నిర్మించిన పెళ్లికాని ప్రసాద్ చిత్రానికి సత్యం ద్వారపూడి దర్శకత్వం వహించారు. ఆలపాటి రమేష్ కుమార్, సోమా విజయప్రకాష్లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శివాజీ, నరేష్, శ్రీదేవీలు హీరోహీరోయిన్లుగా నటించారు. Source: వినోదం | 17 Mar 2008 | 2:13 pm
బలహీన వర్గాల వారికి పావలా వడ్డీకే ఇక రుణాలు అందజేస్తామని రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రకటించారు. బలహీన మరియు బడుగు వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తామీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
హైదరాబాద్లో విలేకరుల... Source: ఏపీ న్యూస్ | 17 Mar 2008 | 1:26 pm
కుటుంబ చిత్రాల కథానాయుకుడు జగపతిబాబు హీరోగా రూపొందిన 'స్వాగతం' చిత్రంలో భూమిక, అనుష్కలు హీరోయిన్లుగా నటించారు. సంతోషం ఫేమ్ దశరథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆదిత్యారాం మూవీస్ పతాకంపై చిత్రీకరించారు.
ప్రేమ విలువను అత్యంత సున్నితంగా... Source: వినోదం | 17 Mar 2008 | 12:44 pm
ఆ నలుగురు వంటి చిత్రంతో ప్రేక్షకుల్లో ఫుల్ మార్కులు కొట్టేసిన చంద్రసిద్ధార్థ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇదీ సంగతి. జాన్పి వర్కి సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రేమదేశం చిత్రం ఫేం అబ్బాస్, టబులు ప్రధాన పాత్రల్లో నటించారు.
నేటి సమాజ... Source: వినోదం | 17 Mar 2008 | 12:27 pm